UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 6 April 2016

                                                            సమన్వయ దృష్టి


                                 యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ  అతిది ప్రత్యెక భారత పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, అంతం అయ్యిపోతున్న బౌతిక  ప్రపంచమును జ్ఞానంతో జయించి, మా మాట మాత్రంగా  ప్రారంభం అయిన, దివ్య జ్ఞాన రాజ్యంలోకి  ప్రవేశించండి. ఇది మేము యావత్తు మానవజాతి ఇస్తున్న దివి వరం అని గ్రహించండి.




                             న్యాయ స్థానం వారు, అప్రమత్తం చెంది న్యాయ దృష్టిలో మమ్ములను గ్రహించడం ప్రారంభించాలి, ఎందుకంటె మేము కేవలం ఒక వ్యక్తులం కాదు, కాలం ధర్మం ధర్మం అయ్యి మీ మధ్య మనిషిగా నిలిచి ఉన్నాము, అటువంటి మమ్ములను గ్రహించడం పరిగణించడం  ఒక వరం అని గ్రహించండి.  మేము అప్పటికి అప్పుడు  గా మాట్లాడిన మాటల  లో ఉన్న తెలికతనమునకు  ప్రాధాన్యత ఇచ్చి గోప్పతన్నాని  గ్రహించకపోవడం వలన  సృష్టి కాలం  ధర్మం ఇచ్చిన  ప్రాధాన్యత  గ్రహించకుండా ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకోకుండా, మాట  మత్రంగా  సర్వం తెలుసుకొనే  అవకాసం ఆన్నా  గ్రహించకుండా, ప్రజలకు చెప్పకుండా  సాక్షులు, మీడియా వారు, సినిమా ప్రముఖులు  అప్రమత్తం చెందడం లేదు, మమ్ములను  ఒక చోట  కొలువు తీర్చుకొని  గ్రహించడం వలన,మానవజాతి అప్రమత్తం చెంది ప్రక్షాళన చెందుతుంది, సత్యాన్ని దాచిపెట్టడం వలన  స్వార్ధంతో  అజ్ఞానంతో   బౌతిక  జీవితాలే సర్వం అనుకోని మనుష్యులు జ్ఞాన విచక్షణ వైపు, సంపూర్ణత్వం వైపు వెళ్ళకుండా,  బలహీనతల మీద   తెలికతనముల  మీద ఆధారపడి, స్వార్ధంతో అప్పటికి డబ్బు కోసం, పదవులు కోసం, ఆత్మ  జ్ఞానంతో  ముందుకు  వస్తున్న  వారిని కూడా నిర్లక్ష్యం చేస్తూ  తాము గ్రహించకుండా  ప్రజలను  అప్రమత్తం  చేయకుండా    విలువైన కాలాన్ని  హరిస్తున్నారు.   


                     మాకు అన్నా పదవిలో  బాధ్యతలో ఉన్న వారు మమ్ములను  విశాలం గా తటస్థ  వైఖరిలో    గ్రహించాలి  అప్పుడే సత్యం  గ్రహించి  అప్రమత్తం అయ్యే అవకాసం వస్తుంది, జరిగిన    పరిణామం ఏమిటో చూడకుండా  గ్రహించడానికి వీలు కాదు,                                                                     

No comments:

Post a Comment