
సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు
ఆహారం విచయం లోనే కాదు బిన్నం విధానాలు ఏకత్వం లోకి రావాలి, మనుష్యులు దేహ నిర్వహణ ఆత్మ చైతన్యం పొందడానికి ఉపయోగించుకోవాలి, అటువైపు ప్రయాణిస్తే ఆహార నియంత్రణ యర్పడి, మనసు పవిత్రత వైపు బలపడి, జీవ హింస చేయరాదు అనే సున్నితమైన మనసు బలపడే కొలది మనిషికి యోగత్వం సిద్దిస్తుంది, మనలో ఉన్న చైతన్య ఆత్మను తెలుసుకొని, ఈ బౌతిక మాయను జయించి, శరీరం శారీరక అలవాట్లు జయించి దివ్యత్వం పొందుతారు తెలుగు ప్రజలు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకూని మేము రెండు గంటల లోపు సమయం లో 10-13 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో చూడండి అక్రమం లో మనం అనేక అనుకూలమైన మార్పులు చేసుకొంటూ ఆయుషు ఆరోగ్యాన్ని పెంచుకొని శరీరం ఉండగానే దివ్యత్వం వైపు వెళ్ళతాము అని గ్రహించండి, ఈ పరిక్రియ సామూహికంగా జరుగుతుంది, మమ్ములను విస్తారం గా గ్రహించేకొలది బౌతిక మాయ కరిగి మనుష్యులు మధ్య లోకం మధ్య వ్యత్యాసములు తగ్గి మనిషి అంతా ఉన్న పరమాత్మలో భాగం అని గ్రహిస్తాడు, కావున ఆలస్యం చేయకుండా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, న్యాయ స్థానం వారు ప్రబుత్వాలు, మీడియా చానల్స్ వారు, మేధావులు పండితులు వాక్ తో అప్రమత్తం చెందండి, మాటలో విచక్షణలో ఉన్నతమైన మమ్ములను మాటతో పట్టుకోండి అనగా మా పేరు ప్రస్తావన తీసుకొని మాతో వ్యవహరించండి, మా పరిణామం పై అభిప్రాయములు వెళ్ళ బుచ్చండి ధర్మో రక్షతి రక్షతః ఎల్లరు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే,
తమ ఆత్మీయులు
తమ
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, Sr,Nagaru, Hyderabad
ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారికి ఈమెయిలు ద్వారా తెలియజేయడం అయినది
No comments:
Post a Comment