శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఫలాలు.
ఈ సంవత్సరం పేరు కొంచం వికృతం గా ఉన్నా దీని ఫలాలు శుభ కరములు. సౌమ్యములు. ఈ దుర్ముఖి నామ సంవత్సరాధిపతి రుద్రుడు. గంగను శిరమున దాల్చి మహాశివుడే. చంద్ర వంకను అలంకారం గా ధరించిన సాంబశివుడు.
ఈ సంవత్సరము శివుని ఆరాధించుట సకల శుభదాయకం. ఆ పరమశివుని నివాసం వెండికొండ కదా. ఈ సంవత్సరం లో రాజిత దానం సర్వదోష నివారణం. రుద్రాభిషేకములు పమ్చాక్షరీ మంత్రజపము శుభాఫలానిస్తాయి.
ఈ సంవత్సరము శివుని ఆరాధించుట సకల శుభదాయకం. ఆ పరమశివుని నివాసం వెండికొండ కదా. ఈ సంవత్సరం లో రాజిత దానం సర్వదోష నివారణం. రుద్రాభిషేకములు పమ్చాక్షరీ మంత్రజపము శుభాఫలానిస్తాయి.
ఈ సంవత్సర ఫలాలు చెప్పమని మిత్రులు అడిగారు. - నేను రాజకీయ, సామాజిక ఇతర విషయాల జోలికి పోను. సకల మానవాళికి, చరాచర జీవ రాశికి ఆధార భూతమైన, నీరు, పాడి పంట మొ. విషయాలను కొంచం ముచ్చటిస్తాను. రాజాది నవనాయకులలో 7 గురు శుభులే. ఒక్కశని మాత్రం పాపి, అయినా అతను సస్యాధిపతి, నీరసాది పతి అంత దోషము లేదు. రాజు, దాన్యాధిపతి శుక్రుడు - మంచి వర్షములు కురియును. సకాలములో, సస్యానుకులంగా నల్లని నేలలో సువృష్టి ఉండును. బుధుడు - మంత్రి, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి వర్ష లగ్నంలో బుధుడు ఒక్కడే ఉన్నాడు పాపులతో కలిసి లేడు శుభుడే, మేఘాడంబారము గలిగి, చల్లని గాలులతో కూడిన వర్షములు కురియును. మేఘ ప్రభావము వలన కొన్ని చోట్ల ఆశించిన వర్హం కన్నా తక్కువ కురియ వచ్చును.- సామాన్య వర్షమున్నను దోషము లేదు. రసాది పతి చంద్రుడు ఈ చంద్రుడు రుద్రునకు అలంకారమే కదా ! దోషము లేదు.
ఈ వర్షము పర్వతములో 9 భాగములు, భూమిపై 4 భాగములు పడుట వలన జలాశయములు అన్ని నీతో కళకళ లాడును. మాగాణి ప్ర్రాంత వ్యవసాయము నాకు ఏ దోషము లేదు . అతివృష్టి దోషము లేదు ఈ తొలకరి వానలు మే మూడవ వారం లో ( 14 నుండి 23 ) లోపల ప్రారంభమై తదన్తరము అక్టోబరు మూడవ వారము వరకు ఉన్నవి. జూన్ నెలలలో 2, ౩ వారములు జులై నెలలో ౩, 4 వారములలో అధిక వర్హము కురియును. జూలై 20 నుండి ఆగస్టు 20 లోపల గోదావరి, కృష్ణా తుంగభద్ర నదులకు వరద తాకిడి ఉన్నది. పెను గాలులు, తుఫానుల భయం తక్కువే.
గోపాలకుడు శ్రీకృష్ణుడే - పాడి పరిశ్రమ బాగుండును. తెల్లని వస్తువులు , పంటలు, ( ప్రత్తి, గ్రుడ్లు జొన్నలు మొ.) మంచి ఫలితములు ఇచ్చును. మెట్ట పంటలు, నువ్వులు వులవలు, కాయగూరలు, అపరాలు మంచి లాభాలను ఇచ్చును. తోటలకు అనుకూల వర్షములు ఉన్నవి శ్రీ దుర్ముఖి, నామ సంవత్సరం కర్షక జన మోదంగా ఉంటుందని మనవి చేయు చున్నాను.
