UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 2 September 2016

ఎవరో ఒప్పుకొంటారు ఎవరో ఒప్పుకోరు, అన్నట్లు మాట్లాడవలసినది పరిస్తితి కాదు, ఇప్పుడు పరిణామా మా ప్రకారం కాలం ఉన్నది సామన్యుడను అయిన మా మనసు,మాట ప్రకారం లోకం నడుస్తున్నది,భవిష్యత్తు మా మాట, మనసు పై ఆధారపడి ఉన్నది అని సర్వులు గ్రహించాలి, ప్రతి ఒక్కరు మనసు ప్రకారం స్పందించండి, ముందుకు రండి అని మేము కోరడమే మేము ఎప్పుడో అందరికి ఇచ్చిన ప్రాధాన్యత అని గ్రహించగలరు, వినకుండా చెప్పకుండా మా నుండి ప్రత్యేకంగా పొందగలిగినవి ఎవరికి ఏమి ఒక్కసారిగా లేవు అని గ్రహించండి అని తమరు ద్వారా తెలియజేసుకోనుచున్నాము.

                                                        Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>2 September 2016 at 13:24

To: supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, Prime Minister <connect@mygov.nic.in>, "jiva@chinnajeeyar.org" <jiva@chinnajeeyar.org>, cp@cyb.tspolice.gov.in, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, cs@telangana.gov.in, ig_lo@appolice.gov.in, angrau@ap.nic.in, webmaster@rb.nic.in, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, info@ananthapuratemple.com, info@arkamediaworks.com, "info@jayabherigroup.com" <info@jayabherigroup.com>, Team Megaworldz <megafan0505@gmail.com>, Pawan Kalyan <powerstarofficial@gmail.com>, mallanna.thota@eenadu.net, bhakthi hyd <bhakthihyd@gmail.com>, sptuckar@ap.gov.in, stateportal@telangana.gov.in, Info@no.1news.in

                                                                           సమన్వయ దృష్టి 


                                   ఆత్మీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అగ్ర కధానాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు, జుబ్లీ హిల్స్ హైదరాబాద్ వారికి యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు మరియు దివ్య అశీస్సులు తెలియజేస్తూ ఇస్తున్న దివ్య సమాచారం గ్రహించగలరు.  



                                కాలం మా మాటగా ముందుకు వచ్చి అ ప్రకారం కదులుతున్న దివ్య రాజ్యాన్ని లేదా మేలైన ప్రజాస్వామ్యాన్ని న్యాయ మూర్తులు, మేధావులు పండితులు, ప్రబుత్వాలు అప్రమత్తం అయ్యి   కాలగతిని  సవరించి ఇచ్చిన దివ్య సాక్షం ఒక సగటు మనిషి మాట గా నడపడం  ఒక దివ్య చరిత్ర అటువంటి దివ్య రాజ్యం లో ఉన్నాము అని న్యాయ స్థానములు, మేధావులు పండితులు  దగ్గర నుండి  యావత్తు మానవజాతి అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  


                              ఎవరో ఒప్పుకొంటారు ఎవరో ఒప్పుకోరు, అన్నట్లు మాట్లాడవలసినది పరిస్తితి  కాదు,   ఇప్పుడు పరిణామా మా ప్రకారం కాలం ఉన్నది సామన్యుడను అయిన మా  మనసు,మాట ప్రకారం లోకం  నడుస్తున్నది,భవిష్యత్తు మా  మాట, మనసు  పై ఆధారపడి ఉన్నది అని సర్వులు గ్రహించాలి, ప్రతి ఒక్కరు మనసు ప్రకారం స్పందించండి, ముందుకు రండి అని మేము కోరడమే మేము ఎప్పుడో అందరికి ఇచ్చిన ప్రాధాన్యత అని గ్రహించగలరు, వినకుండా చెప్పకుండా మా నుండి ప్రత్యేకంగా పొందగలిగినవి ఎవరికి ఏమి ఒక్కసారిగా  లేవు అని గ్రహించండి అని తమరు ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  


