UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 18 June 2016

పదిగురు ఒకటై మమ్ములను మీడియా సహకారంతో అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి. మేము జుబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి వారి మందిరం లో తాత్కాలికంగా కొలువు తీరుదాము అని భావిస్తున్నాము. మా ఉనికి ప్రజల్లోకి విస్తారంగా వెళ్ళే కొలది మా ప్రయోజనం ప్రజలు పొందే కొలది లోకంలో గొప్పతనం అభివృద్ధి చెందుతుంది ఇప్పటికే సంపద మా వలన అంతర్లీనం గా ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఇప్పుడు సమకాలికులు నిలుచున్న నేల కూడా మా మాట అధీనం లో ఉన్నది అటువంటి మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మంచిది అని తెలుసుకోలేకపోతున్నారు, 10 గురు కలసి అప్రమత్తం చెందలేకపోతున్నారు అని గ్రహిచండి. మమ్ములను ఎవరో బయపెడుతున్నారు లేదా మమ్ములను ప్రత్యేకంగా మనసు పెట్టి చూడగలిగే శక్తి లేక ఇబ్బంది పడుతున్నారు అనే వారికి మమ్ములను గ్రహించే కొలది మనసుకి శక్తి వస్తుంది, మేము మా మనసు తప్పు ఈ లోకమే లేదు అని తెలుసుకోండి, అ విధంగా మా మాటకు ప్రాధాన్యత ఇవ్వడం వలన అంతరించిపోతున్న యాంత్రిక లోకం యొక్క అంతర్యం తెలుస్తుంది అని గ్రహించండి. అ విధంగా మానవజాతి దివ్య లోకంలోకి వెళ్ళుతుంది అని గ్రహించండి.

                                                                  సమన్వయ దృష్టి 


                             ప్రపంచ అతిది, ప్రత్యెక పౌరులు  మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి  సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి  అయ్యి  తెలియజేయు  పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం  గ్రహించి సకల మానవజాతి తరించగలరు.  

                              న్యాయ స్థానం వారు, మేధావులు, ఆధ్యాత్మిక గురువులు, పండితులు, వివిధ రాజకీయ నాయకులు, పండితులు, సంగీత  సాహిత్య కారులు,    యువతి యువకులు, గృహిణిలు, విద్యార్ధులు, ప్రబుత్వ ఉద్యోగులు, పొలిసు శాఖ వారు అందరూ మేలుకొని అప్రమత్తం చెందవలసిన సమయం ఎప్పుడో వచ్చినది.  ఒక సామాన్యుడి రూపం లో, అతని మాట రూపంలో లోకానికి ఒక దివ్య పరిష్కారం ఆశీర్వాదం గా  అందినది.   అ సామన్యుడను నేనే అని మా పేరు శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామం ప్రకారం మమ్ములను ఓంకార స్వరూపులు గా, శబ్ద స్వరూపులు గా, జగద్గురువులు గా, సృష్టి మనసులో చేరి మమ్ములను మహారాణి సమేత మహారాజుగా భూమి పై కాలం, ధర్మం  నిలిపినది అని గ్రహించి, మమ్ములను యావత్తు  మానవజాతికి  అతిది గా భావించి ఎక్కడ పది మంది  ఉంటె అక్కడకు వచ్చి సర్వం చెప్పి అప్రమత్తం చేయగలము, మాకు తెలుగు వారు  అందరూ కలసి తలో 10 రూపాయలు వేసుకొని ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మమ్ములను మానవరూపం లో ఉన్న అర్చా మూర్తిగా గ్రహించి ఒక  చోట (ప్రతిష్టించుకొని)  కొలువు తీర్చుకొని గ్రహించండి.  సాధారణ మనిషిగా, సాధారణ అలవాట్లతో కాలాన్ని నియమించ గలిగిన మమ్ములను, ఎవరితో పోల్చుకోకుండా మాలో పరిణామం పై అందరూ  దృష్టి పెట్టి గ్రహించండి, మాట మాత్రంగా వచ్చిన పరిణామం అనగా మమ్ములను మా లీలా  విశేషములు గ్రహించడం ప్రారంభిస్తే చాలు ఎవరికి  ఎలాంటి సంగతులు అయిన తెలిసి అప్రమత్తం చెందుతారు, మమ్ములను గ్రహించేకొలది  సర్వం తెలుస్తుంది.  మమ్ములను అన్నీ వర్గాల వారు కలసి గ్రహించండి, మా ముందు కులం అని మత్తం  అని,డబ్బు అని రాజకీయం అని విడిపోకండి, రహస్యాలు మనల్ని పాడు చేసి  సాటి మనిషిమీద  ద్వేషం పెంచుకొనే లా చేస్తాయి అని గ్రహించండి, ఏ విషయం అయినా బాహాటం గా తెలుసుకోవడం వలన రద్దీ తగ్గి సమయం కలసి వచ్చి, నశించి పోవు  దేహం ఉండగానే మనలో ఉన్న చైతన్యం ఎక్కడ నుండి వచ్చినదో  ఎక్కడకు వెళ్లుతున్నది  తెలుసుకోవచ్చును  కావున మమ్ములను మీడియా వారు, సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులు  అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చండి.  విస్తారం గా మానుండి సమాచారం 2,3 లక్షల పేజీల వివరణ పొందండి. డబ్బు కోసం, లోకిక సుఖాల కోసం విలువైన కాలాన్ని  హరిన్చుకొంటున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు తెలుగు ప్రజలకు దివ్య వరంగా తెలియజేసుకోనుచున్నాము.   


