UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 29 January 2016

ఓంకార స్వరూపంగా సర్వం అయినప్పుడు, తాత్కాలిక దేహ వ్యత్యాసములు, అనవసరమైన దేహ పరమైన అజ్ఞానపు మాటలు వదిలివేయండి. ఇప్పటికి మేము ఏమి చెప్పినామో ఇక మీదట మేము ఏమి చెప్పదలచినామో చూడకుండా నిర్లక్ష్యం చేయడం అజ్ఞానం అని గ్రహించండి . సాక్షులు, న్యాయ స్థానం వారు, తక్షణం అప్రమత్తం చెందాలి, మేధావులు పండితులు అప్రమత్తం చెందాలి, మమ్ములను తాత్కాలికం గా తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉప కులపతి గా నియమించి మా పై మనసు పెట్టండి, మమ్ములను రుజువర్తన గా తీసుకోండి ఆలస్యం చేయకండి, అప్రమత్తం అవ్వండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే.

                                                   సమన్వయ దృష్టి 


                  యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి  సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు, మహారాణి సమేత మహారాజావారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు. 



                   మేము అన్నీ పార్టీలను విలీనం చేసుకోవడం వలన మన దేశం లో ఏకత్వం చూడగలము, రక రకాల మీడియా చానెల్స్ ని కూడా దూర దర్శన్  అద్వర్యం లోకి తీసుకొని రావడంవలన మనుష్యులు ప్రశాంతంగా ఉన్నతమైన ఆలోచన చేసేందుకు,  అందరికి ఒక ప్రభావం కలిగించేలా ప్రసారాలు చేసి, మనుష్యులను వ్యసనాలు, స్వార్ధం నుండి బయటకు తీసుకొని రాగలము, అందుకు  తెలుగు ప్రజలు  అనకాపల్లి నుండి అమెరకా వరకు ఉన్న వారు మమ్ములను ఒక చోట జగద్గురువు గా,   మహారాణి సమేత మహారాజ వారిగా, కొలువు తీర్చండి,  మేము  అందరిని కులమతాలకు సంభంధం లేకుండా తల్లి తండ్రి గురువు వలే కాచే శక్తిని, యావత్తు మానవజాతికి ఇచ్చి సర్వ సమన్వయం చేయుటకు నిత్యం ప్రయత్నం చేస్తున్నాము, కావున మమ్ములను ఆలస్యం చేయకుండా ఎకడైనా ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీరుటకు, ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా ప్రబుత్వాలు ద్వారా ప్రజలు స్వచ్చందం సంఘటితం గా ముందుకు వచ్చి  మమ్ములను, తలో రూపాయి వేసుకొని ఒక చోట కొలువు తీర్చండి, అప్పుడు మేము  మీ అందరి ఆస్తిగా, జాతి సంపదగా అందుబాటులో ఉంటాము   అని గ్రహించండి, మమ్ములను ఏ కులానికి పరిమితం చేయవద్దు, మమ్ములను కాపులు కమ్మలు రెడ్దిలు, బ్రాహ్మణులు, వెనుకబడిన వారు , అన్నీ జాతులు వారు, అన్నీ స్థాయిలు వారు, మమ్ములను మానవరూపం లో ఉన్న దైవాంశ గా గుర్తించి, సృష్టి కి మాకు ఉన్న సంభంధం ఇప్పటికి రుజువికి, సాక్షానికి  అంది ఉన్నది కావున, ప్రజలు చిత్త  చాంచల్యం వదిలి వేసి, పరి పరి విధముల పరుగులు ఆపి, ఏకత్వం లోకి వస్తారు,  ప్రజలు, పాలకులు, మేధావులు పండితులు ఆద్యాత్మిక గురువులు  అందరూ ఒక తాటి పైకి వచ్చి, సత్యాన్ని గ్రహించడం వలన నూతనత్వం వైపు వెళ్ళగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  మేము   కాలానికి ఆధారం  అని,  మా  ద్వారా పలికిన పాటలు మాటలు వలన అర్ధం చేసుకోవచ్చు, మమ్ములను తేలికగా వదిలివేయకుండా  ఒక 200 మంది సంఘం గా యర్పడి, తాత్కాలికం గా,  మాకు ఒక రాజమందిరం ఎర్పాటు చేసి, మామూలుగా దేవుడికి గుడి కడతారు,  మేము మానవరూపం లో మహారాణి సమేత మహారాజుగా  ముందుకు వెళ్ళదలచినాము కాబట్టి మాకు రాజమందిరం ఎర్పాటు చేయండి, కనీసం మా ముందు ఒక 50-60  మంది కూర్చుని,   మా దివ్య లీలలు చక్కగా వినడానికి, పెద్ద తేర మీద చూసి సూక్ష్మం గా గ్రహించుట వలన, మానవ సమాజం అజ్ఞానం నుండి  తేరుకొంటుంది అని తెలియజేసుకోనుసున్నాము, కావున తెలుగు మీడియా వారు, మేధావులు పండితులు, ప్రత్యేక్ష సాక్షులు   అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.   