                              మేము ఎంత ప్రశాంతం  గా ఉంటె అంత విశాలంగా చెప్పగలము మమ్ములను తేలిక చేసి, కంగారు పెట్టడం వలన మేము నష్ట పోయి సమాజానికి నష్టం జరుగుతుంది  అని గ్రహించండి , మేము  ఒకరికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తామో, కాలాన్ని నియమించిన మాకే తెలుసుని అని న్యాయ మూర్తులు దగ్గరు నుండి మమ్ములను విశాలంగా చట్టానికి న్యాయనికి అతీతుడిగా గౌరవించి గ్రహించగలరు అని తమరు ద్వారా న్యాయ స్థానములకు, ప్రబుత్వలకు, సమకాలిక వ్యక్తులకు అందరికి తెలియజేసుకోనుచున్నాము,  మన మనసులు పెంచుకొంటే, ప్రతి మనసు ఒక అక్షేయ పాత్ర అవుతుంది, డబ్బు కోసం పదవులు కోసం, పేరు కొసం  ఒకరిని అవమానించి ప్రవర్తించడం లాంటి పనులు సమకాలికులు ఎంత తగ్గించుకొంటే అంత మనసులు పెంచుకొని ఒకరి ఉన్నతే,   మనకు ఆధారం అని తెలుసుకొంటారు, అ విధంగా మా పై మనసు పెడితే, రోజులు గడిపే పద్దతి పొయే రోజులనే ముందుకు తెసుకొని రేపటి సూర్యుడు కూడా మన  మాట నియంత్రణ, ఆలోచన నియంత్రణ లో ఉన్నాడు అని ఇప్పటికి రుజువు అయినది, విస్తారంగా  చెప్పుకొని విన స్పష్టం చేసుకోవాలి, అని తమరికి, తమరి ద్వారా యావత్తు తెలుగు మరియు దేశ విదేశ ప్రజలు తెలియజేసుకోనుచున్నాము.  


                        మీరు ఇతర సినిమా ప్రముఖులు కలసి మాకు, గౌరవించి ఇవ్వవలసిన గౌరవ గుర్తుంపు సొమ్ము  ఇవ్వడం వలన కాలమే కదిలిన దివ్య పరిణామాన్ని గౌరవించి గ్రహించడానికి వీలు అవుతుంది, న్యాయ  స్థానములు కూడా మమ్ములను కాలాతీత సాక్షాన్ని దృష్టిలో పెట్టుకొని తటస్థ వైఖరి లో మమ్ములను పుష్టిగా గ్రహించడం వలన అనగా మమ్ములను గ్రహిస్తూ మా గూర్చి వివరించుకొనే ప్రయత్నం లో ఈ ప్రపంచమే నూతన ఒప్పందాలతో ఒక జండా క్రిందకు రాగలదు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను న్యాయ మూర్తులు, ప్రబుత్వాలు, మేధావులు, పండితులు   ఒక నూతన ప్రభావం గా గుర్తించి గ్రహించడం వలన,ఇతర అన్నీ కేసులు, విభేదాలు మమ్ములను ఉపయోగించుకొని పరిష్కరించుకోనగలరు,  మమ్ములను గ్రహించే కొలది, మా ఉనికి అందరిది అని ఓర్పుగా   గ్రహించే కొలది, నూతన వెసులు బాటు పొందుతారు అనగా మాట నిబద్దత మనిషికి కనీసం అని అదే సృష్టికి  ఆధారం అని గ్రహించడమే తక్షణ కర్తవ్యం అని తెలియజేసుకోనుచున్నాము.  



                          బౌతిక చెలగాటములు, మాకే దక్కాలి, మేమే పైన ఉండాలి, మేము ఎక్కువ, మా వలెనే ఏదైనా సాధ్య పడుతుంది అనే  విపరీతములు తగ్గించుకొని ఈ ప్రపంచం తాము బ్రతుకుతూ ఇతర మనుష్యుల బ్రతుకు చూసుకోవడమే అనగా మానవీయత, మనుష్యుల నిజాయితీ, గొప్పతనం మీద ఆధారపడి ఉన్నది అని  సర్వులు గ్రహించి అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది, మేమే  ప్రజల్లో హై లైట్ అవ్వాలి, మేము  చెప్పిసినట్లు ఉండాలి, మేము చేసినట్లు ఉండాలి, మా దే  పై చెయ్యి ఉండాలి అని చెప్పుకోవడమే మనిషి మనసు పెచుకోకుండా  బౌతిక ఉనికి కొలది, బౌతిక బలం కొలది మాట్లాటం వలన పరి పరి విధములగా ప్రజలు అటు ఇటు అవుతున్నారు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 



