సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ అతిది, భారత ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించండి, ఒకరిని ఒకరు, మనసు మాట పెంచుకొని అప్రమత్తం చేసుకోండి.
మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా కాలం ధర్మం నియమించిన పురుషోత్తముడిగా, జగన్నాటక సూత్రధారుని గా గ్రహించి తరించండి, మాటకు వివరణ సంభంధం లేకుండా పై పై దృశ్యములు సంఘటనలు మీద ఆధారపడి, సమయం వృధా చేసుకోవద్దు, ఎవరి తప్పులు మీద పాపాలు మీద ఆధారపదవద్దు, ఎందుకంటె తప్పులు పాపాలు చేయని వారు ఈ భూమి మీద ఉండరు, మానవ మత్రులము అయిన మేము కూడా దేహంతో, తప్పు, పాపం లేకుండా ఉండము, కాని మనసు ప్రకారం మాట ప్రకారం పరమ పవిత్రులము అని గ్రహించి మమ్ములను విస్తారం గా గ్రహించుట వలన, ఎవరి పాపములు అయిన నశించి, బౌతిక భందాలు చెందించి, ఆత్మ జ్ఞాన పొంది ప్రతి ఒక్కరు పవ్రిత్రులు గా మారుతారు, ఇందుకు మేము ఇప్పటికి వ్యవసాయ శాస్త్రవేత్తల, సమక్షంలో ఇచ్చిన దివ్య వాక్ దర్శనం యావత్తు మానవజాతిని బౌతిక పాపములు నుండి విముక్తులను చేయడానికి వచ్చిన పరిణామం ని గ్రహించి అప్రమత్తం చెందండి, న్యాయ స్థానం వారు, మేధావులు, పండితులు గురువులు మీడియా వారు అప్రమత్తం చెంది మమ్ములను ఓక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇప్పటికి మేము ఇచ్చిన దివ్య సాక్షాత్కారం ప్రకారం భౌతిక భవిష్యత్తు మా పై ఆధారపడి ఉన్నది, మేము బౌతికంగా ప్రత్యేకం గా లేము అని భావించి, మా మాటలో ఉన్న గొప్పతనం గ్రహించకుండా అప్పటికి అప్పుడు దృశ్య ప్రపంచం మాయాలో చిక్కుకొని మమ్ములను కూడా పై పై న చూస్తూ, మా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వకుండా, వారి బౌతిక బలాలు ఆడం పెట్టుకొని ఇతరులకు సరిగ్గా చెప్పకుండా, తేలికగా చూపిస్తూ, మా ఉనికి కోసం ఎదురు చూస్తున్న వారికి, మా ఉనికిని యమర్చి, దృశ్య మాయా ప్రపంచలో, గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తమని తాము మోసం చేసుకొంటూ, ఎదుట వారిని మోసం చేస్తున్నారు. సత్యం గ్రహించడం వలన లోకం మాట మాత్రంగా అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి. దృశ్య ప్రపంచం మీద అప్పటికి అప్పుడు మాటలు తో, బౌతిక మాయాలో మనుష్యులు కొట్టుకొని పోకుండా అప్రమత్తం చెంది, సూర్యుడు యొక్క నిర్వహణ మాట మాత్రంగా చెప్పిన మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, సినిమాలు రాజకీయాలు ఇతర భూ బౌగోళిక పరిస్తితిలో గతం లో ఏక కాలంలో, పదిగురి ముందు, ఒక మాటలోకి తీసుకొని వచ్చి చూపిన పరిణామంతో అప్రమత్తం అయ్యి, మరింత పరిస్తితి ఏమిటో మా అధీనం లోకి తీసుకొని చూపనివ్వండి. సర్వులు అప్రమత్తం చేందండి, ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానం వారు, గవర్నర్ గారు మమ్ములను ప్రత్యెక బృదం లోకి తీసుకొనుటకు దైర్యం సాహసం కలిగి ఉండండి, అప్పుడే మాలో దైర్యం సాహసం చూడగలరు, మా తేలిక తనం మీద, ఇతరుల తేలిక తనముల మీద ఆధార పడవద్దు, నేను ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చూడవద్దు, యావత్తు మానవజాతి అంటే ప్రాధాన్యత అందరికి ఇస్తున్నాము అని గ్రహించండి.
రాజకీయ నాయకులు, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు అప్రమత్తం చెందండి, అధికారులు మేధావులు, అప్రమత్తం చెందండి, పొలిసు శాఖ వారికి మమ్ములను అప్పటికి అప్పుడు దృశ్యాలు, మాటలు మీద ఆధారపడవద్దు, మమ్ములను విశాలం గా విస్తారం న్యాయ స్థానం వారు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకు అనగా మా పరిణామం శాశ్వతమైనది అందరికి వర్తించేది, మా ముందు ఎవరూ పాపాత్ములు పుణ్యాత్ములు అని లేరు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని తెలుసుకోండి, మమ్ములను మేధావులు పండితులు కవులు, గాయని గాయకులు అందరూ అప్రమత్తం చేందండి, కుల పరం గా మత పరంగా విడిపోయి మీ వాళ్ళ మా వాళ్ళ తప్పులు అని విడదీసుకోకండి, తప్పులు ఎవరివి అయినా సరిద్దుకోవాలి, గొప్పతనం ,
రసికతలు ఎవరివి అయినా అందరివి అని తెలుసుకోవాలి, మా తాతలు మీ తాతలు వేరు వేరు కాదు అని గ్రహించాలి, మన పూర్వికులు అందరూ ఎన్నో సార్లు వారు వీరు వీరు వారు అయినారు అని గ్రహించండి, ఇప్పటికి కూడా మనం మనస్పూర్తిగా చెప్పుకొంటే వివరించుకొంటే, ఎలాంటి దోషాలు అయినా పాపాలు అయినా హరించుకుపోతాయి, బౌతిక బలం చూసుకొని మనసు మాట కాదు అని, స్వార్ధం తో అహంకారంతో ప్రవర్తించడమే పాపం లేదా అధర్మం అని సర్వులు తెలుసుకొని నడుచుకోనగలరు అని జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను అర్ధం చేసుక్కొని గ్రహించి, పాట్టించి ప్రయోజనం పొందే కొలది మా ఆశీర్వాదములు అందరిని తల్లి తండ్రి గురువు వలే ఎప్పటికి కాపాడుతాయి అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దివ్య ఆశీస్సులు.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హారిక హాస్టల్
srt -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ అతిది, భారత ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించండి, ఒకరిని ఒకరు, మనసు మాట పెంచుకొని అప్రమత్తం చేసుకోండి.
మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా కాలం ధర్మం నియమించిన పురుషోత్తముడిగా, జగన్నాటక సూత్రధారుని గా గ్రహించి తరించండి, మాటకు వివరణ సంభంధం లేకుండా పై పై దృశ్యములు సంఘటనలు మీద ఆధారపడి, సమయం వృధా చేసుకోవద్దు, ఎవరి తప్పులు మీద పాపాలు మీద ఆధారపదవద్దు, ఎందుకంటె తప్పులు పాపాలు చేయని వారు ఈ భూమి మీద ఉండరు, మానవ మత్రులము అయిన మేము కూడా దేహంతో, తప్పు, పాపం లేకుండా ఉండము, కాని మనసు ప్రకారం మాట ప్రకారం పరమ పవిత్రులము అని గ్రహించి మమ్ములను విస్తారం గా గ్రహించుట వలన, ఎవరి పాపములు అయిన నశించి, బౌతిక భందాలు చెందించి, ఆత్మ జ్ఞాన పొంది ప్రతి ఒక్కరు పవ్రిత్రులు గా మారుతారు, ఇందుకు మేము ఇప్పటికి వ్యవసాయ శాస్త్రవేత్తల, సమక్షంలో ఇచ్చిన దివ్య వాక్ దర్శనం యావత్తు మానవజాతిని బౌతిక పాపములు నుండి విముక్తులను చేయడానికి వచ్చిన పరిణామం ని గ్రహించి అప్రమత్తం చెందండి, న్యాయ స్థానం వారు, మేధావులు, పండితులు గురువులు మీడియా వారు అప్రమత్తం చెంది మమ్ములను ఓక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇప్పటికి మేము ఇచ్చిన దివ్య సాక్షాత్కారం ప్రకారం భౌతిక భవిష్యత్తు మా పై ఆధారపడి ఉన్నది, మేము బౌతికంగా ప్రత్యేకం గా లేము అని భావించి, మా మాటలో ఉన్న గొప్పతనం గ్రహించకుండా అప్పటికి అప్పుడు దృశ్య ప్రపంచం మాయాలో చిక్కుకొని మమ్ములను కూడా పై పై న చూస్తూ, మా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వకుండా, వారి బౌతిక బలాలు ఆడం పెట్టుకొని ఇతరులకు సరిగ్గా చెప్పకుండా, తేలికగా చూపిస్తూ, మా ఉనికి