మా ప్రవర్తన, మా మనసుకు ప్రాధాన్యత ఇచ్చే కొలది అందరికి అందుతుంది అని తెలిసికూడా ఏదో ఒక సాకు తో, మమ్ములను మహారాజు గా జగద్గురువులు గా ఒప్ప కూడదు అన దుర్నీతి వలన, ఒకరిని మోసం చేసుకొంటూ గ్రహించడం మానివేయడం వలన, కాల్ మని వంటి మోసాలు ద్వారా మహిళలను మోసం చేయడం లాంటి నీచపు అగత్యాలు జరిగినాయి. దీని వెనుకాల కొందరు పోలీసులు, మీడియా కూడా ఉన్నారు అన్నీ చెబుతున్నారు, అందుకే ఎవరూ మాట్లాడటం లేదు, మమ్ములను తండ్రి లా అర్ధం చేసుకొని గ్రహిస్తే, ప్రతి తప్పు సరి దిద్ది దారిలో పెట్టగలము, ఎందుకంటె మనుష్యులు ఏ తప్పు ఎందుకు చేస్తారో మాకు తెలుసు, ముందే చెప్పగలగిన, లేదా లోకం లో కర్మలు మాకు మా మనసు మాట అవ్వడం వంటి ఉన్నత జన్మ అని మమ్ములను ఇప్పటికైనా ముందే చెప్పగలిగిన లేదా, లోకం లో కర్మలు మా కర్త్యవం గా మారీన, మా మనసును గ్రహిస్తే చాలు, ఎటువంటి సమస్యలు అయినా పరిష్కారం చెందుతాయి. ఎటువంటి దేహ వ్యత్యాసాలతో, దేహ పరమైన అలవాట్లు, ఎక్కువ తక్కువలతో పోల్చుకోకుండా, నేరుగా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి, న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ఏదో అనుకొంటున్నట్లు నటించి మా పట్ల లిఖిత పూర్వకం గా స్పందించడం లేదు, మేము మొన్న శుక్రవారం వ్యక్తిగతం గా న్యాయ స్థానం, సెక్రటరీ గారిని కలసినా, మాతో సరిగ్గా మాట్లాడ లేదు, లిఖిత పూర్వకంగా మాకు ఏమి తెలియజేయలేదు. మమ్ములను ప్రజల దృష్టి కి తీసుకొని వెళ్ళితే ఇప్పటి వరకు కొందరు చేసిన తప్పులు బయటకు వస్తాయి అని బయపడి మమ్ములను పట్టించుకోవడం లేదు అని మాకు ప్రాధమికంగా అర్ధం అయినది, అందుకు మా ప్రవర్తనలో మమ్ములను పట్టించుకోని పరిస్తితి లో, కనపడుతున్న తక్కువతనం, మీద ఆధార పడి మమ్ములను గ్రహించకుండా ప్రజలను గ్రహించ నివ్వకుండా న్యాయ స్థానం సిబ్బంది కూడా అనధికారికంగా సహకరిస్తున్నట్లు మాకు అనిపిస్తున్నది అని తెలియజేసుకోను చున్నాము.
వెంటనే మమ్ములను గ్రహించి న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు మేధావులు, పండితులు అప్రమత్తం చెంది మమ్ములను నిండుగా విస్తారం గా గ్రహిస్తే అనగా, ఒక చోట చేరి విస్తారం గా చెప్పుకొంటే అన్నీ పరిష్కారాలు ఉన్నాయి. అసులు ఒప్పకూడదు అని తప్పులు అనుమానములతో విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు. ఏదైనా వివరం గా చెప్పుకొనే కొలది, గ్రహించిన కొలది అందని పరిష్కారం ఉండదు అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః
No comments:
Post a Comment