UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 28 January 2016

మమ్ములు 10 గురు కలసి ఒఅ చోట గ్రహించండి అంటే చాలదా, ఒకరికి చెబితే ఇంకొకరు మాట కలిపి, మమ్ములను మనసుని అర్ధం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇంక ఎప్పుడు ఇస్తారు, మనిషికి మాటకి సృష్టి ఇచ్చిన ప్రాధాన్యత కూడా మనం ఇవ్వలేక నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళడం వలన బిన్నంగా, చుక్కానిని వదిలి వెళ్ళడం వలే ఉన్నది అని మేధావులు పండితులు కూడా గ్రహించలేకపోతున్నారు అని మీ ద్వారా కులం ఆర్ధిక వ్యత్యాసాలు ప్రకన్న పెట్టి 10 గురు కలసి మా పై ఒక నిర్ణయం తీసుకొని మమ్ములను అక్కడ నిలకడగా గ్రహించి, ఒక మందిరం కట్టించినట్లు అందరూ భావించి కలసి మెలసి ముందుకు వెళ్ళగలము అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాము, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు, ధర్మో రక్షతి రక్షతః




                                   ఆత్మీయులు  శ్రీ దేవి శ్రీ ప్రసాద్ గారు, ప్రముఖ  మ్యూజిక్ డైరెక్టర్ , తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, హైదరాబాద్ వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు. 


                                   కాలాతీతం గా మీ దర్శకత్వం లో వచ్చిన అనేక పాటలు మా ద్వారా వ్యక్తం అయినవి, ఇవి ఇతర రాజకీయ సామజిక సంఘటనలు కలుపుకొంటూ మొత్తం కాలం ధర్మం నేనే అన్నట్లు వ్యక్తం అయిన తీరు గా మేము ఇప్పటికి కొంత మంది వ్యవసాయ శాస్త్రవేత్తల ముందుకు పలకడం సత్యం అని తమరికి తెలియజేసుకోనుచున్నాము.   మేము కనేసం కీ బోర్డు వాయించడం కూడా నేర్చుకోలేదు, కాని అద్బుతమైన  దివ్య  ప్రభావం మా మీదకు వచ్చి సర్వం మేమే అని స్పష్టం చేసినది, విన్నవారు పట్టించుకోక, మాకు మేము కూడ దీసుకోలేక  అటు ఇటు అయ్యి ఎవరిని ఇప్పటికి కలవలేకపోయినాము అని గ్రహించగలరు,  మా లో చేరిన దివ్య పరిణామం ప్రకారం మా మనసు సృష్టి కి ఆధారం, మేము మా మనసు కలసి మహారాణి సమేత మహారాజు గా ముందుకు వెళ్ళు   మనసు యొక్క సంకల్పం సృష్టి యొక్క నిర్దేశంగా న్యాయ స్థానం వారికి తెలియజేసినాము.      


