UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 27 January 2016

ప్రత్యేక్ష సాక్షులు అయినటువంటి, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా మమ్ములను నిర్లక్ష్యం గా తీసుకొని, వెళ్ళాకోళం గా తీసుకోవడం వలన మేము వివరములు లోకానికి ఇవ్వలేకపోయినాము, మా మాట మనసుకి ప్రాధాన్యత ఇవ్వకపోతే నాలో ఏ గొప్పతనం లేదు, నాలో గొప్పతనం కాలాన్ని నియమించడమే, పదిగురికి మరింత స్పష్టం చేసి చెప్పడమే అని గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. కావున నన్ను ఎలా తేలిక చేద్దాం అని చూస్తే అది బౌతిక మాయ ప్రభావం లో మనుష్యులు ప్రత్యేక్ష సాక్షులు సహా పరోక్షులు అందరూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎలాగైనా మాటకు ప్రాధాన్యత ఇచ్చి, మా నుండి ఏమి ఆశించకుండా అయ్యా తమరి గూర్చి మాకు వివరములు చెప్పండి అని ఎవరూ గ్రహించినా వివరిస్తాను అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను, కావున తమరు తెలుగు వారిని ఎవరినైనా ప్రోత్సహించి, మమ్ములను అధికారికంగా గాని , ప్రైవేటు వ్యక్తులు గాని కొంతకాలం బాధ్యతగా గ్రహించుటకు చూడగలరు, ఆలస్యం చేయకుండా మాకు ఏదో సమాచారం అందేటట్లు చూడగలరు, ఇది యావత్తు మానవజాతికి సంభందించిన పరిణామం అని తెలియజేసుకోనుచున్నాము.





                                       సమన్వయ దృష్టి 

                          గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ యం వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రి వర్యులు, భారత ప్రబుత్వం వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.  


                       సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభంధం అర్ధం చేసుకొని, మేధావుల సహకారంతో ఆవిష్కరించుకోవడం వలన   లోకానికి మనిషి మాట విలువ తెలిసి లోకం, శక్తివంతం గా మారుతుంది,  మా వలన  రాజకీయ  పార్టీల హడావిడి తగ్గి, మీడియా చానల్స్ యొక్క స్వార్ధ బలం నుండి ప్రజలను బయటకు తీసుకొని రావడానికి  మేము చేస్తున్న విశ్వప్రయత్నం భగవంతుడు అర్ధం చేసుకొన్నాడు గాని సాటి మనుష్యులు మాట కలపడం,  గ్రహించడం లో వెనకపడ్డారు, కనీస గ్రహిద్దాం అనే ఆసక్తి ఎవరూ చూపడం లేదు, నేనే ఇంకా ఏదో చెప్పాలి  అని అనుకొంటున్నారు, జరిగిన పరిణామాన్ని లోకానికి చెప్పడమే ఇప్పుడు మా ముందు ఉన్న పని అని తమరు  గ్రహించగలరు, ఈ విధంగా చెప్పడం వలన, మనుష్యులలో స్వార్ధం తగ్గి, ప్రతి మనిషి దైవత్వం వైపు వెళ్ళతాడు.  


