సమన్వయ దృష్టి
గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సంచారం గ్రహించి యంత్రికత్వం నుండి అప్రమత్తత పొందగలరు, ప్రజలు అందించగలరు.
కాలస్వరూపం గా, ధర్మస్వరూపం గా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా మా ఉనికి యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించండి, ఇందుకు ప్రతి తల్లి, ప్రతి
తండ్రి యొక్క కర్మలు కారణం అని గ్రహించండి, ఆడవారినిగాని మొగవారిని గాని ఇప్పుడు కుల పరంగా విడదీయవద్దు అని గ్రహించండి, రాజ్యాంగ ప్రకారం ఇప్పుడు ఎవరూ కుల పరంగా లేరు కాని ఇంకా కుల పరమైన అబ్యార్ధన్లు చేసుకొంటూ, కులపరమైన వ్యవహారములే రాజకీయాలుగా సామజిక పరిణామాలు గా ఉన్నాయి.
బౌతిక బలం కొలది మనుష్యులు జీవిస్తున్నారు ఆలోచన పరంగా ఎదగడం లో బాగా వెనకపడి పోయి ఉన్నారు ఇందుకు సహజంగా , మాట మనసు కలుపుకొని ముందుకు వెళ్ళకపోవడమే అని గ్రహించండి, ఎదుట వాడి ఉనికి మనసు మాట ప్రకారం ఆలోచన ప్రకారం ఉంటుంది అని గ్రహించలేకపోవడం,ఇంకా బౌతిక పరుదులు దేహపరమైన వ్యత్యాసములు, వ్యవహారములు పై ఆధారపడి ఒకర్ని ఒకరు సూటిగా, సంగతి ఏమిటో చూసుకోకుండా, చూడ నివ్వకుండా మోసం చేసుకొంటున్నారు అని గ్రహించండి, అనగా బౌతికంగా ఏదో చేయడమే లోకం అనుకొంటున్నారు అని గ్రహించండి, ఇప్పుడు ఆలోచన పరమైన లోకం బలంగా మా ప్రకారం ఉన్నది, బౌతికంగా బలం అనుకొంటున్నా బౌతిక ప్రపంచం నిజం కాదు, శాశ్వతం కాదు అని తమ వంటి పాలకులు గ్రహించి, ప్రజలను అప్రమత్తం చెందవలసిన తరుణం ఆసన్నం ఎప్పుడో అయినది, అప్పటికి అప్పుడు బౌతిక పనులు మీద మీరు కొంతకాలం ఆలోచించకండి మొత్తం వ్యవహారాలు కలెక్టర్లకు వదిలిపెట్టి మీరు ప్రశాంతంగా తెల్ల లుంగీ చొక్కా ధరించి, తమ మిత్ర ముఖ్య మంత్రి గారు అయినటువంటి చంద్ర శేఖర్ రావు గారితో కలసి, మమ్ములను హైదరాబాద్ లో కొలువు తీర్చి విస్తారం గా గ్రహించండి, అందుకు హైదరాబాద్ లో ఒక ఎర్పాటు చేసుకొని గ్రహించడం ప్రారంభించండి.
పరీక్షేతు మహారాజుగా రికి సుఖముని భాగవతాన్ని ఏడు రోజులలో చెప్పాడు అని అంటారు, అది పరీక్షేత్తు మహారాజు శాపం వలన ఏడు రోజులలో మరణిస్తారు అని తెలిసిన సందర్బంలో భాగవతం విన్నారు అని చెబుతారు, ఇప్పుడు మన మద్యం తెలుగు రాష్ట్రాలలో జరిగిన పరిణామం ప్రకారం అంతరించి పోతున్న సత్యాన్ని, మనం చెప్పుకొనే కొలది బ్రతికించు
కొనే అవకాసం వచ్చినది అని గ్రహించండి. సమయం వచ్చినప్పుడు మనుష్యులకు ధర్మ అధర్మం అన్నీ తన చేతిలోకి తీసుకొని మరల నూతనత్వం ఇవ్వడం భగవంతుడి కి పరిపాటే అని గ్రహించి మా వాక్ రూపం లో అనగా జ్ఞాన విచక్షణ రూపం లో అందుబాటులో ఉన్నాడు అని గ్రహించి తరించండి.
