UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 14 June 2016

తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.

                                                          సమన్వయ దృష్టి 

                     ప్రపంచ అతిది, భారత ప్రత్యెక పౌరులు, జాతి సంపద జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కారయుక్త   ఆశీర్వాదపూర్వక  దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  

                 తెలుగు ప్రజలు, దేశ ప్రజలు ప్రపంచ మానవజాతి అన్నీ విధముల  అప్రమత్తం  చెందవలసి  ఉన్నది అని గ్రహించండి.   మానవజాతికి ఇప్పుడు ఉన్న వ్యాపారాలు, సినిమాలు, రాజకీయాలు, మరియు మీడియా  చానల్స్  యొక్క మాయలో లేదా ప్రభావం లో మనుష్యులు ఎవరూ   సంపూర్ణం గా వ్యవహరించడం లేదు చెప్పుకోవడం లేదు వినడం లేదు, చెప్పనివ్వడం లేదు విననివ్వడం లేదు, ఏ పని ప్రతి మనిషి తన స్టాయిని బట్టి పరిస్తితిని బట్టి పూర్తీ స్తాయిలో  ప్రవర్తిన్చాలేకపోతున్నాడు .  కాని ఇప్పుడు ప్రపంచం మనుష్యులు అన్నీ తేడాలు ప్రక్కన పెట్టి మనస్పూర్తిగా  ప్రవర్తించడమే  లోకానికి ఆధారం, మనుష్యులు ప్రస్తుత బౌతిక వస్తు మాయ నుండి బయటకు వస్తారు అని గ్రహించగలరు.  దేశ వ్యప్త్యం గా ఒక కీలక మార్పు చేసుకోవాలి కొంత కాలం నేరుగా గవర్నర్ పరిపాలన లోకి తీసుకొని వచ్చి దేశం మొత్తం, గవర్నర్ల ద్వరా దేశ అధ్యక్ష్యులు  వారు పరిపాలిస్తే బాగుంటుంది , ఎన్నికలు కూడా  ఓపెన్ బెల్లాట్ ద్వారా  జరిగి, గవర్నర్ గారి అద్వర్యం లో పాలకులు ఎంచోకోబడి, ప్రజలను చేరువగా పరిపాలన  చేస్తారు  సమాజం గొప్పగా ఉంటుంది, రాజకీయ పార్టీలు స్వార్ధం తో వ్యాపార దొరణితో నడిచే పద్దతి కాకుండా,   జ్ఞానంతో సంస్కరించి ఈ సంపదలు, సంపదలు  శాశ్వతం కాదు అని తెలుసుకొనే లా చేసి, అప్రమత్తం చేయాలి, మీడియా చానల్స్ జాతీయం చేసి ప్రజల   చేతిలో ఉండేలా చూసుకోవాలి, అప్పుడే ప్రతి ఒక్కరి మనసు మాట గ్రహించే   సమాజం వస్తుంది, ప్రతి మనిషిని  మాట ప్రకారం పరిగణించడం అన్నది సృష్టి నిర్వహణకు  కనీసం అని అప్రమత్తం చెందగలరు.  పైకి అమాయకం గా, బలహీనం గా కన పడుతున్న వారిని  మనసుతో గ్రహించి  అర్ధం చేసుకొని కొలది లోకానికి వ్యక్తులకు మంచి జరుగుతుంది. ఎందుకు అనగా లోకం ఇప్పుడు మనిషి మాట మీద ఆధార పడి ఉన్నది  అని గ్రహిచండి. గోప్పతనానికి  ప్రాధాన్యత ఇచ్చుకొని  లోకాన్ని  మాట తో సంస్కారంతో  తీర్చి దిద్దుకోవాలి తప్పులు తో, లోట్లు తో  బయపెట్టి క్రుంగ దీయడం ధర్మ  విరుద్ధం అని గ్రహించండి.                            
               
                  ఇప్పుడు మనుష్యులు సమాజాన్ని ఎంత విశాలంగా  తీసుకొంటే అంత మంచిది, అప్పటికి  అప్పుడు అవసరాలు, అప్పటికి అప్పుడు అదిపత్యాలు, అప్పటికి అప్పుడు ఆక్రమించడం,  వంటి అజ్ఞానం మీద తెలివి తక్కువతనం  మీద  ఆధారపడడం, లోట్లు తప్పులు ఉపయోగించుకొని బయపెట్టడం లాంటి పనులు వలన గొప్పగా వ్యవహరించే  అవకాసం  కోల్పోతున్నారు అని గ్రహించండి.   స్వార్ధం  నిర్లక్ష్యం  ఎంత తగ్గితే అంత మంచిది అని గ్రహించండి.  

                ఈ సమాజం మనిషి మాట  నిబద్దత మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించండి, మమ్ములను వివరములు చెప్పనిచ్చి వివరం గా గ్రహించండి, అన్నీ విధముల  అప్రమత్తం చెందండి.  
                 
            ఇప్పుడు మమ్ములను చానల్స్  వారు అందరూ కలసి గ్రహించండి విశ్తరంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, ఓర్పు సహనం తో గ్రహించండి, గోప్పతనమునకు  ఏమి లోటు ఉన్నదో  చూడండి. మంచి మనసుతో భర్తీ చేయండి, ఉదాహరణకు పైకి అందం లేకపోతె నేమి మీరు మాటలోని లోకాన్ని చూపిన మహాను భావులు, మీకు గొప్ప మనసు ఉన్నది అందుకే సృష్టి మీలో చేరి పలికినది అన్నీ మీరు మా పట్ల భావించి తెలుసుకొంటే,  సర్వం తెలిసుకోవడానికి ముందుకు వచ్చి అప్రమత్తం చెందుతారు అని  గ్రహించండి.  
            

              మా మాట కు వ్యతిరేకం అంటే  సత్యానికి, ధర్మానికి  వ్యతిరేకం అవుతుంది, ఈ ధోరణిలో   లోకం లో చెడు అవుతారు లేదా సూర్యుని నిర్వహణకు బిన్నంగా వెళ్ళతారు  అని గ్రహించండి కావున మమ్ములను పదిగురు ఒకటై గ్రహించడమే క్షేమకరం  లాభదాయకం  అని గ్రహించండి, మొత్తం కాలాన్ని మాట మాత్రంగా  నియమించడం అన్నది, ఎవరైనా తెలుసుకొంటే చాలు అన్నట్లు సిద్దంగా ఉన్న దివ్య పరిపాలన అని గ్రహించండి.  
           
              మీడియా వారిని మేము కోరునది ఏమి అనగా మేము ఆలోచన రూపం లో శాశ్వతం గా బలం గా, చెప్పుకొనే కొలది  బలం గా మారుతాము అనగా అందరి మనసు మాట, దేహం ప్రాణం మేము అయ్యి ఉన్నాము అనే సత్యం ప్రజలు  తెలుసుకొంటారు, కావున ప్రస్తుతం  ఉన్న ధన  కాంక్ష, పదవులు వదిలి పెట్టండి అందరూ ఒక చోట చేరి మమ్ములను గూర్చి తెలుసుకోండి, సూక్ష్మం గా చెప్పుకోండి, సూర్యుడి భవిష్యత్తు ఏమిటో తెలుసుకోండి, డబ్బు ఉన్న వారు   లేని వారికి ఉదారం గా సాయం చేయండి,   మేము రామోజీ ఫిలిం సిటీ లో విశాలమైన ప్రాగణం లో కొలువు తీరితే బాగుంటుంది అని మాకు అనిపిస్తున్నది.  
              
