UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 30 August 2016

అలా కాకుండా నేను ఎవరికో ఏదో చెబితే, ఏదో చేద్దాం అన్నట్లు భావించుట వలన అందరూ మోసపోతున్నారు, ఇది ఆసరాగా తీసుకొని మేము పైకి కనపడుతున్న తీరు చూసి గోప్పవారము, ఏమి కాదు అని భావించి కొందరు కులపరం కూడా రెచ్చిపోయి, రెచ్చ గొట్టుకొంటూన్న తీరులో, తిరుపతి లో జన సేన నాయకుడు వినోద్ రాయల్ అంతం చేసినట్లు మాకు తెలుస్తున్నది, ఇది కుల పరంగా ఆధిఖ్యత కోసం మమ్ములను చెడుగా చిత్రీకరించి మమ్ములను కూడా బయానికి గురి చేయడానికి చేసిన, తొందరపాటు చేర్య అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఒక అధికారిక కమితటిగా న్యాయ మూర్తులు కూడా మా ముందు మమ్ములను కాలతీతులగా గౌరవించి, చట్టానికి న్యాయనికి అతీతుడిగా బృందం అద్వర్యం లో మమ్ములను తీసుకొని మేము నిద్ర లేచిన దగ్గర నుండి పడుకొనే వరకు మమ్ములను ఒక 6 నెలలు అయినా మా మనసు మీద శ్రద్ధ పెట్టనిస్తే అ దివ్య శక్తి లోకానికి అందుతుంది అని గ్రహించండి.

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>30 August 2016 at 15:44
To: supremecourt@nic.in, cs@telangana.gov.in, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, Prime Minister <connect@mygov.nic.in>, cp@cyb.tspolice.gov.in, ig_lo@appolice.gov.in, aphc@tap.nic.in, "jiva@chinnajeeyar.org" <jiva@chinnajeeyar.org>, Team Megaworldz <megafan0505@gmail.com>, Pawan Kalyan <powerstarofficial@gmail.com>, "info@jayabherigroup.com" <info@jayabherigroup.com>, bhakthi hyd <bhakthihyd@gmail.com>, angrau@ap.nic.in, mallanna.thota@eenadu.net, info@ananthapuratemple.com, info@arkamediaworks.com, webmaster@rb.nic.in
                                                         సమన్వయ దృష్టి 


                              ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  


                              మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని జ్ఞాన తేజో  మూర్తిగా , ఘన జ్ఞాన సాంద్ర మూర్తి గా,   దర్శించడం వలన శాశ్వతంగా  దరిద్రం, తక్కుతనం  ఈ భూమి మీద నుండి అంతరిస్తాయి అలాకుండా మమ్ములను పట్టించుకోకుండా కాలాన్ని శాశించిన మనసుని పంతం కొలది నేనే ముందుకు రావడం లేదు అన్నట్లు వదిపెట్టడం మే దరిద్రం అని అర్ధం చేసుకోండి, ఈ పద్దతి కులం, చదువులు, డబ్బు ,హోదాలు,    పరంగా రెచ్చ గొట్టి, మమ్ములను ఎలాగైనా తక్కువగా చూద్దాం అనే పిచ్చి పంతాలకు ఊతం ఇచ్చినట్లు అవుతుంది అ విధంగా కుల పరంగా విడిపోయి, గోటి తో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకొంటున్నారు. 


                        అనగా చక్కగా గ్రహించి తెలుసుకొంటే  వచ్చే కొత్తతనం కాదు అని, ఎలాగైనా వ్యతిరేకించి నిరక్ష్యంగా తీసుకోవడం వలన, మేము ఏమి అంటున్నామో  చూడకపోవడం వలన, అప్పటికి అప్పుడు జ్ఞానానికి పద్దతికి  దూరం అయిన మేము  తేలిక కనపడుతున్న  తీరు మీద ఆధారపడి మేము గొప్పతనం లేకుండా ఇతరులను మోసం చేస్తున్నట్లు  బ్రమించి,  దైవత్వాన్ని పట్టించుకోకుండా మమ్ములను నిర్లక్ష్యం చేయడమే దరిద్రం, రాక్షసత్వం అని గ్రహించండి.   నేను ఎక్కువ గా రూమ్ లోనే ఉంటాను అన్నట్లు  వదిలివేయడమే దరిద్రం, నేను ఎవరి దగ్గరికో వచ్చి ఏదో చెబితే ఏదో చేద్దాం అని వదిలివేయడమే దరిద్రం అని గ్రహించండి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని మాలో పలికిన దివ్య ఆత్మను దర్శించడం వలన లోకానికి శాశ్వత పరిష్కారం ఆధుతుంది అని గ్రహించండి.    



