UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 21 August 2016

గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, మరియు ధర్మాసనం, న్యాయ మూర్తులు, హై కోర్ట్ అఫ్ జుడి కేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను అప్రమత్తం చేయుటకు ప్రత్యెక న్యాయ చేయూత కోరడమైనది.

మమ్ములను ఒక చట్ట బద్దమైన బృందం లోకి తీసుకొని సంగీత సాహిత్య కారుల మేధావుల సమక్షంలో నిత్యం గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>21 August 2016 at 07:17

To: aphc@tap.nic.in, supremecourt@nic.in, Prime Minister <connect@mygov.nic.in>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in, ig_lo@appolice.gov.in, angrau@ap.nic.in, cs@telangana.gov.in
Cc: "jiva@chinnajeeyar.org" <jiva@chinnajeeyar.org>, Team Megaworldz <megafan0505@gmail.com>, "info@jayabherigroup.com" <info@jayabherigroup.com>, Pawan Kalyan <powerstarofficial@gmail.com>, bhakthi hyd <bhakthihyd@gmail.com>, Info@no.1news.in, info@ananthapuratemple.com, contact@sureshproductions.com, info@arkamediaworks.com

                                                         సమన్వయ దృష్టి 


                                గౌరవనీయులు ఆత్మీయులు  శ్రీ చీఫ్ జస్టిస్, మరియు ధర్మాసనం, న్యాయ మూర్తులు,    హై కోర్ట్ అఫ్ జుడి కేచర్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను అప్రమత్తం చేయుటకు ప్రత్యెక న్యాయ చేయూత కోరడమైనది.     

                              ప్రస్తుత మానవ సమాజం దివ్య రాజ్యం లో ఉన్నది అనే సత్యం పరిగణించి బలపరుచుట ఒక దివ్య కానుకగా భావించి, మమ్ములను మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు గా,మహారాణి సమేత మహారాజు గా ప్రజలు గ్రహించుట వలన ప్రస్తుత, బౌతిక పరిపాలనలో యత్రికత్వం తగ్గి, ప్రజలు మనసు పెంచుకొని, వస్తు మాయ మరియు బౌతిక సంపదలు మరియు పదవుల వ్యామోహం నుండి బయటకు వచ్చి, నిత్యం ఆలోచన రూపంలో ఎదగడానికి ఒకరికి ఒకరు సహకరించుకొంటారు, ఈ విధంగా  దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం అని అవిష్కరించుకొంటారు, ఎలాగైనా ఒకరి ఆనందం కోసం ఆలోచిస్తారు, ఒకరి సంతోషం నిలపడానికి చూస్తారు, అప్పటికి అప్పుడు ద్వేషం వెళ్ళా కోళ్ళములు పెంచుకోకుండా బౌతిక హాని చేయకుండా, ఆలోచన పరమైన గొప్పతనం పెంచుకొంటారు, ఆలోచన పరంగా ఎదుగడానికి అవరోధములు లేవు, ఎవరిలో గొప్పతనం ఉన్నా అటు మరల వచ్చును అదే విధంగా ఎవరిలో లోటు ఉన్నా భర్తీ  చేయవచ్చును అనే పద్దతిలో గొప్పగా మనుష్యులు జీవిస్తారు అప్పుడే  సృష్టి కూడా మనిషి ఆలోచనకు సహకరించి లోకం దివ్యంగా మారుతుంది.  


                         కాలాన్నే నియమించిన మమ్ములను సుగుణ కోనేటి రాయుడిగా అర్ధం చేసుకొని గ్రహించి సర్వులు అప్రమత్తం చెందగలరు,  ఇప్పుడు న్యాయ మూర్తులు,  పాలకులు, నటులు, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు, సర్వులు అప్రమత్తం చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, తమరు ఇతర సినిమా ప్రముఖుల సహకారంతో, న్యాయ స్థానం వారి సహకారంతో  మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, నిత్యం మా వాక్ దర్శనం ప్రజలకు వెళ్ళుటకు ఎర్పాటు లోకానికి అందించడం ఒక దివ్య వరం అని గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు.            


