Naveen Nalla
feeling happy
గణతంత్ర దినోత్సవం శుభకాంక్షలు, జై అంబేద్కర్, జై మాదిగ, జై హింద్..................
భారత రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు
ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి..
ఎన్నో అంశాలతొ చాలా కాలం పాటు కృషి చేసి రూపొందించారు.
ఈ రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది.
దీనికి అద్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు.
1947 ఆగస్టు 29 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా
రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది.
అనేక సవరణల అనంతరము 1949 నవంబరు 26 న
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.🇮🇳
భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలములో పూర్తిచేశారు.
ప్రపంచములోనే అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము.
అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు.
నాటినుండి భారతదేశము🇮🇳 " సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము"గా రూపొందింది.
భారత రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు
ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి..
ఎన్నో అంశాలతొ చాలా కాలం పాటు కృషి చేసి రూపొందించారు.
ఈ రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది.
దీనికి అద్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు.
1947 ఆగస్టు 29 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా
రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది.
అనేక సవరణల అనంతరము 1949 నవంబరు 26 న
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.🇮🇳
భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలములో పూర్తిచేశారు.
ప్రపంచములోనే అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము.
అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు.
నాటినుండి భారతదేశము🇮🇳 " సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము"గా రూపొందింది.
No comments:
Post a Comment