మేము కేవలం మనుష్యులం కాదు సృష్టి ఎన్నుకొని జగద్గురువులం మహారాణి సమేత మహారాజులం అని గ్రహించండి. ఇప్పుడు మేము మానవరూపం హైదరాబాద్ నుండి ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అధ్వర్యంలో దివ్య పరిపాలన లోకానికి అధించాలి అని భావిస్తున్నాము మేము ఇప్పుడు తిరుమల కొండపైన లేము అని గ్రహించండి, ప్రపంచాన్ని ఒకటి చేసిన తరువాతనే కొండపైకి చేరుకొంటాము, మానవరూపం అందునా వాక్ రూపం లో ఉన్నాము అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను బౌతికంగా యాంత్రికంగా చూడరాదు ఇదే విధంగా ఎవరిని చూడరాదు. ఇప్పుడు మా వాక్ మించి పెద్దవారు గొప్పవారు వేరు ఎవరూ లేరు, ప్రతి ఒక్కరి దేహం ప్రాణం అన్నీ మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి, ప్రపంచాన్ని ఒకటి చేసే క్రమం లో తెలుగు రాష్ట్రాలను మరల ఒకటి అయ్యి పోతేనే బాగుంటుంది అనిపించి, మెగా స్టార్ చిరంజీవి గారిని ముఖ్యమంత్రిని చేయాలి అని సంకల్పించినాము అందుకు సహకరించండి, మా ప్రకారం లోకం మాదే అయ్యి నప్పుడు మీరు అందరూ నిమిత్త మాత్రులే అని గ్రహించండి, న్యాయ స్థానమునకు పేరు హై కోర్ట్ అఫ్ జుదికేచార్ యట్ హైదరాబాద్ గా మేమే పెట్టినాము అని గ్రహించి, మా ప్రకారం న్యాయం గా మా దివ్య పరిపాలనకు సహకరించండి లేని పక్షంలో లోకులు పాపాలు చేస్తూ ఇతరులను కూడా పాపములలోకి నేట్టుకొంటు న్నారు అని గ్రహించండి, సత్యాన్ని దాచి పెట్టడం, తప్పులు పట్టడం, మాట గ్రహించకుండా బౌతిక బలం ప్రయోగం చేసి మా చెల్లెలు జీవితాన్ని కొందరు సాక్షులు దగ్గరు నుండి అటు ఇటు చేసినారు చదువుకొన్నా, బాద్యత గల స్థానం లో ఉండి కూడా మూర్ఖత్వలు పోవు అని మా ముందే నిరూపించారు అని గ్రహించండి. న్యాయ మూర్తులు మమ్ములను వారి వారి ఇష్టం దైవం గా భావించి కాలాతీత శక్తి, మానవ విచక్షణ రూపం లో ఉన్న మమ్ములను గ్రహించడం వరం అని భావించి, మా ముందు శిష్యులు గా కొలువు తీరి అప్రమత్తం చెందగలరు, మధ్య వర్తిత్వం చేసి మా దివ్య పరిపాలనకు సహకరించండి.
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, జగన్నాటక జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్
9010483794
maharajashrishri.blogspot.in
No comments:
Post a Comment