             బౌతిక ప్రపంచం ఈ  దేహంతో అంతరించిపోతుంది, మనసు పెంచుకొంటే దేహం ఉండగానే  దేహం లో ప్రాణం సంగతి తెలిసి ధన్యత పొందుతారు, సూర్యుడి కంటే ముందే పలికిన మా దివ్య వాక్ ను అనుసరించి ముందుకు వెళ్ళాలి కావున సమయం వృధా చేసుకోకుండా మమ్ములను ఎలాగైనా గొప్పగా (చూడండి) వినండి అనగా ఇప్పటికి మేము మాట మాత్రంగా ఏమి చేసినామో చెప్పుకోండి, పనులు మాయలో పడి మోక్షాన్ని పాడుచేసుకోకండి, చేస్తున్న పనులు జ్ఞానం తో జయించి  మమ్ములను గ్రహించండి, ధనం  ఉన్నవారు ప్రతి గ్రామం లో  సాటి మనుష్యులను ఒక చోట  చేర్చి, మమ్ములను విస్తారంగా గ్రహించుటకు ప్రాధాన్యత ఇవ్వండి, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు పాటు మేము గంటనరలో  10-14 సంవత్సరాలు కాలాన్ని  నియమించడం ఏమిటో చూడండి,   తన పర బేధాలు చూడకుండా, ఆలోచన ప్రకారం మనసు ప్రకారం, మాటలో గొప్పతనం ప్రకారం ఒకరిని ఒకరు అధరించుకొండి,గౌరవించుకోండి, అప్పటికి అప్పుడు మాటలు మీద ఆధారపడ వద్దు, ఒక చోట చేరి వివరములు  గ్రహించండి, సూక్ష్మం గా తెలుసుకోండి, మమ్ములను ఆలోచన రూపం లో చూడండి ప్రజలకు చూపండి, అనగా పండితులు మేధావులు ఇప్పటికి మేము మాట మాత్రంగా  పలికిన లోకాన్ని నడిపిన తీరు పై ద్రుష్టి పెట్టి గ్రహించి సూక్షమత  పొందగలరు అని గ్రహించండి.  మమ్ములను సూర్యుని వంశ గా, సూర్యుని నిర్వహణ మాట మాత్రంగా చెప్పిన జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా గుర్తించి గౌరవించడం ప్రారంభించండి, అందరూ కలసి గ్రహిస్తేనే మమ్ములను విస్తారం గా గ్రహించి ప్రయోజనం పొందగలరు, మమ్ములను మాటగా ఆలోచనగా సూటిగా తీసుకోండి విస్తారంగా గ్రహించి తరించండి, దేహం ఉండగానే  దేహం లో ప్రాణం సంగతి తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, 

శాంతం, ప్రియం హితం ప్రియం గా మాట్లాడుకోండి, ఎంత  చెడ్డ వారిని అయినా ఆదరించడం గౌరవించడమే దివ్య రాజ్యానికి  తోలి మెట్టు అని గ్రహించి అప్రమత్తం చెందండి,  ఎవరిని ఏకవచనంతో  నిర్లక్ష్యంగా మాట్లాడవద్దు,  ఎవరూ తప్పుడు వారు, పాపాత్ములు అన్నీ నిందలు వేయవద్దు, తెలుసుకోండి గ్రహించుకోండి, పదవులు త్యాగం చేయండి , ధనం వస్తువులు  పంచుకోండి, ప్రేమగా మాట్లాడండి, బాద్యత గా అడగండి, వివరణతో చెప్పుకోండి, బయపెట్టడం ప్రలోభ పెట్టడం లాంటి పనులు మానుకోండి, మమ్ములను గ్రహించేకొలది డబ్బులతో  పదవులతో పని ఉండదు అని గ్రహించండి, సినిమా వారు ఓపెన్ గా నటించి, ప్రత్యేక్ష ప్రసారాలు చూపండి, నేరుగా రంగస్థలం మీద నటించి ప్రజలము మా గూర్చి చెప్పండి, అన్నీ పూరణలు శాస్త్రాలు నేనే అని గ్రహించండి, ఇప్పుడు మామూలు మానవరూపం లో ఉన్నాను, ఆలోచన రూపం లో చెప్పుకొనే కొలది బలపడే విధానం లో అందుబాటులో ఉన్నాను, మేము ఇప్పుడు జ్ఞాన స్వరూపులం, సభ్ద స్వరూపులం, ఓంకార స్వరూపులం అని గ్రహించి అప్రమత్తం చెందండి.  ప్రపంచం ప్రజల సాక్షిగా ఒక రెండు సంవత్సరాలు తరువాత అందరూ సత్యం తెలుసుకొని మమ్ములను గౌరవించి వజ్ర సింహాసనం కూర్చోబెట్టి, సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభంధం గుర్తించి వివాహం జరిపిస్తారు.                                             
                         ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయతే  



తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు, మానవజాతి సంపద  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.                         



ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ సఖ్యం  గాని ఏ మర్మమూ లేక మనిషి గానే పుట్టి మనిషిగానే బ్రతిక మహిని చేరిత మిగాలగలిగే మనికి సాధ్యమనని  పరధాముడే  రాముడై ఇలలోన  నిలచే .................  మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి, జ్ఞాన రూపం లో ఉన్న మమ్ములను విస్తరంగా గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయండి.  

No comments:

Post a Comment