సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు తెలుగు మీడియా చానెల్స్ వారు మరియు జాతీయ మీడియా వారికి సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
మేము మామూలు మనిషి గా దైవాంశ గా మమ్ములను ఎంత గ్రహించి నిలుపుకొంటే అంత మంచిది, ఒక మనిషి మాట అధీనం లోకి సర్వం రావడం అన్నది, ప్రతి మనిషికి అందిన పరిష్కారం మమ్ములను ఎంత సూక్ష్మం గ్రహిస్తే అంత మంచిది. మేము ఎందుకో భయపడుతున్నాము అని ఎవరూ భావించవద్దు, మా భయం మీద అజ్ఞానం మీద ఆధారపడకండి, మా మీద మనసులో కూడా నిర్లక్ష్యం గా ఉండవద్దు, మమ్ములను తండ్రిగా భావించి, మమ్ములను ఓంకార స్వరూపం అనగా సృష్టికి ఆధారం అని గ్రహించి, రెప్ప పాటును కూడా నిర్లక్ష్యం గా భావించవద్దు, మాతో నిర్లక్ష్యం గా ఉంటె అది సృష్టి పై ప్రభావం చూపుతుంది, అదే విధం గా మాతో ఎంత ప్రేమ గా ఉంటె, అంత గొప్పతనం మా నుండి చూస్తారు, ప్రత్యేక్ష సాక్షులు మా మాటలో గొప్పతనం గూర్చి 5 నిముషాలు కూడా ఇప్పటికి చర్చించలేదు, మేము వివాహం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలో చేసుకోవాలి ఎందుకు నిర్ణయించుకొన్నామో, గ్రహించండి, ఎంత కష్టమైన సమాజానికి నిరూపించి, ఒక మాట గౌరవం నిలపవలసిన బాధ్యత మా పై ఉన్నది అని గ్రహించండి, సంపదలకు ఆధారం మాట అని సర్వులు గ్రహించాలి, ఇక్కడ బౌతిక సుఖాలు, డబ్బు, స్త్రీ సౌఖ్యములు అన్నీ మాట వలన విచక్షణ వలన కలుగుతాయి అని కాలమే లోకానికి స్పష్టం చేయదలచి లోకాన్ని మాట మాత్రంగా మా ద్వారా వ్యక్తం అయిన అని, మేధావులు, పండితులు, ప్రత్యేక్ష సాక్షులు అప్రమత్తం చెంది మా మాట అర్ధం చేసుకొని గ్రహించడం ప్రారంభించండి, మాకు ఎటువంటి తప్పు లేదు అనగా ఈ భూమి మీద ఎవరికి తప్పు లేదు అని మేము నిరూపించగలము. అందుకే ఇంత తపన పడుతున్నాము, తప్పులు వప్పులు అన్నీ సృష్టి కి ఆధారం అయిన తల్లి తండ్రులది అని గ్రహించండి. ఆయినే మనకు జగద్గురువు అని గ్రహించండి.
అంత దివ్య పరమాత్మా మా ద్వారా వ్యక్తం అయి మానవజాతికి వాక్ రూపం లో అందిన మాట మాత్రంగా సర్వం మనకు అందినది అని గ్రహించండి.