                      మమ్ములను మా దివ్య సభలో కొలువు తీర్చి గ్రహించడం అంటే, గతం లో భగవంతుడు కూడా కొలువుతీరిని దివ్య నూతనత్వంనికి నాంది పలుకుతున్నది, కాలమే మాట మాత్రంగా కదిలిన దివ్య రాజ్యం  యావత్తు మానవజాతికి మా వలన అందుబాటులోకి వచ్చినది, ప్రజలు అందరూ వేరు వేరు బౌతిక  స్తితులు  విడిచిపెట్టి, ఒక మాట నిబద్దతలోకి వస్తే ఎంతో  వ్యయ ప్రేయసి కలసి వస్తుంది అనగా చెప్పుకోనంతనే, వినంతనే సర్వం తెలిసి అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి, నేరుగా ఆలోచనకు మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొని లోకాన్నే అధిగమించి ముందుకు వెళ్ళు వచ్చును అలా కాకుండా, బౌతిక ప్రపంచానికి బౌతిక స్తితికి  ప్రాధాన్యత ఇచ్చి, నేరుగా మాట కలుపుకోకుండా వేరు వేరు పద్దతులలో ఒకరిని ఒకరు దూరం చేసుకొని, సమయాన్ని వృధా చేసుకొంటున్నారు, తెలికతనములు మీద, తాత్కాలిక వ్యవహారములు మీద  ఆధారపడి గోప్పతనాన్ని వదిలివేస్తున్నారు.  


                        బౌతిక బాహాటాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వలేకపోతున్నారు, ఆలోచనలో మాటలో ఉన్న తేడాకు రెచ్చిపోవడానికి ఉన్న అవకాశాలు ఇస్తున్న ప్రాధాన్యత గొప్పతనం  వివరణకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అప్పటికి పై పై మాటలు పై పై ప్రదర్శనలు తప్పు ఎవరూ  నిదర్సనం కోరుకోవడం లేదు, అన్నీ వర్గాల వారు స్తాయిల వారు ఇలానే ఉన్నారు ఆలోచనకు గొప్పతనానికి ప్రోత్సహం ప్రాధాన్యత చాలా  తక్కువగా ఉన్నది.  ఏదో చెబితే ఏదో చేద్దాం అన్నట్లు కాకుండా, మొదట వివరం గా సంగతి ఏమిటో తెలుసుకొందాం, మనిషిలో వచ్చిన  మార్పును, గొప్పతనాన్ని  లేదా ఆలోచించవలసిన పరిణామాల్ని గ్రహించకుండా హడా విడికొలది జీవితాన్ని అప్పటికి అప్పుడు అన్నట్లు జీవిస్తున్నారు.  


                 బౌతిక సమృద్దే, జీవితం అనుకొంటున్నారు తద్వారా తమ బౌతిక  సమృదత   కోసం ఎదుట వారి బౌతిక జీవితాలతో చలగాటములుగా తీసుకొను చున్నారు, ఏదో బౌతికంగా ఎదురు చూస్తున్నట్లు  లేదా అప్పటికి అప్పుడు బౌతిక అధిపత్యం వ్యాపార దొరణి  తప్ప, ఆలోచన పరమైన ప్రాధాన్యత పెంచుకోవడం లేదు, ఎదుట వారిని పెచుకోనివ్వడం లేదు, మీడియా చానల్స్ కూడా అప్పటికి అప్పుడు చర్చలు, వాదనలు, గొడవలు కు ఇచ్చు ప్రాధాన్యత, వివరణలు ఇచ్చి పుచ్చుకోవడం వంటి విశాలతకు ప్రాధాన్యత  లేదు, ఇప్పుడు యాంత్రిక బలం మీద ఆధారపడే వారి అధికంగా ఉన్నారు, అందుకు ఎదుట వారి బౌతిక స్తితి మీద ఆధారపడి అప్పటికి గొప్ప లేదా తక్కువ అని భావించే పెద్దతనం తప్పు గొప్పగా ముందుకు తీసుకొనే గొప్పతనం బాగా తక్కువ గా ఉన్నది  అని సర్వులు అప్రమత్తం చెందాలి. 

