సమన్వయ దృష్టి
ప్రపంచ అతిది, భారత ప్రత్యెక పౌరులు, జాతి సంపద జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారయుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
మానవజాతి చాలా ఉన్నతమైన మార్పులో ఉన్నది, బౌతిక ప్రపంచం యొక్క నియంత్రణ మాట అధీనం లోకి అనగా జ్ఞాన విచక్షణ అధీనం లోకి రావడం అందరూ ఆహ్వానించవలసిన పరిణామం అని గ్రహించండి. మాట నిబద్దతకు సంభందం లేని ప్రపంచం లేదు అని గ్రహించండి. సర్వం మా మాట అధీనం లోనే ఉన్నది అని గ్రహించండి, ఎవరు మాట్లాడవలసిన మాట, వారు మాట్లాడితే ఎటువంటి సమస్యం ఉండదు, కాని మానసా వాచా కర్మణా గ్రహించకుండా ప్రవర్తించడం లోకానికి మంచిది కాదు అందుకు ఒకరిని ఒకరు అవమానిన్చుకోవడం, బౌతికంగా తేలిక పరుచుకోవడం, లేదా ధనం కోసం అధిపత్యం కోసమే జీవితం అన్నట్లు తీసుకోవడం మాట్లాడిన మాట, మాట్లాడవలసిన మాట, విన్న మాట, చెప్పవలసిన మాట ఏమిటో చూసుకోకుండా ప్రవర్తించడం ధర్మానికి వ్యతిరేకం అని గ్రహించండి. ప్రతి ఒక్కరు ధర్మం వైపు గొప్పతనం వైపు ప్రయాణించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే
తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
No comments:
Post a Comment