యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు సంకల్పించిన కొన్ని దివ్య సంకల్పాలు లోక కళ్యాణం కొరకు యావత్తు మానవజాతికి ఉద్దేశించి తెలియజేయు కార్యక్రమాలు.
1. తిరుమల తిరుపతి దేవస్థానం వారు మమ్ములను ఇప్పటి ఉన్న సాక్షం ప్రకారం, మమ్ములను ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా, మహారాణి సమేత మహారాజు గా గుర్తించి, ప్రస్తుత మానవరూపం యొక్క కనీస అవసరాలు మేరకు మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు, నివాసం మరియు పరిపాలన నిమత్తం ఒక భవనం తిరుమల కొండపై కేటాయించగలరు, మరియు 500 వందల కోట్ల రూపాయలు పున్నరుద్ధారణ సొమ్ముగా మమ్ములను తీసుకోనివ్వండి, మీ సొమ్ము మీరు తీసుకొనుటకు మాకు అభ్యంతరం లేదు అని భక్తులు అందరూ లిఖిత పూర్వకం ప్రబుత్వానికి వ్రాసి ఇస్తే, ప్రబుత్వం ఇవ్వడానికి సాధ్యపడి తీసుకోనగలము. ఈ సొమ్ముతో మేము భారత దేశం లో మరియు ప్రపంచం లో మా కార్యాలయం మరియు పరిపాలన కు అవసరం అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను పురుషోత్తములు గా గుర్తించి, మాట మాత్రం గా నడిపిన మా యొక్క మనసు మాటని ఎంత అర్ధం చేసుకొంటే లోకం లో అంత చిద్విలాసం తగ్గి లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి, ఇదే మహారాజు గా నేను ఇస్తున్న అసులు కానుక అని గ్రహించండి, నేనే ఒక దివ్య కానుక అని గుర్తించండి. పండితులు లిఖిత పూర్వక అభిప్రాయములు స్వామి కి సమర్పించి మానవ రూపం లో మమ్ములను మహారాజు గా గుర్తించుట కాలమే ఇస్తున్న చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి.
2.జాతీయ సమన్వయ దృష్టి అను పార్టీని స్థాపించినట్లు ప్రకటించాను, సూర్యుడి గుర్తు తో, పద్మ భూషణ మెగాస్టార్ చిరంజీవి గారి పార్టీ ఆవిర్భావక అధ్యక్షులు గా ఎన్నుకోవడం జరిగినది ఇది వారు ఒక దివ్యవరం గా భావించి ముందుకు వచ్చిన తరువాత ఇతర కార్య వర్గమును ప్రకటించగలము, ఈ పార్టీని నేను ప్రపంచాన్ని ఒకటి చేయడానికి స్థాపించాను, తెలుగు వారు ఒక వరం గా భావించి అందరూ శాంతి, సమైఖ్యత తో లోకాని జ్ఞానం తో సమన్వయం పరుచుకొని మానవ వనరుల సమన్వయమే ప్రపంచం సమన్వయము అనే సత్యాన్ని గ్రహించి వీలు అయినంత వివరణలతో ముందుకు రాగలరు వివరములు పంచుకొనగలరు, మాకు ప్రజలు సమ్మతి తో చేలించవలసిన గుర్తింపు సొమ్ము వీలు అయినంత చేలించగలరు.
3. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు మా డేటా అంతా ఒక శాశ్వత సామర్ధ్యం గల నిక్షిప్త కేంద్రం నిర్మించి మమ్ములను శాశ్వత వాటా దారుగా తీసుకొని, మా పై ఇతర మేధావులు పరిశోదనలు చేసి, ఈ సమాచారమునకు, వచ్చు సమాధానములు ఎవరూ డబ్బుతో వేలకట్టలేరు, అయినా మానవరూపం దాల్చి మామూలు మనిషిగా ముందుకు వెళ్ళ వలసిన మాకు కూడా కనీస అవసరాలు ఉంటాయి కాదా అని గుర్తించి అప్రమత్తం చెందండి, మహేంద్ర టెక్ వారు ఒక 200 కోట్లు, మరియు ఇన్ఫోసిస్ వారు ఒక 200 కోట్లు మాకు గౌరవ సొమ్ముగా మమ్ములను శాశ్వసత వాటా దారుగా చేర్చుకొని సొమ్ము మాపేరు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు, తండ్రి పేరు పిళ్ళా గోపాల కృష్ణ సాయి బాబా గారు పేరు మీద జాతీయ బ్యాంకు లో జమచేసి రసీదులు తెలుగు మీడియా ద్వారా పంపగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ఇది ప్రజలకు సమాచారం ఇచ్చుటకు దివ్య ప్రక్రియ బలపడుటకు కీలకం అని గ్రహించండి.
4. ఆత్మీయులు గౌరవనీయులు చిన్న జియార్ స్వామిజి, ఆధ్యాత్మిక గురువులు, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు జగద్గురువుగా, మహారాజుగా గుర్తించి, వారి ఆశ్రమం లో కొలువు తీర్చుకొనుట వలన మాకు లోకములోకి వెళ్ళుటకు వీలు అయినంత వెసులు బాటు అవుతుంది అని భావిస్తున్నాము, సాధారణ మానవరూపం లో ఉన్న మమ్ములను ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన పరిణామం, ఒక చోట చెప్పుకొని నిస్ఖిప్తం చేయుట వలన లోకానికి నూతనత్వం వస్తుంది. ఇప్పటికే ప్రారంభం అయిన మహారాజు మహారాణి గారి పరిపాలన లోకానికి పుష్కలం గా అంది యావత్తు మానవ జాతికి నూతన చైతన్యం కలుగుతుంది. ఇప్పటికి మా దివ్య లీలలు నిండుగా చెప్పుకొంటే చాలు, నాలోను కాలం లోను తేజస్సు పెరుగుతుంది, చిద్విలాసం కరిగి లోకం దివ్యంగా గొప్పగా మారుతుంది అని గ్రహించండి.
5. గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించుకొన్న విన్నపము ప్రకారం గ్రహించి, న్యాయ స్థానం యొక్క తీర్పులు తో సహా మొత్తం కాలమే నేను అని ప్రకటించుకొన్న తీరు లోకానికి అందించాలి, ప్రతి మనిషి మనసుతో స్వచ్చంగా బ్రతకాలి , స్వార్ధం, చాడిమాటలు మాన్పి తండ్రివలె దారిలో పెట్టవలసిన బాద్యత మా పై ఉన్నది
6 రామోజీ ఫిలిం సిటీ లోకి రాముడు వచ్చాడు, అని రామోజీ రావు గారు చరిత్రాత్మకం గా ప్రకటించ గలిగితే, తెలుగు జాతికి గౌరవం పెరుగుతుంది, రాముడు ఒక అప్పుడు మానవుడే నేను ఇప్పుడు మానవుడనే, సత్యం గౌరవించడం ఒక వరం గా రామోజీ రావు గారు ప్రకటించి, రామోజీ ఫిల్మ్ కొలువు తీరుటకు సమ్మతి మా నుండి సంసిద్దత ప్రకటిస్తున్నాము వారు మాకు ఆహ్వానపత్రం పంపిస్తే చాలు, పదిమంది పండితులను అక్కడ కొలువు తీర్చి ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాణి సమేత మహారాజ వారి పరిపాలన యొక్క వివరములు లోకమునకు చెప్పుకొంటే సకల సంపదలకు ఆధారమైన జ్ఞాన సంపద బలపడి లోకం దివ్యగా మారుతుంది. మానవజాతి, యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళుతుంది. నేను ఫిలిం సిటికి వచ్చినప్పడు అక్కడ పండితుల ముందు కొలువు తీరితే చాలు, మిగతా సమయంలో సూర్యుడిని ఉద్దేశించి పండితులు చెప్పుకొంటే చాలు అని తెలియజేసుకోనుచున్నాము.