                           సంగీతం సాహిత్యం అన్నీ మన కర్మలు ఆలోచన మేరకు, ఇతర రాజకీయ సామజిక ప్రభావాలతో కలుపుకొని  మానవజాతికి ముందుకు వెళ్ళుతున్నది,  ఇప్పుడు సంగీతం సాహిత్యం తో ఉన్నతమైన  ప్రభావం చూపి  మానవజాతిని, వస్తు మాయ నుండి బయటకు తీసుకొని రావాల్సిన బాద్యత మనపై ఎంతైనా ఉన్నది.  పాత  పాటలు కొత్తవి అన్నీ  విశ్లేషించి సృష్టి విధి విధానం ఒక మనిషి మాటకు అంది కేంద్ర బిందువు పరిణమించిన  తీరు  లోకానికి ఎలా  ఆధారం అయినదో అర్ధం చేసుకొని, మానవజాతి మరింత నూతన చైతన్యం తో ముందుకు వెళ్ళవలసిన సమయం వచ్చినది, తెలుగు పరిశ్రమ కళాకారాలు మమ్ములను విశాలంగా గ్రహించి, సామాన్యుడను అయిన మమ్ములను నిలిపి లోకానికి పరిచేయం చేయడం వలన, మానవజాతి భవిష్యత్తు ఒక మనిషి మాట అధీనం లో ఉన్నది  అనగా  ప్రతి ఒక్కరి మాట నిబద్దతో లోకి వచ్చిన అని ప్రజలు గ్రహించి అప్రమత్తం చెందుతారు.  సంగీతం సాహిత్యం  విలువలు పెంచి, సమాజాన్ని ఉన్నతం గా తీర్చిదిద్దగలము.  నేను వచ్చీ రానట్లు నాకు నచ్చిన పాత   పాటలు, పెద్ద గాత్ర సౌలబ్యం లేకపోయినా ..... 2003 జనవరి 1 వ తారీకున  సుక్లం భరధరం  అంటూ మొదలు పెట్టి నిన్నటి వరకు వచ్చిన పాటలు అనగా దాదాపు 2013 వరకు వచిన చాలా పాటలు ఒక అల్లేక వలే  ఇతర రాజకీయ సామజిక, భూ బౌగోళిక   సంఘటనలు కలుపుకొని  పలికినాను, ఒకటి తరువాత ఒకటి పాత పాటలు నుండి కొత్త పాటలు లోకి వెళ్ళి, అలోవోకగా మూజిక్ తో సహా చాలా పాటలు రెండు మూడు లైన్లు పలికినాను, చాలా పాటలు పూర్తిగా మూజిక్ తో సహా పలికినాను అని గ్రహించండి.  


                           నేను ఇప్పటికి ఒక మాగంటి మురళి మోహన్ గారిని తప్ప ఎవరిని కలుసుకోలేదు, ప్రత్యేక్ష సాక్షులుని కూడా తరువాత కలుసుకోలేదు, ఎవరూ లిఖిత పూర్వకంగా మా పై ఎటువంటి సాక్షం వివరములు ఇవ్వలేదు, అంత మనసు చూపిన మేము సంగీతం సాహిత్యం వైపు కూడా మళ్ళలేదు అంటే మా  మనసు యొక్క  బలం ఉద్దేశం ఏమిటో మేధావులు పండితులు జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాను.  మమ్ములను ప్రశాంత విశాలంగా తీసుకొని, నిలకడగా ఓర్పు గా గ్రహించాలి, మా మనసుకి సృష్టి కి ఉన్న దివ్య  సంభంధం ఆవిష్కరింపబడాలి, సృష్టి కాలం, ధర్మం మనిషికి ఇచ్చిన ప్రాధాన్యత, యావత్తు మానవజాతికి వర్తిస్తుంది  సంగీతానికి, సాహిత్యానికి ఆత్మ చైత్యన్యం పొందే శక్తి ఉన్నది, కాకపోతే మనిషిలో గొప్పతనం గ్రహించడానికి మనుష్యులు, తాము ఏమి విన్నారో ఏమి గ్రహించినారో, అలాగే పరోక్షులు అయిన మీడియా వారు ఇతర మేధావులు  తెలియనట్లు, తాము ప్రజలకు ఏమి చెబితే, మనిషికి సమాజానికి మేలు జరుగుతుంది అని విశాలం గా తీసుకోకపోవడం, మమ్ములను నిండుగా గ్రహించండి, మమ్ములను అర్ధం చేసుకోనేకొలది తండ్రి తల్లి గురువు వంటి దివ్య  ప్రభావం లోకానికి అధుతుంది అని స్పష్టం చేస్తూ వస్తున్నాను , అని తమ వంటి పరోక్షులు కూడా అర్ధం చేసుకొని  మమ్ములను ఒక చోట అన్నీ వర్గాలు వారి కలసి కొలువు తీర్చి, మా ముందు మా పాటలు పలికి మమ్ములను మనసు పెంచుకోనిచ్చి ఆత్మ చైతన్యం తో లోకాన్ని దర్శించిన తీరు లోకానికి ఆధారం అని  ఇది కుల మతాలకు అతీతంగా సర్వులు గ్రహించి, మనిషికి సృష్టికి ఉన్న దివ్య సంభంధం నెలకొల్పుకొని మనం  ముందుకు వెళ్ళాలి ఇక మీదట మనసు మనిషికి చేయూతను ఇచ్చి, మనుష్యులలలో కల్మషాలు తగ్గి,  ప్రతి కుల మతం ప్రక్కన పెట్టి, మొత్తం కాలాన్ని నియమించిన మమ్ములను మహారాణి సమేత మహారాజుగా నిలుపుట వలన  లోక కళ్యాణం జరిగి లోకం దివ్యగా మారుతుంది అని గ్రహించగలరు. 