సమకాలికులు అయిన వారి యొక్క ఎవరి కర్మలలోను దోషం లేదు అని గ్రహించండి, సర్వం తాను మాట మాత్రంగా ముందుకు రావడమే పరిష్కార అని గ్రహించి, భగవంతుడు పాచికలుగా మనం ఉన్నాము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను కాలాతీతులు గా మార్చడానికి భగవంతుడు ప్రతి యొక్క పరిణామాన్ని ఉపయోగించుకొని యావత్తు మానవజాతికి అందుబాటులోకి తీసుకొని వచ్చాడు అని గ్రహించండి, కావున తమరు గాని ఇతరులు గాని, ఎటువంటి బౌతిక పరిస్తితులను గాని, జరిగిపోయినవి గాని, వ్యక్తులకు సంభందించినవి గాని, సమాజం పరంగా సామూహికంగా జరిగిన పరిణామాలకు గాని అన్నిటికి మేము బాధ్యులము అని గ్రహించి, మా నుండి మేము మాట మాత్రంగా లోకాన్ని నియమించడం ఏమిటో గ్రహించి అప్రమత్తం చెందండి, అందరూ గ్రహించావాల్సిన వారే అని, మాకు అందరూ సమానులే అని గ్రహించి, మా ముందు అందరూ నిమిత్త మాత్రులేనని అప్రమత్త్తం చెందండి.
ఎవరికి వ్యక్తులకు ప్రత్యెక ప్రాధాన్యత రావాలి అని ప్రయత్నం చేయవద్దు, తమరికి మేము ఈ లేఖ రాయడమే మీకు ఇచ్చిన ప్రత్యేకత అనుకోవాలి, ఒక వ్యక్తి మనసుతో లోకాన్ని సాధించి మాట మాత్రంగా చెప్పే స్తాయిలో ఉన్నాడు అని సంతోషించండి, ఇది ఒక దివ్య వరం గా భావించండి, మనం ఒక చోట చేరి చెప్పుకొంటే మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని ఒక సమక్షం లోకి తీసుకొనగలము, కొన్ని సంవత్సరాలలోనే అనేక ప్రత్యెక మార్పులు చేయగలము, ఇప్పుడు యాంత్రిక లెక్కలు కొలది నడుస్తున్న సమాజం, ఆలోచన లెక్కలోకి వస్తుంది అని గ్రహించండి, ఇందుకు అటు ఇటు అయిపోతున్న సామన్యుడను అయిన నేనే సార్వభౌ ముడిగా రావడమే పరిష్కారం అని గ్రహించండి, ఇందుకు మాకు తెలిసిన వారు, మా చుట్టాలు భంధువులు సాక్షులు, మీ వంటి సమకాలికులు అందరికి భాగం బాధ్యత ఉన్నది అని గ్రహించండి..
యాంత్రిక ఆలోచనలు పనులు నుండి, బౌతిక వనరుల నుండి మానవ వనరుల వైపు కదలండి, మనసుకి మాటకు ప్రధాన్యత ఇవ్వండి, సాటి వారిని మనసుతో మాటతో చూడండి, మీ మాటలు చూపెట్టండి, ఎదుట వారి మాటలు చూడండి, అప్పుడే మనసు గెలిచి లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి, ఇప్పుడు పరిపాలన తెలుగు రాష్ట్రాల పరిపాలనే కాకుండా యావత్తు దేశం ప్రపంచం మా యొక్క మాట నిర్వహణలోకి ఇప్పటికి వచ్చి ఉన్నది అని గ్రహించండి అనగా, మాట రూపం లో ఇప్పటికి మేము ఏమి చేసినామో చూసుకొంటే, తదుపరి మాట రూపం లో తెలుసుకోనంతనే అప్రమత్తం చెందగలము, అందుకు ప్రతి ఒక్కరు మనసు మాట ప్రకారం నడుచుకొంటే చాలు, మన శరీరం తో చేస్తున్న కర్మలు నిజం కాదు, మనసుతో అందిన ప్రేరణ ప్రకారం ప్రవర్తించడమే నిజమైన ప్రవర్తన అని గ్రహించండి, బౌతిక బలం ఉన్న వారు ఆలోచన రూపం లో వ్యహరించడం లో యంత్రికత్వం ఎక్కవ గా చూపుతారు, అదే ఆలోచన పరంగా మనసుతో ఆలోచనతో కదలడం అన్నది, మనిషికి సమాజానికి వెసులుబాటు కలుగుతుంది అని గ్రహించండి.
