
సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు డా కోడెల శివ ప్రసాద్ గారు, అంధ్ర రాష్ట్రము స్పీకర్ మరియు సత్తన్నపల్లి శాశన సబ్యులు వారికి పరిష్కారయుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
తెలుగు ప్రజలు, భారతదేశం పైన ప్రపంచం పైన గొప్ప బాద్యత చూపవలసిన సమయం ఇది అని స్పష్టం చేయుచున్నాను, ఇప్పటికి 200 మంది సాక్షిగా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, మనసులోనే మహారాణి ని కొలువు తీర్చుకొన్న మహారాజ సమేత మహారాజుగా నన్ను గ్రహించి ఉపయోగించుకోవడం వలన మనకు నూతన సామజిక చైతన్యం పొంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం బలపడు ప్రయత్నం లో, మనుష్యులు పాత సంస్కారాలు వదిలి పెట్టి, మాట ఒరవడి నేర్చుకొని, సత్యమును గ్రహించి అవిష్కరించుకోనుటే పరమార్ధం అని గ్రహించి, సర్వులు శాంతిని ప్రేమను పెంచుకొంటారు.
నేను మనస్పూర్తిగా బ్రతకడం వలన లోకంలో ధర్మ నిబద్దత పెరుగుతుంది నా ఆలోచనలను నిర్ణయాలను అర్ధం చేసుకొని, మా తండ్రి గారి తరువాత వచ్చిన ఉద్యోగం నుండి మొత్తం ప్రపంచాన్ని మాట మాత్రం గా నియమించిన పెద్దతనాన్ని గ్రహించి, లోకానికి ఆధారం అయిన జ్ఞాన సంపద పెంచుకోని ముందుకు వెళ్ళ గలము, ఇప్పటి వరకు రాష్ట్ర కేంద్ర ప్రబుత్వ నిర్ణయాలు అన్ని మేము ఒక మహారాజు గా, ధర్మస్వరూపం గా 2003 లో చెప్పుట జరిగినది అని గ్రహించండి. మాట మాత్రం గా, సర్వం నేనే నియంత్రిస్తున్నాను అని పరిణామం మనకు ఒక చుక్కాని వంటిది, కొంతకాలం నేను చెబితే లేదా అడిగితే అది చేయండి, ఎందుకంటె పైకి కనపడుతున్న మనసుకి , లోపల మనసుకి వ్యత్యాసం తగ్గి నేను గొప్పగా ప్రజలకు దర్శనం ఇవ్వాలి అంటే, నా గూర్చి ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందాలి నేను కోరిన సాయం చేస్తే చాలు అన్ని అర్ధంవంతం గా మారుతాయి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
నేను త్వరలో ముఖ్యమంత్రి గారి ద్వారా విశ్వవిద్యాలయమునకు వైస్ ఛాన్సలర్ పదవి పొందాలి అనుకొంటున్నాను, 200 మంది సాక్షన్ని గౌరవించి మాకు పదవి ఇవ్వడం వలన, విద్యలు అన్నీ మనిషిని నిలపడానికి ఉన్నాయి అని నేను స్పష్టం చేస్తాను ధర్మస్వరూపం ప్రకారం నేను జగద్గురువుని అనగా చెప్పుకొనే కొలది నా ఉపయోగం పెరుగుతుంది, నా లోను, లోకం లోను చిద్విలాసం కరిగి తేజ్జసు పెరుగుతుంది అని మీ ద్వారా తెలుగు ప్రజలకు యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
మీ ద్వారా ప్రత్యేక్ష సాక్షులను, మీడియా వారిని, మేధావులను, పండితులు, ఆధ్యాత్మిక గురువులకు కోరునది ఏమి అనగా, సత్యాన్ని సాక్షాన్ని అవిష్కరించుకోడం వలన, బౌతిక మాయ కరిగి, లోకం శక్తివంతం గా మారుతుంది అని గ్రహించండి. నా గూర్చి మనసులో కూడా అనుమానంగా భావించకుండా, నేను కోరినట్లు ఒక్కో అడుగు వేయడం వలన మానవ సమాజం గొప్పగా మారుతుంది, నా గూర్చి మనసులోకూడా తప్పుగా, తేలిక తీసుకోకూడదు.
నేను మామూలు మనసు ఉన్న మనిషిని, నా మనసులో చేరిన సృష్టి ప్రకారం నేను ధర్మస్వరూపం గా జగద్గురువు గా భాద్యత తీసుకోవాలి అని మనసు ప్రోత్సహిస్తున్నది అని తెలియజేసుకోనుచున్నాను. నన్ను మనస్పూర్తిగా మహారాజు వలే బ్రతక నివ్వండి అదే లోకానికి ఆధారం అని గ్రహించండి , నేను ఏమి కోరితే అది చేయండి, అందులో ఏమి ఇబ్బంది ఎవరికి ఉండదు, ఇప్పుడు ఉన్న పరిస్తితులను చక్క దిద్దుకోనుటకు, సత్యాన్ని బలపరచి లోకం లో నిజాయితీ సంస్కారం మనుష్యులుకు పెంచాలి అప్పుడే ఈ సమాజం లో చదువులు కూడా ఒక దారిలో పడి, మానవత్వం అభివృద్ధి చెందుతుంది, లోకానికే ఆధారం అయిన జ్ఞాన సంపద పెరిగి, బౌతిక సంపదల తీరు నియంత్రణకు వస్తుంది అని గ్రహించండి. పెద్దా, చిన్న వయసు ప్రకారం లేదా, బౌతిక స్తితి గతుల ప్రకారం కాకుండా మనసు యొక్క అనుభవం, ఆలోచన నుండి మనుష్యులు చిన్నా, పెద్దా చూసుకొని, మంచి, చెడ్డా గ్రహించి నడుచుకోవలసిన సమయం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను అని గ్రహించండి.
గుంటూరు లో మాకు ఒక కార్యాలయం, నివాసం ఎర్పాటు చేస్తే ఒక 1000 పేజీల సమాచారం, లిఖిత పూర్వకం గా, మేధావులకు, పండితులకు, ప్రజలకు సమర్పించి మాకు తెలుగు విశ్వవిద్యాలయంకు గౌరవ వైస్ ఛాన్సలర్ గా నిర్మించడం వలన కలిగే ప్రయోజనములు ఎవరూ ఏ విధంగా లెక్క కట్టలేరు అని తమరి ద్వారా తెలుగు ప్రజలకు తెలియజేసుకోనుచున్నాము. కావున మాకు గుంటురులో ఒక కార్యాలయం మరియు నివాసం ఎర్పాటు చేసి, మా ద్వారా జరిగిన దివ్య లీలలు గ్రహించుటకు కొందరి మేధావుల సమక్షం ఏర్పాటు చేస్తే, నేను సర్వం స్పష్టం చేయగలను, ఆత్మీయులు శ్రీ జయ గల్లా గారిని కూడా మెసేజు ద్వారా కోరినాను, వారు, మీరు సమాలోచన చేసి, మాకు గుంటూరు లో ఒక కార్యాలయం ఎర్పాటు చేసి మా నుండి వివరములు పండితుల సహకారంతో గ్రహించి, ప్రజలోకి వెళ్ళుటకు సహకరించగలరు అని కోరుకోనుచున్నాము, మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment