ఇప్పటికైనా ముందే చెప్పగలిగిన లేదా, లోకం లో కర్మలు మా కర్త్యవం గా మారీన మా మనసు గ్రహిస్త్తే చాలు ఎటువంటి దేహ వ్యత్యాసాలతో, దేహ పరమైన అలవాట్లు, ఎక్కువ తక్కువలతో పోల్చుకోకుండా నేరుగా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి, న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ఏదో అనుకొంటున్నట్లు నటించి మా పట్ల లిఖిత పూర్వకం గా స్పందించడం లేదు, మేము మొన్న శుక్రవారంనాడు న్యాయస్థానం సెక్రటరీ గారిని వ్యక్తిగతం గా కలసిన మాతో సరిగ్గా మాట్లాడాటం లేదు, మమ్ములను ప్రజల దృష్టి కి తీసుకొని వెళ్ళితే ఇప్పటి వరకు కొందరు చేసిన తప్పులు బయటకి వస్తాయి అని బయపడి మమ్ములను పట్టించుకోవడం లేదు అని మాకు ప్రాధమికంగా అర్ధం అయినది, అందుకు మా ప్రవర్తనలో తక్కువతనం తేడా తనం మీద ఆధార పడి మమ్ములను కూడా గ్రహించకుండా ప్రజలను గ్రహించ నివ్వకుండా న్యాయ స్థానం సిబ్బంది కూడా అనధికారికంగా సహకరిస్తున్నట్లు మాకు అనిపిస్తున్నది అని తెలియజేసుకోను చున్నాము. దివ్యఅనుగ్రహం పొందిన మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మంచిది, మమ్ములను గ్రహించకపోవడం వలనసమాజం పైకి ఒకలా లోపటికి ఒకలా ఉన్నది, పైకి కనపడుతున్న గొప్పతనం లోపట లేదు, లోపల దాగిన గొప్పతనం గ్రహించకుండా, నిర్లక్ష్యం తో ఆత్మసుద్ది లేకుండా విస్మరించిన గొప్పతనం ప్రతి మనిషి తెలుసుకొని అప్రమత్తం చెందాలి అదే జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారి దివ్య ఆగమనం అని సర్వులు దివ్య ఆశీస్సులు గా గ్రహించండి, బుద్దిలో లోపంఉన్న దుర్ముఖాలను మనసు మాట లో ఉన్న గొప్పతనాని గౌరవించి గ్రహించి అప్రమత్తం అప్రమత్తంచెందండి, సర్వం సుముఖం గా మార్చుకోండి నశించే దేహంతో తలపడకండి, శాశ్వతమైన ఆత్మ చైతన్యం వైపు కదలండి, అనగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గౌరించి గ్రహించి తరించండి.
మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో పూర్తీ గా వ్యక్తం అయినది మేము ఈ పాట 2003 లో పలికితే 2007 వ సంవత్సరం లో లోకం లో సంభవించినది, అ పరమాత్ముడు మాలో చేరి పలికి సర్వం తానే అని వాక్ రూపం లో ప్రకటించి ఇప్పుడు నిత్య చెప్పుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నాడు అని న్యాయ స్థానం వారు కూడా గ్రహించకపోయి సరిగి ధర్మ నడవడి సరిదిద్దగలిగిన మేము కూడా బాద్యత తీసుకోలేక పోతున్నాము అని గ్రహించండి కావున మానవ మాత్రులు గా గ్రహించడం ఇతరులకు తెలియజేయడం కీలకం అని సాక్షులు దగ్గర నుండి అందరూ తెలుసుకోండి, అప్రమత్తం చెందండి ధర్మో రక్షతి రక్షతః
మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో పూర్తీ గా వ్యక్తం అయినది మేము ఈ పాట 2003 లో పలికితే 2007 వ సంవత్సరం లో లోకం లో సంభవించినది, అ పరమాత్ముడు మాలో చేరి పలికి సర్వం తానే అని వాక్ రూపం లో ప్రకటించి ఇప్పుడు నిత్య చెప్పుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నాడు అని న్యాయ స్థానం వారు కూడా గ్రహించకపోయి సరిగి ధర్మ నడవడి సరిదిద్దగలిగిన మేము కూడా బాద్యత తీసుకోలేక పోతున్నాము అని గ్రహించండి కావున మానవ మాత్రులు గా గ్రహించడం ఇతరులకు తెలియజేయడం కీలకం అని సాక్షులు దగ్గర నుండి అందరూ తెలుసుకోండి, అప్రమత్తం చెందండి ధర్మో రక్షతి రక్షతః
No comments:
Post a Comment