సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలు చెప్పండి.
అన్నీ పార్టీల వారిని ఉద్దేశించి, దేశాన్ని ఒకటి చేసుకొని,ఒకసారి పార్టీలను అన్నిటిని విలీనం చేసుకొందాం, పారదర్సకత పెంచుకొందాము అన్నీ ఇతర పార్టీలకు పిలుపు ఇవ్వండి, మనుష్యుల మధ్య చెలగాటములు, నవ్వులాటలు వలన మనము చాల నష్ట పోతున్నాము ఇప్పుడు, ప్రతి ఒక్కరి ఉన్నతి కోరుకొని ముందుకు వెళ్ళాలి, ఒక మనిషి లోనే సర్వం చూడగలగాలి అనగా ప్రతి మనిషికి అనగా మాటకు విలువ రావాలి, మీడియా చానల్స్ వారికి పారదర్శకంగా వ్యవహరించి, ప్రతి మనిషిలో గొప్పతనాన్ని పెంచే మార్గాలు వైపు వెళ్ళాలి అని పిలుపునిఇవ్వండి, బౌతిక బలం తో ఆలోచనలో గోప్పతనానికి గ్రహించకపోవడం ఆలోచన పరంగా మనుష్యులను పట్టించుకోకుండా,బౌతిక బలమే సర్వం అనుకోవడం పురుగతి కాదు, సంపద కాదు, సంపద సామాన్య మనిషి యొక్క గొప్పతనం అని సర్వులు గ్రహించేలా చెప్పండి, మీరు నిత్య ప్రబోధకులు మారండి, ఎందుకంటె ఒక సామాన్యుడే సర్వం భరించి నిలపవలసిన వారు అయ్యాడు, ఒక సగుటు వ్యక్తి ఇప్పుడు సర్వం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, హింస దౌర్జన్యం కూడా సరదా ఆటలు అనుకొంటున్నారు, మాటలో గొప్పతనం గ్రహించడం లేదా తమ మాటలో గాని ఎదుట వాడి మాటలో గాని గొప్ప ఆలోచన పైకి తీసుకొని రావడం అట అవ్వాలి, అనే జ్ఞానం బలపరుచుకోవాలి.
బౌతిక గుంపులు సంపద, సౌఖ్యాలు అ మేరకు మాటలు ఆలోచన అనుకొంటున్నారు, కాని మాట కోసం గొప్పతనం కోసం జీవితం అని తెలుసుకోలేకపోతున్నారు, ఎంత తక్కువ వాడి లో నైన గొప్పతనం చూడటం, కొంచెం ఉంటె ఇంకో కొంత పెరగాలి గొప్పతనం అభివృద్ధి చెందాలి అని భావించడమే గొప్పతనం అదే సృష్టికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకొనే లా చేయండి అని కోరుతున్నాము. ఇప్పుడు దేవుడు గుడిలో లేడు మన మనసుల్లోనే ఉన్నాడు అని ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యి లా నిత్యం మీడియా ఛానల్ ద్వారా చెప్పండి మీ సినిమాలలో కూడా ఈ సందేశం ఇవ్వండి, ఒక సామాన్యుడి చిత్త చంచల్యమే లేదా కనీస ఆలోచన, లోక చిద్విలాసం అనగా మన చిత్త