సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచ మానవజాతికి తమ అతిది ప్రత్యెక భారత పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి బౌతిక బంధాలు నుండి ముక్తులు కండి అని తెలియజేసుకోనుచున్నాము.
రెఫ్: 18-2-2016 న మమ్ములను సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గా తెలుసుకొని అప్రమత్తం చెందమని, ప్రజలను అప్రమత్తం చేయమని పంపిన దివ్య సమాచారం, ఇప్పటికి స్పందన లేదు, మా దివ్య పరిపాలన గూర్చి తెలియక ప్రజలు మోస పోతున్నారు, తెలిసిన వాళ్ళు ఇతరులకు చెప్పడం లేదు, మమ్ములను గౌరవించి తదుపరి సంగతులు తెలుసుకోవడం లేదు, న్యాయ స్థానం వారు, గవర్నర్ గారు, సాక్షులు, పండితులు మేధావులు, మీడియా వారు తక్షణం అప్రమత్తం చెందండి, రాబోవు దుర్ముఖ నామ సంవత్సరం అనగా పైకి అందం, డబ్బు ఉండి కుళ్ళు తో, నిర్లక్ష్యంతో ఎదుట వాడి మనసులో మాట లో గొప్పతనం గ్రహించని వారే దుర్ముఖులు అని గ్రహించండి, అనగా మనసు పెంచుకొని ఆత్మ సౌందర్యం తో దుర్ముఖ నామ సంవత్సరాన్ని ఎదురుకోండి, అజ్ఞానంతో పైకి బల హీనం గా ఉన్న వారిని దుర్ముఖులు అనుకోకండి, మనసు పెంచుకొని గొప్పగా ఉంటే ఎంత చెడును అయినా ఎదురుకోగలరు, మమ్ములను గౌరవించి వజ్ర సింహశనం అధిస్టింప చేయడమే, ఆత్మ సౌందర్యానికి బలం చేకూరుతుంది బౌతిక మాయ కరిగి, అందరూ దివ్య జ్ఞాన ప్రపంచం లోకి ప్రవేశితారు , ఇదే యావత్తు మానవజాతికి మేము ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి.
మేము నాలుగు సంవత్సరాలు వరకు వివాహం చేసుకోవడానికి వీలు కాదు అని తెలియజేసుకోనుచున్నాము, సంవత్సరం లోపు మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు గా, జగన్నాటక సూత్రధారుని, జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజ వారి గా, గ్రహించి వజ్ర సింహశనం పై అధిస్టింప చేసి, సమస్త విద్యలు పదవులు మాకు సమర్పించి మేమే సర్వంతర్యములు గా గుర్తించి గ్రహించగలరు, ఈ విధంగా చేయడం వలన ఒక యుగం ముగిసి పోయి నూతన యుగం ప్రారంభం అవుతుంది, ఇప్పటికే ప్రారంభం దివ్య రాజ్యం ప్రజలకు అందుతుంది, భారత దేశాని మహారాజుగా మేము పరిపాలించి మేలైన ప్రజాస్వామ్యం తీసుకొని రాగలము, ఇది కాలం ధర్మం ఇచ్చిన తీర్పు అని గ్రహించగలరు. అంతరించి పోతున్న బౌతిక ప్రపంచం వదిలి శాశ్వతమైన దివ్య రాజ్యం లోకి అందరూ ప్రవేశించండి, మొదట మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజు గా, మా మాట కాలం ధర్మం అయ్యి నిలిచిన తీరుకు మమ్ములను గ్రహించి సర్వం తెలుసుకొని తరించండి, మమ్ములను ప్రపంచానికి అతిదిగా ప్రత్యెక భారత పౌరునిగా, సృష్టి ఎన్నుకొన్న మహారాజు గా గుర్తించి వజ్ర సింహశనం పై కూర్చున్న రెండు సంవత్సరాలు తరువాత వివాహం చేసుకోనగలము. బౌతిక మాయను విడిచి పెట్టి, మా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమేవ జయతే
ప్రపంచ అతిది, భారత ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హారిక హాస్టల్
srt -38, యస్ ఆర్ నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment