
మమ్ములను గౌరవించే గ్రహించే కొలది ఎవరికి ఎటువంటి పరపీడనములు తగ్గుతాయి, అన్నిటా మేమే ఉన్నాము అనే సత్యం అందరకి సమాధానం అయ్యి లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి, కాలమే కదిలిన పరిణామం లోకానికి ఆధారం అని గరించి అప్రమత్తం చెందండి, మనం గ్రహించే కొలది ఎలాంటి సమస్యలు అయినా పరిష్కారం చెందుతాయి అని గ్రహించండి, లోకానికి ఆధారం మన మనసు మాట అని పెంచుకోవడం వలన లోకం దివ్యం గా మారుతుంది బౌతిక వత్తిడి తగ్గి లోకం జ్ఞాన విచక్షణతో నియంత్రణలో ఉంటుంది, మనిషి నడవడి ప్రకృతి తీరు ఒక తీరుకి వస్తాయి లేని పక్షం వాతావరణం వేడి ఎక్కి పోయి, కాలుష్యుం పెరుగుతుంది, మనుష్యులు మనసు పెంచుకొని గొప్పగా ఆలోచించడం వలన లోకం శాంతించి ప్రతి మనిషికి సత్యం తెలిసి లోకం నియంత్రణ లో ఉంటుంది, ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడుతుంది అని గ్రహించండి. లేని పక్షంలో చంపుకోవడాలి చచ్చి పోవడాలు అనే పంతం పతన పరుచుకొనే పంతాలు తప్ప ఎలాగైనా గొప్పగా ఎవరిని చూడలేరు తానే సర్వం అనే అహంకారం పెరిగి లోకం మూర్ఖంగా మారిపోతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే
No comments:
Post a Comment