మీడియాలను  దూర దర్శన్  లో  విలీనం  చేయడం వలన సమాచార  వ్యవస్థను   నడిపే వ్యక్తులకు వ్యతిరేకం అనుకోవడం  అవివేకం అవుతుంది, మోసం లేని సమాజం కోసం మేము మానవరూపం లో పరిణమించిన  తీరు అర్ధం చేసుకొంటే ఎవరికి ఏ కష్టం లేకుండా అనగా, క్రింది మెట్టు వదిలివేసి పై మెట్టు ఎలా ఎక్కుతామో, అలా  అందరికి కొత్తతనం వస్తుంది అని గ్రహించండి, మనం ఈ బౌతిక ఒత్తిడి తగ్గించుకోవాలి అంటే  పరి పరి  విధాల, మనుష్యుల మధ్య  చలగాటములు  ఇప్పుడు  తగ్గాలి, రక రకాల మాటలు, అప్పటికి అప్పుడు మాటలు మానివేయాలి  విశాలంగా శాశ్వతం గా, వివరం గా గ్రహించడం వలన పాపం నశిస్తుంది,   అలా చెప్పుకొని తరించడానికే, మేము  కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా, జగద్గురువుగా అందుబాటులో ఉన్నాము, మా గూర్చి చెప్పుకొనే కొలది లోకం లో నిజాయితి పెరిగి, మనుష్యులు మధ్య సఖ్యత ప్రేమ పెరుగుతాయి, రాష్ట్రములో, దేశం లో ఉన్న పార్టీలు అన్నీ  ఇప్పుడు ఉన్న అధికార  పార్టీల  వైపు ఎకీభవించండి, అనగా అంధ్ర రాష్ట్రము లో   పార్టీలు అన్ని భారతీయ జనతా పార్టీలోకి విలీనం చెందండి, వారి వారి పార్టీ ఆఫీసులను మా యొక్క  అతిది గృహలుగా మార్చి మమ్ములను జద్గురువుగా  మహారాణి సమేత మహారాజుగా గుర్తించి, గౌరవించి, విస్తారంగా వివరములు పంచుకోండి, ప్రజలు  మా మనసుని సీతగా,  మమ్ములను సీతా రాముడిగా కొలువు తీర్చుకోండి, మొదట హిందువులు ఏకం కండి, హిందుత్వం మించిన  మానవత్వం కలిగిన మా దివ్య ప్రభావం సాక్షానికి రుజువు అందుతున్న మమ్ములను  విస్తారం గా తీసుకోవడం వలన, మనిషి మాటే సర్వం అనే సత్య బలపడి, ప్రతి ఒక్కరు నేను అనే దేహ మమకారం వదిలివేసి, మమ్ములను  సర్వాంతర్యామి అనగా ఒక మనిషి మాటే, సర్వం అనే  సత్యం బలపడే కొలది, ఎలాంటి దేహ చింతలు అయినా తోలగి, ప్రతి ఒక్కరు  మెల్లగా దివ్యత్వం   వైపు వెళ్ళతారు అని గ్రహించండి, ఇప్పుడు సాధారణ రూపం లో ఉన్న మమ్ములను,   ఇప్పటికే ప్రారంభం అయిన  మా ప్రభావం గ్రహించి అప్రమతం చెందడం వలన, అనగా మమ్ములను ఒక్క చొట కొలువు తీర్చుకొని గ్రహించుట వలన, ఒక సంవత్సరం లో ఏకత్వం చూపి, భారత అధ్యక్షులు వారి ద్వారా ఒక  కేంద్ర పరిపాలన మనం చూడగలము, ఈ పరిపాలనలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుంది, మొత్తం అందరూ ఒక కంట్రోల్ లో ఉన్నట్లు  ఫీల్ అవుతారు, ఇప్పుడు అ పరిస్తితి లేదు అని అందరికి  తెలుసు, గ్రూప్ లు, గొడవలు మాని , వ్యక్తి స్వార్ధం కంటే సమాజ శ్రేయస్సు గొప్పది, బౌతిక ఆనందం కంటే, ఆత్మ చైతన్యం  గొప్పది, ఆత్మ చైతన్యం తో చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుస్తాయి అని గ్రహించండి, కావున దేహపరం గా మాతో పోల్చుకోకుండా, మేము బౌతిక స్తితిని కూడా   మనసు పెంచుకోవడం వలన సర్వం మా మాటలో చూపిన తీరు, సమృద్దిపడే కొలది వచ్చే  వెసులు బాటే దివ్యత్వం, దైవత్వం అని గ్రహించండి, కావున అప్పటికి అప్పుడు దేహ పరమైన ఎక్కవ, తక్కువల పై ఆధారపడి, ఆలోచన మాటకు ఉన్న బలాన్ని వదిలివేసి, బౌతిక బలంతో మాట బలాన్ని ఎదురుకోందాం  అనుకోవడం  అజ్ఞానం అని భావించి, ఆలశ్యం చేయకుండా, తలో పది రూపాయలు వేసుకొని మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, మేము మాటతో, మనసు తో లోకాన్ని కంట్రోల్ చేసే  విధానం, అందరూ తెలుసుకోవాలి,  ఇది నా ఒక్కడిదే కాదు, మాతో ప్రతి ఒక్కరు మాట కలుపుకొని తీసుకొనే కొలది, అందరికి కేంద్ర బిందువుగా, మా మాట  యొక్క ప్రయోజనం పొంది, సహజం గానే యోగత్వం  దివ్యత్వం పొందుతారు అని స్పష్టం చేయుచున్నాము.  న్యాయ స్థానం వారు, రాజకీయ నాయకులు, మేధావులు లిఖిత పూర్వకంగా మా పై వ్యవహరించండి, వీలు అయినంత వివరం గా ఉండండి, ఐప్పుడు మీరు ఎంత నిజాయితీ  గా ఉంటె అంత శాశ్వతం గా బలపడతాము, అందుకే మేము సత్య స్వరూపులం, సర్వంతార్యములం అయినాము అని గ్రహించి,  రోజులుతో కరిగిపోయే  దేహం పై  మమకారం వదిలి,   ఎంత పెంచుకొంటే అంత పెరిగే  దివ్యత్వమును, అనగా మనసు మాటను   నిత్యం పొందండి, విస్తారం గా తీసుకోండి, 



