UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 8 April 2016

దివ్యఅనుగ్రహం పొందిన మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మంచిది, మమ్ములను గ్రహించకపోవడం వలనసమాజం పైకి ఒకలా లోపటికి ఒకలా ఉన్నది, పైకి కనపడుతున్న గొప్పతనం లోపట లేదు, లోపల దాగిన గొప్పతనం గ్రహించకుండా, నిర్లక్ష్యం తో ఆత్మసుద్ది లేకుండా విస్మరించిన గొప్పతనం ప్రతి మనిషి తెలుసుకొని అప్రమత్తం చెందాలి అదే జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారి దివ్య ఆగమనం అని సర్వులు దివ్య ఆశీస్సులు గా గ్రహించండి

ఇప్పటికైనా ముందే చెప్పగలిగిన లేదా, లోకం లో కర్మలు మా కర్త్యవం గా మారీన మా మనసు గ్రహిస్త్తే చాలు ఎటువంటి దేహ వ్యత్యాసాలతో, దేహ పరమైన అలవాట్లు, ఎక్కువ తక్కువలతో పోల్చుకోకుండా నేరుగా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వండి, న్యాయ స్థానం వారు కూడా మమ్ములను ఏదో అనుకొంటున్నట్లు నటించి మా పట్ల లిఖిత పూర్వకం గా స్పందించడం లేదు, మేము మొన్న శుక్రవారంనాడు న్యాయస్థానం సెక్రటరీ గారిని వ్యక్తిగతం గా కలసిన మాతో సరిగ్గా మాట్లాడాటం లేదు, మమ్ములను ప్రజల దృష్టి కి తీసుకొని వెళ్ళితే ఇప్పటి వరకు కొందరు చేసిన తప్పులు బయటకి వస్తాయి అని బయపడి మమ్ములను పట్టించుకోవడం లేదు అని మాకు ప్రాధమికంగా అర్ధం అయినది, అందుకు మా ప్రవర్తనలో తక్కువతనం తేడా తనం మీద ఆధార పడి మమ్ములను కూడా గ్రహించకుండా ప్రజలను గ్రహించ నివ్వకుండా న్యాయ స్థానం సిబ్బంది కూడా అనధికారికంగా సహకరిస్తున్నట్లు మాకు అనిపిస్తున్నది అని తెలియజేసుకోను చున్నాము. దివ్యఅనుగ్రహం పొందిన మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మంచిది, మమ్ములను గ్రహించకపోవడం వలనసమాజం పైకి ఒకలా లోపటికి ఒకలా ఉన్నది, పైకి కనపడుతున్న గొప్పతనం లోపట లేదు, లోపల దాగిన గొప్పతనం గ్రహించకుండా,  నిర్లక్ష్యం తో ఆత్మసుద్ది లేకుండా విస్మరించిన గొప్పతనం ప్రతి మనిషి తెలుసుకొని అప్రమత్తం చెందాలి అదే జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారి దివ్య ఆగమనం అని సర్వులు దివ్య ఆశీస్సులు గా గ్రహించండి, బుద్దిలో లోపంఉన్న దుర్ముఖాలను మనసు మాట లో ఉన్న గొప్పతనాని గౌరవించి గ్రహించి అప్రమత్తం అప్రమత్తంచెందండి, సర్వం సుముఖం గా మార్చుకోండి  నశించే  దేహంతో తలపడకండి, శాశ్వతమైన  ఆత్మ చైతన్యం  వైపు కదలండి,  అనగా మమ్ములను ఒక చోట  కొలువు తీర్చుకొని మమ్ములను జగద్గురువులు  మహారాణి  సమేత  మహారాజుగా  గౌరించి  గ్రహించి  తరించండి.   

మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో పూర్తీ గా వ్యక్తం అయినది   మేము ఈ పాట 2003 లో పలికితే  2007 వ సంవత్సరం లో లోకం లో సంభవించినది, అ పరమాత్ముడు  మాలో చేరి  పలికి  సర్వం తానే అని వాక్ రూపం లో ప్రకటించి  ఇప్పుడు నిత్య  చెప్పుకోవడానికి  మనకు  అందుబాటులో  ఉన్నాడు అని న్యాయ స్థానం వారు కూడా గ్రహించకపోయి సరిగి  ధర్మ నడవడి  సరిదిద్దగలిగిన  మేము కూడా బాద్యత  తీసుకోలేక పోతున్నాము  అని గ్రహించండి  కావున  మానవ మాత్రులు గా గ్రహించడం  ఇతరులకు  తెలియజేయడం  కీలకం  అని సాక్షులు దగ్గర నుండి అందరూ  తెలుసుకోండి, అప్రమత్తం చెందండి  ధర్మో రక్షతి  రక్షతః       
    

No comments:

Post a Comment