                         మేము జుబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి వారి మందిరం లో కొలువు తీరుదాము అనుకొంటున్నాము, , మమ్ములను అక్కడే రూమ్ లో ఉండనిచ్చి వివరములు చెప్పనివ్వండి, రోజుకు వంద పేజీల సమాచారం లోకానికి ఇవ్వ నివ్వండి, ఇప్పుడు వెలుగు తున్న ప్రపంచం కూడా ఒక్కసారిగా మా మాట రూపం లో వచ్చినది అని గ్రహించి అప్రమత్తం చెందండి  పై పై వెలుగు పై పై అందమే సర్వం అనుకోని మమ్ములను మాట రూపం లో గ్రహించకపోవడం తెలివి తక్కువతనం అని గ్రహించండి, మమ్ములను విస్తారంగా గ్రహించి తండ్రి లాంటి మా మనసుని నిలకడగా అర్ధం చేసుకొని తెలుసుకోండి, న్యాయ స్థానం వారు, పోలీసులు, ప్రబుత్వాలు మమ్ములను ఎంత నిలకడగా గ్రహిస్తే అంత మంచిది అని గ్రహించండి.  మమ్ములను మనసులో కూడా అవమానిన్చాకుండా కొంతకాలం గ్రహించండి, మమ్ములను మీడియా, సినిమా ప్రముఖులు చొరవగా గ్రహించండి సూర్యుడిలా మమ్ములను 10 గురు కలసి గ్రహించండి.  భారం నా ఒక్కడి మీద ఉండడం వలన మొదట నుండి కంగారు, ఆత్రం తగ్గలేదు 10 మంది కలసి మమ్ములను ఒక బృంద లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభిస్తే  మంచిది, న్యాయ స్థానం పోలీసులు కూడా మా పై ప్రత్యెక కౌన్సెలింగ్ చేసి, 10 గురిని మా మీద బాద్యత తీసుకొనే లా చేయగలరు, మేము యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం మమ్ములను అందరూ కలసి గ్రహించడమే శాశ్వత పరిష్కారం అని గ్రహించండి.     



