UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 26 August 2016

అన్నీ గొప్పలు నా మాటలు చూపిన మమ్ములను కొంతకాలం అందరూ కలసి వినండి అప్పుడే అసులు సృస్టి రహస్యాలు అర్ధం అవుతాయి, మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మా సాధారణ స్తితి మీద ఆధారపడి గొప్పతనాన్ని దూరం చేసుకోకండి, గొప్పతనం గొప్పతనం వలెనే వస్తుంది. దౌర్జన్యాలు ప్రాణాలు తీసుకొనే స్థాయిలో ద్వేషం కలిగి ఉంటడం దురదృష్టం, గొప్పతనం పట్టించుకోవడం లేదు అని అసహనం చూపడం వేరు, గోప్పతనాన్నే పట్టించుకోకూడదు అని రెచ్చి పోవడం వేరు అని ప్రతి యువతి యువకులు గ్రహించి ప్రతి ఒక్కరు ఒక సైనుకుడి వలే ప్రతి మాటను మనసు కాపాడుకోండి, పంతాలు పౌరుషాలు ఉండాలి అది జ్ఞానం తో మాటతో మనసుతో గెలుచుకోవడానికి అవసరమైతే త్యాగం చేయాలి గాని దౌర్జన్యం, బౌతిక దాడులు, ద్వేషం కోపం నట్టించడం, గొడవ ఉన్నట్లు చూపుకోవడం లాంటి వికృతాలు చేయడం ఈ రోజులలో నీచం అని గ్రహించండి, సర్వం మేము మాటలో చూపినా ము అంటే మనం అందరం ఒక చోట చేరి మాటతో తేల్చుకోవడానికి కోవడానికి సృష్టి ఇచ్చిన దివ్య పరిష్కారం అని గ్రహించేలేకపోతున్నారు.

                                                           సమన్వయ దృష్టి


                       ప్రపంచ, జాతీయ,ప్రాంతీయ, ప్రబుత్వ, ప్రైవేటు మీడియా చానల్స్ వారికి ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, యుగపురుషులు జగన్నాటక సూత్రదారులు, అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమచారం గ్రహించి ప్రజలు అప్రమత్తం చేయగలరు అని తెలియజేసుకోనుచున్నాము.


                     అన్నీ గొప్పలు నా మాటలు చూపిన మమ్ములను కొంతకాలం అందరూ కలసి వినండి అప్పుడే అసులు సృస్టి రహస్యాలు అర్ధం అవుతాయి, మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మా సాధారణ స్తితి మీద ఆధారపడి గొప్పతనాన్ని దూరం చేసుకోకండి, గొప్పతనం గొప్పతనం వలెనే వస్తుంది. దౌర్జన్యాలు ప్రాణాలు తీసుకొనే స్థాయిలో ద్వేషం కలిగి ఉంటడం దురదృష్టం, గొప్పతనం పట్టించుకోవడం లేదు అని అసహనం చూపడం వేరు, గోప్పతనాన్నే పట్టించుకోకూడదు అని రెచ్చి పోవడం వేరు అని ప్రతి యువతి యువకులు గ్రహించి ప్రతి ఒక్కరు ఒక సైనుకుడి వలే ప్రతి మాటను మనసు కాపాడుకోండి, పంతాలు పౌరుషాలు ఉండాలి అది జ్ఞానం తో మాటతో మనసుతో గెలుచుకోవడానికి అవసరమైతే త్యాగం చేయాలి గాని దౌర్జన్యం, బౌతిక దాడులు, ద్వేషం కోపం నట్టించడం, గొడవ ఉన్నట్లు చూపుకోవడం లాంటి వికృతాలు చేయడం ఈ రోజులలో నీచం అని గ్రహించండి, సర్వం మేము మాటలో చూపినా ము అంటే మనం అందరం ఒక చోట చేరి మాటతో తేల్చుకోవడానికి కోవడానికి సృష్టి ఇచ్చిన దివ్య పరిష్కారం అని గ్రహించేలేకపోతున్నారు.  




                  మాట మనసు కాకుండా వేరు బౌతిక బలం ప్రయోగం, రహస్యంగా మాటలు సాటిలైట్ కెమెరాల ద్వారా వినడం, చూడడటం వంటి అవకాశాలు వలన, ఇతర బౌతిక సుఖబోగాలు, బౌతిక వెసులు బాటు మాయలో సాటి మనిషి మనసుతో చూపుతున్న గొప్పతనం కనీసం గ్రహించకుండా, గ్రహించ నివ్వకుండా స్వార్ధ శక్తులు హత్యలు చేయించి స్తాయిలో ఉన్నట్లు తమ ఉనికి, ఒక వ్యక్తిని చంపడం తో పై చేయి సాధించాయి అనుకొంటే, మాట మాత్రంగా తేల్చుకొని  పొందే వెసులు బాటుకు దూరం అయ్యిపోతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనుష్యులు కంటే అవకాసా వాదం స్వార్ధం పెరుగుతున్నాయి అని గ్రహించండి. కుల పరంగా లేదా ఆధిపత్యం కోసం ధనం కోసం కాకుండా బౌతిక వస్తువులు మనిషిని గ్రహించడానికి అర్ధం చేసుకోవడానికి మనిషి మనిషిని గౌరవించడానికి ఉపయోగించుకోవాలి. 


