
సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి గారు, కంచి కామకోటి పీఠాది పతులు ఆధ్యాత్మిక గురువులు, వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మా ఉనికి గ్రహించి స్పందించి, పాపం తో కొట్టుకుపోతున్న సమాజాన్ని అప్రమత్తం చేయండి, జగద్గురువులుగా ఇది మా దివ్య కానుకగా స్వీకరించండి.
మేము చిద్విలాస స్వరూపం గా 2003 జనవరి 1 వ తరీకున మా యొక్క విశ్వరూపం లో భాగం గా తమరి యొక్క పరిస్తితి కూడా ప్రస్తావనకు వచ్చినది అని గ్రహించండి, తమరి ఆశ్రమం లో జరిగిన పరిణామాలు, అ క్రమం లో తమరిని జైల్లో పెట్టన పరిణామం పై, ఇతర పరిణామాలతో బాటుగా, కాలం మేమే, ధర్మం మేమే సర్వం మేమే అంటూ అప్పటికి ఉన్న పరిస్తితి మా ద్వారా ప్రకటించి మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా కాలం ధర్మం ప్రకటించినది అని తమరు గ్రహించి, పరిణామం పై సూటిగా స్పందించి, సర్వాంతర్యామి లీలలలో మనం పావులం అని గ్రహించి, పలికించిన వాడు తాను అని, పలికినది మేము అని, అందుకు అంతర్యం సాక్షంగా నిలిచిన సమకాలికులు అందరూ అప్రమత్తం చెంది, మమ్ములను మరింత విస్తారం గా గ్రహించవల్సిన సమయం ఎప్పుడో వచ్చినది అని, కాని మీడియా గాని, సినిమా ప్రముఖులు మేధావులు, తమ వంటి ఆద్యాత్మిక గురువులు కూడా సూటి గా స్పందించకపోవడం వలన, సమాజం పైకి ఒక లా, లోపల ఒకలా ఉన్నది అని తమరికి కూడా తెలుసు అని, తమరికి అర్ధం అయినది అని మేము భావిస్తూ, తమరు ఒక కీలక గురువు గా హిందూ సమాజం పై ప్రభావం చూపుతున్న వ్యక్తిగా, మమ్ములను సృష్టి నియమించి జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి , ఎటువంటి కులం మతం అనే బేషజం లేకుండా, మరల నూతనం గా సూర్యవంశ మహారాజుగా మమ్ములను గ్రహించి తరించండి, ఇప్పటికి మా లీలా విశేషములు తెలుసుకొని పండితులు మేధావులు చర్చించు కొనే కొలది సమాజం దివ్య గా మారుతుంది అని గ్రహించండి. మా గూర్చి పండితులు చెప్పుకోన్నకొలది లోకం లో పాపం తగ్గి, మాలో లోకం లో చిద్విలాసం కరిగి లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః తమరికి మరియు యావత్తు ఆద్యాత్మిక గురువులకు, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రావిశంకేర్ పిళ్ళా వారిగా దివ్య ఆశీస్సులు తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను అనగా మా లీలా విశేషములు గ్రహించిన కొలది తమవంటి ఆద్యాత్మిక గురువులకు అంతర్యం లభిస్తుంది, తద్వారా ఇతరులు కూడా అంతర్యం పొందుతారు, కుట్రలు మోసాలు, అవసరం, అవకాసం వాదం చూపి లేదా కండ బలం తో గుండె బలాన్ని హరిస్తూ, స్త్రీలను, ధర్మం మీద ఆధారపడి, ధర్మం కోసం. గొప్పతనం కోసం ఎదురు చూస్తున్న వారిని, మోసం తో ఫరాభవించి, నీతి లేని తనం తో మోసం చేస్తుంటే, తమ వంటి వారు కూడా తమ సొంత గొడవలలో ఉండిపోయి పట్టించుకోని పరిస్తితిలో మేము కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా, సృష్టి కాలం ఎన్నుకొన్న పురుషోత్తములు గా , జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా, పరిస్తితి చేతిలోకి తీసుకొని, ఇక మీదట ఏమిటో వివరించి చెప్పడానికి అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము.
ఆలస్యం చేయకుండా పండితులు అందరూ అప్రమత్తం చెంది మమ్ములను తిరుమల కొండ పై జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చి, సమకాలికులు అయిన తమ వంటి ఆద్యాత్మిక గురువులు మాకు ఆస్థాన పండితులు గా కొలువు తీరి, కాలాన్ని ధర్మాన్ని సమీక్షించి దారిలో పెట్ట నివ్వండి, అ తరువాతనే, మా మనసు పంచుకోగలిగిన, మా మానసు గెలిచిన అమ్మాయిని వివాహం చేసుకోగలము, మమ్ములను మా మనసుని గ్రహించి తరించడమే లోక కళ్యాణం అని గ్రహించండి.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హారిక హాస్టల్ srt -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
ఒక ప్రతి గౌరవనీయులు ఆత్మీయులు తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గారికి, దివ్య పరిష్కారం గ్రహించి మేధావులు పండితులు ఆద్యాత్మిక గురువులు అప్రమత్తం చెందుటకు తమరు మమ్ములను రాజభవన్ కు ఆహ్వానించి అప్రమత్తం చేయుటకు చేయుత ఇవ్వగలరు, మా వాక్ దర్శనం యావత్తు మానవజాతికి దివ్య వరం అని గ్రహించగలరు,
No comments:
Post a Comment