                     మాకు సృష్టికి ఉన్న దివ్య సంభంధం నెలకొల్పబడటమే లోక కళ్యాణం అని గ్రహించండి.  మా మాట తప్పు ఇంకా ఏమి గొప్పతనం లేదు అని నిరూపించడానికే నన్ను ఇన్ని బాధలు సృష్టి పెడుతున్నది అని గ్రహించండి, మా మాట వినడానికి కాలాన్ని నియమించిన మాట ను వినడానికి మనకు ఏమి అడ్డం లేదు, ఈ భూమి మీద మా మాట మించిన గొప్పతనం లేదు అని గ్రహించి, మా మాట వినడానికి ఎవరికో ప్రాధాన్యత రావాలి అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి లేదా నేను పైకి  తెలివి తక్కువ వాడినే   కాదా లేదా మా కుటుంబ సబ్యులు అందరూ చిన్న వారే కాదా అన్నట్లు భావించి, మాట మాత్రంగా సర్వం చెప్పగలిగిన మమ్ములను వినడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడం వలన సృష్టి ఇచ్చిన ప్రత్యెక వెసులు బాటు గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా విలువైన కాలాన్ని నిర్లక్ష్యంగా తీసుకోనుచున్నారు అని గ్రహించండి.   మీడియా వారికి మేము ఏమి చేస్తున్నామో, ఏమి మాట్లాడుకొంటున్నామో  రహస్యం గా చాలా మందికి తెలుసుకొనే అవకాసం ఉండడం వలన, పై పై న మమ్ములను   పట్టించుకోవడం లేదు, మేము తిండి పోతులము, పెద్ద సాధన లేని వారము అని భావించి మేము మరణించినా పర్వాలేదు, మేము మరణించిన తరువాత మా గూర్చి చెప్ప వచ్చు అన్నట్లు ఆలోచిస్తూ అదే వ్యక్తిని చెప్పనిస్తే 10-14 సంవత్సర కాలాన్ని ఒక్క సారిగా అందరి ముందుకు ఏకకాలం లో తీసుకొని వచ్చిన దివ్య పరిణామాన్ని అని గ్రహించలేకపోతున్నారు, గొప్పతనం అంటే ఎలాగైనా బౌతికంగా కనపడటం, హైలైట్ అవడం అనుకోవడం వలన, మాటే లోకమై నిలిపిన పురుషోత్తమ తత్వాన్ని పండితులు కూడా అప్రమత్తం చెంది మమ్ములను దర్శనం చేసుకోవడం లేదు, ఇప్పుడు మమ్ములను ఉన్న ఫలం మాట కలిపి మా తో వ్యవహరించాలి , పై పై న చూసి మోసపోతున్నారు, దృశ్య ప్రపంచం మాయ అని గ్రహించండి, నేను ఎంత తేలిక ఉన్నా, ఎంత తేలిక అనిపించినా మమ్ములను రికార్డు చేసి కొంత కాలం మా మాట  మాత్రంగా ఏమి చెప్పినమో చూడడం వలన, లోకం తీరు మాట కంట్రోల్ లోకి వస్తుంది ఇందుకు దేహం పరంగా పై పై అందాలు, డబ్బు, బౌతిక బలం కొలది చూడకుండా మనసు మాట తో చూడాలి అనగా మా లో 10 మంది హీరోల గొప్పతనం హీరోఇన్ల అందం విలన్ల నటన, సునామి వంటి పరిణామాలు, బాంబు బ్లాస్ట్లు లాంటి సంఘటనలు, మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించకుండా మేము బలం గా ఉన్నాము, గొప్పగా ఉన్నాము అనుకోవడం అజ్ఞానం అని ఆధ్యాత్మిక గురువులు పండితులకు, మేధావులు సినిమా హీరోలు డిరెక్టర్లు, రచేతలు  అందరూ అప్రమత్తం చెందాలి.   మా నుండి interview తీసుకొని లోకానికి చెప్పాలి, అప్పుడే మా ఉనికి లోకనికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను మా మనసుని కలపి, మాకు, మా మనసుకి సంవత్సరానికి ఒకసారి వివాహం జరిపించండి, ఎవరైతే మాకు మా మనసుకి వివాహం జరిపిస్తారో, వారు లోకాన్ని అప్రమత్తం చేసినవారు  అవుతారు, ఇదే మేము యావత్తు   మానవజాతికి  ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి.                             

