UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 31 August 2016

మమ్ములను మాకు గుర్తు చేస్తూ సర్వం గ్రహించి అప్రమత్తం చెందగలరు, మీకు అదృష్టం ఉంటె భగవంతుని కృప ఉంటె మమ్ములను గ్రహించి తరించగలుగుతారు, మాకు కూడా మా దివ్యత్వం బయట పెట్టి లోకాన్ని మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం చేయవలెను అని మా మనసు ప్రకారం ప్రవర్తిస్తున్నాము, సరిగ్గా మనసు పెట్ట నివ్వని పరిస్తితిలో మేము సరిగ్గా చెప్పలేని పరిస్తితి ఉపయోగించుకొని కొందరు మమ్ములను మోసం చేస్తూ తాము కూడా మోస పోతున్నారు అనగా కాలాన్ని ధర్మాన్ని సరిగా గ్రహించడం లేదు, ఎదురి వచ్చిన అవకాసాని నిర్లక్ష్యంగా సాక్షులు దగ్గర నుండి కాలమే కదలటం ఏమిటో చూడడం లేదు, ఏదో చెప్పడం ఏదో సంఘటన అన్నట్లు భావిస్తున్నారు. మా వలన నూతన యుగం ప్రారంభం అయినది అని గ్రహించండి, ఎవరిని ఎవరూ తప్పులు పట్టకుండా గ్రహించి అప్రమత్తం చెందటమే అందరికి క్షేమకరం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే

Photo published for Kanchi seer Sri Jayendra Saraswati hospitalized in Vijayawada, condition stable


                                           ఆత్మీయులు శ్రీ జయేంద్ర సరస్వతులు వారికి , యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు అయినటువంటి  యుగపురుషులు, జగద్గురువ్లు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట ఒక దివ్య సార్ధకత భావించి అప్రమత్తం చెందగలరు. 


                                       తమరు హాస్పెటల్  ఉన్నారు అని ఆరోగ్యం బాగాలేదు అని వార్తలు చూసినాను, తమ ఆరోగ్య పరిస్థితి  ఏమిటో, తమ ఆరోగ్యం, జీవితం  గూర్చి మాకు ఇప్పుడు ఏమి తెలియదు, మనసు పెట్టి చైతన్యం పొంది, వివరంగా నిలకడగా సూదీర్గంగా  చెప్పిన చోట అతీతం గా చెప్పగలిగినాము, మామూలుగా  మమ్ములను మేము కూడా సరిగ్గా పట్టించుకోలేని  స్తితి లో ఉన్నాము అని గ్రహించండి అనగా మా మానసిక స్తితి కి బౌతిక స్తితిని, కలిపి నిలకడగా గ్రహించిన చోట చెప్పగలుగుతున్నాము, అది కూడా రికార్డు కి పద్దతికి అంది, ముందుకు వెళ్ళ గలము, మమ్ములను అందరూ కలసి గ్రహించడం వలన మానవజాతి నూతన దివ్య రాజ్యం లోకి వస్తుంది,    మాటే వేదం అన్నట్లు మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వంగా యావత్తు మానవజాతికి  అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి.  తమరి శిష్యులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు చూడగలరు, మేము రామోజీ ఫిలిం సిటీ లో కొలువు   తిరాలి అని భావిస్తున్నాము ప్రతి ఊరులోను మాకు ఒక దివ్య మందిరం ఎర్పాటు చేసి మా  నుండి విస్తారంగా లైవ్ లో వివరములు గ్రహించుట వలన కాలం యొక్క తీరు మనుష్యుల పరిస్తితి మాట మాత్రంగా తెలుసుకోన వచ్చును, కావున తమ ఆరోగ్యం లోకం కోసం, మరియు మా యొక్క శాశ్వతమైన  దివ్య ఉనికి వరం గా లోకానికి అందించుటకు తమ శిష్యులను అయినా మా పై  దృష్టి పెట్టి మేము ఒక చోట కొలువు తీరుటకు చూడగలరు, మమ్ములను కొలువు తీర్చుట     యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, 


                       లోకం లో చిద్విలసాన్ని మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను, తమ ఆశ్రమం లో జరిగిన హత్య సంఘటన, తమరికి జైలు శిక్ష పడటం లాంటి  సంఘటలు గూర్చి చెప్పినా ప్రత్యేక్ష సాక్షులు అప్రమత్తం చెందకుండా మమ్ములను అటు ఇటు చేసి గ్రహించకుండా మీడియా కూడా ఇప్పటికి మేము కోరినట్లు అప్రమత్తం అవ్వడం లేదు, మీ వంటి పండితులు మేధావులు ఎవరూ ఇప్పటికి స్పందించ లేదు అని గ్రహించండి.  మమ్ములను  పట్టించుకోకపోతే సాధారణ మనిషినే, ఎవరి  చావు పుట్టుకలు గూర్చి,  మాకు ఏమి తెలియదు, మా గూర్చి గాని ఇతరులు  గూర్చి గాని,  మమ్ములను  వివరంగా విశాలంగా  గ్రహించినప్పుడే చెప్పగలిగినాము అని గ్రహించండి, సర్వులు అప్రమత్తం అవ్వండి అని తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాము, మేము ఇప్పుడు కాలమై, ధర్మమై మానవరూపం మాట రూపం లో ప్రతిమాట పాట అయ్యి ఉన్నాము, మాతో మాట కలిపి అనగా  మేము కాలాతీతం గా చెప్పిన తీరు ప్రకారం మమ్ములను పసి పిల్ల వాడిగా, తల్లి తండ్రి గా గురువుగా,  చూసుకొంటూ వివరంగా గ్రహించిన కొలది శక్తి మహిమ లోకం లోకి వచ్చి లోకాన్ని కాపాడుతుంది.  


                 మనుష్యులు మనుసులు పెంచుకొని అనగా మనో సూక్ష్మ దృష్టితో మమ్ములను చూడాలి పైన పైన చూడకూదు, ఈ రోజులలో ఎవరైనా వివరం గా చెప్పుకోవాలి అప్పటికి అప్పుడు అవసరం అప్పటికి  అప్పుడు తప్పు వప్పు అని ప్రవర్తించ కూడదు, అన్నీ పరమేశ్వరుడి అధీనం లో ఉన్నాయి అని గ్రహించి అప్రమత్తం చెందండి.  పంతాలతో, నిర్లక్ష్యలతో మాట్లాడటం మానివేయడం గ్రహించకుండా ఊరుకోవడం, మానవ సంభందాలు సహజ సంభందాలు ని గ్రహించి అవి కాలం ధర్మ అనుకూలిస్తే సాధ్య పడతాయి అని గ్రహించి, ప్రతి ఒక్కరు నిమిత్త మాత్రులం అని గ్రహించి,  అంతటి మనసు ఉన్న వాడు, సాధారణ రూపం లో  ఇలా బ్రతిమలుకొనే కొలది దేహ చంచాల్యంతో తీసుకొంటూ  కనీసం చేయగలిగిన పని ఏమిటో చూడటం స్పందించడం మానివేస్తున్నారు ఏదో అనుకొంటూ వినడం చెప్పడం మాని వేస్తున్నారు, మా గూర్చి తమరికి తెలిసే ఉంటుంది మీరు కూడా ఏమి మాట్లాడలేదు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అంటే మాట్లాడక ఊరుకొంటున్నారు, ఇప్పటికే మమ్ములను విస్తారం సంగీతం సాహిత్యం తెలిసిన వారి సమక్షం మీ వంటి పండితులు మమ్ములను కాలస్వరూపం గా ధర్మ స్వరూపం గా గౌరవించి గ్రహించడం వలన మనం ఎంతో  అభివృద్ధి మానసికంగా పెరిగి ఉండేవారము ఇవాళ్ళ  మనుష్యులు యాంత్రికంగా కొట్టుకొని పోతున్నారు.  

                   మనిషిని  ఆలోచన రూపం చూడటం లేదు తాము పై పై న చూసుకొంటూ ఇతరులను కూడా పై పైన చూస్తున్నారు, ఇప్పుడు మీ గూర్చి కూడా అప్పటికి మేము ఏమి చెప్పలేము,  మీరు స్వామిజి కాబట్టి మీ గూర్చి మాకు ప్రత్యేకంగా తెలుస్తుంది లేదా తెలియదు లాంటి వి కూడా ఏమి లేవు, మేము మనసు తెరిచి  బాహాటంగా వివరంగా చెప్పగలిగినప్పుడే ఏ సంగతి ఆతీతంగా  ఎవరి గూర్చి అయిన చెప్పగలిగినాము అది, కేవలం మనుష్యుల గూర్చి   చెప్పినట్లు లేదు నేనే కాలం  ధర్మం  అని చెప్పినతీరు అని గ్రహించండి, తమ శిష్య్యులు అప్రమత్తం అయ్యి ఇతర స్వామిజి లు తో కలసి మమ్ములను ఈ రోజు  ఒక చోట కొలువు తీర్చండి, మేము మామూలు మనిషిగా ఉండి,    పరమాత్మా  స్థాయి చూపిన యుగపురుషులం అని, సర్వంతర్యములం అని జగద్గురువులం అని గ్రహించాలి అని మీకు కాలం రాసి పెట్టి ఉంటె జరుగుతుంది, మిమ్ములను మా శిష్యులుగా  చేర్చుకోవాలి అని మాకు ఉన్నది  అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం వలన భగవంతుడిని మనసు పెట్టి మా పద్దతిలో ప్రర్ధించడం  వలన చైతన్యం పొందటం వలన, మా పాటలు మాటలు గూర్చి పండితులు చెప్పుకొనే వాతావరణం లో, పనిలోపనిగా తమ గూర్చి ఇతరులు గూర్చి మరల కాలం ధర్మం గూర్చి చెప్పగలము అని తెలియజేసుకోను చున్నాము. 