మా చిన్న తనం నుండి మాకు పరిచేయం అయిన వ్యక్తులు మా భంధువులు, మా చుట్టాలు అందరూ మాగూర్చి సమాచారం మీడియా కు ఇవ్వండి. లేదా న్యాయ స్థానమునకు తెలియజేయండి అని మీడియా ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మీడియా వారిని మా మీద సమాచారం లోకానికి చెప్పండి, ప్రత్యేక్ష సాక్షులు నుండి సాక్షం యొక్క వివరములు గ్రహించి మేధావులకు పరిచేయం చేయండి అని తెలియజేసుకోనుచున్నాము. సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు మా పై వివరములు వెళ్ళబుచ్చి ధర్మోద్దరణకు సహకరించండి. మనిషిగా మాలో గొప్పతనం గెలిచి, తక్కువతనం కరగడం వలన కాలం కూడా సంస్కరించబడుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, Sr,Nagaru, Hyderabad
ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికీ సమాచారం కొరకు సమాలోచన కొరకు న్యాయ చేయూత కొరకు సమర్పించడమైనది
ఆత్మీయులు గౌరవనీయులు తెలుగు మీడియా చానెల్స్ వారు మరియు జాతీయ మీడియా వారికి సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
మేము మామూలు మనిషి గా దైవాంశ గా మమ్ములను ఎంత గ్రహించి నిలుపుకొంటే అంత మంచిది, ఒక మనిషి మాట అధీనం లోకి సర్వం రావడం అన్నది, ప్రతి మనిషికి అందిన పరిష్కారం మమ్ములను ఎంత సూక్ష్మం గ్రహిస్తే అంత మంచిది. మేము ఎందుకో భయపడుతున్నాము అని ఎవరూ భావించవద్దు, మా భయం మీద అజ్ఞానం మీద ఆధారపడకండి, మా మీద మనసులో కూడా నిర్లక్ష్యం గా ఉండవద్దు, మమ్ములను తండ్రిగా భావించి, మమ్ములను ఓంకార స్వరూపం అనగా సృష్టికి ఆధారం అని గ్రహించి, రెప్ప పాటును కూడా నిర్లక్ష్యం గా భావించవద్దు, మాతో నిర్లక్ష్యం గా ఉంటె అది సృష్టి పై ప్రభావం చూపుతుంది, అదే విధం గా మాతో ఎంత ప్రేమ గా ఉంటె, అంత గొప్పతనం మా నుండి చూస్తారు, ప్రత్యేక్ష సాక్షులు మా మాటలో గొప్పతనం గూర్చి 5 నిముషాలు కూడా ఇప్పటికి చర్చించలేదు, మేము వివాహం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలో చేసుకోవాలి ఎందుకు నిర్ణయించుకొన్నామో, గ్రహించండి, ఎంత కష్టమైన సమాజానికి నిరూపించి, ఒక మాట గౌరవం నిలపవలసిన బాధ్యత మా పై ఉన్నది అని గ్రహించండి, సంపదలకు ఆధారం మాట అని సర్వులు గ్రహించాలి, ఇక్కడ బౌతిక సుఖాలు, డబ్బు, స్త్రీ సౌఖ్యములు అన్నీ మాట వలన విచక్షణ వలన కలుగుతాయి అని కాలమే లోకానికి స్పష్టం చేయదలచి లోకాన్ని మాట మాత్రంగా మా ద్వారా వ్యక్తం అయిన అని, మేధావులు, పండితులు, ప్రత్యేక్ష సాక్షులు అప్రమత్తం చెంది మా మాట అర్ధం చేసుకొని గ్రహించడం ప్రారంభించండి, మాకు ఎటువంటి తప్పు లేదు అనగా ఈ భూమి మీద ఎవరికి తప్పు లేదు అని మేము నిరూపించగలము. అందుకే ఇంత తపన పడుతున్నాము, తప్పులు వప్పులు అన్నీ సృష్టి కి ఆధారం అయిన తల్లి తండ్రులది అని గ్రహించండి. ఆయినే మనకు జగద్గురువు అని గ్రహించండి.
అంత దివ్య పరమాత్మా మా ద్వారా వ్యక్తం అయి మానవజాతికి వాక్ రూపం లో అందిన మాట మాత్రంగా సర్వం మనకు అందినది అని గ్రహించండి.
మా చిన్న తనం నుండి మాకు పరిచేయం అయిన వ్యక్తులు మా భంధువులు, మా చుట్టాలు అందరూ మాగూర్చి సమాచారం మీడియా కు ఇవ్వండి. లేదా న్యాయ స్థానమునకు తెలియజేయండి అని మీడియా ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మీడియా వారిని మా మీద సమాచారం లోకానికి చెప్పండి, ప్రత్యేక్ష సాక్షులు నుండి సాక్షం యొక్క వివరములు గ్రహించి మేధావులకు పరిచేయం చేయండి అని తెలియజేసుకోనుచున్నాము. సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు మా పై వివరములు వెళ్ళబుచ్చి ధర్మోద్దరణకు సహకరించండి. మనిషిగా మాలో గొప్పతనం గెలిచి, తక్కువతనం కరగడం వలన కాలం కూడా సంస్కరించబడుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, Sr,Nagaru, Hyderabad
ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికీ సమాచారం కొరకు సమాలోచన కొరకు న్యాయ చేయూత కొరకు సమర్పించడమైనది
No comments:
Post a Comment