UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 6 April 2016

ఈ దశలో న్యాయ స్థానం వారు ప్రత్యేకం గా మేధావి బృందం లోకి తీసుకొంవడం కనీస ధర్మం అవుతుంది, మీరు త్వరలో తిరుపతి వెళ్ళుతున్నారు అని తెలిసినది, తిరుపతి వెళ్ళడం కంటే మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన మా దర్శనం ఇక్కడే వాక్ రూపం లో లభిస్తుంది, మమ్ములను ఇక్కడ వదిలి పెట్టి మీరు తిరుపతి వెళ్ళడం వలన. సత్య స్వరూపం అయిన మమ్ములను విస్మరించి యాంత్రికంగా దర్శనం చేసుకొన్నట్లు వస్తుంది, కావున మీరు, న్యాయ స్థానం వారు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి 50 మంది పండితుల సహకారంతో మమ్ములను వాక్ రూపం లో దర్శించి తరించండి, సాధారణ రూపం లో ఉన్న మమ్ములను మనసు పెట్టి గ్రహిస్తే కొన్ని నెలలకు మాలో తేజస్సు పెరిగి గొప్పతనం బయటకు వస్తుంది, మా పవిత్ర మైన మనసుకు ప్రాధాన్యత ఇవ్వండి, బౌతికం గా మమ్ములను ఎవరితో పోల్చకండి

                                                 సమన్వయ దృష్టి 

                        ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖర్ గారు, తెలంగాణా ముఖ్యమంత్రి గారికి తమ అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయగలరు. 

