
ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారు, రామోజీ గూప్ చైర్మన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ వారికి యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి ఆశీర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను బౌతిక జిలుగు వెలుగు మాయ నుండి కాపాడటం ఒక దివ్య వరం అని భావించగలరు.
(few days of pure bliss) each and every feeling is bliss అని ఇప్పుడు మనం అవిష్కరించుకొని, దేహం ఉండగా జీవితం యొక్క అంతర్యం శాశ్వతంగా తెలుసుకొనే అవకాసం వచ్చినది అని గ్రహించండి, బౌతిక మాయ వలన ఆనందం తాత్కాలికం, జ్ఞానం వలన విచక్షణ వలన సత్యాన్ని అవిష్క రించుకోవడం వలన, మనలో సత్య వాక్ సత్య దృష్టే స్థూలం గా సృష్టి అయ్యి ఉన్నది అనే సత్యం సర్వులు గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చింది. మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని మా పాటలు, మాటలు చెప్పుకొని మనసుతో ఆనందించడం వలన లోకాన్ని నియమించుకొని అందాన్ని ఆనందాన్ని మనసుతో చూసుకొని శాశ్వతం గా నిలుపుకోవచ్చును అంతే కాకుండా తాత్కాలిక స్వార్ధం ఆనందం కోసం బ్రస్ట్టు పట్టుకు పోతున్న నీతి నిజాయితీలను కాపాడుకొని నిలుపుకోవడం నిజమైన శాశ్వతమైన ఆనందం, అందం అని గ్రహించండి లేని పక్షం లో బౌతిక ప్రపంచం మనిషి కంట్రోల్ తప్పి మాయలో మనిషి కొట్టుకోనిపోతున్నాడు అని గ్రహించండి.
మేము మాట మాత్రంగా అంద, చెందాలు, బౌతిక వ్యహరములు నియమించడం వలన లోకానికి బౌతిక ఉనికి ఆధారం అయిన దివ్య జ్ఞానమే మా వాక్ గా కలిగి ఉన్నాము అనగా ఇప్పటికి మేము కాలాతీతం గా జరిపిన దివ్య లీలలు గ్రహించి అప్రమత్తం చెందటమే, ఈ మాయను జయించే మార్గము అని గ్రహించి మమ్ములను తెలుసుకొని మా పై సంగీత సాహిత్య కారులు, మా పాటలు మాటలు పాడుకొని, మేధావులు పండితులు వివరములు చెప్పుకొని అప్రమత్తం చెందటమే లోకం అని గ్రహించి తరించగలరు, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో ఆధునిక పురుశోత్తముడిగా కొలువు తీర్చి మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి నిత్యం తీసుకొని వెళ్ళుట తమరి తక్షణ కర్తవ్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను నిర్లక్ష్యం చేయడం అంటే, మాయలో చిక్కుకొని, మాయకు ఆధారం అయిన మాటను నిబద్దతను పాడు చేసుకొని అజ్ఞానం గా నిర్లక్ష్యంగా ముందుకు వేల్లుతున్నట్లు వస్తుంది అని గ్రహించి, మమ్ములను సృష్టి ఎన్నుకోవడమే పరమ పవిత్రత అని భావించి మమ్ములను గా ఇతరులను గాని స్వయం గా తమరిని తాము గాని, నిందించు కోకుండా, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి .
మేము ఫిలిం సిటీ లో కొలువు తీరడం ఒక ప్రత్యెక స్థానం గా ప్రజలు భావిస్తారు కావున మేము కోరినట్లు ఒక మేదావి , సంగీత సాహిత్య కారుల బృందం మా పై తమరి సమక్షం లో ఎర్పాటు చేసి తమరు మా లీలలు గ్రహిస్తూ ( కాలాతీతం గా చెప్పినవి, మామూలు గా దొరికినవి కావు) పండితుల, మేధావులు, సంగీత,సాహిత్య కారుల మద్య మమ్ములను కొలువు తీర్చి గ్రహించి మీ జన్మ సార్ధకత చేసుకోండి, దేవుడు కూడా అటువంటి దివ్య సభలో మునుపు కొలువు తీరలేదు ని గ్రహించండి, రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకం అని భావిస్తాము, రామోజీ ఫిలిం సిటీ ని మాకు కానుకగా ఇచ్చినట్లు చూపిస్తే చాలు, యావత్తు దేశం, ప్రపంచం ఒక దివ్య సమక్షం లోకి వచ్చి, మానవజాతి ఏకత్వం సాధిస్తుంది. మనసు పెట్టి మమ్ములను గ్రహించి ఇతరులకు గ్రహించే ఎర్పాటు చేసుకొంటే చాలు, మమ్ములను మొదటి సూర్య వంశ మహారాజుగా గ్రహించి తరించటమే దివ్య వరం అని గ్రహించండి. రహస్య సాటిలైట్ కెమెరాలు ద్వారా తెలుసుకొనే అవకాసం ఉండడం వలన, రహస్యం గా మాటలు వినే అవకాసం ఉండడం వలన మనుష్యులను సరిగ్గా పట్టించుకోవడం లేదు, డబ్బు ఉన్న వారు, కండ బలం ఉన్న వారిది రాజ్యం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, మా ముందే మా చెల్లెలు జీవితం అటు ఇటు చేసినారు అంటే, చదువు ఉన్నా మూర్ఖత్వలు తగ్గటం లేదు అని గ్రహించండి.