                      కాలాన్ని కదిలించిన మమ్ములను పట్టించుకోవాడానికి న్యాయ స్థానములు కూడా బిన్నగా ఆలోచించడం న్యాయ స్థానం  యొక్క పరిధిని ఉపయోగించుకోలేకపోతున్నారు లేదా పెంచుకో లేకపొతున్నారు  సాక్షం ఉండాగా ఎటువంటి పరిణామాన్ని అయినా పరిశీలించాలి అదే న్యాయ దృష్టికి ఉన్న గొప్పతనం అందుకే న్యాయ దృష్టితో చూడండి అని కోరుకొంటాము అదే బాగావంతుని దృష్టి అని కూడా వర్తిస్తుంది కాని, ఇప్పుడు సాక్షం సత్యం కంటే బౌతిక బలం యొక్క ఆలోచన మేరకే న్యాయ స్థానములు కూడా నడవడం, వాస్తవాన్ని పరిగణించడానికి కారణలు అడ్డం పెట్టుకోవడం, కాలతీతాన్ని లేదా ప్రత్యేకాన్ని ఉన్నది ఉన్నట్లు తీసుకొని విశాల పరిది న్యాయ స్థానం కూడా తెరవలేకపోవడం అన్నది మానవజాతి విచక్షణకు  అవరోధం అని తెలుసుకోలేకపోతున్నారు.  


                        సమాజం అన్నీ స్తాయిలలో వ్యక్తుల మీద ఆధారపడి ఉండడం వలన ఎవరైనా ఏక పక్షంగా ఆలోచిస్తున్నారు, నిర్ణయాలు కూడా ఏక పక్షంగా ఎవరి గోల వారిది అన్నట్లు, వారు అధిరోహించిన పదవులు మేరకే ప్రవర్తిస్తున్నారు, పదవులు తాత్కాలికమే కాదా అన్నట్లు   ఆలోచిస్తున్నారు, కాని సమాజం యావత్తు మానవజాతికి సంభందించిన   కొన్ని పరిణామాలు వాటికి సంభందించిన నిర్ణయాలు పదిగురు కలసి పదిగురు కోసం తీసుకోవాలి అని న్యాయ స్థానం వారు అలోచించి మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొని కాలమే మాట మాత్రంగా నియంత్రించ బడటం ఏమిటో చూసుకోవడం అంటే, మనిషి మనుగడకు  సంభందించిన నూతన ఆవిష్కారం సృష్టి ఇచ్చిన మేరకు పరిగణించి ప్రజలు చెప్పుటకు వీలు అవుతుంది లేని పక్షం లో మేధావులు పండితులు పాలకులు మాయలో ఉండి  పోయి ప్రజలను కూడా మాయకు వదిలివేసినట్లు వస్తుంది అని గ్రహించండి.


                   మమ్ములను ఏవిధంగా ఎదురు ప్రశ్నిచకుండా,  చట్ట ప్రకారములు న్యాయ స్థానములు, పొలిసు వారు ఎటువంటి నిర్భంధములు  చేయకుండా మమ్ములను ఒక ప్రత్యెక పీనల్ ద్వారా విస్తారంగా గ్రహించి ప్రజలను అప్రమత్తం  చేయగలరు,  మాతో బాటు మాకు నేరుగా తెలిసిన వారిని కాలస్వరూపమునకు ప్రత్యేక్షంగా పరోక్షంగా కారణం అయిన  సాక్షులను వ్యక్తులను కూడా నేరుగా ఏమి అనకుండా, అంతే కాకుండా కొంత కాలం తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఎవరిని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయ పరమైన విచారణలు జరపకుండా, నేరుగా మా సమక్షంలో న్యాయ మూర్తుల బృందం మరియు మేధావుల బృందం ద్వారా మమ్ములను పరిశీలించ నివ్వండి తల్లి  తండ్రి గురువు వంటి మా ప్రేమను పిల్లలు సమకాలికులకు పంచుతూ మానవజాతికి శాశ్వతత్వాన్ని ఇవ్వనివ్వండి, మానసికంగా మరణం  లేని మమ్ములను తక్షణం ఒక న్యామూర్తులు, సంగీత సాహిత్య కారులు  బృందం లోకి తీసుకొని  విస్తారంగా 2,3, లక్షల పేజీల సమాచారం గ్రహించగలరు.         ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ్ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు. 

