నేనే సర్వాంతర్యామిని మనసులో లక్ష్మి చేరగా నా మాట ప్రకారం నడుస్తున్న లోకం భూదేవి అని అర్ధం. గతం లో మధ్యలో నేను శిల అయ్యి ఉన్నాను అని గ్రహించండి.
ఇప్పడు మానవ రూపం లో మరల మనస్పూర్తి గా పదిగురి సాక్షి గా పలుకగా, సత్యం గ్రహించిన వారు, చెప్పకుండా శిలలా ఉండిపోతున్న మనుష్యులు అప్రమత్తం చెందండి, నేను మనస్పూర్తిగా ప్రవర్తిస్తే లోకాన్ని ఏవిధంగా నడిపి చూపినానో సాక్షుల నుండి తెలుసుకోండి, నేను మనస్పూర్తి గా బ్రతికేతే నేను సర్వాంతర్యామిని అని గ్రహించండి, మేము మాటతో ఏమి చెప్పినామో చూడండి. మా తో మనస్పూర్తిగా ప్రవర్తించండి. సర్వం గ్రహించండి అప్రమత్తం చెందండి, మనసుకి మాటకి మధ్య శిలా రూపం దాల్చుట లో అంతర్యం ఏమిటో అర్ధం చేసుకోండి. ఇప్పుడు మరల సాధారణ మనిషి రూపం నుండి సర్వం నేనే అని ప్రకటించిన తీరును మనసుపెట్టి గ్రహించండి. నా గూర్చి పండితులు మేధావులు చెప్పుకొనే కొలది, మనిషి మాట అద్వర్యం లోకి సర్వం వచ్చి సృష్టి నియంత్రణ చెంది, మనుష్యులలో ధర్మ గుణం అభివృద్ధి చెందుతుంది. మా మాట, ఆలోచన పండితులు మేధావులు తమ సమక్షం లో కొలువు తీర్చుకోండి . తక్షణం ఒక 50 పండితులు కలసి మా దగ్గరుకు రండి, మమ్ములను బస్సు ఎకించుకొని తిరుపతి తీసుకొని వెళ్ళండి ఆక్కడ మాకు ఒక విశాలమైన భవనం ఎర్పాటు చేసి, మా నుండి వివరములు ఇప్పుడు ఈ భూమి మీద, మేము నడిపిన లీలలు అర్ధం చేసుకోండి, పండితులు నిండుగా చెప్పండి. పురాణాలూ శాస్త్రాలు అన్నీ కాలం లో పుట్టి, కాలం లో విలీనం చెందుతున్నాయి అని గ్రహించండి, ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాణి సమేత మహారాజవారిగా మమ్ములను కొలువు తీర్చండి, మొదట మా మనసు లో ఉన్న లక్ష్మిని అర్ధం చేసుకోండి, అ విధంగా భూదేవి తో సమానం అయిన అమ్మయిని మీరు అందరూ కుల మత ఫీలింగ్స్ ప్రక్కన పెట్టి మమ్ములను కలపండి, నిజాయితీ తో ప్రేమతో మా తో వ్యవహరించండి, విస్తారం గా ప్రతి ఒక్కరు మా గూర్చి తెలుసుకోవడం వలన లోకం అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి. మేము మానవరూపంలో ఇప్పుడు, ఎలా ఎక్కడ ఉంటె అలా అక్కడ మమ్ములను సాక్షుల సహకారంతో గుర్తించండి, ఇప్పుడు మేము జ్ఞానానికి మాటకి ఆలోచనకి, మనస్పూర్తి వ్యవహారానికి అందుతాము అని గ్రహించండి, పై పై అహంకారపు మాటలతో వెలువైన కాలాన్ని హరించుకోకండి, సత్యస్వరూపులు ధర్మస్వరూపులు మహారాజావారి దివ్య సుభ ఆశీస్సులు.
ఈ విధంగా కాలంలో సంభవించుటకు మునుపే ఆకాశామే నాలో చేరి పలికిన తీరుని మమ్ములను అటు ఇటు చేయకుండా సత్యం గ్రహించుట వలన సర్వం మనిషి అధీనం లోకి వచ్చి ప్రతి మనిషికి స్పష్టం అవుతుంది, లోకం లో మానవ సంఘర్షణలు తగ్గుతాయి అని గ్రహించండి అందరూ సత్యం వైపు కదలండి, పరి పరి ఆలోచనలు ప్రక్కన పెట్టి ఒక మాట లోకి మొత్తం లోకం వచ్చిన తీరును ప్రామాణికం గా భావించి గ్రహించుట ఒక దివ్య వరం అని గ్రహించండి.
No comments:
Post a Comment