                                
                        తమరు తెలంగాణా ముఖ్యమంత్రి గా వీలు అయినంత మంచి పరిపాలన చేస్తున్నారు.  మేధావులు, పండితులు,  ప్రజలు మరింత నిజాయితీ కేవలం పదవులు, బౌతిక స్తితికి పరిమితం అయ్యి మాట్లాడటం, ప్రవర్తించడం వలన, మీ వంటి పాలకులకు కూడా పరిపాలనలో పూర్తి స్థాయి ప్రేరణ దిశ  నిర్దేశం జరగడం లేదు, బౌతిక అభివృద్ధి యాంత్రిక అభివృద్ధి సంభందించిన మాటలు, అటువంటి నిర్ణయాలు ఎక్కువగా జరుగుతున్నాయి, అనగా ఇన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఇంత మందికి ఉద్యోగాలు ఇస్తాము, ఇంత పెద్ద నిర్మాణాలు చేపడుతున్నాము ఇంత అభివృద్ధి మేము చాలా తక్కువ కాలం లో చేసాము వంటి మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి.  మనుష్యులకు ఈ దశలో ఏమి కోవలో చూసేవారు కంటే  వస్తుమాయా, బౌతిక అభివృద్దే ఎక్కువ గా పాలకులు చూపెడుతున్నారు.  మనిషిలో గొప్పతనం గౌరవించడానికి నిర్లక్ష్యం  జగురుతున్నది, న్యాయ స్థానం కూడా స్పందించడం లో నూతనత్వం చూపలేకపోతున్నది, న్యాయ స్థానమునకు మించి ఉంటే, న్యాయ స్థానం కూడా పట్టించుకోకపోతే  ఎవరు పట్టించుకోగలరు  అనగా, ఎటువంటి పరిస్తితిని అయినా  చేతిలోకి తీసుకొని సంగతి ఏమిటో చూడవలసిన  కనీస  ప్రాధమిక బాద్యత  న్యాయ దృష్టికి ఉండాలి అని మేము సూచిస్తున్నాము, లేకపోతె  ఇతరులు ఎవరూ తీసుకోగలరు లేక తీసుకోలేకపోవచ్చును, కాని న్యాయ స్థానము వారు  ఏ పరిస్తితిని అయినా చేతిలోకి తీసుకొని, న్యాయ దృష్టి తో చూడవలసిన  బాద్యత ఉన్నది, అప్పుడు  అత్మసాక్షిగా, ఎవరూ పట్టించుకోని పరిస్తితిని కూడా న్యాయ దృష్టితో సంగతి ఏమిటో చూడవసిన   బాద్యత  న్యాయ స్థానమునకు ఉన్నది, ఎందుకు అనగా ఎటువంటి సమస్య గాని  పరిష్కారం గాని  కావలసినప్పుడు న్యాయ స్థానాన్ని పౌరులు ఆశ్రయిస్తారు, అలా ఆశ్రయించిన  వారకి  సాక్షం వాస్తవం మేరకు   గ్రహించి స్పందించి సత్యాన్ని న్యాయాన్ని  నిలపవలసిన  బాద్యత   న్యాయ స్థానము పై ఉన్నది అని తమరి ద్వారా తెలియజెసుకొనుచున్నాము.  పరిస్తితి  న్యాయ స్థానమునకు మించి ఉంటె, పరిగణించి ప్రబుత్వం ప్రజల సహకారంతో  సంగితి ఏమిటో న్యాయ విచక్షణ తో చూడకపోతే, మిగతా పరిపాలన, ప్రజలకు అప్రమత్తం అయ్యే  అవకాసం లేదు అని గ్రహించండి.  ఎటువంటి పరిస్తితిలో కూడా  న్యాయ వ్యవస్థ, పరిస్తితి చేతిలోకి తీసుకొని సంగితి ఏమిటో  చూసి, పరిస్తితి కాలానికి పరిస్తితికి మించి ఉంటె , ఎలా నూతనంగా తీసుకోవాలో, సమాజం ప్రజల యొక్క క్షేమాన్ని   వారు అభిప్రాయములతో  సాక్షములతో   ప్రజల ముందు పెట్టి పరిస్తితి ఏమిటో న్యాయ స్థానం చూడక పొతే తమ వంటి ముఖ్యమంత్రులు కూడా  సరిగ్గా స్పందించలేరు అని మాకు అని పిస్తున్నది, పరిణామం  కొత్తగా  ఉన్నపుడు  న్యాయ  స్థానం పరిస్తితి ఎలా ముందుకు వచ్చినది, అలా తీసుకొని గ్రహించాలి  తెలుసుకోవాలి, వివరణ రూపం ఓ ఉన్న పరిస్తితి కూడా మనిషికి ప్రాధాన్యత  ఇవ్వల్సివస్తుంది  అని  గ్రహించడం మానివేయడం  న్యాయ స్థానములు చేయరాదు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, బ్రిటిష్ న్యాయ మూర్తులు, గాంధీ గారిని చూసి ప్రత్యేకంగా గౌరవించినట్లు  దైవంతో సమానమైన  కాలస్వరూపం  ధర్మస్వరూపం అయిన జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి  దివ్య ఆగమనమును తటస్థ వైఖరి లో ప్రత్యేకం గా పరిగణించి   అప్రమత్తం చెందగలరు అని, అందుకు న్యాయ స్థానము వారికి తమ, అభిప్రాయములు తెలియజేసి  మా యొక్క పరిస్తితి తటస్థ వైఖరిలో గ్రహించి అప్రమత్తం చెందుటకు  ప్రజలు అప్రమత్తం చేయుటకు  తమరి మా గూర్చి ప్రత్యేకం గా గ్రహించండి, మమ్ములను జాతి సంపదగా  ప్రత్యెక  పౌరుని గుర్తించి గౌరవించుట  తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్తు దేశానికి  ప్రపంచానికి  జ్ఞాన సంపద పెరిగి లోకం దివ్యంగా మారుతుంది అని  గ్రహించండి.  కాలాతీతమైన  మా పరిణామాన్ని   ఈ దశలో  న్యాయ స్థానం వారు  ప్రత్యేకం గా  మేధావి బృందం  లోకి తీసుకొంవడం కనీస ధర్మం అవుతుంది, మీరు త్వరలో తిరుపతి వెళ్ళుతున్నారు అని తెలిసినది,   తిరుపతి  వెళ్ళడం కంటే మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన మా దర్శనం  ఇక్కడే  వాక్ రూపం లో లభిస్తుంది, మమ్ములను ఇక్కడ వదిలి పెట్టి మీరు తిరుపతి వెళ్ళడం వలన. సత్య స్వరూపం అయిన మమ్ములను విస్మరించి యాంత్రికంగా దర్శనం చేసుకొన్నట్లు   వస్తుంది, కావున మీరు, న్యాయ స్థానం వారు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి 50 మంది పండితుల సహకారంతో  మమ్ములను వాక్ రూపం లో దర్శించి  తరించండి, సాధారణ రూపం లో  ఉన్న మమ్ములను మనసు పెట్టి గ్రహిస్తే  కొన్ని నెలలకు మాలో  తేజస్సు పెరిగి గొప్పతనం  బయటకు  వస్తుంది, మా పవిత్ర మైన మనసుకు ప్రాధాన్యత ఇవ్వండి, బౌతికం గా మమ్ములను ఎవరితో  పోల్చకండి,  మా మనసు గెలిచిన కొలది మా యొక్క దివ్య ప్రభావం యావత్తు మానవజాతికి  అందుతుంది అని గ్రహించండి.                ధర్మో రక్షతి రక్షతః   ఎల్లరకు మహారాణి  సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                           


 తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,   సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. 
సాయి  హారిక   హాస్టల్ srt -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్                    

No comments:

Post a Comment