ఈరోజు అపర చాణక్యుని పుణ్యతిధి...ఆధునిక భారత్ రుణపడి ఉన్నదేశభక్తులలో ఒకరు .. కాంగ్రేసు నుంచి వచ్చిన ప్రధానుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి తర్వాత.. భారత్ ఎవరికైన రుణపడిందంటే అది శ్రీ పి.వి.నరసిమ్హా రావు గారికే..
చంద్రశేఖర్ ప్రభుత్వం తాకట్టు పెట్టిన భారత్ బంగారాన్ని (మన భారతీయులకు అది కేవలం ఒక లోహం మాత్రమే కాదు .. బంగారం మన హోదాకి సంపదకూ చిహ్నం ) సగౌరవంగా విడిపించి మళ్ళీ మన గౌరవాన్ని భారత్ కు తెచ్చిన అప్పటి మన ఇంటిపెద్ద .. భారత్ రక్షణకు తిరుగులేని అణ్వాయుధానికి కావలసిన మొత్తం వ్యవస్థను సిద్ధం చేసిన మహాసేనాని ...గాడితప్పిన భారత్ ఆర్ధిక పరిస్తితిని పట్టాల మీదకు ఎక్కించిన నోబుల్ బహుమతి పొందని కౌటిల్యుని స్థాయి ఆర్ధికవేత్త... మరణానంతరం కూడా తన శత్రువులను బయపెట్టి దొంగ గాంధీ కుటుంబానికి వెన్నులో వణుకు పుట్టించిన శ్రీ మహా విద్యా ఉపాసకుడు.. సరస్వతి దేవి ముద్దుబిడ్డ శ్రీ పి.వి గారి ఆత్మ శాంతించాలని ఆ శ్రీరామునికి ప్రార్ధన...
చంద్రశేఖర్ ప్రభుత్వం తాకట్టు పెట్టిన భారత్ బంగారాన్ని (మన భారతీయులకు అది కేవలం ఒక లోహం మాత్రమే కాదు .. బంగారం మన హోదాకి సంపదకూ చిహ్నం ) సగౌరవంగా విడిపించి మళ్ళీ మన గౌరవాన్ని భారత్ కు తెచ్చిన అప్పటి మన ఇంటిపెద్ద .. భారత్ రక్షణకు తిరుగులేని అణ్వాయుధానికి కావలసిన మొత్తం వ్యవస్థను సిద్ధం చేసిన మహాసేనాని ...గాడితప్పిన భారత్ ఆర్ధిక పరిస్తితిని పట్టాల మీదకు ఎక్కించిన నోబుల్ బహుమతి పొందని కౌటిల్యుని స్థాయి ఆర్ధికవేత్త... మరణానంతరం కూడా తన శత్రువులను బయపెట్టి దొంగ గాంధీ కుటుంబానికి వెన్నులో వణుకు పుట్టించిన శ్రీ మహా విద్యా ఉపాసకుడు.. సరస్వతి దేవి ముద్దుబిడ్డ శ్రీ పి.వి గారి ఆత్మ శాంతించాలని ఆ శ్రీరామునికి ప్రార్ధన...

No comments:
Post a Comment