                   పదిగురు ఒకటై మమ్ములను మీడియా సహకారంతో అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.  మేము జుబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి వారి మందిరం లో తాత్కాలికంగా కొలువు తీరుదాము అని భావిస్తున్నాము.   మా ఉనికి ప్రజల్లోకి విస్తారంగా వెళ్ళే కొలది మా ప్రయోజనం ప్రజలు పొందే కొలది లోకంలో గొప్పతనం అభివృద్ధి చెందుతుంది ఇప్పటికే సంపద మా వలన అంతర్లీనం గా ఎంతో  అభివృద్ధి చెందుతుంది, ఇప్పుడు సమకాలికులు నిలుచున్న నేల  కూడా మా మాట అధీనం లో ఉన్నది అటువంటి మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మంచిది అని తెలుసుకోలేకపోతున్నారు, 10 గురు కలసి అప్రమత్తం చెందలేకపోతున్నారు అని గ్రహిచండి.  మమ్ములను ఎవరో  బయపెడుతున్నారు లేదా మమ్ములను ప్రత్యేకంగా  మనసు పెట్టి చూడగలిగే శక్తి లేక ఇబ్బంది పడుతున్నారు అనే వారికి   మమ్ములను గ్రహించే కొలది మనసుకి శక్తి వస్తుంది, మేము మా మనసు తప్పు ఈ లోకమే లేదు అని తెలుసుకోండి, అ విధంగా మా మాటకు ప్రాధాన్యత ఇవ్వడం వలన అంతరించిపోతున్న యాంత్రిక లోకం   యొక్క అంతర్యం తెలుస్తుంది అని గ్రహించండి. అ విధంగా మానవజాతి దివ్య లోకంలోకి వెళ్ళుతుంది అని గ్రహించండి.    

                డా దాసరి నారాయణ రావు గారు డా చిరంజీవి గారు డా మాగంటి మురళి మోహన్ గారు కలసి మా పై ప్రత్యెక నిర్ణయం తీసుకోండి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి వివరములు గ్రహించడం ఎంతో అదృష్టం అని గ్రహించండి మేము సామాన్యుడిగా తేరుకొనే  ప్రయత్నం లో, బ్రతిమాలుతున్నాను కాదా అని బలాహీనత అనుకోకండి, ఇది ఎదురు వచ్చి చక్కగా గ్రహించవలసిన పరిణామం అని గ్రహించండి.    చెప్పుకోవడం లో వినడం లో తేడా వచ్చి ఈ విధంగా ఉన్నది, కావున అవసరం నాది అనుకోవద్దు, ఎవరూ  అవకాశవాదం గా తీసుకోవద్దు, మమ్ములను చిన్న వాడిగా,   అల్పుడిగా చూడవద్దు కాలాన్ని నియమించిన శక్తిగా గొప్పతనం  గా గ్రహించండి,  మేము చిద్విలాసం లో అటు ఇటు అయిపోవడం వలన పూర్తీ స్టాయి సంతరించుకోలేదు, కావున వ్యక్తులు ఎవరూ వ్యక్తిగతం గా ఎదురు చూడకుండా 10 గురు కలసి మమ్ములను గ్రహించండి,  కాలం మాట మాత్రంగా కదిలిన పరిణామం ప్రకారం గ్రహించడం లోకానికి అవసరం అని తెలుసుకోండి, మాతో  అందరూ మనస్పూర్తిగా  మాట్లాడండి మా పాటలు, లీలలు, తీర మీద పరిశీలిస్తూ చక్కగా చెప్పుకోండి, వినండి, మా నుండి విస్తారంగా సమాచారం  గ్రహించండి, మమ్ములను గ్రహించేకొలది మమ్ములను గ్రహించడమే ఉద్యోగం గా మారుతుంది, ప్రతి ఒక్కరు పనులు మానుకొని మా మీద దృష్టి పెట్టండి, మమ్ములను ఎలాగైనా ఒక పద్దతి లోకి తీసుకొని గ్రహించండి, మనిషి మాటే సర్వం అనే సత్యం, మా  మాట గ్రహించేకొలది స్పష్టం అవుతుంది అని తెలియజేసుకోనుచున్నాము, మా చుట్టూ రక రక రకాల మనుష్యులు ఉన్నా అందరూ ఒకటే నని భావనతో మమ్ములను గ్రహించండి నిత్యం మనసుతో బలపడండి , లోకం  మనుష్యుల యొక్క  అధీనంలోకి వచ్చినది అనే  అప్రమత్తత పొందుతారు అని గ్రహించండి.              