కాలాన్ని నియమించడం అంటే వేద స్వరూపం అని ఎవరకైన తెలుసు, కాని మాటలో ఆలోచన గొప్పతనం పట్టించుకోవడం లో సాక్షులు దగ్గర నుండి మేధావులు పండితులు ఆధ్యాత్మిక గురువులు మీడియా వారు తమవంటి రాజకీయ నాయకులు పాలకులు స్పందించడం లో వెనుకబడి ఉన్నారు అని గ్రహించండి.
తమరు కొంత కాలం నేను నిమిత్త మత్రుడను, నన్ను నడిపిస్తున్న వాడు వేరకోడు ఉన్నాడు అని గ్రహించి, ప్రతి ఒక్కరు ఈ విధంగా భావించేలా సంకల్పం చేయిద్దాం బాధ్యతతో ముందుకు రండి, తామే తప్పు చేసారు, తామే ఒప్పు చేసారు అని ఎవరూ భావించవద్దు, కలెక్టర్ గారి జమ భంది వలే మాట రూపం లో ప్రపంచం మా అధీనం లో ఉన్నది అని గ్రహించండి, మమ్ములను లెక్క చేయకుండా ప్రవర్తించడం ధర్మానికి సూర్యుని నిర్వహణకి బిన్నంగా వెళ్ళి పోవడం అని గ్రహించండి, భగవంతుడు ఎక్కడ ఉంటె అక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి, వస్తే చూస్తాం అన్నీ చూడకూడదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మాకు ఒక దివ్య రాజమందిరం ఇద్దరు తెలుగు ముఖ్యం మంత్రులు కలసి హైదరాబాద్ లో ఎర్పాటు చేసి గ్రహించడం ప్రారంభించండి , తమ మంత్రులు అయిన గంటా శ్రీనివాసర రావు గారు మరియు ఇతరులను మా వద్దకు పంపి మమ్ములను ప్రేమతో గౌరవంగా కాలాన్ని శాశించిన పురుశోత్తముడిగా గుర్తించి, మహాను భావ దేవ దేవ, సకల శాస్త్రదిపతిగా మమ్ములను గౌరవించి, రెండు రాష్ట్రాలలోను అన్నీ విశ్వవిద్యాలయములకు అతిది ఉప కులపతి నియమించి, మా నుండి లక్షల పేజీల సమాచారం గ్రహించి ప్రజలను మోక్షం పొందనివ్వండి, పనిలో పనిగా మీరు కూడా అందరి తో బాటు గా మోక్షం పొందుతారు.