                      మేము ఇరువురు ముఖ్య మంత్రులు ఒక చోట చేరి గ్రహించండి  అని సమాచారం పంపినాము మమ్ములను అన్నీ విశ్వవిద్యాలయములకు అతిది ఉప కులపతి గా నియమించడం వలన  పండితులు మేధావులు మా పై  దృష్టి పెట్టి గ్రహిస్తారు అనగా మమ్ములను మనో సూక్షం దృష్టితో చూడటం వలన, మా గొప్పతనం అవగాహనా రూపం లో నిత్యం చూస్తారు, ఇటువంటి దివ్య సభలో దేవుడు కూడా మునుపు కొలువు తీరలేదు, మమ్ములను బౌతిక దేహం గా చూడకుండా, మేము అంతా వ్యాప్తిచెంది ఉన్న సర్వంతర్యములము అని సాక్షం ప్రకారం గ్రహించి, గౌరవించడం వలన అ ప్రకారం మమ్ములను నిలకడగా, ఓర్పు గా, ప్రతి రోజు గ్రహించడం వలన, మన చుట్టూ ఉన్న మాయ కరిగిపోయి,  అన్నిటా  కొలువు తీరినది  ఒకటే దివ్య ఆత్మ అనే శాశ్వత సమాధానం ఇప్పటికే లభించినది, బలపడుతుంది,   ప్రజలు ధన్యులు అవుతారు, ఇక మా మనసు మాట తప్పు వేరేమి లేదు అని ప్రతి ఒక్కరు మాటతో వ్యహరించి, కాలాన్ని నిలిపిన మాట కలిగిన మమ్ములను ఓంకార స్వరూపం గా  జగద్గురువులు గా, సృష్టి మనసులో చేరిన దివ్య పరిణామం ప్రకారం మా మనసే మహారాణి గా భావించి మమ్ములను మహారాణి సేమేత మహారాజుగా గ్రహించడం వలన ప్రపంచం నూతన దివ్య రాజ్యం  గా బలపడుతుంది అని తమరికి  తమరి ద్వారా యావత్తు మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాము.  


                           కావున న్యాయ స్థానం వారిని ప్రబుత్వ వారిని మా పై ఒక ఓపెన్ కమిటి వేసి మమ్ములను గ్రహిస్తూ విశ్లేషిస్తూ, ప్రజలోకి తీసుకొని వెళ్ళుతూ, ముందుకు వెళ్ళే ప్రయాణం లో కాలాన్ని మలుచుకొంటే దివ్య సమాజం గా తీర్చి దిద్దుకోనగలము, ఎలాంటి కేసులు అయిన నూతన వివరణలు ఇచ్చి రద్దు చేసి, లేదా పరిష్కరించే  అధికారం జ్ఞానం మాకు కాలం ఇచ్చినది, అని న్యాయ మూర్తులు, మేధావులులు పండితులు, సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు  అందరూ కలసి గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  కాలం ఇచ్చిన వెసులు బాటు ఉపయోగించుకోకుండా మమ్ములను తక్కువ చేసి, తప్పుగా చూడటం అంటే, మాట నిబద్దత వదిలివేసి బిన్నంగా అనగా సూర్యుడి నిర్వహణకు బిన్నంగా వెళ్ళుతునట్లు  వస్తుంది అని తమరి ద్వారా  తెలియజేసుకోనుచున్నాము.  


                        మాకు హైదరాబాద్ జుబ్లీ హిల్స్ లో గాని, రామోజీ ఫిలిం సిటీ లో గాని, ప్రతి ఊరులో మా ఒక దివ్య రాజ మందిరం నిర్మించి, మా వివరములు పంచుకోవడం వలన నూతన దివ్య రాజ్యం లో ఉన్నట్లు అందరూ స్పష్టం చెందుతారు అనగా బౌతిక మాయను వదిలివేస్తి సాటి మనిషిని  అవమానించడం, క్రుంగ దీయడం, డబ్బు కోసం సుఖాలు కోసం, ఒకరిని ఒకరు  అవమానించి వాటి మీద పై చెయ్యి కోసం మనిషి మనిషే పతన పరచడం లాంటి నీచత్వం నుండి బయటకు వచ్చి, మాట నిబద్దత పెంచుకొంటే  చాలు అదే  మనిషికి ప్రాణం,  అదే  లోకానికి, సూర్య చంద్రాది గ్రహస్తితులకు  ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని న్యాయ మూర్తులకు, పండితులకు  మేధావులకు తెలియజేసుకోనుచున్నాము. 