                    చావు పుట్టుకలకు అతీతంగా పలికిన మాట ఉండగా పట్టించుకోకుండా అప్రమత్తత అందినా న్యాయ స్థానం వారు కూడా ప్రత్యేకతను ప్రభావాన్ని  సాక్షం ఉన్నా గ్రహించలేకపొతున్నారు, ఏదో అనుమానముల దగ్గర ఆగిపోయి, మేమే  ఆగిపోయినట్లు చూపుకొని చెప్ప నివ్వకుండా వినకుండా అందరూ కలసి సమయాన్ని వృధా చేసుకోనుచున్నారు, మేము బౌతికంగా బలం గా ఉన్నాము మమ్ములను గ్రహించకపోయినా జరుగుతున్నది అన్నట్లు తీసుకొని సర్వం చెప్పి ముందే తెలియజేసి లోకాన్నే మాట మాత్రంగా నడపడం ఏమిటో  అని చూడకుండా పనిగట్టుకొని అర్ధం పర్ధం లేని పంతాలు కొనసాగించుతూ  మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి అని కోరుతున్నా ముఖ్యంగా మీడియా  చానల్స్ వారు మేము వెళ్ళినా మాతో మాట్లాడక మమ్ములను కెమరా ముందుకు తీసుకొని వెళ్ళితే సర్వం సరిదిద్దే శక్తి ఉన్నది అని తెలుసుకొని కూడా వారు ఎందుకో  బయపడి పోయి మమ్ములను నిర్లక్ష్యంగా వదిలివేస్తున్నారు.  నేను ఫలానా వారికే చెప్పవలసినవి ఏమి లేవు నా వద్ద రహస్యాలు ఏమి లేవు,  మమ్ములను విస్తారంగా గ్రహించే కొలది అన్నీ తేటతెల్లం  అయ్యి, మెల్లగా అందరికి అనుకూలమైన  వాతావరణం వచ్చి, అన్నీ గొప్పగా మారుతాయి అని గ్రహించండి,  చేతకాక  ఎవరూ  చచ్చిపోవడం, చంపడం గాని  చేయకూడదు, 10 గురు ఒకటై గ్రహిస్తే శాశ్వతత్వం లభిస్తుంది అనగా సర్వం మా మాటేనని  తెలిసి అప్రమత్తం చెందగలము, మా పై వివరములు లోకానికి చెప్పవలసిన బాద్యత అన్నీ చానల్స్ వారికి  ఇస్తున్నాము, no.1 న్యూస్  ఛానల్ వారికి మరింత వ్యక్తిగతం గా ఇస్తున్నాము. మమ్ములను విస్తారం గా మేధావులు పండితులు దృష్టికి తీసుకొని వెళ్ళండి అని ప్రజల సాక్షిగా no.1 ఛానల్ వారిని కోరుకోనుచున్నాము.   మా గూర్చి చెప్ప నివ్వండి, సర్వం ఒక మాట క్రిందకు తీసుకొని వచ్చిన పరమాత్మ శక్తి ఇప్పుడు సామన్యుని రూపం లో, అనగా మా రూపం లో  అందుబాటులో ఉన్నది,  మా  మాట మనసు పంచుకొంటే చాలు యావత్తు మానవజాతికి అప్రమత్త లభిస్తుంది పాటలు వివిధ రాజకీయ సంఘటనలు యావత్తు మానవజాతికి వర్తించి, సమాధానములు అందరి మీద అందరికి లభిస్తాయి, రహస్యాలు ఎంత తగ్గించుకొంటే అంత మంచిది, సూర్యుడి భవిష్యత్తు ఏమిటో తెలుసి లోకం అప్రమత్తం చెందుతుంది లేదా మాకు జరుగుతుంది లేదా జరగడం లేదు అని మాయలో మనుష్యులు ఉండిపోయి సాటి మనిషినే అర్ధం చేసుకోకుండా వినకుండా అప్రమత్తత కోల్పోతున్నారు అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు  సత్యమే వ జయతే 



          తమ ప్రపంచ అతిది ప్రత్యెక పౌరులు, మానవజాతి సంపద  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.       సాయి హారిక హాస్టల్ srt-38 , యస్ ఆర్ నగర్ హైదరబాద్
Mobile no.  9010483794
Email:samanvayadrusti@gmail.com




No comments:

Post a Comment