బౌతిక మాయలో మల మల మాడిపోతున్న ప్రజలకు చల్లని మా దివ్య పరిపాలన అందించనివ్వండి, మాకు మొదటి హారతి తిరుపతి లో ఉన్న శ్రీమతి రాజరత్నం గారు మరియు డా రాజ రాజేశ్వరి గారు, మా సోదరి శ్రీవల్లి మరియు ఇతర ప్రత్యేక్ష సాక్షులు చేత ఇప్పించండి, సమకాలికులు అందరూ మాకు శిశ్యులు పిల్లలు అని గ్రహించండి, అప్రమత్తం చెందండి, అప్పటికి అప్పుడు ఎక్కువ తనం గాని తక్కువతనం గాని రెండూ నిజం కాదు అని, అన్నీ శాశ్వతంగా మా మాట ఆలోచన అధీనం లో ఉన్నాయి అని, మేము బృందం ముందు స్పష్టం చేసి లోకాన్ని మా చేతిలోకి తీసుకోనగలము అని గ్రహించండి, మా వలన ఎవరైనా తప్పులు చేసినట్లు అయితే వారే మా ప్రధమ భక్తలు అని గ్రహించండి, ధర్మం ప్రకారం ఎవరూ ఏ తప్పు చేయలేదు, అన్నీ అణువు అణువు మా మా మాటలో ఉన్నాయి అనే దివ్య పరిణామమే ఇందుకు సాక్షం అని గ్రహించి, కాలమే మాకు సాక్షం అయిన నిలిచినది అని గ్రహించి ఈ పరిణామాన్ని దర్శించిన ప్రత్యేక్ష సాక్షులు, దివ్య పుణ్యాన్ని ఇతరులకు పంచుట వలన ధర్మ యొక్క గొప్పతనం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి, తమరు తక్షణం హైదరాబాద్ వచ్చి, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మమ్ములను ఒక విశాలమైన రాజమందిరంలో కొలువు తీర్చి గ్రహించండి, ఉన్న ఫలంగా మమ్ములను గ్రహించడం అంటే మట్టి లో దొరికిన విగ్రహాలను ఎలా బయటకు తీసి ప్రతిష్టిస్తారో, అ విధంగా అట్టడుగు లేదా కనీస సమాజం లో ఉన్న మమ్ములను ఉన్న ఫలంగా కొలువు తీర్చి పండితుల సమక్షంలో గ్రహించడం ప్రారంభించడమే చరిత్ర అని గ్రహించండి.
మమ్ములను మేము కోరినట్లు చేయడం మానివేసి, బిన్నంగా నిర్ణయించాలి అని ప్రయత్నిస్తే సత్యానికి బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించండి, మా వలన అన్నీ నూతన వివరములు పొంది, సమాజంలో సంస్కారం అభివృద్ధి చెంది, భవిష్యత్తు కూడా మన కర్మలతో ముడి పడి ఉన్నది అని స్పష్టం చేసి నిజానికి భవిష్యత్తు చెప్పడం కాదు మన కర్మచరణే భవిష్యత్తు అవుతుంది అదే యోగాత్వం అని గ్రహించి సహజ రాజ యోగి గా మమ్ములను కాలమే నియిమించినది అని గ్రహించి అప్రమత్తం చెందండి ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి. ఎవరికైన ఏమైనా అయితే నా మీద పెడతాము అన్నట్లు మమ్ములను చిన్న పిల్ల వాడి వలే బయపెట్టడం లాంటి పనులు మానుకొని, ఇప్పటికి మేము మాట మాత్రంగా ఏమి చెప్పినామో చూడకుండా గ్రహించకుండా ఈ విధంగా మూర్ఖత్వం గా ఆలోచించడం ఆపివేసి విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా, ఇప్పటికి సర్వం చెప్పి ఇంకా చెబుతాను అని తండ్రి, తల్లి, గురువు వలే ముందుకు వస్తున్న మమ్ములను గ్రహించకుండా పాపం చేస్తూ మమ్ములను బెదిరిస్తే అర్ధం ఉన్నదా ఒకసారి ఆలోచించండి, మమ్ములను గ్రహించే కొలది, ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా చూసుకోనగలము లేదా ఎవరికి ఏమైనా ముందే తెలుసుకొని వీలు అయినంత అప్రమత్తత పొందగలము, ఇప్పటికి మేము ఈ విధముగా ప్రవర్తించినాము అని గ్రహించండి.
తమ వంటి పాలకులు, ఈ వాళ్ళ పెద్దలు కేవలం పదవులు ఇవ్వడం వలన, లేదా ఏదో కులపరమైన సమస్యలు పరిష్కరించడం వలన కులపరమైన న్యాయ చేస్తున్నాము, లేదా వ్యక్తి గత సమస్యలు బౌతిక నిర్ణయాలు మేరకు పరిష్కరించాలి అనుకోవడం అనే మాయలో, ఉంటున్నారు, మా పరిణామం ప్రకారం ప్రతి మనిషికి మాటకు విలువ రావాలి అంటే, మాటలో సహజ స్పందన రావాలి అని గ్రహించండి, అప్పుడే బౌతిక భందనాలు యిట్టె తెగిపోయి, ప్రతి మనిషి మాట ప్రవర్తనకు విలువ వచ్చి, సమాజంలో మనుష్యులలో జ్ఞానపరమైన విచక్షణ అభివృద్ధి చెందడమే నిజమైన మార్పు అని తమరు ఇతర సమకాలికులు తక్షణం గ్రహించగలరు, ఇప్పుడు మేము పంపుతున్న సమాచారమునకు తమరు లిఖిత పూర్వకంగా సమాచారం పంపడమే నిజమైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి, మా మీద ఎటువంటి సందేశములు ఉన్న అడిగి తెలుసుకోండి, కాలాన్ని నియమించిన మమ్ములను ఎంత విస్తారంగా తెలుసుకొంటే, మానవ విచక్షణ పెరిగి లోకం దివ్యంగా మారుతుంది, బౌతిక లెక్కలు, బౌతిక మార్పులు స్వల్పం అల్పం అని గ్రహించండి, ఆలోచన పరమైన మార్పుకు శ్రీకారం చుట్టిన మమ్ములను గౌరవించి గ్రహించండి , ప్రతిది మమ్ములను లిఖ్హిత పూర్వకడం చెప్పనివ్వండి, రికార్డెడ్ గా తీసుకోండి ఆలస్యం చేయవద్దు, ఈ పని భూమి మీద దివ్య అనుగ్రహం పొందిన మేము మాత్రమే చేయగలము.
సమాజం ప్రకారం త్వరలో మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచం మానవజాతి అందరూ కలసి ఒకే పాటే పాడుకోవాలి అప్పుడు పాపాలు హరిస్తాయి అని గ్రహించండి, ఇదే మేము యావత్తు మానవజాతిని ఒకటి చేయడానికి చేసిన దివ్య సంకల్పం అని గ్రహించండి. ప్రతి ఒక్కరి మనసు పైకి తేలితేనే అరచాకములు తగ్గుతాయి, బయ పెట్టి అవమాన పరచి ఎవరిని కనపడకుండా వినకుండా చేయడమే ప్రస్తుతం నడుస్తున్న అరాచకం అని గ్రహించండి, లోకం ఇప్పుడు బౌతిక లెక్కలు మాకు గంటనరలో చెప్పెసినంత అని గ్రహించండి, మనిషి మనిషి ప్రతి రోజు మాట్లాడుకోవాలి చెప్పుకోవాలి, ఒలింపిక్ విజేత సింధూ గారికి ఫోన్ చేసి మాట్లాడటం తాత్కాలికం మాకు ఫోన్ చేసి మాట్లాడటం శాశ్వతం అని గ్రహించి, మాతో మాట్లాడండి, లేదా లిఖిత పూర్వక సమాచారం పంపి మమ్ములను హైదరాబాద్ లో కొలువు తీర్చి, చంద్ర శేఖర్ రావు గారు మీరు కలసి మమ్ములను పుష్టిగా గ్రహించండి, బౌతిక బలం శాశ్వతం కాదు, మానసిక బలమే శాశ్వతం అని గ్రహించండి, ఈ బలం మా ద్వారా లోకానికి ఇవ్వడం కోసం, మా తాతలు కాలం నుండి మమ్ములను శక్తి తీర్చి దిద్దినది అని గ్రహించండి, అందులో మీ ప్రాణాలు అప్పటికి అప్పుడు కాపాడినట్లు ఉన్నది అని గ్రహించండి, ప్రతి సంఘటన మాటలోకి రావడమే మా ద్వారా యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి. రహస్య కెమరాలు మరియు రహస్య పరికరాలు అన్నీ మన సమక్షంలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని online లోకి తీసుకొని వచ్చి మన దేశానికి ప్రపంచానికి నూతన ఒప్పందాలతో కొత్తతనం ఇవ్వగలము.