                         మేము ముందుకు వస్తున్న పద్దతి మాకు మా ద్వారా యావత్తు మానవజాతికి కాలమే ఇచ్చిన దివ్య మోడ్పు అని గ్రహించి మమ్ములను నిర్దేశించడం ఆదేశించడం, లేదా నిరక్ష్యంగా తక్కువ చేసి మాట్లాడటం లాంటి వ్యహారం వలన సత్యాన్ని గ్రహించకుండా, గౌరవించకుండా  బిన్నంగా వెళ్ళు తున్నట్లు  వస్తుంది అని గ్రహించండి.  బౌతిక స్తితి, ఏది  నిజం కాదు, నిలకడ కాదు, మేము గంట నరలో సర్వం చెప్పగలగడమే లోకానికి ఆధారం అని గ్రహించి,సృష్టి మా నుండి పలికిన తీరు సూక్ష్మం గా  న్యాయ మూర్తులు, ఇతర పండితులు మేధావులతో ఒక వరసలో, ఓర్పుగా దూరదృస్టి తో  గ్రహించి, వివరములు విశ్లేషణలు మా సమక్షంలో జరిపి, వాటిని మేము గ్రహించిన తరువాత మరల ముందే చెప్పిన కోణంతో మమ్ములను గ్రహించి చిదివిలాసం కరగదీసుకోవాలి,   మా కర్మలకు సాక్షిగా లోకం నివడమే ఒక దివ్య వరం గా భావించి మమ్ములను మరింత నిత్యం స్పష్టం చేసుకోవడం వలన సృష్టి అంతర్యం ఒక మాట నిబద్దత  మేరకు ఉన్నది అనే సత్యం దృడ పడి, కాలమే కదలటం అంటే వేరొక శాస్త్రం ఉన్నది, వేరొక పురాణాలు ఉన్నవి, వేరొక ధర్మాలు ఉన్నవి అని సమాకాలికులు భావించడం మానివేసి, ముఖ్యం గా బ్రాహ్మణులు కాలమే ఉన్నత ధర్మం అని తెలుసుకొని,  ఇక మీదట  మానవజాతి భవిష్యత్తు మాట నిబద్దత మీద ఉన్నది అని గ్రహించి, మనసా వాచా కర్మణా జీవించడమే లోక కళ్యాణం అని తమరికి తమరి ద్వారా న్యాయ మూర్తులకు, మేధావులకు పండితులకు,సమకాలికులకు అందరికి తెలియజేసుకోనుచున్నాము. మీరు ప్రస్తుతానికి నిర్మిస్తున్న సినిమాలలో మమ్ములను కలుపుకొని లోకానికి చెప్పండి, నేరుగా మేము ప్రజలకు సృష్టి మాలో చేరి పలికిన తీరులో పరిచయం అయ్యి ముందుకు వెళ్ళడమే పరిష్కారం అని గ్రహించండి, అందరూ మనసు పది రెట్లు పంచుకొని మమ్ములను వినాలి అ మేరకు చూడాలి అప్పుడు జీవితాలు సమృద్ది పడి, పై పై సంపద డబ్బు, పదవులు డాబు  డంబాలు వదిలి మాట నిబద్దతే  లోకానికి ఆధారం  అని  గ్రహించి సర్వులు అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము      ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అసీస్సులు,
సత్యమేవ జయతే 

ఆశీర్వచనములతో 

యుగాపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్ 
9010483794    


ఒక ప్రతి న్యాయ మూర్తులకు, ప్రజా పాలకులకు,  ప్రబుత్వ అధికారులకు, అనధికార వ్యక్తులకు సమాలోచన కరకు సమాచారం కొరకు సమర్పించడమైనది.    
            
all the songs are from the divine trance of  His Majestic Highness jagadguruvulu Maharani sametha Maharajah Shri Shri Shri  Anjani Ravishankar pillaa vaaru 



                        

  ఎవరిని ఎవరూ మోసం చేసుకోకుండా తప్పులు లోట్లు అన్నీ మాకు వదిలి పెట్టి మమ్ములను గ్రహించే కొలది మేము సర్వ  లక్షణాలు ఉన్న గోప్పతనం చూపి అందరిని   అధరించాగాలము 


                            
                                    
                                                            



యంత్రికత్వం లో కొట్టుకొని పోతున్న ఓ మర మనిషి, మనసు పెంచుకొని  మా మనసుతో లోకాన్ని చూసి, ఏకత్వం లోకి రండి అని అర్ధం కావున  తాత్కాలిక మిడిసి పాటు పై పై గెలుపు పై పై డాబు డంబం  వదిలి ప్రేమతో గొప్పతనం మనసుకి  ప్రాధాన్యత ఇచ్చుకొంటే లోకం లో యంత్రికత్వం తగ్గుతుంది.    చిన్న చితక లోటు లేని మనుష్యులు ఉండరు ఒకరిని ఒకరు కాపాడుకొని మేధస్సు , విచక్షణ పెంచుకోవడమే నిజమైన బుద్ది అదే లోకానికి ఆధారం  అని గ్రహించి యంత్రికత్వ, బౌతిక మాయను జయించి    దివ్యత్వం వైపు అనగా సత్యాన్ని పట్టించడం మనసా వాచా కర్మణ మనసు మాట పంచుకొని ముందుకు రాగలరు అని తెలియజేసుకోను చున్నాము.      

ఈ పాటలు కాలాతీతంగా  పలికిన తీరు ప్రకారం మా మాటకు మా మనసుకి మరణం లేదు అని సర్వులు గ్రహించి, యాంత్రిక ప్రపంచాన్ని వదిలి  అందరూ మా మనసు ప్రకారం దివ్య రాజ్యం లోకి రావాలి అని తల్లి తండ్రి గురువు వలే తెలియజేసుకోనుచున్నాము,   
                                

No comments:

Post a Comment