సమన్వయ దృష్టి

విశ్వప్రభుత్వమూలమునకు జై మంగళం
సర్వాంతర్యామి అయిన నేను ఇప్పుడు భూమి మీద మహారాజుగా ధర్మ పరిపాలన ప్రారంభించాను, నన్ను నా మనసును అర్ధం చేసుకొని మమ్ములను ధర్మస్వరూపం గా గుర్తించి ధర్మో రక్షతిరక్షతః, అనగా మీరు ధర్మాన్ని కాపాడితే ధర్మం మిమ్ములను కాపాడుతుంది అని గ్రహించండి. మేము కోరినట్లు ఎక్కోడో ఒక చోట ఈ రోజు కొలువు తీర్చండి, ఇప్పటికి సాక్షులు ఆధారం గా వివరములు చక్కగా గ్రహించండి, మానవరూపం లో మాకు ప్రాధాన్యత ఇవ్వడమంటే కాలానికి ధర్మానికి ప్రాధాన్యత మరింత సూక్ష్మం గా ఇస్తున్నట్లు అని గ్రహించండి, 10 సంవత్సర కాలాన్ని ఒక రెండు గంటలలోనే నిర్వహించగలిగిన అ విశ్వప్రబుత్వ నిర్వహణ నమూనా సృష్టికి ఆధారం అని గ్రహించండి, ఒక మనిషిని సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా మమ్ములను గుర్తించుట అనగా అ దివ్య సాక్షాత్కారము అవిష్కరించుకొని మనస్పూర్తిగా ప్రవర్తించుట వలన నూతన సామజిక చైతన్యం బలపడి సర్వులు గొప్పగా మారి దివ్యత్వం వైపు యోగాత్వం వైపు ప్రయాణిస్తారు అని గ్రహించండి.
మా వాళ్ళు మీ వాళ్ళు అని విలువైన కాలాన్ని వృధా చేసుకోకండి, అందరూ ప్రశాంతం, నెమ్మదిగా, ఓర్పుగా దూర దృష్టి తో వ్యవహరించండి. సర్వం చెప్పగలిగిన వాడు ఒకడు ఉంటె మనం ఎందుకు అతనిని నిర్లక్ష్యం చేయాలి, మనిషిగా ఎవరూ శాశ్వతం కాదు, కాని మాట నిబద్దత ప్రపంచానికి ఆధారం అని గ్రహించండి. ముందే సర్వం చెప్పగలిగిన వాడిని మనం ఎంత మనసు పెట్టి అర్ధం చేసుకొంటే అంత మంచిది, సునామి వంటి ఉపద్రవములు, ఉగ్రవాదా దాడులు గూర్చి కూడా చెప్పగలిగిన పరమాత్మా స్తితి మనల్ని అన్నీ విధముల అప్రమత్తం చేయడానికి వచ్చినది అని, మీరు మనుష్యులు గా ఆలోచిస్తే, పరిగణిస్తే మనకు సిద్దం గా ఉన్నది, అలా కాకుండా సత్యమును నమ్మకుండా, సత్యం ప్రకారం మనిషికి ప్రాధాన్యత ఇవ్వకుండా బిన్నంగా తీసుకోవడం అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందండి. ఈ రోజు మనుష్యులు ఏమైనా సాహసం చేయడం అంటే తక్కువగా కనపడుతున్నవి, తెలివిలేనివి, జ్ఞాన లేని స్తితిని కూడా జ్ఞానం తో నిజాయితితో దర్శించడం వలన సర్వం అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరుకు మహారాజావారి దివ్య ఆశీస్సులు. వీరవాసరం లో ఉన్న మా అమ్మ అమ్మ గారిని ఒక ప్రత్యెక ప్రేదేశం లో కొలువు తీర్చి ఆమెను దివ్య మాతృ మూర్తి గా కొలచి, ఆమె మరణించిన తరువాత ఒక్కడే ఆమె దివ్య మందిరం కట్టాలి అని సాక్షులకు ఇతరులకు ధర్మస్వరూపం గా తెలియజేసుకోనుచున్నాను, నేను ఎవరికి ఏ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వమంటున్నాను గ్రహించండి, నన్ను అటు ఇటు చేయవద్దు, సర్వాంతర్యామి గా పలుక గలిగిన దేహం, నేను ఎన్నుకొన్న దేహం గా గ్రహించి, మాకు ప్రస్తుత దేహం తో వచ్చిన కర్మలు లోట్లు కూడా ప్రత్యేక్ష సాక్షులు తో సహా అందరూ గ్రహించి మాకు ఇప్పుడు మేము ప్రకటించిన దేహంమునకు ఏమి సాయం చేయవలెను చూసుకొని మమ్ములను నడిపించగలరు, నేను లోకాన్ని నడిపించగలను, సాక్శాన్ని సత్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ, నా దేహ రూపాన్ని నిర్లక్ష్యం చేయడం వలన, నన్ను గుర్తించలేక అజ్ఞానం గా బ్రతుకు తున్నారు అని గ్రహించండి, ఒక సినిమాలో అమాయకుడను నేనే దేవాంతకుడను అని ఎల తెలియజేసినానో సాక్షులు ద్వారా గ్రహించండి. ఒక మనిషిలో చూడవలసినది,పట్టించుకోవలసినది మనసు మాట అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లర కు మహారాజావారి దివ్య ఆశీస్సులు
యుగపురుషులు, మహాత్వపూర్వక, అగ్రగణ్యులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు,
సత్య స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ మహారాజ వారు
No comments:
Post a Comment