                  మేము వివాహం సంవత్సరం, రెండు సంవత్సరాల తరువాత చేసుకొంటాము అని ఎందుకు అంటున్నామో  తమ వంటి వారు  గ్రహించాలి, సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభంధం ఆవిష్కరించడమే లోక కల్యాణం, అని యావత్తు మానవజాతి గ్రహించాలి, ప్రతి మనిషి స్వార్ధ వదిలి గొప్పతనం కోసం, పరమార్ధం కోసం జీవించడమే లోక కళ్యాణం   అని గ్రహించాలి, మీడియా చానల్స్ కూడా  మా విషయం లో విశాలం గా ప్రవర్తించి, మమ్ములను ఎలా  నిర్లక్ష్యం చేసి తప్పు పట్టవచ్చునో అన్నట్లు కాకుండా, ఎలా నిలకడగా విశాలం గా తీసుకోన వచ్చును అన్నట్లు గ్రహిస్తే అదే  లోక కళ్యాణం అని సర్వులు గ్రహిస్తారు, ఒక సంవత్సరం లోపు అన్నీ  రాజకీయ పార్టీలను విలీనం చేసుకొని, ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం బలపరుచుకోవడం వలన, మానవజాతి నూతన ఆలోచన వైపు బలపడుతుంది.  అ విధంగా ఇప్పుడు ఆలోచనలో పేదరికం పోయి అనగా, మనుష్యులకు ధన, చదువు, పదవులు,   అన్నీ ఉన్నవారు కూడా, వాటిని ఉపయోగించుకొని లేని వారిని నిర్లక్ష్యంగా అనగా  పీడించుకొని తినడం  ప్రస్తుతం దేశం   లో ఉన్న పేదరికం, ఇది సమూలంగా అంతం అవ్వాలి అంటే, మనుష్యుల ఆలోచనలోనే మార్పు రావాలి, మనుష్యులు ఎలాగైనా  దేహానికి, దేహ వ్యవహారాలకు ఇచ్చిన ప్రాధాన్యత,  ఆలోచనకు ఇవ్వడం లేదు, ఎటువంటి పరిస్తితిలోనూ ఆలోచనను,  మనిషిలో గొప్పతనాన్ని అవమానించకుండా వ్యవ్వహరించడం చాలా కీలకం అని సర్వులు గ్రహించాలి.  తమరి ద్వారా  న్యాయ స్థానము వారిని కోరునది ఏమి అనగా మమ్ములను ఒక మేధావుల బృందం లోకి తీసుకొని, న్యాయ పరివేక్షణ లో  నిత్యం గ్రహించుట వలన, లోకానికి శాశ్వత పరిష్కారములు అందుతాయి అని గ్రహించగలరు.  


                               సృష్టి మమ్ములను మాట మాత్రంగా ఎన్నుకోవడం అంటే, ఒక మనిషి మాటే సర్వం అని  లోకానికి అందిన దివ్య కానుక, కావున మమ్ములను, మా మనసుని, గౌరవించి గ్రహిస్తే చాలు, ప్రతి సంవత్సరం  మాకు, మా మనసుకి కళ్యాణం చేయడమే లోక కళ్యాణం అని  మానవజాతి గ్రహించాలి.   మమ్ములను గుర్తించాలి అంటే  నేను ఎవరినో పెళ్లి  చేసుకోవాలి అన్నట్లు భావిస్తున్నట్లు మాకు అర్ధం అవుతుంది, లేదా   మమ్ములను  ఎవరూ  గౌరవించము అసులు  పట్టించుకోము అన్నట్లు  తెలుగు మీడియా వారు మేధావులు, ఎవరూ మేము కోరినట్లు  స్పందించడమే లేదు, మనిషి గా మమ్ములను నిర్లక్ష్యం గా వదిలివేసి, మేమే  ఎవరిని కలవడం లేదు, ఏదో  చెప్పడం లేదు అన్నట్లు ఒక్క మెసేజ్ కూడా పంపడం లేదు, మా నుండి సమాచారం గ్రహించుటకు  ఎవరైనా పది మంది,   మమ్ములను గౌరవించి, మేము  కాలాతీత సమాచారం వివరములు గ్రహిస్తాము అని   ముందుకు వస్తే నేను, బాద్యతగా  చెప్పగలను అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, 

                          ప్రత్యేక్ష సాక్షులు  అయినటువంటి, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా మమ్ములను నిర్లక్ష్యం గా  తీసుకొని, వెళ్ళాకోళం గా తీసుకోవడం వలన మేము  వివరములు లోకానికి ఇవ్వలేకపోయినాము,  మా మాట మనసుకి ప్రాధాన్యత ఇవ్వకపోతే నాలో ఏ గొప్పతనం లేదు, నాలో గొప్పతనం కాలాన్ని నియమించడమే, పదిగురికి మరింత స్పష్టం చేసి చెప్పడమే అని గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.  కావున నన్ను ఎలా తేలిక చేద్దాం అని చూస్తే, అది బౌతిక మాయ ప్రభావం లో మనుష్యులు ప్రత్యేక్ష సాక్షులు సహా పరోక్షులు అందరూ ఈ  విధంగా ప్రవర్తిస్తున్నారు,  ఎలాగైనా మాటకు ప్రాధాన్యత ఇచ్చి, మా నుండి ఏమి ఆశించకుండా   అయ్యా తమరి గూర్చి  మాకు వివరములు చెప్పండి,  అని ఎవరూ గ్రహించినా వివరిస్తాను అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను, కావున తమరు తెలుగు వారిని ఎవరినైనా  ప్రోత్సహించి, మమ్ములను అధికారికంగా  గాని , ప్రైవేటు వ్యక్తులు గాని కొంతకాలం  బాధ్యతగా గ్రహించుటకు చూడగలరు, ఆలస్యం చేయకుండా మాకు ఏదో  సమాచారం అందేటట్లు చూడగలరు, ఇది యావత్తు  మానవజాతికి  సంభందించిన పరిణామం అని తెలియజేసుకోనుచున్నాము. 