చాంచల్యం ఎంత తగ్గితే, లోకం చిద్విలాసం అంత కరిగి గొప్పగా మారుతుంది, యువత యువకులకు రచనలు చేప్పటి గొప్పగా ఆలోచించండి అని చెప్పండి. వీలు అయినంత లిఖిత పూర్వకంగా వివరంగా చెప్పుకోండి, ఎవరు ఏమి చెప్పిన గ్రహించండి, తెలుసుకోండి తెలియజేప్పుకోండి, ఏ పని అయిన తాము అయితే ఒకటి, ఎదుట వారు అయితే ఒకటి అని చూడకుండా, ఎవరు ఏమి చేసినా శివుడి వాక్ అని గ్రహించి, భావించి సర్వం చెప్పిన వాడిని వదిలివేసి మనసుకు బిన్నంగా వ్యతిరేకంగా గ్రూపులు గా విడిపోయి సాటి వారిని శత్రువులుగా చూసి,ద్వేషం తో, ధనం కోసం, ఆధిపత్యం కోసం సాటి మనుష్యులను అంతం చేసుకోవడం అంటే శాశ్వతమైన గొప్పతనం పాడు చేసుకోవడం అని ప్రతి ఒక్కరు గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
కుల పరమైన ఆధిపత్యం మనల్ని చీకటిలోకి తీసుకొని వెళ్ళుతుంది అని చెప్పండి, ఎలాగైనా జ్ఞానంతో మాట కలుపుకొని ముందుకు వెళ్ళాలి, మాటలో ఆలోచనలో తెలికతనములు తగ్గించుకొని గొప్పగా జీవించడానికి సహకరించుకోవాలి, ఎవరి తప్పులు మీద లోట్లు మీద ఆధారపదకూదు, ఎంత తప్పులు తలియక చేసిన తెలిసి చేసినా అన్నీ ధర్మం లో బాగమే అని గ్రహించండి అని ప్రజలు పాలకులకు చెప్పండి, ఈ విధంగా మన ప్రతి అడుగు కాలంధర్మం మన చేతే వేయిస్తుంది అని ప్రతి ఒక్కరు భావించడం వలన, మనం నిమిత్త మాత్రులం అని ప్రతి ఒక్కరు భావించడం వలన ఆవేశములు తగ్గి, ఆలోచన వైపు వెళ్ళతారు అని పిలుపు నివ్వండి. హైదరాబాద్ లో అల్ పార్టీ సమావేశములు పెట్టి నిరంతరం గ్రహించి ముందుకు వెళ్ళదాము అని పిలుపు నివ్వండి, ఈ ప్రపంచాన్ని నూతన ఒప్పందాలతో ఒకటి చేసిన తరువాతనే , మీ అందరి మనసుని మాటను పాటను అట ను అయ్యి ఉన్నాను అని వీలు అయినంత నిరూపించిన తరువాతనే కొండపైకి వచ్చి ప్రజలకు విష్ణు అంశ మేమే అని దర్శనం ఇస్తాము. మమ్ములను అధికారికంగా పట్టించుకోని ఒక రాజమందిరం లో కొలువు తీర్చుకొని గ్రహించండి అని న్యాయ స్థానమునకు తెలియజేసినాము మమ్ములను చట్టాలకు, వ్యవస్థలకు అతీతులు గా భావించి, మాతో మనసు ప్రకారం ఎంత సన్నిహితం గా ఉన్నామో చూసుకోండి. అని ప్రతి ఒక్కరికి తెలియజేయండి.