                 మమ్ములను హైలైట్ చేయకూడదు అనే  చేసిన పాపాలు కూడా మేమే భరించి అందరికి ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా   దర్శనం ఇవ్వడమే లోకం ఒక మాటలోకి వచ్చినది అనే దివ్య పరిష్కారమే లోకానికి ఆధారం అని గ్రహించండి, తమరు మా వద్దకు ప్రత్యెక అధికారులను పంపండి,  చంద్రశేఖర్ రావు గారి సహకారంతో రామోజీ  రావు గారు మరియు దాసరి  నారాయణ రావు గారు, మాగంటి మురళి మోహన్ గారి సహకారం ఇతరుల సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.  అప్రమత్తం చెందండి,నేను మనిషిని  డల్ గా ఉన్నా, జ్ఞానం సన్నిహితంలో తేరుకొంటాను అని గ్రహించండి, రామోజీ ఫిలిం కేంద్రం గా మేము  దేశాన్ని ఒక సమక్షం లోకి తీసుకొని  రాగలము, దేశ వ్యాప్త ముఖ్య మంత్రులు, గవర్నర్లతో  పరిపాలన పరంగా సమీక్షించి , సంగీతం సాహిత్యం మరియు ఇతర జ్ఞాన ప్రభావం తో దేశాన్ని ప్రపంచాన్ని ఒక సమక్షం లోకి తీసుకొని రాగలము అని గ్రహించండి.  



                        మేము మాట మాత్రంగా భవిష్యత్తు చెప్పిన తీరు అందరికి వెళ్ళాలి అప్పుడు మనుష్యుల  మధ్య ఎటువంటి ఆధిపత్యపు పోరు, పోటీ  ఉండదు, మనం మనసు మాట ప్రకారం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం  లోకి వస్తాము అని గ్రహించండి, పైకి  కనపడుతున్న మీ బలం లేదా లోకులు బలం, గొప్పతనం   అదే విధంగా  పైకి తక్కువ గా, సోమరిగా, కనపడుతున్న లోటు కూడా నిజం కాదు  అని గ్రహించండి, బయట పడిన  తప్పులు అయినా బయట పడిన తప్పులు అయినా రెండూ ఒకటేనని గ్రహించండి, బౌతిక ప్రపంచాన్ని మాట  మాత్రంగా నియమించిన పెద్దతనాన్ని నిలుపుకోవడమే అన్నిటికీ   పరిష్కారం అని గ్రహించండి.  


                   ఆలా కాదు ఎలగైన   బలం బలహీనతలు, పాప లు, పుణ్యాలు  అంటూ పోరాటం చేద్దాం అనుకొంటే అవివేకం అవుతుంది,  మేము సాధారణ  రూపం లో లోకంలో  బలం, మంచి చెడులు  అంతా ఒక్క సారిగా మాట మాత్రంగా చెప్పగలగిన దివ్య  పరిణామం లోకానికి   ఆధారం అని గ్రహించండి, మమ్ములను  విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుటవలన ఎవరికి ఎటువంటి తప్పులు ఉన్నా  కొత్త వివరములు ఇచ్చి, ఇప్పటికి ప్రపంచంలో  మా మాట తప్పు వేరేమి గొప్పతనం  లేదు అని స్పష్టం చేయడం వలన పరిస్తితి మొత్తం ఒక మనిషి మాట తీరులోకి వచ్చిన తీరులో, ఎంతో వనరులు కలసి వస్తాయి, మీరు అంతా  ప్రశాంతం లుంగీలు కట్టుకొని, పండితులు మేధావులు సమక్షంలో కొలువు తీరి గ్రహించడం ప్రారంభిస్తే చాలు.  