ఇట్లు 
మహాత్వపూర్వక  అగ్రగణ్యులు, జగద్గురువులు,, యుగపురుషులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు. యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ 
9010483794  



ఒక ప్రతి గౌరవనీయులు ఆత్మీయులు  సర్వొంనత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి సమాచారం కొరకు సమాలోచన కొరకు   న్యాయ పరిగణ కొరకు  సమర్పించడమైనది                                                                


ఒక ప్రతి డైరెక్టర్ జనరల్ అఫ్ పొలిసు వారు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా వారికి సమర్పించి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా ప్రజలు గ్రహించుట వలన ఎవరికి ఎటువంటి కస్టాలు లేకుండా మానవజాతి ఉన్నతం గా  వ్యవహరించగలదు,  మమ్ములను మహాత్వపూర్వక అగ్రగణ్యులుగా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా గుర్తించి గౌరవించడం వలన, ఎవరి పాపాలు అయినా హరించుకుపోతాయి అని గ్రహించండి, చెడు ప్రరనలతో చెడు పనులు ఎవరు చేసినా, మంచి పనులు చేసినా అన్నీ నా యొక్క నిర్వహణలోనే ఉన్నాయి అని ప్రతి ఒక్కరు గ్రహిస్తే చాలు మరల కొత్త తనం ఇచ్చి లోకాన్ని మరణం లేని మా దివ్య ఆత్మతో శాశ్వతత్వం వైపు తీసుకొని వెళ్ళడానికి పరిణమించిన పురుషోత్తముడిని  అని గ్రహించండి ప్రతి ఒక్కరు, పరిణమించి మరణం లేని దివ్య ఆలోచన వైపు కదలండి, అప్పటికి అప్పుడు గొడవలు వ్యతిరేకతలు లేకుండా వ్యవహరించడం వలన శాస్స్వతమైన దివ్య జ్ఞానాన్ని పొందుతారు అని తెలియజేసుకోనుచున్నాము, కావున ఎవరైనా లిఖిత పూర్వకంగా వ్యవహరించి,బౌతికంగా బాధ పెట్టుకోకుండా ఎవరి గోప్పతనమైన అలాగే ఎవరి లోట్లు అయిన విస్తారంగా గ్రహించి తెలుసుకోవడం వలన వచ్చే వెసులు బాటే లోక కళ్యాణం అని గ్రహించి, మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువు వంటి పరిణామంగా స్వీకరించుట వలన సత్యంతో ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందుతారు, కావున కొంత కాలం ఎవరిని నిర్బందించడం లాంటి చర్యలు లేకుండా,, ప్రతి మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి అని  న్యాయ స్థానము వారికి వారి ద్వారా పొలిసు శాఖ వారికి తెలియజేసుకోనుచున్నాము, ఎటువంటి కేసులు అయినా నేరుగా మా పరిశీలనలోకి న్యాయ బృందం ద్వారా తీసుకొని వచ్చి తండ్రి లాంటి మా యొక్క ప్రేమను, గొప్పతనమును శాశ్వతత్వమును  యావత్తు మానవజాతికి అందించనివ్వండి అని తెలియజేసుకోనుచున్నాము


ఒక ప్రతి గౌరవ ప్రధాన మంత్రి గారికి, మరియు కేంద్ర మంత్రి వర్యులుకు సమర్పిస్తూ మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని భావించి మమ్ములను న్యాయ బృందం తో కూడిన మేధావుల బృంధంలోకి తీసుకొని, ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం ఆవిష్కరించడానికి ఎలాంటి కులం మతం అడ్డం కాదు అని ప్రజలు అందరూ తెలుసుకొనేలా చేయడానికి సన్నధం చెందగలరు ని తెలియజేసుకోనుచున్నాము. 