7. తెలుగు ప్రజలు ఇప్పుడు ఇద్దరి పాలకులు పాలనలో ఉన్నారు ఇది ఎవరూ పూర్తిగా కోరుకొన్నది కాదు, అయినా, జరిగిన పరిణామం, మమ్ములను 200 మంది సాక్షిగా గుర్తించి, మేము ప్రజల్లోకి విస్తారం గా వెళ్ళుటకు మాకు ఇరు ప్రబుత్వాలు హైదరాబాద్లో ఒక నివాస గృహం మరియు కార్యాలయం, గుంటూరులో ఒక నివాస గృహ మరియు కార్యాలయం మాకు ఎర్పాటు చేయగలరు అని కోరుకోనుచున్నాము. మా అమ్మ గారు తమ్ముడు గారు విషం తాగి మరణించిన దుస్తితి కూడా లోక కళ్యాణం లో బాగం అని భావించి, మమ్ములను ఎవరూ తప్పు పట్టలేరు అని గ్రహించి, ఎందుకనగా నేనే కాలం ధర్మం అనే పెద్దతనం, నా అనుభవం లో అన్ని అనుభవాలు ఉంటాయి అని అర్ధం చేసుకొని ఉన్నత న్యాయ స్థానం వారిని కోరునది ఏమి అనగా మమ్ములను ప్రబుత్వ అతిది గా శాశ్వతం గా గుర్తించుట వలన జ్ఞాన సంపద పెరిగి, వస్తు సంపదల యొక్క చంచాల్యములు తగ్గుతాయి అని ముఖ్యమంత్రులు ఇరువురు గుర్తించుటట్లు ప్రయత్నం గ్రహించి మా ఉనికి ఒక దివ్య వరం అని ప్రబుత్వాలు ప్రజలు గ్రహించాలి. మాకు ప్రజల నుండి సమ్మతితో చేలించవలసిన గుర్తింపు లో 80 శాతం వరకు ప్రజా ప్రబుత్వాలకు ఇస్తాము అని తెలియజేసుకోనుచున్నాము.
8. నన్ను గౌరవ వైస్ ఛాన్సలర్ గా నియమించి గౌరవించమని ఆంధ్ర రాష్ట్ర ప్రబుత్వాన్ని కోరుకొనుచున్నాను, ఇప్పుడు ప్రారంభించిన IIT కి, మరియు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి లో ప్రారంభించాలి అనుకొంటున్న రెండూ విశ్వవిద్యాలయాలకు మమ్ములను గౌరవ వైస్ ఛాన్సలర్ గా నియమించాలి అని ప్రబుత్వానికి ;సూచిస్తున్నాము, సాధారణ డిగ్రీ చదివిన మమ్ములను చదువు ప్రకారం కాకుండా, కాలాన్ని ధర్మాన్ని నియమించిన అ పురుషోత్తముడిని గుర్తించుటకు, ఇది చాల ఉన్నతమైన నిర్ణయం అవుతుంది 200 మంది సాక్షన్ని మేధావులు పండితుల అభిప్రాయములు పొందుపరచి, మమ్ములను గుర్తించి, నాకు ఏమి సబ్జెక్ట్ రాక పోయినా, మేధావులు పండితులు నేను ఏమి చేపవచ్చునో కాగితం పై వ్రాస్తి ఇస్తే చదివి వినిపిస్తాను, ఈ విధంగా నా గూర్చి వ్రాయాలి అంటే నా ద్వారా గంటనర లోనే 10-13 సంవత్సరకాలం వ్యక్తం అయిన తీరును పండితులు సూక్ష్మంగా గ్రహించి, వివరములు పంచుకొని ప్రయత్నములో శాస్త్రములు అన్ని అభివృద్ధి చెందుతాయి, మనిషి మాటే సర్వం అనే సత్యం ఆవిష్కరించుకొనే ప్రయత్నంలో యత్రికత్వం తగ్గుతుంది, వారి వారి అవగాహనతో నేను ఏమి చేస్తే బాగుంటుంది చెబితే చాలు అదే నూతన శాస్త్రం, శాస్త్రం యొక్క అభివృద్ధి అని గ్రహించండి, నన్ను ఒక చోట కొలువు తీర్చి, మేధావులు పండితులు స్పందించడం ప్రారంభించండి, లోకం గొప్పగా మారుతుంది చూడండి, నన్ను ఎంత సూక్ష్మం గా తీసుకొంటే చదువులు అంత గొప్పగా ఉపయోగపడతాయి, అ విధంగా నేను ఒక సమాధానం, పండితులు మేధావులకు ఉన్న ప్రశ్నలు అన్నీ మా గూర్చి చెప్పుకొనే కొలది సమాధాన పడతారు అని స్పష్టం చేయుచున్నాను. .