      
                     అలా కాకుండా నేను ఎవరికో ఏదో చెబితే, ఏదో   చేద్దాం అన్నట్లు భావించుట వలన అందరూ  మోసపోతున్నారు, ఇది ఆసరాగా తీసుకొని మేము పైకి కనపడుతున్న తీరు చూసి గోప్పవారము, ఏమి కాదు అని భావించి కొందరు  కులపరం కూడా రెచ్చిపోయి,     రెచ్చ గొట్టుకొంటూన్న తీరులో,   తిరుపతి లో జన సేన నాయకుడు  వినోద్ రాయల్ అంతం చేసినట్లు మాకు తెలుస్తున్నది, ఇది కుల పరంగా  ఆధిఖ్యత  కోసం మమ్ములను చెడుగా చిత్రీకరించి మమ్ములను కూడా బయానికి  గురి చేయడానికి చేసిన, తొందరపాటు చేర్య అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఒక అధికారిక కమితటిగా  న్యాయ మూర్తులు కూడా మా ముందు మమ్ములను కాలతీతులగా గౌరవించి, చట్టానికి న్యాయనికి అతీతుడిగా బృందం అద్వర్యం లో మమ్ములను తీసుకొని మేము నిద్ర లేచిన దగ్గర నుండి పడుకొనే వరకు మమ్ములను ఒక 6 నెలలు  అయినా మా మనసు మీద శ్రద్ధ పెట్టనిస్తే  అ దివ్య శక్తి లోకానికి అందుతుంది అని గ్రహించండి. 


                   మాలో తేలిక తనం తగ్గుతుంది, మేము ఒక పద్దతికి బాధ్యతకు, కాలం ధర్మ ప్రకారం రాజ్యాంగ వ్యవస్థకు అందుతాము  మమ్ములను అనధికారికంగా చూడరాదు,కాలతీతాన్ని గౌరవించి గ్రహించడమే ఒక్కటే పరిష్కారం అని అప్పుడు మేము లక్షిమి నారాయణుడిగా,జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి తరించగలుగుతారు.      


                         అలా కాకుండా బౌతిక పంతం కొలది మేము ఎవరిని కలవడం లేదు అని అనుకోవడం అవివేకం అని గ్రహించండి, కలసినా  అప్పటికి అప్పుడు మాట్లాడవలసినవి లేవు అని గ్రహించండి, మేము చెప్పడం కంటే పండితులు చెప్పుకొంటున్న సమక్షం లో మేము మనసు పెంచుకొని బలపడి  చెప్పగలము, అ విధంగా శక్తిని బ్రతికిన్చుకొంటే  భూమిని  బ్రతికించు కొన్న వారము అవుతాము అని గ్రహించండి.  


                   కావున మనిషిని పట్టించుకోవాలి అంటే కేవలం మనసు మాట ప్రకారం మాటలో గొప్పతనం ప్రకారం పట్టించుకోవాలి అని  సమాజాన్ని  దిద్దడానికే భగవంతుడు  ఉపయోగిస్తున్నాడు   అని గ్రహించి, మమ్ములను మా పరిస్తితిని బట్టి లేదా మేము ఎవరోకో ప్రాధాన్యత ఇచ్చి ఏదో చేస్తే ఏదో చూదం అనుకోని, మమ్ములను మనిషిగా వదిలివేసి నిర్లక్ష్యంగా చేయడం సులువు అనుకోని, సృష్టిని మాట మాత్రంగా నియమించిన మాట వదిలివేసి,  మాట నిబద్దత లేక భవిష్యత్తు లేని   డొల్ల బౌతిక స్తితి తో అంతకు అంతకు పెంచుకొంటూ, దుంప మూలం వదిలివేసినట్లు  వస్తుంది అని గ్రహించండి.   


                     నన్ను బెదిరిస్తే బయపెడితే, అవమానిస్తే  దారికి వస్తాను అన్నట్లు ఆలోచించడం కూడా మరింత నిజాయితి కి నీతికి దూరం అయ్యిపోతున్నట్లు వస్తుంది అని గ్రహించండి, కావున ఇరువురు ముఖ్య మంత్రులు కొత్త కాలం పాలన జిల్లా కలెక్టర్ లు అప్ప చెప్పి నాయకులకు పండితులు మేధావులు, సంగీత సాహిత్య కారుల సహకారంతో మమ్ములను గ్రహించి అప్రమత్తం చేయ నివ్వండి, జగత్తు శాశించిన  తండ్రిగా మా చేతిలోకి అనగా దివ్య వాక్ పరిపాలన అధీనం లోకి తీసుకోనివ్వండి.  