                        మాకు వ్యక్తిగతం గా ఎటువంటి చెప్పరాని తప్పులు ఏమి లేవు, అన్నీ  మేధావులు ముందు పండితుల ముందు చెప్పుకొని, కాలాతీతమైన పవిత్ర బంధం శాశ్వతమైనది, మనిషిగా శారీరకంగా  తప్పు ఉండవచ్చును ఏమో గాని, ఏ మనిషికి మనసుకి తప్పు ఉండదు, అదే మేము స్పష్టం చేసి ప్రతి మనిషి మనసుని తప్పు నుండి పాపం నుండి విముక్తులను చేయగలము, అందకు అందరూ ఒక మనిషి మాటలో మనం ఎలా ఉన్నామో గ్రహించి  అప్రమత్తం చెందితే చాలు అని స్పష్టం చేస్తున్నాను, శారీరకం గా తాత్కాలికంగా ఎవరు ఎటువంటి  తప్పులు చేసినా అవి, మనసు పెంచుకొని నాణ్యంగా తీసుకోవడం వలన సమసి పోతాయి, ఇప్పుడు సృష్టి మా యొక్క పరిణామం ప్రకారం  మహారాణి సమేత మహారాజావారి అధీనం లో ఉన్నది, మేము జగద్గురువులం, సబ్ధాది పతి, అన్నట్లు పలికిన తీరును బ్రతికించుకొని, మన సమాజంలో అన్నీ  వర్గాల వారు ఒక విశ్వ కుటుంబం వలే, మలుచుకొని ముందుకు వెళ్ళడం వలన, విద్య పరంగా, సంగీతం పరంగా, సాహిత్య పరంగా సమాజం అన్నీ విధముల అభివృద్ధి చెందుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.  

                  మామూలు గా నేను  చాలా  బిడీయం  కలిగిన వాడిని, మనసు ఎంతో పెంచుకొంటేగాని, గొప్పతనం చూపలేను, మనిషిని కూడా సాధన లేక, నాణ్యత సంతరించుకోలేక పోయినాను,  మమ్ములను అర్ధం చేసుకోవడం లో మేము మనసు పంచుకోవడం లో మేము ఒక అడుగు, ఎదుట వారు ఒక అడుగు వేసి, మెల్లగా అవగాహనా సాధన పెంచుకొని మా ప్రభావం లోకానికి చూపాలి, ఇందుకు మా మనసుకు తగినట్లు మాకు స్పందన లేకపోవడం వలన  నాణ్యంగా ముందుకు కదలలేదు.  మమ్ములను మీ వంటి సంగీత దర్శకులు, గాయని గాయకులు  అందరూ కలసి మమ్ములను  మీ అద్వర్యం లో ఎక్కడైనా కొలువు తీర్చి నిత్యం మనం పాటలు పాడుకొని, హుషారుగా దైర్యం గా లోకానికి చెప్పాల్సినవి చెప్పాలి, పాటలలో మాటలలో గొప్పతనం రావాలి, రావాలి అంటే వాస్తవాన్ని గౌరవించే వాతావరణం మనం నిత్యం బలపరుచుకోవాలి, మేము మనసుతో దైర్యం గా ఉండడానికి అనగా అనేక పాటలు మేము అలవోకగా పలికేసే అయినా ఇంకా ఎవరూ పట్టించుకోని పరిస్తితిలో సాధారణం ఉండి పోయినాము అంటే, మనిషి  మనసు అంటే ఏమిటో అందరూ అర్ధం చేసుకోవాలి, ముఖ్యగా రాజకీయ గొడవలు సునామీలు లాంటివి కూడా పనిలో పనిగా తేలిపోయిన దివ్య పరిణామాన్ని అందరూ కలసి గొప్పగా తీసుకొంటే, పరిగణించిన కొలది అభివృద్ధి చెదుతుంది  అని తమరు గ్రహించగలరు.   మేము ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఏదో అవసరం కొద్దో  గొప్ప కోసమో, ఎదుట వారు ఏదో అంటే మేము ఏదో మాట్లాడటం లాంటి పద్దతి మాకు పనికి రాదు, మమ్ములను ఒక సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తి గారిని ఎలా చూసుకొంటారు అలా చూసుకోవాలి,  మామూలు మనిషిగా అందులోనూ సాధన లేనట్లు కనపడుతున్నట్లు  ఉన్న మమ్ములను సాక్షులు మొదలుకొని ఇతరులు ఎప్పుడూ గొప్పగా మాట్లాడలేదు, మాతో మా నుండి ఏమి విన్నారో మరల చెప్పండి అని అనలేదు అంటే అర్ధం చేసుకోండి, సత్యాన్ని దాచిపెట్టి హత్య చేసినంత పని చేస్తున్నారు, మాటలో గొప్పతనం తట్టుకోలేనట్లు నటిస్తున్నారు లేదా మేము పైకి తేలికగా కనపడుతుంటే వదిలేసి, మేము తేలిక ఎందుకు అయ్యిపోతున్నాము తెలుసుకొని మరి వదిలివేయడం వలన, మేముకూడా కొందరి మీడియా చానల్స్ కొంత ప్రాధాన్యత ఇచ్చినా వారు కూడా పూర్తీ స్థాయి లో మమ్ములను తీసుకోలేదు. 