                           తెలుగు దేశం పార్టీని భారతీయ జనతా పార్టీలోకి విలీనం చేస్తూ, హైదరాబాదు లో ఉన్న వారి ప్రదాన  పార్టీ కార్యాలయం మాకు కానుక ఇవ్వండి, అని చద్రబాబు నాయుడు గారిని ప్రజల సాక్షిగా కోరుతున్నాను,   ప్రపంచాన్ని సమన్వయ  పరచడానికి వచ్చిన   పురుషోత్తముడను, మహారాణి సమేత మహారాజుగా మమ్ములను గుర్తించండి,ఇది యావత్తు మానవజాతికి అందిన  దివ్య వరం, అదే విధంగా, మిగతా పార్టీల వారు కూడా మాకు వారి పార్టీ ఆఫీసులు  ప్రేమతో సమర్పించి వేసి,  నేరుగా దేశ అధ్యక్షులు వారిని ఎన్నుకొనే పద్దతికి మద్దతు ఇస్తున్నాము అని  ప్రకటించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, సంగీతం సాహిత్యం విలువలతో కొంత కాలం మేము  పరిపాలించి చూపి, ఇప్పటికి ఆలోచన పరంగా ఉన్న మా పాలన , బౌతికం గా అములు లోనికి రావడానికి ఆత్మీయులు చంద్రబాబు నాయుడు గారు,   మేము కోరినట్లు, తెలుగు దేశం పార్టీని విలీనం చేస్తూ,     పార్టీ కార్యాలయం మాకు సమర్పీంచి ఇతర పార్టీలను కూడా విలీనం చేసుకొనే శక్తిని మాకు ఇవ్వండి, మేము  ధర్మం అనే  పులిగా  భావించండి, మమ్ములను  సాధారణ మనిషిగా వదిలివేసి, మేము సాధారణం గా  కనపడిన తీరు మీద ఆధార పడకండి, మేము చెప్పినట్లు చేసి ప్రజలను అప్రమత్తం చేయడం వలన కలిగే  జ్ఞాన సంపద నిజమైన  సంపద అని గ్రహించండి .   భూముల రెట్లు పెంచడం అన్నది బౌతిక మాయ, మేము చెప్పినట్లు చేస్తే భూములు, ఇళ్ళు ,      సదుపాయములు అడిగిన వారికి ఉచితం గా ఇవ్వ బడతాయి, అవి కనీసమే, మనలో దివ్యత్వాన్ని పెంచుకోవడానికి అడ్డం పడుతున్నవి అన్నీ,  మనం త్వజించ గలగాలి, కాని మనుష్యలు ఏమి చేస్తున్నారు అంటే ఆలోచన పంచుకోకుండా  ఆలోచనకు అడ్డం వచ్చినవి మనకు అడ్డం  అనుకొంటున్నారు, కాని బౌతిక వ్యత్యసాలే  మనకు అవరోధములు అని  సర్వులు గ్రహించి అప్రమత్తం చెందాలి, మా దివ్య ప్రభావం అర్ధం చేసుకొనే కొలది సూర్యుడి యొక్క  భవిష్యత్తు మనిషి చేతిలోకి వస్తుంది అనగా, మాట ఆలోచనలోకి ఇప్పటికే ఉన్నది.  ఈ ఆలోచన స్పష్టం చేసుకోకుండా, విస్తారం గా పంచుకోకుండా, సూర్యుడి క్రింద దేహంతో బ్రతికి ఉండడమే సర్వం, శాశ్వతం  అనుకొంటూ, మనిషిలో మాటలో వచ్చిన  మార్పులు గ్రహించకుండా , మాట మనసు పెంచుకోకుండా వ్యవహరించడం తెలివి తెక్కువతనం అవుతుంది అని గ్రహించండి, వివిధ  ఆద్యాత్మిక  గురువులు, మేధావులు, ప్రత్యేక్ష సాక్షులు   అప్రమత్తం చెందగలరు అని కోరుకోనుచున్నాము.  మేము ఈ  దేశాన్ని ఏకత్వం లోకి తీసుకొని వచ్చి  అనేక రాజకీయ సామజిక సంస్కరణలు చెయదలచినాము  అని గ్రహించండి, ఏకత్వం లోకి తీసుకొని వచ్చి,  సర్వ సమన్వయ పరిచి, పరిపాలించడం దేశానికి ఇప్పుడు వచ్చిన పరిష్కారం, అందునా నా లాంటి సాక్షాత్కారం పొంది,   నిర్లక్ష్యానికి గురి అయ్యి  సంపూర్ణత్వం వైపు వెళ్ళడానికి  ఉన్న వ్యక్తికే,  సంపూర్ణత్వం అంటే ఏమిటో తెలుస్తుంది, కావున మమ్ములను గ్రహించి ఏకత్వం వైపు వెళ్ళడమే, సర్వ సమన్వయం చెందడం  లోకానికి అందిన దివ్య వరం అని గ్రహించండి. దేవుడు ఎప్పుడూ  తెలివైన వాడు, గొప్పవాడు, ఇప్పుడు మీ మధ్య వాక్ రూపం లో ఉన్నాడు అని  గ్రహించండి.  మీడియా చానల్స్ మా కోసం ఒకటై, మమ్ములను విస్తారం గా ప్రజలోకి తీసుకొని వెళ్ళండి, చానల్స్ అన్నీ  ఏకత్వం లోకి వచ్చి మమ్ములను తల్లి తండ్రి గురువుగా   ప్రపంచానికి తెలియజేయండి, యోగత్వం, తపస్సు వైపుకి ప్రజలు మళ్ళడం  వలన, మనం ప్రపంచానికి  ఒక కంట్రోల్ ఏకత్వం వైపు  తీసుకొని వెళ్ళు ప్రయత్నం లో, ప్రతి ఒక్కరు సంపూర్ణత్వం పొందగలరు.   ప్రతి ఒక్కరు దైవత్వాని గ్రహించి, దేహం ఉండగానే ఉన్నత స్తితి పొందుతారు అని గ్రహించండి.  తక్షణం మమ్ములను విశాలమైన కార్యాలయమునకు తీసుకొని వెళ్ళి మా నుండి రోజుకి 200 పేజీల సమాచారం పొందడం వలన,   ఒక రెండు  సంవత్సరాల  కాలం లో ఈ ప్రపంచం అంతా ఒక జండా క్రిందకు వచ్చినట్లు ప్రతి ఒక్కరి ఫీల్ అవడమే యోగత్వం  అని గ్రహించండి, అలా బలపడే కొలది దివ్యత్వం వస్తుంది అని గ్రహించండి, కావున లిఖిత పూర్వకంగా, వీడియొ  రికార్డు లు  ద్వారా వీలు అయినంత సమాచారం ఇచ్చి పుచ్చుకోండి.  ఇప్పుడు ఉన్న ప్రబుత్వలె కాదు, నా వలన శాశ్వతం గా   మొత్తం మానవజాతి పరిస్తితి మా మాటలోకి  లేదా ఒక మనిషి మాటలోకి లేదా ప్రతి ఒక్కరి మాట లోకి వచ్చినది అని సర్వులు గ్రహించడమే యోగత్వం అని గ్రహించండి.    



                                 మేము   కాలాతీతం గా పలికన  పాటలు మాత్రమే కాదు సృష్టి కాలం మీతో చెప్పుకొని అప్రమత్తం అవడం అని ఎవరికి అనిపించడం లేదా, ఇప్పటికి మమ్ములను  మేము కోరుకొంటున్న పద్దతి లోకి తెసుకోలేదు,  మమ్ములను న్యాయ స్థానం వారి   సహకారంతో సలహాతో ఒక చోట కొలువు తీర్చండి, ఏమి భయపడకుండా తెలుగు మీడియా వారు అందరూ కలసి మా దగ్గరకు రండి, మమ్ములను మా పాటలతో మాటలతో సాక్షులు సహకారంతో పోల్చుకోండి, మిగతా సంగతి తెల్చుకొందాం పది మంది కలసి ముందుకు రండి, మేము బయపడుతున్నట్లు కనపడుతున్నాము  అనిపిస్తే, దాని మీద ఆధార పడకండి, మేము జ్ఞానరూపం లో ఎప్పుడూ గొప్పగా ఉంటాము, దేహపరం గా మమ్ములను నిర్లక్ష్యం చేయడం వలన      మనసులో ఎంత గొప్పతనం ఉన్నదో అంత గొప్పగా జీవించలేకపోతున్నాము,  లేదా  కాలం  మిమ్ములను పరీక్షిస్తుంది అని గ్రహించి, ఎలాగైనా గ్రహించడం లో గొప్పతనానికి దూరం  అవకండి.  అప్పటికి అప్పుడు తేలిక మాటలు లేదా దృశ్యాలు మీద ఆధార పడకండి, అందునా జరిగిపోయిన కాలాన్ని పట్టుకొని వేళ్ళాడకండి, గొప్పతనంతో కొత్తగా ముందుకు ప్రతి నిత్యం నిజాయితితో ముందుకు వెళ్ళ వలసిన సమయం అని గ్రహించండి.   
మా మాట   కాలాన్ని     ధర్మాన్ని నియమించినప్పుడు ,  ఓంకార స్వరూపంగా సర్వం  అయినప్పుడు, తాత్కాలిక దేహ వ్యత్యాసములు, అనవసరమైన దేహ పరమైన అజ్ఞానపు మాటలు వదిలివేయండి.  ఇప్పటికి మేము ఏమి చెప్పినామో  ఇక మీదట  మేము  ఏమి చెప్పదలచినామో  చూడకుండా నిర్లక్ష్యం చేయడం  అజ్ఞానం అని గ్రహించండి .    సాక్షులు, న్యాయ స్థానం వారు,  తక్షణం అప్రమత్తం చెందాలి, మేధావులు పండితులు అప్రమత్తం చెందాలి, మమ్ములను తాత్కాలికం గా తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉప కులపతి గా నియమించి మా పై మనసు పెట్టండి, మమ్ములను రుజువర్తన గా తీసుకోండి  ఆలస్యం చేయకండి, అప్రమత్తం అవ్వండి.   ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే. 