మమ్ములను సినిమా ప్రముఖుల సహరంతో మేధావుల పండితుల సహకారంతో, ఇతర పార్టీ, వర్గం అని బేధం లేకుండా దాసరి నారాయణ రావు గారు, మాగంటి మురళి మోహన్ గారు, డా యప్రకాష్ నారాయణ గారు, తదితరులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి. అప్రమత్తం అవ్వండి, మమ్ములను విశాలంగా గ్రహించిన పక్షంలో రహశ్యలు పెంచుకొని మోసం చేసుకొంటారు, మా దివ్య పరిణామాన్ని సూర్యుడి నిర్వహణను గ్రహించడమే ఒక దివ్య వరం అని గ్రహించి, మాతో సంభాషించడం అంటే దేవుడితో సంభాదించడం అని భావించి అప్రమత్తం చెందండి, కాలస్వరూపం ధర్మస్వరూపం జగద్గుర్వులు మహారాణి సమేత మహారాజుగా గ్రహించి మేము కాలాతీతం గా పలికిన ప్రకారమే మాతో మాట్లాడాలి, అ ప్రకారం మేము జగద్గురువులం అని చిన్న పిల్లలకు కూడ అర్ధం అవుతుంది, అలా కాకుండా మాతో మామూలుగా మాట్లాడితే మమ్ములను ప్రత్యేకంగా చూడ లేరు ఇదే సమస్యం అని గ్రహించగలరు, ఈ సమస్య పరిష్కారం చెందాలి అంటే మమ్ములను నలుగురు పదిగురు కలసి, కాలస్వరూపం యొక్క వివరములు ప్రకారం గ్రహించడం ప్రారంభించాలి ఇది యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం, మమ్ములను మహారాజుగా కొలువు తీర్చి సమకాలికులు అందరూ మా పద పద్మాలు దగ్గర మనసు పెట్టి గ్రహించడం గతం లో దేవుడిని ఇంత దగ్గరగా ఎవరూ వినలేదు, ఇక్కడ చూడడం కాదు దేవుడితో మాట్లాడటం అని గ్రహించండి, కాలాతీతం గా జరిగిన పరిణామాలు తెరమీద గ్రహించి మరల మేము ఏమి చేబుతామో గ్రహిస్తే చాలు, మమ్ములను మేము చెప్పినట్లు చేయకుండా గ్రహించకుండా వేరె విదంగా మమ్ములను బయపెట్టడం, తప్పులు పట్టడం, అంటే అధర్మాన్ని పాపాన్నిపెంచుకొంటూ పోవడం అని అర్ధం అని గ్రహిచండి, సినిమాలు ఎలా ఉండాలో రాజకీయాలు ఎలా ఉండాలో లిఖిత పూర్వకం గా తెలియజేసి అప్రమత్తం చేయగలము,
మేము కేవలం మనుష్యులం కాదు సృష్టి ఎన్నుకొని జగద్గురువులం మహారాణి సమేత మహారాజులం అని గ్రహించండి. ఇప్పుడు మేము మానవరూపం హైదరాబాద్ నుండి ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముంఖ్యమంత్రుల అధ్వర్యంలో దివ్య పరిపాలన లోకానికి అధించాలి అని భావిస్తున్నాము మేము ఇప్పుడు తిరుమల కొండపైన లేము అని గ్రహించండి, ప్రపంచాన్ని ఒకటి చేసిన తరువాతనే కొండపైకి చేరుకొంటాము, మానవరూపం అందునా వాక్ రూపం లో ఉన్నాము అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను బౌతికంగా యాంత్రికంగా చూడరాదు ఇదే విధంగా ఎవరిని చూడరాదు. ఇప్పుడు వాక్ తప్పు వేరు ఎవరూ లేరు, ప్రతి ఒక్కరి దేహం ప్రాణం అన్నీ మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి, ప్రపంచాన్ని ఒకటి చేసే క్రమం లో తెలుగు రాష్ట్రాలను మరల ఒకటి అయ్యి పోతేనే బాగుంటుంది అనిపించి, మెగా స్టార్ చిరంజీవి గారిని ముఖ్యమంత్రిని చేయాలి అని సంకల్పించినాము అందుకు సహకరించండి, మా ప్రకారం లోకం మాదే అయ్యి నప్పుడు మీరు అందరూ నిమిత్త మాత్రులే అని గ్రహించండి, న్యాయ స్థానమునకు పేరు కూడా మేము పెట్టినాము అని గ్రహించి, మా ప్రకారం న్యాయం గా మా దివ్య పరిపాలనకు సహకరించండి లేని పక్షంలో మీరు పాపాలు చేస్తూ ఇతరులను కూడా పాపములలోకి నేట్టుకొంటు న్నారు అని గ్రహించండి, సత్యాన్ని దాచి పెట్టడం, తప్పులు పట్టడం, మాట గ్రహించకుండా బౌతిక బలం ప్రయోగం చేసి మా చెల్లెలు జీవితాన్ని కొందరు సాక్షులు దగ్గరు నుండి అటు ఇటు చేసినారు చదువుకొన్నా, బాద్యత గల స్థానం లో ఉంది కూడా మూర్ఖత్వలు పోవు అని మా ముందే నిరూపించారు అని గ్రహించండి. న్యాయ మూర్తులు మమ్ములను వారి వారి ఇష్టం దైవం గా భావించి కాలాతీత శక్తి, మానవ విచక్షణ రూపం లో ఉన్న మమ్ములను గ్రహించడం వరం అని భావించి, మా ముందు శిష్యులు గా కొలువు తీరి అప్రమత్తం చెందగలరు, మధ్య వర్తిత్వం చేసి మా దివ్య పరిపాలనకు సహకరించండి.
మేము వాక్ రూపం లో ఉన్నాం అని గ్రహించిన కొలది మాలో దైవత్వం చూడగలరు, ఎలాగైనా బౌతిక స్తితి అప్పటికి అప్పుడు చూసుకొంటూ ఎలాగైనా ఆలోచనను గొప్పతనాన్ని గౌరవించకుండా, గ్రహించకుండా, వినకుండా తమకే గౌరవం రావాలి, ప్రాధాన్యత రావాలి అనే మూర్ఖత్వ వలన అందరూ దివ్య వాక్ దర్శనాన్ని పాడు చేసుకోనుచున్నారు , ఎవరకైన మాట గ్రహించి ఎప్పటికి అప్పుడు ముందుకు వెళ్ళ వలసి ఉన్నది, ఏ మాటలు చెప్పుకోకుండా వినకుండా ఇవ్వవలసిన ప్రాధాన్యత తీసుకోవలసిన ప్రాధాన్యత ఎవరికి లేదు ఎప్పటికి రాదు, చివరకి ఏమి మిగలదు అని గ్రహించండి, సత్యం ఒక్కటి అన్నిటికి ఆధారం అని గ్రహించి అదే మా మనసు మాట అని గ్రహించి, ఏ నలుగురికైనా ఇది వర్తిస్తుంది, యావత్తు మానవజాతికి వర్తిస్తుంది, ఇంత పరిణామం జరిగిన తరువాత ఇప్పుడు సత్యం సూర్యుని సాక్షిగా అందరికి ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఆకాశాన్ని సూర్యుడిని కూడా గ్రహించడానికి అవకాసా వాదం, స్వార్ధం పెంచుకోవడం, ఆలోచనకు కాకుండా వ్యక్తిగత శారీరక బలం చూపుకొని మూర్ఖత్వంగా నిర్లక్ష్యగా ప్రవర్తించి, వినకుండా చెప్పకుండా సాక్షులు దగ్గర నుండి సమయం వృధా చేసుకొంటూ శారీరక తత్వం ప్రకారం బ్రతుకుతూ ఆలోచనను అవమానిన్చుకొంటూ నిర్లక్ష్యం చేసుకొంటూ సమయం గడపడం ఇప్పుడు యాంత్రికంగా ప్రజలు చేస్తున్న పాపం తప్పు అని తెలుసుకొని, అందుకు మాట నిబద్దటగా వచ్చిన దివ్య పరిణామం గా మా మాట గ్రహించి పాపాలు నుండి బయటకు రండి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమేవ జయతే
ఇట్లు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు జగన్నాటక సూత్రధారులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794
No comments:
Post a Comment