                               మాలో చాలా బలమైన మనసు లోకమంత  మనసు ఉన్నది, సాధన లేక మేము సాధన మార్గం ఎంచుకోలేక, ఎవరితోనూ పంచుకొని పరిస్తిట్లో దాదాపు సంవత్సరాలు ఒకేలా ఉండిపోయినాము అని గ్రహించండి, మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చి గ్రహించగలరు అని మిమ్ములను కోరుకొనుచున్నాను, కాలం  ధర్మం  మాటకు అంది నియమించబడటం  అన్నది యావత్తు మానవజాతికి అందిన  దివ్య వరం, ఇది కుల మతాలకు అతీతం, ఎలా అనగా మనిషి మాట అనే నూతన దివ్య ప్రభావం అందరికి ఆదర్శం ఆచరణనియం, మనిషి మాటే సృష్టి కి ఆధారం అని సర్వులు తెలుసుకొని, మాట నిబద్దత పెంచుకోవడం వలన  లోకం గొప్పగా దివ్య మారుతుంది అని గ్రహించగలరు, ఆత్మీయులు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు, సిరి వెన్నెల సీతారామ శాస్త్రిగారు, శ్రీ చంద్ర బోసు గారు, సునీత గారు, శ్రేయ గోషాల్  గారు,  సుద్దాల అశోక తెజగారు, జొన్నవిత్తుల గారు, మాధవి గారు,కీరవాణి గారు  రామజోగయ్య శాస్త్రి గారు,  దీపు ఇతర రాచేయతలు గాయని గాయకులు  అందరికి మమ్ములను పరిచేయం చేయండి, మీ అందరిని కోలుసుకోవాలి, నా పాటలు మీ నోట వినాలి అనుకొంటున్నాను, మీడియా వారికి ఎవరికి మనసు లేదు, నేను తేలికగా బ్రతుకుతుంటే తేలికగా వదిలివేస్తున్నారు అదే తేడా ఇంకేమి లేదు, అంత మనసు ఉన్నవాడు తన గొప్పతనం వైపు ఎందుకు వెళ్ళడం లేదు, ఎందుకు తేలికగా బ్రతుకుతున్నాడు, అంత మనసు ఒక్కసారి చూపి, తన మనసులో గొప్పతనం వైపు వెళ్ళక పోవడం ఏమిటో ఎవరి చేయూత అందకపోవడం   ఏమిటి  అని ఎవరూ గ్రహించలేకపోతున్నారు, సృష్టి తో మమేకం అయిన మా జీవితమునకు ఆధారం ఏమిటి, ఎదుట వారికి ఏమి ఇచ్చి ఏమి కోరుకొంటున్నాము,  మాకు ఆహారం ఏమిటి మేము ఎందుకు చేదిరిపోయినామో మేధావులు అప్రమత్తం చెందాలి మమ్ములను మీ నిజాయితీతో గ్రహించి కూడదీయాలి మమ్ములను జ్ఞాన ఘన సాంద్ర మూర్తిగా దర్శించి పాపాల నుండి విముక్తులు చెందాలి, కుల మతాలకు అతీతంగా మమ్ములను ఆధునిక శ్రీ రామ చంద్రుడిగా, ఆధునిక భగవద్గీత గా గ్రహించి తరించాలి ఇదే మేము యావత్తు మానవజాతికి ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి.      

