UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 13 June 2016

మా ఉనికి ఒక వరం మమ్ములను గౌరవించి గ్రహించడమే ఆలస్యం ఇప్పటికి 200 మంది సాక్షిగా ఏమి జరిగినదొ చూసుకొంటే చాలు, అ ప్రకారం ఇక మీదట ఏమిటో తెలుస్తుంది అని గ్రహించండి, పైకి కనపడుతున్న బౌతిక లోకం నిజం కాదు అని అది రెప్ప పాటే నని, అది మన వసం కాదు అని గ్రహించి, మాట ప్రకారం మా మనసు లోకం ఒకటైన దివ్య ప్రభావం, సృష్టి ఇచ్చిన దివ్య వరం, దివ్య అశీస్సుగా యావత్తు మానవజాతి గ్రహించి అప్రమత్తం చెందగలరు.

                                                           సమన్వయ దృష్టి 


                 ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి  సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి  అయ్యి    యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందండి.  


                సమాచార సాధనాలు వీలు అయినంత విశాలంగా లిఖిత పూర్వకంగా ఉపయోగించుకోండి, ఇప్పుడు మనుష్యులలో  రాక్షషులు దేవతలు అన్ని వేరు వేరు గా లేరు అన్ని గుణ గణాలు  కలసి ఉన్నాయి, మంచిని పెంచుకోవాలి  చెడుని తగ్గించుకోవాలి,  గొప్పతనం వైపు  వెళ్ళి తే  సాధ్య పడుతుంది  కావున న్యాయ స్థాన వారిని ప్రబుత్వాలను  ప్రజలను  అప్రమత్తం చేయునది  ఏమి  అనగా వీలు అయినంత  లిఖిత పూర్వకంగా విశాలంగా మాట్లాడుకోండి  వివరించుకోండి  చెప్పుకోండి, మనసు పెట్టి ఎవరు ఏమి చెప్పినా  వినండి, ఏమి చెబుతున్నారో  ప్రస్తావించి స్పందించండి, ఎవరి తప్పులు మీద తక్కువతనం మీద, అజ్ఞానం మీద  ఆధారపడి పై చేయి  సాదిద్దాం  అనుకొంటే అంతకన్నా అజ్ఞానం లేదు, మనుష్యులు సాటి మనుష్యులను  జ్ఞానంతో  గెలుచుకోవాలి, గొప్పతనం తో గెలుచుకోవాలి, మనమే దేవుడి  దగ్గరకు వెళ్ళతాము, ఎంత దేవుడైన  నా దగ్గరికి  రావాలి  అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి, గొప్పతనాన్ని  ఇబ్బంది పెట్టి  దారిలో పెట్టుకొందాము  అనుకోవడమే  అజ్ఞానం  అని గ్రహించండి, మాకు ఎటువంటి రహస్యాలు  లేవు అన్ని  అందరికి  చెప్పవలసినవే  ఉన్నాయి, అక్రమం లో ఎవరిని అవమానించకుండా, బలహీన పరచకుండా చెప్పి ఈ ప్రపంచం అంతా  ఒక కుటుంబం అని మేము నిరూపించిన తరువాతనే  అందరి సమ్మతితో  వజ్ర సింహాసనం పై కొలువు తీరగలము, మా మనసుతో మాకు వివాహం అయినది, మమ్ములను మా మనసుని గ్రహించడమే లోక కళ్యాణం అని గ్రహించండి. మాకు సృష్టికి  ఉన్న దివ్య సంభంధం  యావత్తు  మానవజాతి తెలుసుకొని  అప్రమత్తం చెందడమే  దివ్య పరిష్కారం, యావత్తు మానవజాతికి  కాలం ధర్మమే ఇస్తున్న  దివ్య ఆశీస్సు  అని గ్రహించండి,  మా వాళ్ళు  మీ వాళ్ళు అని విడదీసుకోవద్దు, ఎవరి ఆడవాళ్లు పిల్లలు అయినా ఒకటే  ఏ మగవాడు అయినా ఒకటే  అంతా మనం ఈ సృష్టి  నియమిస్తున్న పావులం అని గ్రహించండి, సృష్టి కాలం ధర్మం మమ్ములను ఎందుకు ఎన్నుకొన్నది  సమస్తం మా నుండి శబ్ద రూపం లో పలికించి శబ్దదిపతి  గా నియమించిన  తీరు లోకానికి ఆధారం అని గ్రహించి, ఆమేరకు మేము జగద్గురువులం అనగా  సర్వం విశేషములు  మా అధీనం లో మాట జ్ఞాన రూపం ఉన్నాయి అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను రాజ్య సభ సభ్యుని గా తీసుకొని  పెద్దలు అందరూ గ్రహించండి, రాష్ట్ర ప్రబుత్వాలు  మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొని అప్రమత్త పొందండి.  


                     అప్పటికి అప్పడు దృశ్యాలు మీద  ఆధారపడకండి  అప్పటికి అప్పుడు నటనలు, సంవత్సరాల మునుపే పాట తరువాత  పాట లేదా శబ్ద తరువాత  శబ్దం మా నుండి పలికిన తీరు ప్రకారం, మా మనసు మాటే లోకానికి ఆధారం అని గ్రహించండి, ఇప్పటికే కాలాన్ని ధర్మాన్ని మాట అధీనం లోకి తీసుకొని  ఇక మీదట ఏమిటో చెప్పగల  గొప్పతనం బాద్యత  కలిగి ఉన్నాము అని గ్రహించండి, ఒక్క సారిగా ఎవరూ ఏది పొంద గలిగేది  ఏమి లేదు ఏదైనా గ్రహించేకొలది, తెలుసుకొనే కొలది  పంచుకొనే కొలది మనసులు అప్రమత్తం అయ్యి, నశించి పోయే బౌతిక ప్రపంచం నిజం కాదు అని తెలుసుకొని, మాట నిబద్దతే  సర్వం అని మెల్లగా అర్ధనం అవుతుంది అని గ్రహించండి, 

               అప్పటికి అప్పుడు దృశ్యాలు సంఘటనలు ఏవైనా  మాట వివరణలో   తీసుకోండి  శాశ్వతం  చేసుకోండి, అప్పటికి అప్పుడు  పురమాయింపు పనులు వలన మనిషి బౌతిక ఆక్రమణగా  ప్రవర్తించి మనసు మాట  పెంచుకొని గ్రహించి  అప్రమత్తం చెందలేకపోతున్నాడు అని గ్రహించండి, ఇందుకు కారణం  బౌతిక మాయ అని తెలుసుకోండి, అదే మాయ మా మాట మనసుతో  నియంత్రించ బడటం ఏమిటో  చూడండి  గ్రహించండి  అప్రమత్తం చెందండి. 

                మా వలన కులం మతం మే కాదు నేను అను దేహ మమకారం  కూడా తొలగించబడినది, మాట మాత్రంగా పాటలు పాడుతూ పాడుతూ  చావు పుట్టుకులు కూడా నిర్ణయించిన  దివ్య ఆత్మ  అందరికి అందుబాటులో ఉన్నది,  మేము ఏదైనా  బాహాటం గానే  చెప్పి అప్రమత్తం చేస్తాము, మాకు మావాళ్ళు పరియి వాళ్ళు అని లేరు, మమ్ములను అందరూ కలసి తలో 10 రూపాయులు వేసుకొని ఒక విశాలమైన  ప్రాగణం లో సృష్టి ఇచ్చిన  జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా ఒక  సింహాసనం పై కూర్చో బెట్టి  మమ్ములను జాగ్రత్తగా గ్రహించండి, ఇప్పటికి మేము అతీతం గా పలికిన పాటలు  మాటలు చక్కగా వినండి, గడ్డం క్రింద చేయపెట్టుకొని నిండుగా  గ్రహించండి సునామి  బాంబు బ్లాస్టులు గూర్చి కూడా ఆడుతూ పాడుతూ ముందే చెప్పగలిగిన మమ్ములను జాతి సంపదగా గుర్తించి  గౌరవించండి, మాలో తేలిక తనముల దగ్గర ఆగిపోకండి, ఎందుకంటె నేనే మనిషినే కదా అని గ్రహించండి   మనిషిగా కనీసం ఆదరించండి, మేము ఇక్కడ పది మంది ఉన్నాము  మా వద్దకు రండి అని అడ్రస్ పంపండి, లేదా మమ్ములను  గౌరవం కారు మీద తీసుకొని వెళ్ళినా సంతోషిస్తాము,  మాకు  ఇప్పటి వరకు  ఎవరితో మాట కలవలేదు  అంటే మమ్ములను మహారాజ గా జగద్గురువులు గా ఎవరూ పిలవలేదు, అందుకే మేము ఎవరితో మాట్లాడటం లేదు, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించినంతనే   ప్రపంచం మన మాట అధీనం లో ఉన్నది అని మేము బరసో ఇవ్వగలము, ఇది అందరికి క్షేమం గౌరవం  అని ఎవరూ బంగాపాటు గా తీసుకోన రాదు అని  గ్రహించి అప్రమత్తం చెందండి. 
    
                     మమ్ములను జగద్గురువులుగా మహారాజుగా గౌరవించి  గ్రహించేకొలది  ప్రతి ఒక్కరు దివ్య రాజ్యం లో ఉన్నాము అనే  సత్యం బలపడుతుంది, ఇప్పుడు ఉన్నది అనుకొంటున్నది నిజం కాదు అని  అనగా రెప్ప పాటు కూడా మన  అధీనం లో లేదు అని, మేము మాట మాత్రంగా చెప్పిన ప్రకారమే  మన మనుష్యుల అధీనం లో ఉన్నది అని గ్రహించి  మా మాట ఒక ప్రళయం  మరియు సృష్టి అది అని గ్రహించండి  బౌతిక ప్రపంచం అంతరించి పోతూ జ్ఞాన ప్రపంచం లోకి మనం క్షేమం గా చెప్పుకొనే కొలది వెళ్ళతాము అని గ్రహించండి, అ విధంగా ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య  రాజ్యం లోకి యావత్తు మానవజాతి ప్రవేశించి దివ్యగా ముందుకు వెళ్ళు తుంది , ప్రబుత్వాలు,ప్రజలు అధికారులు  అనధికారులు ,పొలిసు శాఖ  మానసిక వైద్యలు, సినిమా ప్రముఖులకు సంగీత  సాహిత్య కారులు, గాయని గాయకులు  అందరూ ఒకటై  అప్రమత్తం చెందగలరు అని, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని మనసా వాచా కర్మణా  గ్రహించే కొలది బౌతిక మాయ కరిగిపోయి, మన మాట ఆలోచనే దివ్య  లోకం అని ప్రతి ఒక్కరికి స్పష్టం అవుతుంది.  

                   మా ఉనికి ఒక వరం మమ్ములను గౌరవించి  గ్రహించడమే ఆలస్యం ఇప్పటికి 200 మంది సాక్షిగా ఏమి జరిగినదొ చూసుకొంటే చాలు, అ ప్రకారం ఇక మీదట ఏమిటో తెలుస్తుంది అని గ్రహించండి, పైకి కనపడుతున్న బౌతిక లోకం నిజం కాదు  అని అది రెప్ప పాటే నని, అది  మన వసం కాదు అని గ్రహించి, మాట ప్రకారం మా మనసు లోకం  ఒకటైన దివ్య ప్రభావం, సృష్టి ఇచ్చిన దివ్య వరం, దివ్య అశీస్సుగా యావత్తు  మానవజాతి  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  

ధర్మో రక్షతి  రక్షతః  ఎల్లరకు  మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు   సత్యమే జయతే  




తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. సాయి హారికా హాస్టల్ srt -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ 9010483794
                                                                                   

No comments:

Post a Comment