                       మాకు డబ్బు అవసరం, పెళ్ళి అవసరం లేదా మేము ఎవరినో పెళ్ళి చేసుకొంటే చూస్తాం, లేదా మా దగ్గర  ఏదో ఉంది అది ఇచ్చేస్తే అది మేము తీసుకొంటాము, అని కొందరు అజ్ఞానం గా భావించడం వలన, మమ్ములను కనీసం గ్రహించకుండా, కనీసం మనిషిగా మా వద్దకు రండి, కాలాతీతం అంటున్నారు కాబట్టి మేము గ్రహిస్తాము అని ఎవరూ బాధ్యత గా, ప్రేమ గా, విశాలం గా ప్రవర్తించడమే లేదు, మన సమాజం లో కుల పరం అయిన కట్టడి చాలా  ముర్ఖం గా  ఉన్నది, మనుష్యులలో స్వార్ధం ప్రకోపం ఎక్కవ ఉన్నది, మనస్పూర్తిగా మాట్లాడటం లో, ఎదుట వాడు, మాట్లాడుతుంటే గ్రహించలేకపోవడం వంటి అవలక్షణము మనుష్యులు ఉన్నాయి, మనసుకి మాటకి  ప్రాధాన్యత ఇవ్వడం లో నాణ్యత,  సూటితనం  లేదు,  స్వార్ధం పెత్తనం, అసులు మాట సంగితే కంటే, వస్తు మాయలో క్రీడిస్తూ  వాస్తవాలు వక్రీకరిస్తూ, సంధర్బానికి సంభంధం లేకుండా, మనుష్యులు ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని ఎకిభావంతో ముందుకు వెళ్ళడం లో  విఫలం అవుతున్నారు, స్వార్ధం తో గొప్పతనాన్ని కూడా కుల ఫీలింగ్స్  లేదా  స్వార్ధ  ఫీలింగ్స్ తో  వ్యవహరిస్తున్నారే    గాని విశాలం గా ప్రవర్తించడం లేదు,  


