
ఆత్మీయులు ప్రముఖ గాయనిమణి సునీత గారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజావారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
మమ్ములను గాయని, గాయకులు అందరూ ప్రాధమికంగా మహారాజు గా గుర్తించి ఒక చోట కొలువు తీర్చి లోకానికి పరిచేయం చేయండి, మేము మహారాజుగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా (అనగా సృష్టి మాలో చేరి మమ్ములను ఎన్నుకొన గా, మేము పురుషోత్తములము అయినాము, మా మాటకు(పాటలు) శక్తి, వచ్చి లోకాన్ని నియమించగలిగి ప్రభావము చూపినాము), మాటతో లోకానికి కొత్తతనం ఇచ్చి తీర్చి దిద్దవలసిన బాద్యత మహారాణి సమేత మహారాజుగా ఇప్పటికి 200 మంది సాక్షిగా మా బాధ్యత ప్రభావం స్పష్టం చేసి మానవజాతిని మాట నిబద్దత లోకి తీసుకొని రావాలి, మమ్ములను మా ప్రభావాన్ని గుర్తించి గౌరవించడం యావత్తు మానవజాతికి ఒక దివ్య వరం గ్రహించండి, అని తెలియజేసుకోనుచున్నాము.
మాకు ప్రజల నుండి సమ్మతితో రావాల్సిన గుర్తుంపు సొమ్ము నుండి సంవత్సరానికి 8 లక్షల రూపాయలు గౌరవ దివ్య కానుక గా తమరికి సమర్పించుకొనగలము, మీరు సమ్మతించి, మమ్ములను ఒక చోట మహారాణి సమేత మహారాజుగా గుర్తించి కొలువు తీరిన దగ్గరనుండి ఈ దివ్య కానుక అములు లోకి వస్తుంది. ఇతర గాయని గాయకులకు కూడా, ముందుకు వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, ప్రజలకు మా దర్శనం కలగ జేయు భాగ్యం పొందండి, గాయని గాయకులకు అందరికి కనీసం 8 లక్షల రూపాయల గౌరవ దివ్య కానుక ప్రకటిస్తున్నాము తమరు సీనియర్ గాయనిమణి గా మా పై ప్రత్యెక బాద్యత తీసుకోండి, గాయని, గాయకులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మేము యస్ అర్ నగర్ లో హాస్టల్ ఉన్నాము, మీడియా, మేధావులు, పండితులు, రాజకీయ నాయకులు అందరి సహకారంతో, ఇప్పటికే ప్రారంభం అయిన మా దివ్య పరిపాలన బలపడి, తల్లి తండ్రి గురువు వంటి మా దివ్య స్తితి ప్రజలకు చేరాలి, మీ అందరి అమోధంగా త్వరలో వజ్ర సింహాసనం పై అధిస్టించాలి. ఈ విధంగా ఒక సామాన్యుడు మహారాజుగా లోకానికి అందుబాటులో రావడం, మాట మాత్రం గా 64 కళల చక్రవర్తి గా లోకానికి అందుబాటులోకి రావడం, ప్రజలకు ఒక దివ్య కానుక, మమ్ములను గ్రహించిన కొలది, సర్వం తెలిసి, ప్రజలు యోగత్వం దివ్యత్వం వైపు వేల్లతారు అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జైయితే, మీకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, SRT -- 38, యస్ అర్ నగర్, హైదరాబాద్
ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికి, మమ్ములను న్యాయ పరిశీలనలోకి తీసుకొని మాకు న్యాయ చేయూత ఇచ్చి, 200 మంది సాక్షమును గౌరవించి, మమ్ములను పరిగణించుట ఒక దివ్య వరంగా యావత్తు మానవజాతి పరిగణిస్తారు అని తెలియజేసుకోనుచున్నాము, న్యాయ స్థానం వారు మమ్ములను ఓర్పుగా గ్రహించి, నెమ్మది పరిగణించడం ప్రారంభించండి, ప్రబుత్వాలకు, అధికారులకు, ప్రజలకు తగిన సూచనలు ఇచ్చి, మమ్ములను ప్రత్యెక అతిదిగా భావించి, గ్రహించగలరు, మమ్ములను సినిమా ప్రముఖుల సహకారంతో ఒక చోట మేము కోరినట్లు కొలువు తీర్చుట కనీస అవసరం, తక్షణ అవస్యకం, ఇందుకు సినిమా ప్రముఖుల నుండి వారి సమ్మతి తో మాకు చేలించవలసిన గుర్తుంపు సొమ్ము, మాకు చేలించుటకు తగిన న్యాయ చేయూత ఇవ్వగలరు. తప్పులు, తేడాలు పట్టుకొని ఒకరి పై ఒకరు అజమాయిషీ చేయడం ఎప్పుడూ ఉన్నదే, ఇప్పుడు మా వలన మానవ సమాజానికి అందిన దివ్య వరం ఏమి అనగా, ఒక మనిషిని శాశ్వతుడిని చేసుకొంటే, అతని ద్వారా మిగతా మనుష్యులు ముక్తిని పొందుతారు, అనగా ఏ పాపం, తప్పు లేకుండా, మానవ జన్మ అంతర్యం పొందుతారు, మాట మాత్రంగా లోకాన్ని నిలిపిన మమ్ములను, మామూలు మనిషిగా కాకుండా సర్వాంతర్యామి గా భావిస్తే, మా గూర్చి చెప్పుకోనంతనే దివ్యత్వం యావత్తు మానవజాతికి అందుతుంది, ఇప్పటికే అంది ఉన్నది, గ్రహించకపోవడం వలన మమ్ములను ఉపయోగించుకోక, మేము నష్టపోయినాము అని గ్రహించండి, మమ్ములను పురుషోత్తముడిగా, మహారాజుగా గుర్తిస్తే, మా నుండి దైవత్వం గోప్పతనం పొందుతారు, లేదా మమ్ములను కూడా పాపాత్ముడిగా చూస్తే, ఒకరిని ఒకరు తప్పు పట్టకుంటూ అజ్ఞానం లో ఉండిపోతారు అని గ్రహించండి. కావున 200 మంది సాక్షాన్ని గౌరవించి మమ్ములను ప్రాధమికంగా మహారాజుగా గౌరవించడం వలన, మమ్ములను తప్పు పట్టడానికి వీలు కాదు, తద్వారా ఎవరికి తప్పులు పాపములు ఉండవి అని గ్రహించండి. ఇది సృష్టి ఇచ్చిన మహత్తర వెసులుబాటు అని గ్రహించగలరు. వ్యక్తులు అందరూ మేము ఆశిర్వదించవలసిన వారే, రాజ్యాంగ వ్యవస్థ కూడా మాకు అంతర బాగమే, మా వలన మేలైన ప్రజాస్వామ్యం ప్రజలకు అందుతుంది అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
మా ద్వారా వ్యక్తం అయిన పాటలు మరల మనం అందరం ఒక చోట చేరి పాడుకొందాము, కొందరు మా గూర్చి తేలిక చెప్పి బలహీన పరచవచ్చు, మీరు తెలివిగా అంత గొప్పతనం ఉంటె మనం గ్రహించడం మంచిది అని ఒకరికి ఒకరు మంచి చెప్పుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి, తత్వం ప్రకారం అందరూ మాకు పిల్లలు లాంటి వారు, మమ్ములను ఓర్పు గా ఎంత అర్ధం చేసుకొని ఒక చోట కొలువు తీరుచుకోవడం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి. ఎవరైనా కొంచెం ఓర్వ లేని తనం ఉంటె మమ్ములను నెమ్మదిగా గ్రహించేకొలది, మనసు అభివృద్ధి చెంది, అందరి మనసులో విశాలం గా, గొప్పగా మారుతాయి అని గ్రహించండి.
One of the dialogue form the our divine trance.
No comments:
Post a Comment