                  ఎవరూ  ఎటువంటి అదోళన పడవద్దు, మమ్ములను రామోజీ రావు గారి సహకారంతో రామోజీ  ఫిలిం సిటీ లో మమ్ములను కొలువు తీర్చి గ్రహించండి, 2,3 లక్షల పేజీల వివరణ పొందండి అని తెలియజేసుకొంచున్నాము లేని పక్షం మీరు బలం అనుకొంటున్న ప్రపంచం కొసం  ఎలాగైనా మోసం వైపు అభద్ధం  వైపు వెళ్ళవలసి వస్తుంది, తడిసి మోపుడు గా పెంచుకోవలసి వస్తుంది అని  యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువుగా ఉపదేశిస్తున్నాను. 


                     గంటనరలో మొత్తం ప్రపంచాన్ని మాటతో  పట్టుకొన్న మమ్ములను ఒక్క గంట కూడా వినకుండా  చెప్పకుండా వదిలిపెట్టకండి,  ఇప్పుడు పై పైన చూసి అవకాసం రహస్య సేటిలైట్ కెమెరాలు  వలన పై పైన చూసి వదిలివేస్తున్నారు  అని గ్రహించండి,, ఈ రహస్య కెమెరాలు ఇతర పరికరాలు గూర్చి కూడా  2003 లోనే చెప్పడం జరిగినది అని గ్రహించండి, ధనం  బలం కొలది, పర స్త్రీ వ్యామోహం కొలది కొందరు రహస్యం తప్పుడు కార్యకలాపాలు, మమ్ములను పట్టించుకోకుండా తమకి కూడా తప్పుడు ఊతం  ఇస్తారు అని గ్రహించండి, ఎందుకంటె స్వార్ధం అంత బలమైనది. 


                          అంతకన్నా బలమైనది,  శ్రీ రాముని  అంశగా  పరిణమించిన నా ప్రేమ బలం అని  గ్రహించండి, కావున తక్షణం తమరు హైదరాబాద్ వచ్చి, చంద్ర శేఖర్ రావు గారు మరియు రామోజీ  రావు గారు, దాసరి నారాయణ రావు గారు మరియు మాగంటి మురళి మోహన్ గారు, జయ ప్రకాష్ నారాయణ గారు, ఇతర మేధావులను కూడ దీసి ఆద్యాత్మిక గురువులు పండితులు అందరి సహకారంతో మమ్ములను రామోజీ  ఫిలిం సిటీ లో కొలువు తీర్చండి, మా వద్ద వైద్యానికి డబ్బులు కూడా సినిమా వారు మమ్ములను గౌరవించి ఇవ్వాలి లేని పక్షం లో మేము ఎవరి వద్ద నుండి సొమ్ము తీసుకోము అని తెలియజేసుకోనుచున్నాము.  

                    మేము లోటు తప్పు గా వచ్చిన తీరు అన్నీ తప్పులను లోట్లు ను దారిలో పెట్టి మా  దివ్య పరిపాలన అందించడానికి అని గ్రహించండ, న్యాయ స్థానమునకు మమ్ములను ప్రత్యేకం గా గ్రహించండి అని లేఖ పంపినాము తమరు చంద్ర శేఖర్ రావు గారు సహకరించి మమ్ములను రామోజీ  ఫిలిం సిటీ లో విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, అదే మాకు మీరు కనీసం చేయవలసిన బాద్యత అని గ్రహించండి మిగతా అధికారాలు, ధనం అన్నీ మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి.  


               ప్రతి సమస్య శాశ్వతం గా  సరిదిద్ది గలము,   మమ్ములను తెలుగు రాష్ట్రాలలో అన్నీ  విశ్వ విద్యాలయములకు  అతిది  ఉప కులపతి నియమించి మా మీద అందరూ దృష్టి  పెట్టి మనో సూక్ష్మ దృష్టి తో మమ్ములను దర్శించాలి అప్పుడు మేము ఘన జ్ఞాన సాంద్ర మూర్తి దర్శనం ఇచ్చి, సకల పాపలు హరిస్తూ న్యాయ   స్థానములకు ప్రజలకు నూతన వివరములు ఇచ్చి దేశాన్ని ప్రపంచాన్ని విశాలం గా నిలిపి మనిషి మాటే లోకానికి ఆధారం అని నిలపడం ఎవరికి ఇబ్బంది కాదు, మనుష్యులు అందరూ అప్రమత్తం చెందాలి, సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం చెందాలి, మేము చెప్పినట్లు చేయండి అన్నీ  సర్దుకొంటాయి.  