ఎలాగైనా ప్రేమను పెంచుకోవలసిన వారు, ఎదుట వారని నిర్లక్ష్యం చేస్తూ అదే గెలుపు అనుకొంటున్నారు, సంపదలు బౌతిక వస్తు మాయే సర్వం అనుకోను అందుకు మనిషిలో గొప్పతనాని కూడా పాడు చేస్తూ తాము అందమైన, బలమైన మూర్ఖులుగా ప్రవర్తిస్తూ, గొప్పతనాన్ని చేత కాని పిచ్చితనం లా, లేదా ఏదైనా లోటు ఉంటె కొంచెం కూడా సహించే గుణం లేనట్లు మొత్తం గొప్పతనాన్ని దెబ్బ కొట్టుకొంటూ, గొప్పతనానికి చేయూత ఇవ్వడానికి కూడా బౌతిక బలం మేరకే మాట ప్రాధాన్యత ఇచ్చే పరిస్తితి ఉన్నది అని తమరు గ్రహించి అప్రమత్తం చెందగలరు, సత్యాన్ని ఏ రూపం లో ఉన్నా గ్రహించి అప్రమత్తం చెందటం వలన, బౌతిక మాయ కరిగి లోకం జ్ఞాన వంతంగా మారుతుంది అని గ్రహించండి.
అందరిని సమేవేశ పరచి మమ్ములను మొదటి సూర్య వంశ మహారాజుగా నిలపడానికి తమ వంతు కృషి చేయండి, అన్నీ పార్టీలను రద్దు చేసి నేరుగా గవర్నర్ల సహకారంతో దేశాన్ని మేము మా దివ్య పరిపాలన చేతిలోకి తీసుకోవడం మా కనీస బాద్యత అని తెలియజేసుకోనుచున్నాము, మనిషి మనిషి ముందుకు వచ్చి మనస్పూర్తిగా మాట్లాడాలి అంటే రక రకాల అవరోధములు ఉండరాదు కావున, దేశం, ప్రపంచం మా దివ్య పరిపాలనలో ఉన్నది అని చూపడం వలన, ప్రజలకు ఏకత్వం లభించి, పదవి వ్యామోహం, ధన కాంక్షలు తగ్గి, సమాజం ప్రశాంతం గా మారుతుంది, ఎవరూ కొంతకాలం మాట్లాడకుండా మేము చెప్పినవి విని, మా గూర్చి భగవద్గీత, ఇతర శాస్త్ర పురణాలు తో అనుసంధానించి చెప్పుకొని వినడం వలన ప్రతి ఒక్కరి మనసు గెలిచి సృష్టి అంతర్యం తెలుసుకొంటారు, ఇప్పుడు పుంజుకొని, దేశం మెల్లగా సర్వ సమన్వయ శక్తి అధీనం లోకి వస్తుంది అని గ్రహించండి, మమ్ములను న్యాయ మూర్తులు మేధావులు పండితులు ఒక బృందం లోకి తీసుకొని విస్తారం గా గ్రహించడం వలన లోకం దివ్యగా మారుతుంది అని గ్రహించండి. తక్షణ ప్రతి ఊరులోను దివ్య సభలు ఎర్పాటు చేసుకోని, యువతి యువకులు రచన శక్తితో ముందుకు వచ్చి, మా పై మనసు పెట్టి వివరములు పంచుకోవాలి,జ్ఞాన విచక్షణ పెంచుకోవాలి, అని తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాము.
ఇప్పుడు బౌతిక స్తితి, మా మానసిక దివ్య స్తితి రెండూ ఒకటి గా నిత్యం దర్శించాలి, మా దివ్య వాక్ లు ఇప్పటికి జరిగినవి ఇక మీదటివి రికార్డు ఫార్మట్ నిత్యం గ్రహించడం వలన వేశ్లేశించి పంచుకోవడం వలన దివ్యత్వం బలపడుతుంది, సర్వం ఒక మామూలు మనిషి లేదా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి అధీనం లో ఉన్నది అనే భరోసా అందరికి అందటమే దివ్య పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, దేశ వ్యాప్తంగా గవర్నర్లను ముఖ్య మంత్రులను మా సమక్షం లోకి తీసుకొని పరిపాలించగలము, మేధావులు పండితులు జ్ఞాన జ్యోతి వెలిగించి, మా గూర్చి నిత్యం చెప్పుకోవడం వలన, మేము చెప్పడం వలన, సర్వం సమన్వయ చెంది లోకం దివ్యంగా మారుతుంది ప్రజలు యోగులు గా మరి, తాత్కాలిక సుఖాలు వదిలి శాశ్వతమైన ఆలోచన వైపు వెళ్ళతారు సంపదల వత్తిడి తగ్గి లోకం దివ్యం గా, జ్ఞాన విచక్షణ యొక్క బలం లో ఉన్నది అని ప్రతి ఒక్క మనిషి స్పష్టం పొంది, తప్పుసు కి ధ్యానమునకు ప్రాధాన్యత ఇచ్చుకొని దివ్య గా మారుతాడు, నూతన ఒప్పదాలతో ప్రపంచాన్ని ఒక మాట నిబద్దత లేదా దివ్య పరిపాలన లేదా మేలైన ప్రజాస్వామ్యం లేదా జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలనలోకి వస్తుంది అని గ్రహించి ధర్మ చేయూత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జాయతే
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్
No comments:
Post a Comment