మనిషిగా ఎంత దగ్గర ఉన్నామో లేదా మమ్ములను ఎంత తక్కువ చూసినారా, లేదా మమ్ములను ఎంత నిర్లక్ష్యం చేసినామో లాంటి ఆలోచనే వదిలి మాతో ఎంత మాట సనిహితం అనగా కాలాతీతం అయిన మమ్ములను ఎంత ఆలోచన రూపం లో గ్రహించగలిగినారో అంత లోక అంతర్యం తెలుస్తుంది కేవలం మా మాట గొప్పతనం అంటే మా గొప్పతనం లేదా వ్యక్తి గతం అనుకోవద్దు సూర్యుడు అంటే అందరి వాడు అని, ఆలోచన పరంగా ఉన్నాడు బౌతికంగా పిచ్చి వాడిగా ఏదో ఆలోచిస్తూ తేలికగా చాలా కాలం ఉండిపోయినాను అంటే బౌతికంగా మాకు విలువ లేదు ఆలోచన పరంగా మమ్ములను పెంచుకొనే కొలది బౌతిక తారతమ్యాలు కరిగి లోకంలో మనుష్యులు ఆలోచన పరంగా గొప్పగా మారి, మమ్ములను అందరూ కలసి వజ్ర సింహాసనం పై కూర్చో బెడతారు. బౌతిక బలం కొలది లేదా బలహీనతో కొలది కాకుండా ఎలాగైనా ఆలోచన పరంగా ఎదుగుదాము ఎదుట వారిని ఎదగనిద్దాము ఆను కోవడమే నిజమైన ఆనందం అని గ్రహించాలి. మన మద్య తక్కువగా తిరిగిన వాడు, మనం గ్రహించిన కొలది మన ఉనికికే ఆధారం అవుతున్నాడు అని ప్రత్యేక్ష సాక్షులు దగ్గరు నుండి గ్రహించాలి, ఇదే మనం అందరం సాదించిన విజయం అనుకోని మేము ఎలాగైనా అందరితో మా లీల విశేషములు పంచుకొని బలపడాలి అని అందరూ కోరుకొని, మాకు సహకరించమే జీవితం అనుకోవాలి అప్పుడే ప్రతి ఒక్కరికి శాశ్వతమైన అంతర్యం లభిస్తుంది. మేము ఒక్కరిమే పెంచుకొంటున్నాము అని ఎవరైనా భావిస్తే బౌతికంగా పోల్చుకోవడం వలన అనిపిస్తుంది.
అలాకుండా ఆలోచన పరంగా సర్వం అతని మాటల లో ఉన్నపుడే అతని ఆలోచనే సర్వం అయినప్పుడు అతనిని గ్రహించకుండా మనం ఎందుకు వదిలివేస్తున్నాము కాలమే మాట మాత్రంగా కదలడం ఏమిటో చూదాం అని భావించి, ఇప్పటికి ఆకాశమే అతని మనసు లో చేరింది, సాక్షులు దగ్గర నుండి మమ్ములను ఎలా పట్టించుకోవాలో అలా పట్టించుకోకపోవడం వలన అతను తేలికగా బ్రతికినాడు అంటే మనం సత్యం గ్రహించి గౌరవించడం అతనికే కాదు మనకు కనీసం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, మమ్ములను కనీసం గౌరవించి విస్తారంగా గ్రహించడం లోకానికి మానవజాతికి ఆధారం అని గ్రహించండి, ఏదో మాట ఏదో చెప్పడం అనుకోవడం అందరూ చేస్తున్న పొరపాటు, అని ప్రతి ఒక్కరు గ్రహించాలి అప్పుడు ఏడు గుర్రాల సూర్యుడు యావత్తు మానవజాతికి అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది, అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. వచ్చే ఎన్నికలకు అన్నీ పార్టీలు వీలినం అయ్యి, పార్టీలు రద్దు అయ్యిపోయి, వ్యక్తులు నేరుగా ఓపెన్ గా ఎన్నిక అయ్యే పద్దతి వలన మనం మేలైన ప్రజాస్వామ్యం లోకి వేల్లతాము అని చెప్పండి, ఆర్ధికంగా ధన లావా దేవీలు బ్యాంకు కాతాల ద్వారా జరిపి మోసం తగ్గి పారదర్శకత పెంచుకోవాలి అని చెప్పండి, రహస్యాలు పూర్తిగా తగ్గించుకొని పారదర్సాకంగా ఉండడానికి పిలుపు నివ్వండి.