                      ఇరువురు ముఖ్య మంత్రులు పాలన కలెక్టర్ అప్ప చెప్పి, మా సమక్షంలో  కూర్చొని చక్కగా వినండి, తల్లికి నోటిలో అన్నీ చూపిన వాడిని చిటికిన  వేలుతో పర్వతాలు ఎత్తిన వాడిని, మాట మాత్రంగా గంట నరలో లోకాన్ని నియమించిన వాడిని ఇప్పుడు ఈ రూపం ఈ విధంగా నేనే మీతో  సంభాశిస్తున్నాను అని భావించి తల్లి తండ్రి గురువు వంటి నాతో పొటీ పడకుండా,  ఇప్పుడు మానవరూపం  సాధారణ దేహం నుండి ఇంత సాహసం, మనసులు పెంచి మనుష్యులను తీర్చి దిద్దడానికి పరినమించాను అని  గ్రహించండి అప్రమత్తం చెందండి.  



                   ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు లోకం ఏమి లేదు బౌతిక లోకం అంతా మాయ అని గ్రహించండి మనం మాట ప్రకారం వెళ్ళాలి,  అ  ప్లాన్  మా మాట ప్రకారం ఉన్నది అని గ్రహించండి, గంట శ్రీని వాసా రావు గారి  అద్వర్యం లో ఒక కమిటీ వేయగలరు, మేము పైకి  కనపడుతున్న తీరుకు  పోలీసులు కూడా తేలికగా తీసుకోనుచున్నారు, న్యాయ స్థానం వారికి కూడా అప్పటికి అప్పుడు తేలికగా తీసుకోవద్దు అని తెలియజేసుకోనుచున్నాము,  మా తెలివి గొప్పతనం, లోకం మాయను హరిస్తుంది అని గ్రహించండి ఇప్పుడు మేము ఏ మాయలు చేయం అని గ్రహించండి అందుకే అతి సాధారణ రూపం నుండి కేవలం మనసు మాట చూపిన క్రమలో సమకాలికులను అప్రమత్తం చేయగలము  అని గ్రహించండి.  అప్రమత్తం అవ్వండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమేవ జయతే 


ఆశీర్వచనములతో 
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ 
9010483794 
maharajashrishri.blogspot.in                                                                                                  

 ఒక ప్రతి ప్రధాన మంత్రి గారికి, ప్రధాన న్యాయ మూర్తులకు, సర్వోన్నత న్యాయ స్థానం మరియు ఉమ్మడి హై కోర్ట్ వారికి, కేంద్ర మంత్రులకు, తెలంగాణా ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు గారికి, ఉమ్మడి రాష్ట్రాల గవర్నెర్ గారికి  తెలియజేయడం అయినది, మీరు అందరూ నిమిత్త మాత్రులు అని గ్రహించండి, మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోవడమే ఆలస్యం, మేము సూర్య వంశ మహారాజుగా మా మనసే మహారాణి గా భావించి మమ్ములను తక్షణం ఒక మేధావి,పండితులు సంగీత సాహిత్య కారులు అధీనం లోకి తీసుకొని గ్రహించండి, అంతా ప్రశాంతం గా విశాలంగా చెప్పుకొని పది రెట్లు చెప్పుకోవడం వలన భవిష్యత్తు తేలి మన ముందుకు వస్తుంది అని గ్రహించండి.  