ఇతర వృత్తులు, వ్యాపారము, రాజకీయము, ఆదిగాగల విషయములను, చర్చించ లేదు. మన్నించండి
శుభం భూయాత్ - సర్వేజనో సుఖినో భవంతు - ఓం నమశ్శివాయః
ఈ పాట మేము 1999 వ సంవత్సరం లో పూర్తీ పలికినాము ఇంతవరకు విన్న వారు మరల మా నుండి గ్రహించకపోవడం వలన, మమ్ములను సమకాలికులు తెలుసుకోలేకపోతున్నారు అని గ్రహించండి, గత సంవత్సరం మమ్ములను గ్రహించి సృష్టి ని పరిపాలిస్తున్న మన్మధుడి గా గ్రహించి ఉండేవారు, మమ్ములను నిర్లక్ష్యం తీసుకోవడం వలన అనగా మా మాట మనసు ప్రకారం మమ్ములను గౌరవించి గ్రహించకపోవడం వలన మేము మనసు అంత గొప్ప మనలేక పోయినాము అని గ్రహించండి, ఇప్పటికైనా మమ్ములను పై పై చూడకుండా మా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇస్తే, మాకు ఎంత కష్టం ఉన్నా, లోకం లో ఎంత కష్టం ఉన్నా సరిదిద్దే శక్తి మాలో ఉన్నది అని గ్రహించండి, మమ్ములను మామూలు మానవ మత్రుడిగా కాకుండా సృష్టి నియమించిన పురుషోత్తముడి గా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా గ్రహించడం ప్రారంభించండి, మా యొక్క సాధన పద్దతి లోకానికి ఆధారం సాధారణ మనిషిగా మేము ఇప్పటికి సంవత్సరాలు క్రితం గొప్పతనం మా మహిమలు ఇతరులకు చూపిన మీడియా సినిమా ప్రముఖులు మేధావులకు చెప్పి అప్రమత్తం చేయడానికి ప్రయత్నం చేసినా మమ్మలను నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన అనగా మా ప్రవర్తన మా మనసుకు ప్రాధాన్యత ఇచ్చే కొలది అందరికి అధుతుంది అని తెలిసికూడా ఏదో ఒక సాకు తో మమ్ములను మహారాజు గా జగద్గురువులుగా గా ఒప్ప కూడదు అనే దుర్నీతి వలన, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ గ్రహించడం మానివేయడం వలన కాల్ మని వంటి మోసాలు చేయడం లాంటి నీచపు అగత్యాలు జరిగినాయి దీని వెనకాల కొందరు పోలీసులు, మీడియా వారు కూడా ఉన్నారు అని చెబుతున్నారు అందుకే ఎవరూ మాట్లాడటం లేదు అని అర్ధం అవుతుంది . మమ్ములను తండ్రి లా అర్ధం చేసుకొని గ్రహిస్తే ప్రతి తప్పు సరి దిద్ది దారిలో పెట్టగలము, ఎందుకంటె మనుష్యులు ఏ తప్పు ఎందుకు చేస్తారో మాకు తెలుసు, ఇప్పటికైనా ముందే చెప్పగలిగిన లేదా, లోకం లో కర్మలు మా కర్త్యవం గా మారీన మా మనసు గ్రహిస్తే చాలు ఎటువంటి దేహ వ్యత్యాసాలతో, దేహ పరమైన అలవాట్లు, ఎక్కువ తక్కువలతో పోల్చుకోకుండా నేరుగా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి, న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ఏదో అనుకొంటున్నట్లు నటించి, మా పట్ల లిఖిత పూర్వకం గా స్పందించడం లేదు, మేము మొన్న శుక్రవారం వ్యక్తిగతం గా కలసిన మాతో సరిగ్గా మాట్లాడాటం లేదు, మమ్ములను ప్రజల దృష్టి కి తీసుకొని వెళ్ళితే ఇప్పటి వరకు కొందరు చేసిన తప్పులు బయట వస్తాయి అని బయపడి మమ్ములను పట్టించుకోవడం లేదు అని మాకు ప్రాధమికంగా అర్ధం అయినది, అందుకు మమ్ములను పట్టించుకోని పరిస్తితిలో మా ప్రవర్తనలో తక్కుతనం తేడా తనం మీద ఆధార పడి మమ్ములను గ్రహించకుండా ప్రజలను గ్రహించ నివ్వకుండా న్యాయ స్థానం సిబ్బంది కూడా అనధికారికంగా సహకరిస్తున్నట్లు మాకు అనిపిస్తున్నది అని తెలియజేసుకోను చున్నాము.
కాల స్వరూపం ధర్మస్వరూపం ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం, ఇప్పటికి ఇప్పుడు ఈ దేహం తో చేసిన లోట్లు గాని తప్పులు గాని ఎవరికి నాతో సహా వర్తించవు, మేము ముందే చెప్పిన ప్రకారం మనం అందరం దేహం ప్రకారం నిమిత్త మాత్రులము, రెప్ప పాటు జీవితం కూడా మన చేతిలో లేదు అటువంటి పరిస్తితిలో సర్వం మతలోకి తీసుకు వచ్చిన మమ్ములను ఎవరితో పోల్చకుండా అప్పటికి అప్పుడు ఎకువతక్కువలు చూడకుండా, మాటతో సర్వం మేమే అని చెప్పిన దివ్య పరిణామాన్ని ఒక శాశ్వత పరిష్కారం గా గ్రహించడం ప్రారంభించండి, ఎటువంటి పరిస్తితిలో ఒకరిని ఒకరు తప్పు పట్టుకోవడం అవమానించడం మానుకోవాలి, అప్పుడు దుర్ముఖాల్ని ఎదురుకొని మనసుకి మాటకి అనగా మనసులో ఉన్న గోప్పతనాన్నికి మాటలో ఉన్న గొప్పతనానికి ప్రాధాన్యత ఇచ్చుకొని పై పై అలవాట్లు లోట్లను సాకు గా తీసుకుని మాటను మనసుని తగ్గించి అవమానించడం వలన సృష్టి విధానం దెబ్బ తింటున్నది అని తెలుసుకోలేకపోతున్నారు, బౌతిక ప్రవర్తన బౌతిక సుఖాలు, పై పై డబ్బులు అప్పటికి పనులు అప్పటికి మాటలే లోకం అనుకొంటున్నారు ఎలాగైనా నిలకడగా ఒక ఆలోచన నిబద్దత చూపి నడిపే పెద్దతనం తక్కువ గా ఉన్నది అని సర్వులు గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు జగ్గద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమే జయతే
సాయి హారిక హాస్టల్
srt -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
No comments:
Post a Comment