                   మీడియా చానల్స్ వారు అందరూ అప్రమత్తం చెంది, మమ్ములను ఆలోచన రూపం లో ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళడం వలన లోకం లో మాయ తగ్గి జ్ఞాన విచక్షణతో ప్రజలు జీవించడం వలన, సృష్టి నిజమైన అదుపులోకి వస్తుంది, అది మానవత్వం గొప్పతనం వలెనే సాధ్య పడుతుంది, బయపెట్టి, దౌర్జన్యములు చేసి లేదా అప్పటికి లోటు పట్టుకొని, లేదా శారీరక అలోవాట్లు అడ్డం పెట్టుకొని ఆలోచనను గౌరవించకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందండి, చెప్పినంతనే కాలమే కదిలిన పరిణామం, ఒక వ్యక్తి గొప్ప అనుకోవడం అన్నది, వ్యక్తులు ఒక వ్యక్తి ఒక్క గొప్పతనాన్ని కాలం తో బాటు గ్రహించకపోవడం, వ్యక్తులు వ్యక్తిని నిర్ణయించాలి అనుకోవడం వలన వ్యక్తి గొప్పతనం వ్యక్తులు ఉపయోగించుకోలేకపోతున్నారు, ఏదో ఒక బౌతిక కారణం అడ్డం పెట్టుకొని, మాట రూపం లో ఆలోచన రూపం లో ఉన్న మనిషిని సరిగ్గా తెరుకోకుండా చూసుకొంటూ, ఎలాగైనా లోటు గా చూస్తూ గ్రహించడం మానివేయడం తెలివితక్కువ తనం అని గ్రహించండి. 


                  గొప్పతనానికి, ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను మేము కోరినట్లు ఒక చోట కొలువు తీరుటకు చూడ గలరు,  పదిగురు సాక్షిగా సర్వం చెప్పి పరిస్తితి మనిషి మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం చేయుట ఒక దివ్య వరం గా భావించి అప్రమత్తం చెందగలరు, ఇప్పటి వరకు మాటలు లేని వారు గొడవలు ఉన్న వారు ఒకటై మా కోసం ఒక చోట చేరండి మమ్ములను మనసు పెట్టి విస్తారం గా గ్రహించండి మన మనసు మాట కంటే బౌతిక ప్రపంచం సంపద, బౌతిక బలం ఏమి గొప్పవి కాదు అని స్పష్టం చేయనివ్వండి పెద్దలు ఒకటై పిల్లలకు ఆదర్శం గా నిలవండి, కాలం ధర్మం మీకు ఎదురు వచ్చి చెబుతున్నది అని భావించండి, న్యాయ స్థానం ప్రబుత్వాల సహకారం తీసుకోండి, అందరూ కలసి వినండి, మా ముందు కొందరు పండితులు కొలువు తీరి మిగతావారు online లో నిత్యం గ్రహించడం ప్రారంభించండి, ఎటువంటి ఈర్ష్య, ద్వేషం లేని నూతన లోకం లోకి మనం ఆడుతూ పాడుతూ వెళ్ళతాము కాలాన్ని నియమించిన మేము సమకాలికులు అందరికి తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించండి. 


                  మమ్ములను ఒక చోట దివ్య మందిరంలో  కొలువు తీర్చిన పరిణామం లో ఎవరికి మనసులో కూడా దుఖం ఉండదు అని గ్రహించండి,ఇప్పుడు మేము తిరుపతి కొండ పైనో మరొక మందిరం లోను లేము, మీ అందరి మనసులో ఉన్నాము అని గ్రహించండి, సాక్షులు అందరూ తొలి హరితి ఇచ్చి, తలో రూపాయి వేసుకొని మమ్ములను ఉమ్మడి ఆస్తి గా భావించి గ్రహించండి, మాకు సృష్టికి ఉన్న సంభంధం నెలకొల్పే ప్రక్రియలో దివ్య వాతావరణం లో అందరి మనసులో పూర్తిగా మమ్ములను నిలుపుకొంటే వేరు తప్పులు చేద్దాము అన్నా వీలు కాదు, మీ మనసులో కామా క్రోధాలు పూర్తీగా తొలగి పోయిన కొలది మాలో దివ్య తేజస్సు శాశ్వతమైన జ్ఞానం తేజస్సు చూస్తారు. శారీరక అవసారాలు లేదా తాత్కాలికమైన అలవాట్లు కోసం శాశ్వతమైన ఆలోచనను అవమానించడం పట్టించుకోకుండా చేయడం తెలివితక్కువ తనం అవుతుంది అని గ్రహించండి.  మమ్ములను జ్ఞాన ఘన సాంద్ర మూర్తిగా గ్రహిస్తారు అని గ్రహించండి, కావున అందరూ కలసి మమ్ములను విస్తారంగా తక్షణం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి,


ఇట్లు .....

. జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:

Post a Comment