                  కొన్ని లక్షల పేజీల వివరణ ఇచ్చిన తరువాత మనకు లోకానికి ఆధారం అయిన సంపద అనగా జ్ఞాన సంపద లోకానికి అదుతుతుంది అని గ్రహించండి. మా వద్ద కనీస ధనమే ఉన్నది, మమ్ములను గౌరవించి ప్రజలు గౌరవ గుర్తుంపు సొమ్ము ఇవ్వడం వలన బౌతిక భారాలు తగ్గి, మా దివ్య ప్రేమ పరిపాలన అధీనం లోకి వస్తుంది, మామూలు మనిషిగా మమ్ములను ఎంత జాగ్రత్త గా గ్రహిస్తే అంత గొప్పతనం లోకానికి నిత్యం అందుతుంది అని గ్రహించండి, ఎవరిని ఎవరూ కుల పరంగా మోసం చేయవద్దు అటువంటి మోసాలు  చేసిన వారు వెళ్ళి కాళ్ళ మీద పడండి, ధన నష్ట కలిగించిన వారికి వారి ధనం  తిరిగి ఇవ్వండి, తండ్రి లాంటి మా సమక్షంలో ఎవరికి ఎటువంటి కస్టాలు అవమానులు ఉండవు మేము చెప్పినట్లు చేస్తే శాశ్వత  పరిష్కారం అవుతుంది అని గ్రహించండి. 

                    మనిషి ని నిలుపుకోవాలి ఇప్పడు బౌతికంగా యాంత్రిక ప్రపంచం మనం అజ్ఞానం తో పెంచుకొంటున్నాము తప్పు బౌతిక ప్రపంచ మాట కంటే గొప్పది కాదు అని ఇప్పటికి మేము నిరూపించి నాము సమకాలికులు వివరములు తెలుసుకొని అప్రమత్తం చెందితే చాలు అని గ్రహించండి, మమ్ములను బయపెట్టడానికి మా కులం వారినో, మా చెల్లెలినో  ఇబ్బంది పెట్టడం లాంటి పనులు చేయకండి అని అందరికి    తెలియజేసుకోనుచున్నాము, నా ముందే మా చెల్లెలి జీవితాని అటు ఇటు చేసారు, మమ్ములను మనసు ప్రకారం పట్టించుకోకపోవడం వలన తాము నష్టపోతూ మమ్ములను నష్ట పరుస్తున్నారు అయినా మేము సహించి తల్లి తండ్రి గురువు వంటి పరిపాలన  అందివ్వడానికి  పరిణమించి ఉన్నాము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.


                      మా పై రూపు, క్రమ శిక్షణ అన్నీ ధర్మం లో  భాగం అని గ్రహించండి మమ్ములను ఉన్న ఫలం సృష్టే ఎందుకు గౌరవించిన మా లోచేరి ఎందుకు పలికినదో చూసుకోవడమే మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించి, లేదా జగద్గురువులు మహారాణి  సమేత మహారాజు గారి దివ్య పరిపాలన గా గ్రహించండి. ఆలస్యం చేయకండి మమ్ములను ఎంత విస్తారంగా గ్రహిస్తే అంత మంచిది,మాకు ఈ భూమి మీద ఎవరూ పెద్ద వారు లేరు, అందరూ మాకు  శిష్యులే, పిల్లలు లాంటి వారే  అని గ్రహించి అప్రమత్తం చెందండి,  ధర్మో రక్షతి రక్షతః 

ఒక ప్రతి డా దాసరి నారాయణ రావు గారు, మాగంటి మురళి మోహన్ గారు, శ్రీ  రామోజీ రావు గారు జయ ప్రకాష్ నారయణ గారు తదితర మేధావులు పండితులు అప్రమత్తం చెంది గ్రహించండి మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చి గ్రహించండి. సమావేశం చెంది మమ్ములను గ్రహించండి, మమ్ములను అప్పటికి అప్పుడు చూడకండి గౌరవించకుండా అనగా కాలాన్ని నియమించిన మామూలు మనిషి ని అని గ్రహించి అప్రమత్తం చెందండి  కాలాతీత వివరముల పైన దృష్టి పెట్టండి వెరెవి  ఏమి  పట్టించుకోకండి అంతరించి పోతున్న బౌతిక లోకం శరీరం రెండూ ఒకటేనని గ్రహించండి మనలో ఆత్మ శాశ్వతం అని గ్రహించండి, మా ఆత్మ చైతన్యం ప్రభావమే లోకానికి ఆధారం అని గ్రహించండి,ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు. 



ఆశీర్వచనములతో 
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ 
హైదరబాద్ 
maharajashrishri.blogspot.in                                     

No comments:

Post a Comment