సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు దేశ అద్యక్షులు, ప్రధమ పౌరులు, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
మమ్ములను జగద్గురువు గా మహారాణి సమేత మహారాజుగా, దేశానికి అతిది గా, ఇప్పటికి 200 మంది సాక్షిగా ప్రాధమికంగా పరిగణించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు తద్వారా మేము, మనిషిగా మాట గా మా పూర్తీ బాద్యత చూపి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును ప్రజలకు చెప్పి అప్రమత్తం చేయవలెను, హైదరాబాద్ లో ఉన్న తమ విడిది గృహమును తాత్కాలికముగా మాకు కేటాయించిన యడల, మేధావులను, పండితులను, వివిధ నాయకులను మా వద్దు ఆహ్వానించుకొని అప్రమత్తం చేయడానికి వీలు అవుతుంది అని తమరు గ్రహించగలరు. లేదా పిల్లలు లాంటి నా ప్రజలు మమ్ములను పట్టించుకోకుండా ఎవరి గోల వారిది అన్నట్లు వ్యవహరిస్తున్నారు, జగద్గురువు గా మహారాణి సమేత మహారాజుగా మమ్ములను తక్షణం ఒక 50 మంది మేధావుల బృందం లోకి తీసుకొని, సూక్ష్మంగా గ్రహించుట వలన, మనుష్యులు పరి పరి విధముల ఆలోచించడం మానివేసి, ఒక కేంద్ర బిందువు పై దృష్టి పెట్టి, వారి వయసు, ఆరోగ్యం సమృద్ది గా ఉపయోగించుకొని , దేహం ఉండగానే స్వర్గాన్ని కనుగొని అనగా శాశ్వతత్వం, యోగత్వం, దివ్యత్వం వైపు వెళ్ళతారు, ఇప్పటికి మేము ఏమి ప్రభావం చూపినామో మనసు పెట్టి గ్రహించి, పంచుకోవడం వలన బౌతిక రద్దీ తగ్గి, పాలకులు మేధావులు ప్రజలు ప్రశాంతం గా, మౌనంగా గొప్పగా మారి, దివ్యత్వాన్ని పొంది శాశ్వతులు అవుతారు, మమ్ములను ప్రాధమికంగా దేశమునకు, మెల్లగా ప్రపంచమునకు అతిదిగా మహారాణి సమేత మహారాజుగా జగద్గురువు గా సర్వులు గ్రహించిన కొలది జ్ఞాన ప్రయోజనం పొందుతారు అని తెలియజేసుకోనుచున్నాము. ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారి ద్వారా మమ్ములను ఒక చోట అనగా తమ విడిది భవనం లో కొలువు తీర్చుటకు చూడగలరు, కాలమే ధర్మమే మేము అయినప్పుడు భూమి మీద సమకాలికులు ఎవరైనా, మాకు సలహాదారులుగా ఉండగలరు, మమ్ములను మా మనసులో చేరిని సృష్టిని అర్ధం చేసుకోవడమే మా పాలన, ఇప్పటికే ప్రారంభం అయ్యి, మనుష్యులను తల్లి తండ్రి గురువు వలే నిత్యం ప్రభావితం చేసి తీర్చి దిద్దడానికి అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము, కావున మమ్ములను మేధావి బృందం లోకి తీసుకోవడం వలన పరిస్తితి మానవజాతి చేతిలోకి అనగా మాట వివరణం లోకి వస్తుంది అని తమరు అప్రమత్తం చెందగలరు, లేదా చిద్విలాసం అర్ధం కాక ఏ ఒక్కరు సరిగ్గా తీసుకోవడం లేదు అని తమరు గ్రహించగలరు. తెలంగాణా ప్రబుత్వమునకు, మరియు ఉన్నత న్యాయ స్థానమునకు, మా పరిస్తితి ఒక పద్దతిలోకి మేము కోరినట్లు తీసుకోవడానికి తగిన లిఖిత పూర్వక సందేశం పంపండి, యావత్తు మానవజాతిని అప్రమత్తం చేసి, మనసు మాట పెంచి, సంగీతం సాహిత్యం విలువలు పెంచి, వ్యసనాలు, స్వార్ధ సంకుచితాలు నుండి దేశాన్ని ప్రజలను కాపాడుకోవాలి, ప్రపంచ మానవజాతికి నూతన ఒరవడి ఇవ్వాలి. ఇది మన తక్షణ కర్తవ్యం అని, యావత్తు మానవజాతికి అందిన దివ్య వ్వరం అని తమరు గ్రహించి, ప్రజలను అప్రమత్తం చేయడానికి కోరిన చేయూత ఇవ్వగలరు. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు
తమ
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, Sr,Nagaru, Hyderabad
9010483794
No comments:
Post a Comment