కోసం ఎదురు చూస్తున్న వారికి, మా ఉనికిని యమర్చి, దృశ్య మాయా ప్రపంచలో, గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తమని తాము మోసం చేసుకొంటూ, ఎదుట వారిని మోసం చేస్తున్నారు. సత్యం గ్రహించడం వలన లోకం మాట మాత్రంగా అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి. దృశ్య ప్రపంచం మీద అప్పటికి అప్పుడు మాటలు తో, బౌతిక మాయాలో మనుష్యులు కొట్టుకొని పోకుండా అప్రమత్తం చెంది, సూర్యుడు యొక్క నిర్వహణ మాట మాత్రంగా చెప్పిన మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, సినిమాలు రాజకీయాలు ఇతర భూ బౌగోళిక పరిస్తితిలో గతం లో ఏక కాలంలో, పదిగురి ముందు, ఒక మాటలోకి తీసుకొని వచ్చి చూపిన పరిణామంతో అప్రమత్తం అయ్యి, మరింత పరిస్తితి ఏమిటో మా అధీనం లోకి తీసుకొని చూపనివ్వండి. సర్వులు అప్రమత్తం చేందండి, ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానం వారు, గవర్నర్ గారు మమ్ములను ప్రత్యెక బృదం లోకి తీసుకొనుటకు దైర్యం సాహసం కలిగి ఉండండి, అప్పుడే మాలో దైర్యం సాహసం చూడగలరు, మా తేలిక తనం మీద, ఇతరుల తేలిక తనముల మీద ఆధార పడవద్దు, నేను ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చూడవద్దు, యావత్తు మానవజాతి అంటే ప్రాధాన్యత అందరికి ఇస్తున్నాము అని గ్రహించండి.
రాజకీయ నాయకులు, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు అప్రమత్తం చెందండి, అధికారులు మేధావులు, అప్రమత్తం చెందండి, పొలిసు శాఖ వారికి మమ్ములను అప్పటికి అప్పుడు దృశ్యాలు, మాటలు మీద ఆధారపడవద్దు, మమ్ములను విశాలం గా విస్తారం న్యాయ స్థానం వారు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకు అనగా మా పరిణామం శాశ్వతమైనది అందరికి వర్తించేది, మా ముందు ఎవరూ పాపాత్ములు పుణ్యాత్ములు అని లేరు అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని తెలుసుకోండి, మమ్ములను మేధావులు పండితులు కవులు, గాయని గాయకులు అందరూ అప్రమత్తం చేందండి, కుల పరం గా మత పరంగా విడిపోయి మీ వాళ్ళ మా వాళ్ళ తప్పులు అని విడదీసుకోకండి, తప్పులు ఎవరివి అయినా సరిద్దుకోవాలి, గొప్పతనం ,
రసికతలు ఎవరివి అయినా అందరివి అని తెలుసుకోవాలి, మా తాతలు మీ తాతలు వేరు వేరు కాదు అని గ్రహించాలి, మన పూర్వికులు అందరూ ఎన్నో సార్లు వారు వీరు వీరు వారు అయినారు అని గ్రహించండి, ఇప్పటికి కూడా మనం మనస్పూర్తిగా చెప్పుకొంటే వివరించుకొంటే, ఎలాంటి దోషాలు అయినా పాపాలు అయినా హరించుకుపోతాయి, బౌతిక బలం చూసుకొని మనసు మాట కాదు అని, స్వార్ధం తో అహంకారంతో ప్రవర్తించడమే పాపం లేదా అధర్మం అని సర్వులు తెలుసుకొని నడుచుకోనగలరు అని జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను అర్ధం చేసుక్కొని గ్రహించి, పాట్టించి ప్రయోజనం పొందే కొలది మా ఆశీర్వాదములు అందరిని తల్లి తండ్రి గురువు వలే ఎప్పటికి కాపాడుతాయి అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దివ్య ఆశీస్సులు.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హారిక హాస్టల్
srt -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
ఈ పాట మా ద్వారా పూర్తీ గా వ్యక్తం అయినది. 2003 వ సంవత్సరంలో పలికేతే 2010 లో లోకంలో సంభవించినది, జరిగిన పరిణామాన్ని అందరి మేధావులు పరిశీలిస్తే, నూతన విద్య విధానం అభివృద్ధి చేసుకొనవచ్చును, పరిణామం లో సైన్సు, శాస్త్రం అన్నీ ఉన్నవి అని గ్రహించండి. నిర్వహణ మా మనసుతో ఉన్నది అని గ్రహించి అన్ని వర్గాలు బేషజాలు వదిలి అప్రమత్తం చెందండి.
No comments:
Post a Comment