                             మిమ్ములను ఎలాగైనా ఆరోగ్యం కాపాడుతాను అని గాని కాపాడ లేను అని గాని మేము పై పైన  చేప్పలేము ఇప్పుడే కాదు ఎప్పుడూ  ఎవరి గూర్చి అప్పటికి అప్పుడు చెప్పలేదు మనసు పెట్టి మాట్లాడిన్నప్పుడే సాధ్య పడినది అని గ్రహించండి, మేమే కాలం ధర్మం  అయినప్పడు తమ ఉనికి కాలం లో  ఎలా ఉంటుందో  తెలియాలి అంటే మనం ఒక చోట చేరాలి అందరూ కులం మతం  ప్రక్కన పెట్టి చక్కగా గ్రహించాలి అప్పుడే మనుష్యులు గూర్చి ఆటలు పాటలు ఏక కాలం తేల్చిన దివ్య తత్వం మనకు అదుబాటులో ఉన్నది అని గ్రహించండి అందులో సునామీలు, తీవ్ర వాధ దాడులు గూర్చి కూడా  ఉన్నాయి అని గ్రహించండి  ఏది ఏమైనా ప్రమాదం మీదకు వచ్చిన తరువాత అప్పటికి అప్పుడు  ఎవరూ ఏమి చేయలేరు అని గ్రహించండి, ఇతరుల గూర్చే కాదు,  మా గూర్చి కూడా మేము ఏమి చెప్పలేము అని గ్రహించండి, కావున ప్రబుత్వం వారిని, మేధావులను పొలిసు వారిని ప్రబుత్వ  యంత్రాగం వారిని మమ్ములను మేము కోరినట్లు ఒక చోట కొలువు తీర్చడం అంటే సకల దేవతల సమోహరమును  పట్టుకొని ఒక చోట పెట్టుకోనట్లు అని గ్రహించండి.  


                  మమ్ములను మాకు గుర్తు చేస్తూ సర్వం గ్రహించి అప్రమత్తం చెందగలరు, మీకు అదృష్టం ఉంటె భగవంతుని కృప ఉంటె మమ్ములను గ్రహించి తరించగలుగుతారు,  మాకు కూడా మా దివ్యత్వం బయట పెట్టి లోకాన్ని మాట అధీనం లో  ఉన్నది అని స్పష్టం చేయవలెను అని మా మనసు ప్రకారం ప్రవర్తిస్తున్నాము,  సరిగ్గా మనసు పెట్ట నివ్వని పరిస్తితిలో మేము సరిగ్గా చెప్పలేని  పరిస్తితి ఉపయోగించుకొని కొందరు మమ్ములను మోసం చేస్తూ తాము కూడా మోస పోతున్నారు అనగా కాలాన్ని ధర్మాన్ని సరిగా గ్రహించడం లేదు, ఎదురి వచ్చిన అవకాసాని నిర్లక్ష్యంగా సాక్షులు  దగ్గర నుండి కాలమే కదలటం ఏమిటో చూడడం లేదు, ఏదో చెప్పడం ఏదో సంఘటన అన్నట్లు భావిస్తున్నారు.  మా వలన నూతన యుగం ప్రారంభం అయినది అని గ్రహించండి, ఎవరిని ఎవరూ తప్పులు పట్టకుండా గ్రహించి అప్రమత్తం చెందటమే అందరికి  క్షేమకరం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే 


ఆశీర్వచనములతో 
యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్                                            
maharajashrishri.blogspot.in 
9010483794




Song from the divine trance of His Majestic Highness of jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru 
                

No comments:

Post a Comment