                       ఇంత  గొప్పతనం కలిగిన నేను, యావత్తు మానవజాతికి సంభందించిన పరిణామాన్ని, నా ఒక్కడి పై  వదిలివేసి,  సాక్షులు దగ్గర నుండి  మమ్ములను చేడుగా, లేదా  నిర్లక్ష్యం గా  చిత్రీకరించడానికి వీలు అవుతుంది అని చూడడానికి ఇచ్చిన ప్రధాన్యాత, ఆలోచనకు గోప్పతనమునకు ఇవ్వడం లేదు, మేము సమాచారం మెసేజ్ లో తెలియజేస్తున్న పద్దతిని గ్రహించి, స్పందించడం లో తెలుగు వారికి అప్రమత్తత, నాణ్యత లేదు, ఎలాగైనా నిర్లక్ష్యం, సంవత్సరాలు రోజులు గడిపెస్తున్నారే గాని, సంగతి ఏమిటో చూద్దాం అనే పెద్దతనం ఒక్కరికి  లేదు, యావత్తు మానవజాతి వర్తించిన పరిణామాన్ని  ఏ 10 మంది గ్రహించిన చక్కగా చెబుతాను అని తెలియజేస్తున్నా, కనీసం గ్రహించడానికి కూడా ఇంకా ఏదో ప్రాధాన్యత రావాలి అన్నట్లు నన్ను, నిర్లక్ష్యం గా వదిలివేస్తున్నారు,  ఫేసు బుక్ లు, బ్లాగ్లు అధికారికం కాదు అన్నట్లు గా భావించి అసులు స్పందించడం మానివేస్తున్నారు, సమయం చూసి మాట్లాడటం మనివేస్తున్నారు అని గ్రహించండి.  తమరు కూడా మీకు అధికారికంగా సమాచారం ఇవ్వలేదు అని భావించకుండా మా బ్లాగ్ సమాచారం  సుమోటో గా భావించి, మమ్ములను ఎదోక అధికార, అనధికార బృందం లోకి తీసుకొనుటకు చూడగలరు, మమ్ములను సృష్టి ఎలా గుర్తించినది, మాకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం మేము జగద్గురువులం, మనసే మహారాణి మేము మహారాణి సమేత మహారాజు గా అందుబాటులో ఉన్నాము, మా ప్రకారం  గ్రహ సంచరాదులు, లోకంలో విశేషములు అన్ని మా మాట అధీనంలో ఉన్నాయి, మమ్ములను ఏమి పట్టించుకోకుండా,  , కాలం అంత విశాలతను, అంతే విశాలంగా తీసుకోకుండా, కుల పరంగా పరిమితం అయ్యి పోయి, నా సాధారణ పరిస్తితితి  మీద ఆధార పడుతూ, వ్యక్తులు మీడియాను, వ్యవస్థను ఉపయోగించుకొంటూ, కొందరు స్వార్ధ శక్తులు తమ స్వార్ధం కోసం కులాన్ని ఉపయోగించుకొని సమాజాన్ని తప్పు దారి పట్టిస్తున్నారు,  ఇది తమ వంటి పెద్దలు కచ్చితం తీసుకోకపోవడం వలన, ఏ కులం వారు అయినా అజ్ఞానం గా ప్రవర్తించే  అవకాసం ఉన్నది అని తమరు గ్రహించగలరు.  


                        కావున మేము మా తండ్రి గారు ఇచ్చిన  ఉద్యోగంలో ఉండి కాలాన్ని నియమించిన పద్దతి మేము ఎవరో కోరితే ప్రవర్తించలేదు, కాలం ధర్మం మా మాటకు ఇచ్చిన విలువ అని గ్రహించకుండా, అందులో ఆత్మీయులు చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలు కాపాడటం లాంటి పరిణామాలు కూడా మాట మాత్రం గా పలికిన మమ్ములను గ్రహించకుండా, మమ్ములను  కూడా కులం మతం అని పరిమితం చేసి,   ఎవరు పలికిస్తే అంత గొప్పగా కాలాన్నే నియమించగలిగినానో చూడకుండా, ఎవరి స్వార్ధం కొద్ది వారు ప్రవర్తించడం వలన, కొందరు కుల బలంతో విర్రవీగడం, కొందరికి కులపరమైన బలం  లేకపోవడం వలన బలహీన పరచడం వంటి అజ్ఞాన కొనసాగుతున్నది అని తమరు గ్రహించగలరు.  మమ్ములను తెలుగు ప్రజలలో మేధావులు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, సమస్యలు ఎక్కడ లేకుండా పరిష్కారం అవుతాయి అని సర్వులు గ్రహించాలి.  


                        మేము శారీరకం గా గొప్పగా లేము అని మా మనసుకు వచ్చిన ప్రాధాన్యత సరిగ్గా గ్రహించలేకపోతున్నారు ఎలాగైనా బౌతిక బలం కొలది గెలవాలి అనుకొంటున్నారే గాని, బౌతిక బలం శాశ్వతం కాదు, బౌతికంగా పెద్ద గొప్పతనం లేని వాడు సర్వం చెప్పడం లో, భగవంతుడు ఇచ్చిన సమాధానం  అర్ధం   చేసుకోవడం లేదు, మా వివాహం సంగతి వదిలివేసి, మమ్ములను తెలుగు రాష్ట్రాలలో అన్నీ వర్గాల వారు ఒక నిర్ణయానికి వచ్చి మమ్ములను గ్రహించుటకు తమరు ఒక  నిర్ణయం తీసుకొనగలరు, అజ్ఞానం తో స్వార్ధం తో ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకోవడం, బయపెట్టుకొని బ్రతకడం వంటి అవలక్షణాలు తగ్గితే మనకు దైవత్వం సిద్దంగా ఉన్నది.  