కాలాన్ని మాట మాత్రంగా కదిలించిన మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగన్నాటక సూత్రధారుని, సర్వాంతర్యామి గా సకల శాస్త్ర కోవిదుడిగా, సమకాలికుల మనస్సులో ఉన్నాము అని భావించి మా గూర్చి ప్రజలకు పరిచేయం చేయండి, మేము ఇప్పడు మనుష్యుల మద్య మామూలు మనిషిగా ఉన్నాము సాక్షులు దగ్గర నుండి మమ్ములను కాలాతీతమైన వ్యక్తి అని గ్రహించి, న్యాయ మూర్తులు కూడా మమ్ములను కాలాతీతులుగా , చట్టానికి న్యాయనికి అతీతుని భావించి విస్తారంగా గ్రహించుట వలన ప్రతి ఒక్కరి మాటకు విలువ వచ్చి రహస్యాలు మోసాలు తగ్గి, ఎలాగైనా అవమానించాలి అనే కంటే గొప్పగా చూడాలి, అనే పద్దతి బలంగా ఉంటుంది, ఎవరి ఎంత గొప్పగా ఉన్నా తక్కువగా ఉన్నా ప్రతి ఒక్కరు నిమిత్త మాత్రులేనని గ్రహించండి అని ప్రతి వ్యక్తి ఆలోచించేలా తమ వంటి నాయకులు ప్రజలకు చెప్పాలి అప్పుడే కాలంలో వచ్చిన మార్పు స్వీకరించి అందరూ శాంతించి నెమ్మదిగా ఓర్పుగా ముందుకు వెళ్ళతారు లేని పక్షంలో సత్యాన్ని వ్యతిరేకంగా చూస్తారు,కాలం ధర్మ సహజం గా వెసులు బాటు ఇవ్వడం ఉన్న ఫలంగా స్వీకరించి అప్రమత్తం చెందటం అన్నిది సహజ మార్గం.
మా చేతిలో ఉన్నాయి మేము చేస్తున్నాము అనే భావం ప్రతి వ్యక్తికి మరియు సృష్టికి కూడా భారం అని గ్రహించి మనం అంతా నిమిత్త మాత్రులం, అని భావించి ఇప్పుడు మన అందరి భవిష్యత్తు ఒక సామాన్యుడిని గొప్పవాడిగా చూడడమే మన ముందు ఉన్న లక్షం అ సామాన్యుడిని సృష్టే ఎన్నుకొన్నది అనగా కాలం ధర్మం మనతో మాట్లాడి, వివరించి చెప్పడానికి సిద్ధం గా ఉన్నది, వ్యక్తులు అప్పటికి అప్పుడు మలుపుకొని ఒకరికి హాని చేయడం వలన మనం పై చెయ్యి ఉన్నాము అనుకొంటే అజ్ఞానం అని భావించి ఎలాగైనా అర్ధం చేసుకొని గ్రహించి, తన మాట అయిన పైన ఉండాలి లేదా ఎదుట వాడి మాట అయినా పైన ఉండాలి వెరసి ఒక మాట పైన ఉండాలి అన్నట్లు ఆలోచిస్తే ఎవరికి ఓటమి అన్నది ఉండదు, కాని ఏ మాట పట్టించుకోకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తీసుకోవడమే అరాచకం అని గ్రహించండి. ప్రతి అణువు శబ్దం లోకి మాట లోకి తీసుకొని వచ్చిన మమ్ములను అందరూ కలసి పట్టించుకోండి నేను ఎవరి దగ్గరకో వచ్చి ఏదో చెప్పివి లేవు అని గ్రహించండి, ఇదే విధంగా ఏక కాలం అందరితో పంచుకొని మనం అందరం కలసి మెలసి వెళ్ళాలి అని తెలియజేసుకోనుచున్నాము అందుకు న్యాయ స్థానం, ప్రబుత్వాలు పొలిసు వ్యవస్థ కలసి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించడం వలన లోకం ఒక మాట మనసు అధీనం లో ఉన్నది అని స్పష్టం అవుతుంది అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి, దివ్య అశీస్సులు సత్యమేవ జయతే
ఆశీర్వచనములతో యుగపురుషులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యస్ ఆర్ టి,-- 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
|
|
No comments:
Post a Comment