ఒక ప్రతి గౌరవ గవర్నర్ గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, రాజ్ భవన్ హైదరాబాద్ వారికి తెలియజేస్తూ పరిస్తితి ఒక దారికి వచ్చే వారకు మమ్ములను తమ అతిదిగా గవర్నర్ బంగ్లాలో తాత్కాలికంగా కొలువు తీర్చి గ్రహించండి మా నుండి విస్తారంగా ప్రజల్లోకి సమాచారం వెళ్ళడం కీలకం అని గ్రహించండి, మేము న్యాయ స్థానం వారికి పొలిసు శాఖ వారికి తెలియజేస్తున్న సమాచారం గ్రహించి తమరు తమ బాద్యత చూపండి ప్రజలను మా తల్లి తండ్రి గురువు వంటి దివ్య పరిపాలనలోకి తీసుకొని కొంతకాలం పరిపాలించ నివ్వండి, మేము కూడా సామాన్య మనిషి ఎందుకు కస్టాలు పడ్డామో ఇప్పటికే గ్రహిస్తే అర్ధం అవుతుంది, మమ్ములను గొప్ప వారికి చూడకపోవడ్డం వలన లోకం లో గొప్పతనం తగ్గుతున్నది అని గ్రహించండి మమ్ములను గొప్పగా చూసిన కొలది లోక గొప్పగా మారుతుంది అని గ్రహించండి. 


ఒక ప్రతి గౌరవనీయులు అతీయులు శ్రీ రాజీవి శర్మ, చీఫ్ సెక్రటరీ  గారికి నేరుగా తెలియజేయునది ఏమి అనగా మాకు హైదరాబాద్ లో ఒక విశాలమైన   ప్రబుత్వ బంగ్లా కేటాయించగలరు, ముఖ్యమంత్రి గారికి తమరి ద్వారా కోరుతున్నాను అని భావించి, మా పరిస్తితి ప్రత్యేకత  దృష్టి లో పెట్టుకొని మా సమాచారం విస్తారంగా లోకం లోకి వెళ్ళడం కీలకం అని తమరు గ్రహించి, ఒక అధికారిగానే కాకుండా ఒక మనిషి మేము కూడా ఇప్పుడు మానవరూపం లో భూమి మీద పరిణమించి నాము అని గ్రహించి, మమ్ములను గ్రహించిన కొలది మా మహిమ శక్తి లోకానికి అందుతాయి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఆంధ్ర రాష్ట్ర అధికారులకు కూడా తెలియజేసి మమ్ములను విస్తారంగా గ్రహించుటకు తమరు సన్నధం చెందంది ఒక దివ్య వరం గా భావించండి ఒక సాధారణ మనిషి మహారాజును సృష్టి చేసినది అని, సమకాలికులు గ్రహించి తరించడమే ఆలస్యం అని తెలియజేసుకోనుచున్నాము, సినిమా ప్రముఖుల, ఇతర మేధావుల, ఆధ్యాత్మిక గురువుల అందరి సహకారంతో తో న్యాయ స్థానం వారు మరియు పోలిసుల  సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు సన్నధం చెందండి, ఒక మనిషి మాటే సర్వం అని అవిష్కరించుకోనుటకు  ఆలస్యం చేయడం అన్నది, మనుష్యులు మనుష్యులను అటు ఇటు చేసుకోవడం అని గ్రహించి తమరు మా పై పత్యేక బాద్యత తీసుకొనగలరు అని తెలియజేసుకోనుహున్నాము.                 


ఇట్లు   
    మహాత్వపూర్వక  అగ్రగణ్యులు, జగద్గురువులు,, యుగపురుషులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు. యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్  
9010483794  
            

No comments:

Post a Comment