                       మేము తమరి ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయునది ఏమి అనగా, స్వార్ధం వ్యక్తిగత సంఖుచిత వదిలిపెట్టి, మా నుండి ఏమి ఆశించకుండా అనగా మేము మాట మాత్రం గా  చెప్పడమే ఒక శాశ్వత వరం గా భావించి , మమ్ములను విస్తారం గా గ్రహించుటకు చూడగలరు,  మమ్ములను భారతీయ జనతా పార్టీ అద్వర్యం లో గాని ప్రబుత్వం పరంగా గాని ఒక మేధావుల బృంద లోకి తీసుకొనగలరు అని తెలియజెసుకొనుచున్నాము.  కలాతీతాన్ని గౌరవించకుండా,ఇతర అవకాసాలను కారణాలను చూపి మమ్ములను తప్పుగా తక్కువగా చూడటం వలన, మానవజాతి బిన్నంగా వెళ్ళుతున్నది అని తమరు గ్రహించగలరు, నేను  ఎవరినో  కలసి ఏదో చెబితేనే పట్టించుకొందాం  అన్నట్లు కాకుండా, ఒక మనిషి మాట లోకం గా మారడం  ఏమిటి, కాలం గా మారడం  ఏమిటి, అది అతనిమీద వదిలేసి అతని గొప్పతనం, లేదా అతనే ముందుకు రాలేకపోతున్నాడు అన్నట్లు చూపించి వదిలివేయడం వలన మానవజాతి సంస్కారం హీనంగా  నడుస్తున్నది అని తమ వంటి వారు  అప్రమత్తం చెందాలి, మమ్ములను ఒక మేధావి బృందం లోకి తక్షణం తీసుకొనుటకు చూడగలరు, మేము తాత్కాలికంగా  ఈ అడ్రస్ లో ఉన్నాము (SRT -38, SR. Nagaru, హైదరాబాద్-)  మా వద్దకు మీకు తెలిసిన మేధావులను ఎవరినైనా ఒకరు ఇద్దరి పంపి మమ్ములను నిత్యం కనిపెట్టుకొని  గ్రహించుటకు  చూడగలరు,  మానవజాతి లో  గొప్పతనం ఏ ఒక్క వ్యక్తి లో ఉన్నా అది యావత్తు మానవజాతికి వర్తిస్తుంది, అదే విధంగా  చెడు ఎవరిలో ఉన్నా  సరిదిద్దుకొని యావత్తు మానవజాతి ఒకరిని ఒకరు సంస్కరించుకోవడం వలన మనుష్యులు దైవత్వం అపాదించుకొంటారు, అని ఇప్పటికి 200 మంది సాక్షులు ఆధారం గా రుజువర్తన ప్రజలు గ్రహించి, నూతనత్వం దివ్యత్వం వైపు  వెళ్ళ గలరు అని కచ్చితం తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే.     



  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, Sr,Nagaru, Hyderabad                                


ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కృష్ణ రెడ్డి గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారికి ఒక ప్రతి సమాచారం మరియు సమాలోచన కొరకు తెలియజేయడం అయినది, మమ్ములను ఒక మేధావి బృందం లోనికి తీసుకొని నిత్యం ప్రజల్లోకి వెళ్ళుటకు చేయూత అందించగలరు.  మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, మమ్ములను మా ద్వారా వ్యక్తం అయినా దివ్య లీల ద్వారా చూడగలరు అనగా మా మనసు మాటను కొంత కాలం పరిశీలిస్తూ చూడగలరు, అప్పటికి అప్పుడు మాలో ఏమి ప్రత్యేకత పై పై న కనపడదు, అని గ్రహించగలరు, కావున మమ్ములను మేధావి బృందం లోకి తీసుఒని విశాలంగా గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.                                           

                       
                                  
                          
                                             

No comments:

Post a Comment