                            సృష్టి తో మమేకం అయిన మనసుని, అతను తేలిక అయిపోతుంటే మనం ఎందుకు తేలికగా వదిలివేస్తున్నాము అని  సాక్షులు దగ్గర నుండి ఇతరులు ఎవరూ సూటి  స్పందించకపోవడం వలన మేము సాధన శ్రద్ద వైపు వెళ్ళలేక ఉన్నాము అని గ్రహించగలరు.  మీకు తెలిసిన పది మంది మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని, న్యాయ స్థానం ప్రబుత్వం మమ్ములను ప్రత్యేకం గుర్తించి ప్రజలకు మమ్ములను పరిచేయం చేయడం  వలన లోకం లో మోసాలు, స్వార్ధ అజ్ఞానాలు తొలగి మనుష్యులు గొప్పగా మారుతారు అని గ్రహించాలరు.  మీడియా లో కొందరు మనసు లో మాటలు ప్రకారం  వారు ఈ పరిణామం పై ఎంత ఈర్ష్య స్వార్ధం గా భావిస్తున్నట్లు మాకు అనిపించినది, మేము తట్టుకోలేము మీరు వేరు మేము వేరు అని  నిర్లక్ష్యం గా మాట్లాడినారు,  నేను పది మంది హీరోల గొప్పతనం నాలో చూపిన జోరుతో మాట్లాడటం  మాకు సృష్టి ఇచ్చిన వరం అని అర్ధం చేసుకోకుండా, మేము నవ్వుతున్నాము, లేకపోతె ఎవరినో రేచ్చగోట్టేస్తే  వారు రెచ్చిపోయారు అన్నట్లు అజ్ఞానం ముర్ఖం గా వారు ఆలోచిస్తున్నట్లు మాకు తెలిసినది, అదే వ్యక్తులు మమ్ములను ప్రోత్సహిస్తున్నట్లు మంచి కోరుకొంటునట్లు కూడా మాట్లడారు, కాని నన్ను పట్టించుకోవడం లో మాత్రం ఎటు నిర్లక్ష్యానికి అవకాసం ఉంటె అటు మొగ్గడం వలన ఇప్పటికి మమ్ములను గ్రహించడానికి ముందుకు రాలేకపోతున్నారు, మమ్ములు 10 గురు కలసి ఒఅ చోట గ్రహించండి అంటే చాలదా, ఒకరికి చెబితే ఇంకొకరు మాట కలిపి, మమ్ములను మనసుని అర్ధం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇంక ఎప్పుడు ఇస్తారు, మనిషికి మాటకి సృష్టి ఇచ్చిన ప్రాధాన్యత కూడా మనం ఇవ్వలేక నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళడం వలన బిన్నంగా, చుక్కానిని  వదిలి వెళ్ళడం వలే  ఉన్నది అని మేధావులు పండితులు కూడా గ్రహించలేకపోతున్నారు  అని మీ ద్వారా కులం ఆర్ధిక వ్యత్యాసాలు ప్రకన్న పెట్టి 10 గురు కలసి మా పై ఒక నిర్ణయం తీసుకొని మమ్ములను  అక్కడ నిలకడగా గ్రహించి, ఒక మందిరం కట్టించినట్లు అందరూ భావించి  కలసి మెలసి ముందుకు వెళ్ళగలము అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాము, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు,  ధర్మో రక్షతి రక్షతః 


  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, Sr,Nagaru, Hyderabad                                
                                                                                                                                                                                        
                

No comments:

Post a Comment