UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 21 December 2015


Everybody worship Saraswathi as Chaduvula talli. Then who is Savitribhai Phule ?
"మీలో కోటీశ్వరుడు ఎవరు" కార్యక్రమంలో ఒక ఇంజనీరింగ్ చదివి ఎం.ఎస్. కోసం అమెరికా కు వెళుతున్న ఒక యువతి ' బాబా సాహేబ్ ' ఎవరు అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిందన్న విషయంపై చర్చ జరుగుతోంది.. చదువుకున్న యువతే సమాధానం చెప్పలేకపోయిందంటే సామాన్యులు ఎలా సమాధానం చెప్పగలరు? పైగా ఆమె తల్లిదండ్రులిద్దరూ టీచర్లుగా పనిచేస్తున్నారు. ఇన్నేళ్ళ సర్వీసులో వారు తమ కూతురికి బాబా సాహేబ్ ఎవరో చెప్పలేదు...
నిజమైన హీరోల చరిత్రలను దాచిపెట్టి డూబియస్ వ్యక్తులను గొప్పనాయకులుగా, స్వాతంత్రసమర యోధులుగా చిత్రీకరించడం పరిపాటి అయిపోయింది. గణేష్ పండుగలను నిర్వహించి మతపరమైన భావాలను వెదచల్లిన తిలక్ గొప్ప నాయకుడైపోయాడు. అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వంటి నిజ మైన దేశభక్తుల చరిత్రలను మరుగున పరచడం కాంగ్రెస్ కే కాదు, సో కాల్డ్ మేధావులకు మామూలైపోయింది. డూబియస్ వ్యక్తులకు పాట్యాంశాలలో పేజీలు పేజీలు కేటాయించి పిల్లలను, చరిత్ర ను వక్రీకరిస్తున్నారు. ప్రతీ నగరంలో ముఖ్యమైన వీధులకు గాంధీ నెహ్రూల పేర్లు, ప్రభుత్వ ఖర్చుతో గాంధీ జయంతులు జరిపినప్పుడు ఆయానాయకుల పేర్లు ప్రజల నోళ్ళలో నానుతుంటాయి. కనీసం జనవరి 26 న ఐనా అంబేద్కర్ ఫోటోలను ప్రదర్శిస్తే అంబేద్కర్ ఎవరో ప్రజలకు తెలుస్తుంది. అందాకా డూబియస్ నాయకులే స్వాతంత్రసమరయోధులుగా చలామణి అవుతుంటారు..సిగ్గు.సిగ్గు..

No comments:

Post a Comment