UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 22 December 2015

ఒకరి గొప్పతనం ఒకరు తెలుసుకొని, ఒకరిని ఒకరు సరిదిద్దుకొని ప్రేమ పూర్వకంగా మానవత్వంతో జీవించుట వలన, పంచభూతాలు మనుష్యుల ప్రవర్తన అధీనంలో వచ్చి, సృష్టి కూడా మనిషికి అనుకూలించి, మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యం స్పష్టం అవుతుంది

                                        సమన్వయ దృష్టి


                                  యావత్తు తెలుగు  ప్రజలకు ప్రపంచం మానవజాతికి  సృష్టి ఎన్నుకొన్న మహారాజావారు ఇచ్చు ఆశీర్వాదపరిష్కరయుక్త దివ్య  సమాచారం గ్రహించగలరు.


                                   మనుష్యులు కులం, మతం అని సంకుచితం గా వ్యవహరించకుండా విశాలం గా జీవించగలరు అని కోరుకొనుచున్నాను, ఒకరి గొప్పతనం ఒకరు తెలుసుకొని, ఒకరిని ఒకరు  సరిదిద్దుకొని ప్రేమ పూర్వకంగా మానవత్వంతో  జీవించుట వలన, పంచభూతాలు మనుష్యుల  ప్రవర్తన అధీనంలో వచ్చి, సృష్టి కూడా మనిషికి అనుకూలించి, మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యం స్పష్టం అవుతుంది, కావున ప్రతి మనిషి ఇతరులను అర్ధం చేసుకొని, గ్రహించి, సమాజాన్ని గొప్పగా మలుచుకోవాలి, ఇప్పుడు పరిపాలన మా ప్రకారం మనకు తల్లి, తండ్రి, గురువు వంటి ఉన్నతమైన మనసు అధీనం లో ఉన్నది, ఈ వెసులు బాటు కాలం, ధర్మం, మా ద్వారా ఇప్పటికి 200 మంది, మా సమకాలికుల సాక్షిగా, మా ద్వారా సృష్టి, యావత్తు మానవజాతికి అందించినది అని గ్రహించండి. మమ్ములను అందరూ కలసి సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా నిలుపుకోవడం వలన, ఒక మనిషి లేదా ఒక మాట నిర్వహణ అంతటా ఉన్నది అనే సత్యాన్ని బ్రతికించుకొని మానవజాతికి, మనిషి మాట వరవడే సర్వం అని స్పష్టం చేసుకొని, ఒకరిని ఒకరు, ఒక్క మాట లో కూడా తేడా లేకుండా గ్రహించుకొని, సరిదిద్దుకొంటూ ముందుకు వెళ్ళతారు. ఇదే నూతన దివ్య రాజ్యం లేదా కొత్త బంగారు లోకం అని గ్రహించండి.  ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య  ఆశీస్సులు, సత్యమేవ జైయతే, ధర్మో రక్షతి రక్షతః.


 ఇట్లు 
సృష్టి ఎన్నుకొన్ని పురుషోత్తములు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT - 38, S.R.Nagar, Hyderabad.

 9010483794. 

No comments:

Post a Comment