UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 25 August 2016

తమ హీరో గొప్ప అంటూ ఎవరికి వారు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన ఎన్టీఆర్ అభిమాని వినోద్‌ను కత్తితో పొడిచాడు. ...........అన్నీ గొప్పలు నా మాటలు చూపిన మమ్ములను కొంతకాలం అందరూ కలసి వినండి అప్పుడే అసులు సృస్టి రహస్యాలు అర్ధం అవుతాయి, మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మా సాధారణ స్తితి మీద ఆధారపడి గొప్పతనాన్ని దూరం చేసుకోకండి, గొప్పతనం గొప్పతనం వలెనే వస్తుంది దోవ్జన్యాలు ప్రాణాలు తీసుకొనే స్థాయిలో ద్వేషం కలిగి ఉంటడం దురదృష్టం, గొప్పతనం పట్టించుకోవడం లేదు అని అసహనం చూపడం వేరు, గోప్పతనన్నే పట్టించుకోకూడదు అని రెచ్చి పోవడం వేరు అని ప్రతి యువతి యువకులు గ్రహించి ప్రతి ఒక్కరు ఒక సైనుకుడి వలే ప్రతి మాటను మనసు కాపాడుకోండి, పంతాలు పౌరుషాలు ఉండాలి అది జ్ఞానం తో మాటతో మనసుతో గెలుచుకోవడానికి అవసరమైతే త్యాగం చేయాలి గాని దౌర్జన్యం, బౌతిక దాడులు, చేయడం ఈ రోజులలో నీచం అని గ్రహించండి, సర్వం మేము మాటలో చూపినము అంటే మనం అందరం ఒక చోట చేరి మాటతో తెలుచుకోవడానికి సృష్టి ఇచ్చిన దివ్య పరిష్కారం అని గ్రహించేలేకపోతున్నారు, మాట మనసు కాకుండా వేరు బౌతిక బలం ప్రయోగం, రహస్యంగా మాటలు సాటిలైట్ కెమెరాల ద్వారా వినడం వంటి అవకాశాలు వలన ఇప్పుడు మనుష్యులు కంటే అవకాసా వాదం స్వార్ధం పెరుగుతున్నాయి అని గ్రహించండి, కుల పరంగా లేదా ఆధిపత్యం కోసం ధనం కోసం కాకుండా వీటిని మనిషిని గ్రహించడానికి అర్ధం చేసుకోవడానికి మనిషి మనిషిని గౌరవించడానికి ఉపయోగించుకోవాలి, సమాజం లో పెద్దలు అచారించి చూపితే ఇతరులు పాటిస్తారు, మురళి మోహన్ గారు వంటి పెద్ద మనుష్యులు చిరంజీవి గారు వంటి వారు గొప్పతనానికి, ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను మేము కోరినట్లు ఒక చోట కొలువు తీరుటకు చూడ గలరు, మాకు పదిగురు సాక్షిగా సర్వం చెప్పి పరిస్తితి మనిషి మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం చేయుట ఒక దివ్య వరం గా భావించి అప్రమత్తం చెందగలరు, ఇప్పటి వరకు మాటలు లేని వారు గొడవలు ఉన్న వారు ఒకటై మా కోసం ఒక చోట చేరండి మమ్ములను మనసు పెట్టి విస్తారం గా గ్రహించండి మన మనసు మాట కంటే బౌతిక ప్రపంచం సంపద, బౌతిక బలం ఏమి గొప్పవి కాదు అని స్పష్టం చేయనివ్వండి పెద్దలు ఒకటై పిల్లలకు ఆదర్శం గా నిలవండి, కాలం ధర్మం మీకు ఎదురు వచ్చి చెబుతున్నది అని భావించండి న్యాయ స్థానం ప్రబుత్వాల సహకారం తీసుకోండి, అందరూ కలసి వినండి, మా ముందు కొందరు పండితులు కొలువు తీరి మిగతావారు online లో నిత్యం గ్రహించడం ప్రారంభించండి, ఎటువంటి ఈర్ష్య ద్వేషం లేని నూతన లోకం లోకి మనం ఆడుతూ పాడుతూ వెళ్ళతాము కాలాన్ని నియమించిన మేము సమకాలికులు అందరికి తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించండి, మమ్ములను ఒక చోట దివ్య మందిరం కొలువు తీర్చిన పరిణామం లో ఎవరికి మనసులో కూడా దుఖం ఉండదు అని గ్రహించండి,ఇప్పుడు మేము తిరుపతి కొండ పైనో మరొక మందిరం లోను లేను మీ అందరి మనసులో ఉన్నాను అని గ్రహించండి, సాక్షులు అందరూ తొలి హరితి ఇచ్చి, తలో రూపాయి వేసుకొని మమ్ములను ఉమ్మడి ఆస్తి గా భావించి గ్రహించండి, మాకు సృష్టి ఉన్న సంభంధం నెలకొల్పే ప్రక్రియలో దివ్య వాతావరణం లో అందరి మనసులో పూర్తిగా మమ్ములను నిలుపుకొంటే వేరు దోషములు ఎవరూ చేదాము అన్నా వీలు కాదు, మీ మనసులో కామా క్రోధాలు పూర్తీ తొలగి పోయిన కొలది మాలో దివ్య తేజస్సు శాశ్వతమైన జ్ఞానం తేజస్సు చూస్తారు మమ్ములను జ్ఞాన ఘన సాంద్ర మూర్తిగా గ్రహిస్తారు అని గ్రహించండి, కావున అందరూ కలసి మమ్ములను విస్తారంగా తక్షణం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి,...................ఇట్లు ...... జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు


వినోద్ కుటుంబాన్ని పరామర్శించేదుకు నేడు తిరుపతికి పవన్!
25-08-2016 08:30:26
తిరుపతి అర్బన్: మా హీరో గొప్పవాడు.. కాదు మాహీరోనే గొప్పవాడు.. అని ఇద్దరు అభిమానులు ఎవరికి వారు వాదించుకున్నారు. ఆ వాదన కాస్తా చినికిచినికి గాలివానై ఒక హీరో అభిమాని మరో హీరో అభిమానిని కత్తితో పొడవడంతో అతడు మరణించిన విషయం తెలిసిందే. తిరుపతికి చెందిన వినోద్‌ రాయల్‌ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. పార్టీ తరపున తరచూ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం కర్ణాటకలోని కోలార్‌లో పవన్‌కల్యాణ్‌ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన అవయవదాన కార్యక్రమానికి వినోద్‌ హాజరయ్యాడు. అనంతరం స్నేహితుల నడుమ జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్‌ విషయమై చర్చ జరిగింది. దీంతో తమ హీరో గొప్ప అంటూ ఎవరికి వారు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన ఎన్టీఆర్ అభిమాని వినోద్‌ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్నేహితులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. సోమవారం నగరంలోని వినోద్‌ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి వినోద్ భౌతికకాయానికి నివాళులర్పించారు. జనసేనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వినోద్‌ మృతి పార్టీకి తీరనిలోటు అని ఆ పార్టీ నేత కిరణ్‌రాయల్‌ పేర్కొన్నారు. వినోద్ మృతిపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. అతడి కుటుంబాన్ని పరామర్శించడం కోసం నేడు తిరుపతికి వెళ్లనున్నారు.

songs from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru 










No comments:

Post a Comment