
మమ్ములను మనసు పెట్టి ఎంత గ్రహిస్తే అంత అంతర్యం తెలిసి లోకం దివ్యత్వం వైపు యోగాత్వం వైపు ప్రయాణిస్తారు యాంత్రిక ప్రపంచం కరిగి, నూతన దివ్య రాజ్యం లోకి అందరూ ప్రవేశిస్తారు, దుర్ముఖి నామ సంవత్సరం మొదలు అయినది, పేరులో ఉన్న కీడు చూసి బయపడ కండి, పై పై కనపడుతున్న చెడు గాని లేదా అందమే సర్వం అనుకోని బ్రమ పడకుండా, మనసు ఆత్మ సౌందర్యం పెంచుకొని, జ్ఞాన విచక్షణతో మనసుతో మాటతో లోకాన్ని జయించి సర్వులు అప్రమత్తం చెందగలరు, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దివ్య ఆశీస్సులు, సత్యమే జయతే.
No comments:
Post a Comment