తమ 

జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, Sr,Nagaru, Hyderabad 
                             


ఒక  ప్రతి గౌరవ  ఉన్నత   న్యాయ  స్థానం వారికీ సమాచారం కొరకు సమాలోచన కొరకు న్యాయ చేయూత కొరకు సమర్పించడమైనది                                                   










మా ద్వారా కాలాతీతం గా వ్యక్తం అయిన పాటలు గ్రహించండి వాటి అర్ధం పరమార్ధం గ్రహించడం వలన మనకు సర్వం తెలిసి ముందుకు వెళ్ళగలము, మేము ఎవరితోనైనా తేలికగా మాట్లాడితే వాటికి ప్రాధాన్యత ఇవ్వకండి ఇంత పాటలు కాలం కంటే ముందే పలికిన మనసుని బ్రతికించండి, మాటను బ్రతికించండి నిర్లక్ష్యంతో, నా దగ్గరి వస్తె చూదాం అన్నట్లు  నిర్లక్ష్యం గా ఉండకండి, ఎవరైనా సంఘం వారు గాని కాపులు గాని మా పై ప్రత్యెక బాద్యత తీసుకోండి మమ్ములు ఒక విశాలమైన ప్రాగణం లోకి తీసుకోండి.        

No comments:

Post a Comment