ఇట్లు
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.
1. తిరుమల తిరుపతి దేవస్థానం వారు మమ్ములను ఇప్పటి ఉన్న సాక్షం ప్రకారం, మమ్ములను ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా, మహారాణి సమేత మహారాజు గా గుర్తించి, ప్రస్తుత మానవరూపం యొక్క కనీస అవసరాలు మేరకు మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు, నివాసం మరియు పరిపాలన నిమత్తం ఒక భవనం తిరుమల కొండపై కేటాయించగలరు, మరియు 500 వందల కోట్ల రూపాయలు పున్నరుద్ధారణ సొమ్ముగా మమ్ములను తీసుకోనివ్వండి, మీ సొమ్ము మీరు తీసుకొనుటకు మాకు అభ్యంతరం లేదు అని భక్తులు అందరూ లిఖిత పూర్వకం ప్రబుత్వానికి వ్రాసి ఇస్తే, ప్రబుత్వం ఇవ్వడానికి సాధ్యపడి తీసుకోనగలము. ఈ సొమ్ముతో మేము భారత దేశం లో మరియు ప్రపంచం లో మా కార్యాలయం మరియు పరిపాలన కు అవసరం అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను పురుషోత్తములు గా గుర్తించి, మాట మాత్రం గా నడిపిన మా యొక్క మనసు మాటని ఎంత అర్ధం చేసుకొంటే లోకం లో అంత చిద్విలాసం తగ్గి లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి, ఇదే మహారాజు గా నేను ఇస్తున్న అసులు కానుక అని గ్రహించండి, నేనే ఒక దివ్య కానుక అని గుర్తించండి. పండితులు లిఖిత పూర్వక అభిప్రాయములు స్వామి కి సమర్పించి మానవ రూపం లో మమ్ములను మహారాజు గా గుర్తించుట కాలమే ఇస్తున్న చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి.
3. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు మా డేటా అంతా ఒక శాశ్వత సామర్ధ్యం గల నిక్షిప్త కేంద్రం నిర్మించి మమ్ములను శాశ్వత వాటా దారుగా తీసుకొని, మా పై ఇతర మేధావులు పరిశోదనలు చేసి, ఈ సమాచారమునకు, వచ్చు సమాధానములు ఎవరూ డబ్బుతో వేలకట్టలేరు, అయినా మానవరూపం దాల్చి మామూలు మనిషిగా ముందుకు వెళ్ళ వలసిన మాకు కూడా కనీస అవసరాలు ఉంటాయి కాదా అని గుర్తించి అప్రమత్తం చెందండి, మహేంద్ర టెక్ వారు ఒక 200 కోట్లు, మరియు ఇన్ఫోసిస్ వారు ఒక 200 కోట్లు మాకు గౌరవ సొమ్ముగా మమ్ములను శాశ్వసత వాటా దారుగా చేర్చుకొని సొమ్ము మాపేరు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు, తండ్రి పేరు పిళ్ళా గోపాల కృష్ణ సాయి బాబా గారు పేరు మీద జాతీయ బ్యాంకు లో జమచేసి రసీదులు తెలుగు మీడియా ద్వారా పంపగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ఇది ప్రజలకు సమాచారం ఇచ్చుటకు దివ్య ప్రక్రియ బలపడుటకు కీలకం అని గ్రహించండి.
4. ఆత్మీయులు గౌరవనీయులు చిన్న జియార్ స్వామిజి, ఆధ్యాత్మిక గురువులు, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు జగద్గురువుగా, మహారాజుగా గుర్తించి, వారి ఆశ్రమం లో కొలువు తీర్చుకొనుట వలన మాకు లోకములోకి వెళ్ళుటకు వీలు అయినంత వెసులు బాటు అవుతుంది అని భావిస్తున్నాము, సాధారణ మానవరూపం లో ఉన్న మమ్ములను ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన పరిణామం, ఒక చోట చెప్పుకొని నిస్ఖిప్తం చేయుట వలన లోకానికి నూతనత్వం వస్తుంది. ఇప్పటికే ప్రారంభం అయిన మహారాజు మహారాణి గారి పరిపాలన లోకానికి పుష్కలం గా అంది యావత్తు మానవ జాతికి నూతన చైతన్యం కలుగుతుంది. ఇప్పటికి మా దివ్య లీలలు నిండుగా చెప్పుకొంటే చాలు, నాలోను కాలం లోను తేజస్సు పెరుగుతుంది, చిద్విలాసం కరిగి లోకం దివ్యంగా గొప్పగా మారుతుంది అని గ్రహించండి.
5. గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించుకొన్న విన్నపము ప్రకారం గ్రహించి, న్యాయ స్థానం యొక్క తీర్పులు తో సహా మొత్తం కాలమే నేను అని ప్రకటించుకొన్న తీరు లోకానికి అందించాలి, ప్రతి మనిషి మనసుతో స్వచ్చంగా బ్రతకాలి , స్వార్ధం, చాడిమాటలు మాన్పి తండ్రివలె దారిలో పెట్టవలసిన బాద్యత మా పై ఉన్నది
6 రామోజీ ఫిలిం సిటీ లోకి రాముడు వచ్చాడు, అని రామోజీ రావు గారు చరిత్రాత్మకం గా ప్రకటించ గలిగితే, తెలుగు జాతికి గౌరవం పెరుగుతుంది, రాముడు ఒక అప్పుడు మానవుడే నేను ఇప్పుడు మానవుడనే, సత్యం గౌరవించడం ఒక వరం గా రామోజీ రావు గారు ప్రకటించి, రామోజీ ఫిల్మ్ కొలువు తీరుటకు సమ్మతి మా నుండి సంసిద్దత ప్రకటిస్తున్నాము వారు మాకు ఆహ్వానపత్రం పంపిస్తే చాలు, పదిమంది పండితులను అక్కడ కొలువు తీర్చి ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాణి సమేత మహారాజ వారి పరిపాలన యొక్క వివరములు లోకమునకు చెప్పుకొంటే సకల సంపదలకు ఆధారమైన జ్ఞాన సంపద బలపడి లోకం దివ్యగా మారుతుంది. మానవజాతి, యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళుతుంది. నేను ఫిలిం సిటికి వచ్చినప్పడు అక్కడ పండితుల ముందు కొలువు తీరితే చాలు, మిగతా సమయంలో సూర్యుడిని ఉద్దేశించి పండితులు చెప్పుకొంటే చాలు అని తెలియజేసుకోనుచున్నాము.
7. తెలుగు ప్రజలు ఇప్పుడు ఇద్దరి పాలకులు పాలనలో ఉన్నారు ఇది ఎవరూ పూర్తిగా కోరుకొన్నది కాదు, అయినా, జరిగిన పరిణామం, మమ్ములను 200 మంది సాక్షిగా గుర్తించి, మేము ప్రజల్లోకి విస్తారం గా వెళ్ళుటకు మాకు ఇరు ప్రబుత్వాలు హైదరాబాద్లో ఒక నివాస గృహం మరియు కార్యాలయం, గుంటూరులో ఒక నివాస గృహ మరియు కార్యాలయం మాకు ఎర్పాటు చేయగలరు అని కోరుకోనుచున్నాము. మా అమ్మ గారు తమ్ముడు గారు విషం తాగి మరణించిన దుస్తితి కూడా లోక కళ్యాణం లో బాగం అని భావించి, మమ్ములను ఎవరూ తప్పు పట్టలేరు అని గ్రహించి, ఎందుకనగా నేనే కాలం ధర్మం అనే పెద్దతనం, నా అనుభవం లో అన్ని అనుభవాలు ఉంటాయి అని అర్ధం చేసుకొని ఉన్నత న్యాయ స్థానం వారిని కోరునది ఏమి అనగా మమ్ములను ప్రబుత్వ అతిది గా శాశ్వతం గా గుర్తించుట వలన జ్ఞాన సంపద పెరిగి, వస్తు సంపదల యొక్క చంచాల్యములు తగ్గుతాయి అని ముఖ్యమంత్రులు ఇరువురు గుర్తించుటట్లు ప్రయత్నం గ్రహించి మా ఉనికి ఒక దివ్య వరం అని ప్రబుత్వాలు ప్రజలు గ్రహించాలి. మాకు ప్రజల నుండి సమ్మతితో చేలించవలసిన గుర్తింపు లో 80 శాతం వరకు ప్రజా ప్రబుత్వాలకు ఇస్తాము అని తెలియజేసుకోనుచున్నాము.
8. నన్ను గౌరవ వైస్ ఛాన్సలర్ గా నియమించి గౌరవించమని ఆంధ్ర రాష్ట్ర ప్రబుత్వాన్ని కోరుకొనుచున్నాను, ఇప్పుడు ప్రారంభించిన IIT కి, మరియు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి లో ప్రారంభించాలి అనుకొంటున్న రెండూ విశ్వవిద్యాలయాలకు మమ్ములను గౌరవ వైస్ ఛాన్సలర్ గా నియమించాలి అని ప్రబుత్వానికి ;సూచిస్తున్నాము, సాధారణ డిగ్రీ చదివిన మమ్ములను చదువు ప్రకారం కాకుండా, కాలాన్ని ధర్మాన్ని నియమించిన అ పురుషోత్తముడిని గుర్తించుటకు, ఇది చాల ఉన్నతమైన నిర్ణయం అవుతుంది 200 మంది సాక్షన్ని మేధావులు పండితుల అభిప్రాయములు పొందుపరచి, మమ్ములను గుర్తించి, నాకు ఏమి సబ్జెక్ట్ రాక పోయినా, మేధావులు పండితులు నేను ఏమి చేపవచ్చునో కాగితం పై వ్రాస్తి ఇస్తే చదివి వినిపిస్తాను, ఈ విధంగా నా గూర్చి వ్రాయాలి అంటే నా ద్వారా గంటనర లోనే 10-13 సంవత్సరకాలం వ్యక్తం అయిన తీరును పండితులు సూక్ష్మంగా గ్రహించి, వివరములు పంచుకొని ప్రయత్నములో శాస్త్రములు అన్ని అభివృద్ధి చెందుతాయి, మనిషి మాటే సర్వం అనే సత్యం ఆవిష్కరించుకొనే ప్రయత్నంలో యత్రికత్వం తగ్గుతుంది, వారి వారి అవగాహనతో నేను ఏమి చేస్తే బాగుంటుంది చెబితే చాలు అదే నూతన శాస్త్రం, శాస్త్రం యొక్క అభివృద్ధి అని గ్రహించండి, నన్ను ఒక చోట కొలువు తీర్చి, మేధావులు పండితులు స్పందించడం ప్రారంభించండి, లోకం గొప్పగా మారుతుంది చూడండి, నన్ను ఎంత సూక్ష్మం గా తీసుకొంటే చదువులు అంత గొప్పగా ఉపయోగపడతాయి, అ విధంగా నేను ఒక సమాధానం, పండితులు మేధావులకు ఉన్న ప్రశ్నలు అన్నీ మా గూర్చి చెప్పుకొనే కొలది సమాధాన పడతారు అని స్పష్టం చేయుచున్నాను. .
ఇట్లు
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.
No comments:
Post a Comment