
సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించక పోవడం ఎంత తప్పో
సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం అంతే తప్పు .......
ఈ రెండూ తప్పులు పెరిగుతున్నాయి అంటే సమాజం లో అరాచకం అధర్మం పెరిగినట్లు భావించాలి. ఇప్పుడు అ పరిస్తితి ఉన్నది. ఒక్కరిని లెక్క చేసిది ఏమిటి అని ఏదైనా తానే చేస్తున్నాడు, లేదా చేయాలి కాబట్టి చేస్తున్నాడు లేదా చేయగలరు కాబట్టి చేస్తున్నారు అన్నట్లు తీసుకొంటున్నారు. మనిషికి మనసుకు కంటే ప్రాధాన్యత ఇచ్చి పుచ్చుకొంటున్న వస్తువులు లేదా సంపద లేదా అవగాహనా రూపం లో నైనా ఏదో చెప్పడమే కదా, వినడమే కదా అన్నట్లు తీసుకోవడం వలన మనిషి ఆలోచనకు ప్రాధాన్యత తక్కువగా ఉన్నది, ఇవ్వడం లోను తీసుకోవడం లోను వ్యత్యాసములు పెరిగినవి అనగా ఇద్దరిలోను మనసు లోపించినది అని గ్రహించండి, ఎవరు ఏమి చేసిన, చేయలేకపోయినా నడిపేవాడు ఒకడు ఉన్నాడు అని తెలుసుకోవడమే పరిష్కారం అని గ్రహించండి. ఆ విధంగా ఇప్పుడు ... ఇది ఇద్దరికీ తెలియనప్పుడు మూడవ కంటి వాడు ఒకడు వచ్చి సరిద్దుతాడు అని అర్ధం అని గ్రహించి తక్షణం మేము కోరినట్లు పదిగురు కలసి ముందుకు రండి, అనగా మూడవ కంటివాడు వచ్చిన తీరు అందరికి ఏకకాలం ఈ సమస్యం పరిష్కారం అవుతుంది, భగవంతుడు, కాలమే కదలటం అన్నది అంత ఉన్నత స్తాయి అని గ్రహించి, మనసు ప్రకారం గ్రహించి, క్రుతజ్ఞ చూపినా, పొందినా అందుకు కారణం ఒకడు ఉన్నాడు అని గ్రహించడమే పరమార్ధం అతనిని ఆదరించడమే పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందండి.
సాయం చేసే వాడిని నేనే...... సాయం పొందే వాడిని నేనే .....అన్నట్లు పరమాత్మా శక్తి మా ద్వారా ఇప్పుడు వచ్చినది అని గ్రహించి. సర్వం మాట మాత్రంగా నియమించి చూపిన మమ్ములను, ఏ విధంగా బౌతిక వ్యత్యాసములు చూడకుండా నేరుగా మనసుకు ప్రాధాన్యత ఇవ్వండి అప్పుడు మీరి ఇచ్చినా, తీసుకొన్నా ఎందుకు చేస్తున్నారు ఎందుకు పొందుతున్నారో తెలుసుకొని కృతజ్ఞత పొంది మీరు ఇతరులకు చూపడం ఆధారమైన వాడిని సేవించి తరించండి, మనసుకి ప్రాధాన్యత లేక యంత్రికత్వం లో కొట్టుకొని పోతున్న సమాజాన్ని మానవజాతిని కాపాడుకోండి. మనసు మాట పెంచుకోండి అందుకు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి.
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment