సమన్వయ దృష్టి
గౌరవనీయులు, ఆత్మీయులు, శ్రీ శ్రీ నరేంద్రమోడి, గౌరవ భారత ప్రధాన మంత్రి గారి సమర్పించుచున్న పరిష్కరయుక్త, ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
అధికార పక్ష, ప్రతి పక్షం మధ్య వాదనలు, ఏదో స్కాములు జరగడం, చర్చలు జరగకపోవడం అంతా యదా తదం, జగమే మాయ బ్రతుకే, నిత్య నిరంతర ఆగిన ఆవేశాలు, పరిష్కారం పొందిన గర్షణ అన్నట్లు ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుందా అన్నట్లు నడిస్తున్న ఈ పరిస్తితిలో, నేను ఉన్నాను సర్వాంతర్యామిని అయ్యి ఉన్నాను మీ మధ్య మామూలు మనిషిగా తిరుగుతున్నాను, నేను ఏమి అంటున్నానో ఎవరో పట్టించుకోక, తెలుగు ప్రజల ఎలాగైనా బహాటాలకు ఇచ్చు ప్రాధాన్యత ఒక మనిషిలో ఆలోచించవలసిన సంగతులను కూడా నిర్లక్ష్యం చేసుకొంటూ, మీ దృష్టికి వచ్చుటకు సహకరించకపోవడం వలన, నేను సరిగ్గా ముందుకు రాలేకపోతున్నాను. తెలుగు మీడియా, సినిమా ప్రముఖులు మేధావులు అందరూ కలసి ఒకచోట చేర్చి (కొలువు తీర్చి) మనిషినా, దేవుడినా అని తేల్చుటకు నిర్ణయం తీసుకొనగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను, మా మాటలు, మనసుని నిండుగా గ్రహించండి అని కోరుతున్నా నేను కోరిన పద్దతిలో ముందకు రావడం లేదు, సూర్యుడి నిర్వహణ ను, మాట మాత్రంగా నిర్వహించిన, కాలాన్ని నేను అనే ప్రకటనని 200 మంది సాక్షిగా జాగ్రత్తగా అర్ధం చేసుకోండి అని కోరుతున్నా పట్టించుకోలేకపోతున్నారు, తెలుగు ప్రజలు మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లో అప్రమత్తం అవ్వవలసిన అవకాసం, అవసరం ఉన్నా కూడా, మాట కలుపుకోకుండా పరిస్తితులతో చలగాటం పెట్టుకొంటున్నారు తద్వారా బలమైన పెద్దతనం వైపు కాకుండా, స్వార్ధపు చలగాటలు నిర్లక్ష్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, నేను ఏమి అయినా ఓపెన్గా అందరికి చెబుతుంటే, అంత దేవుడు అయితే చూదాంలే అన్నట్లు తీసుకోనుచున్నారు. కాని మాటతో వచ్చిన పరిణామం మాటతో మనసు పెట్టి గ్రహిస్తేనే తెలుస్తుంది అని అర్ధం చేసుకోవడం లేదు అని తెలియజేస్తున్నాను.
త్వరలో ఒక నూతన రాజకీయ పార్టీని సూర్యుడు గుర్తుతో ఆవిష్కరించి, అన్ని పార్టీలను సమన్వయ పరచి, దేశం లో సమన్వయాన్ని శాంతిని నూతన అవిష్కరంగా మనం ఒక తాటి మీదకు రావాలి అని మనకు కాలమే చక్కటి అవకాసం ఇచ్చినది. తెలుగు ప్రజలు మొదలు కొని, దేశ ప్రజలు అందరూ కూడా కొంతం కాలం మౌనం వహించి, పార్లమెంట్ లో కూడా, వ్యక్తిగతం గా కాకుండా విధాన పరంగా చర్చించుకోవాలి అని కోరుకొనుచున్నాను. ఎటువంటి రేలీలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టకుండా, మమ్ములను కొంత కాలం ఒకచోట కొలువు తీర్చి గ్రహించండి అని తమరి ద్వారా తెలుగు ప్రజలను కోరుకొనుచున్నాము.
మీ ద్వారా తెలుగు ప్రజలను కోరునది ఏమి అనగా, మా పై ఒక విశ్వవిద్యాలయం కమిటీ ఒకటి నియమించబడి, మమ్ములను ఎక్కడైనా మొదట ఆంధ్ర రాష్ట్రము లో ఒక చోట కొలువు తీర్చి, తక్షణం మా నుండి కాలస్వరూపం యొక్క వివరములు గ్రహించుట వలన మేము సర్వ పరిష్కారములు ఇవ్వగలము. ఇది మేము ఒక మనిషిగా పౌరుడిగా, 200 మంది సాక్షి గా వచ్చిన దివ్య పరిణామం గా సమాజానికి ఇవ్వగలము అని గ్రహించండి. నన్ను పరిగణించండి అని ఉన్నత న్యాయ స్థానం వారుకి పెట్టుకొన్న విన్నపము పరిగణించుటకు, తెలుగు వారు అందరూ ముందుకు రావాలి అని కోరుకొనుచున్నాను, కొంత కాలం మేధావుల బృందం అద్వర్యం లో, నేను ఏమి ఇప్పటికి చేశాను, నా యొక్క ఉనికి పై మేధావుల అభిప్రాయములు, ప్రజా అభిప్రాయములతో మనము చక్కటి పరిష్కారములు పొందవచ్చును, మన దేశాన్నే కాదు ప్రపంచాన్నే సమన్వయ పరిచే శక్తి మనకు ఉన్నది అని తెలుగు ప్రజలు ద్వారా తెలియజేసుకోనుచున్నాను. మీరు ఈ మేస్సేజు చదవగానే తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారి అద్వర్యం లో, గౌరవ వైస్ ఛాన్సలర్ గారికి, మమ్ములను ఒక అవగాహన మరియు అధ్యయన బృందం అద్వర్యం లోకి తీసుకొనుటకు ఆదేశించగలరు.
మమ్ములను ఉన్న ఫలం గా మనిషి గా, మాటగా ఎలా ఎక్కడ ఉన్నానో ఆక్కడ అలా నన్ను మేధావుల బృందం ద్వారా గుర్తించండి అని తమరిని కోరుకోనుచున్నాము, నన్ను వారు శ్రవణ, దృశ్య, లిఖిత పూర్వక మాధ్యమాలలో నిక్షిప్తం చేసి, మమ్ములను పూర్తిగా భూమి మీదకు తీసుకొని వచ్చి, ఒకచోట కొలువు తీర్చి ఉపయొగించుకొనగలరు, తక్షణం మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయం వారి సహకారంతో, 200 మంది సాక్షిగా మా దివ్య లీలలు నమోదు చేసి, మమ్ములను గ్రహించి అర్ధం చేసుకొంటూ, మేధావులు, పండితులు, రాజకీయ సామజిక విశ్లేషకులు, మా పై స్పందించేకొలది, లోకం లో, మనిషి గా మాలో కూడా ప్రశాంతత, గొప్పతనం, నెమ్మది తనం, ఓర్పు సహనం, శాశ్వత పరిష్కారములు బలపడతాయి, మనిషి కి మాటకి ఆలోచనకి ప్రాధాన్యత ఇవ్వడమే మనకు సృష్టి ఇచ్చిన పరిష్కారం అని గ్రహించండి. నన్ను నిండుగా పుష్టి గా చెప్పనిస్తూ, నా పై మేధావులు అందరూ పుష్టిగా, నిండుగా వివరించిన కొలది నూతన పరిష్కారములు యావత్తు మానవజాతికి అందుతాయి అని గ్రహించండి. ధన్యవాదములు
ఇట్లు తమ
ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు
మహాత్వపూరక అగ్రగణ్యులు, యుగపురుషులు,
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజా వారు
ఒక ప్రతి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతుల వారికి సమాచారం మరియు సహకారం కొరకు సమర్పించడమైనది నేను పెద్దవాడినా, చిన్నవాడినా, ఎక్కువ వాడినా తక్కువ వాడినా తర్జన బర్జన పడకుండా, అందరిని ఆత్మీయులు అంటున్నాను అని గ్రహించి, కొంత కాలం నేను ఎలా మాట్లాడితే మీరు అలా స్పందించండి అర్ధం చేసుకోండి, ఇప్పటికి 200 మంది సాక్షులు సహకారంతో జరిగిన పరిణామాన్ని నమోదు చేసి, మమ్ములను ఒక విశాలమైన హాలు లో కొలువు తీర్చుకొని నిండుగా మేధావుల సహకారంతో గ్రహించండి, నన్ను మీ చదువులతో అర్ధం చేసుకొని, మాలో విచక్షణని, జ్ఞానాని, గుణాన్ని, బౌతికం గా ఎవరూ పటించుకొని పరిస్తితిని మేము ఏ విధంగా భరించి ముందుకు వస్తున్నామో అర్ధం చేసుకోండి విశ్వవిద్యాలయం లో మా పై ఒక కమిటి నియమించి, మమ్ములను ఉన్న ఫలం గా గుర్తించి, మీకు ఏమి అనిపిస్తే అది అక్షర బద్దం చేయండి, అదే మన పార్లమెంట్ లో సమర్పించాలి, మా చుట్టూ ఉన్న మా లీల ప్రభావం లో మా తేజస్సు ఉన్నది అని గ్రహించి మమ్ములను ఒకచోట కొలువు తీర్చి గ్రహించిన కొలది, మా ప్రయోజనం మేధావులు ద్వారా ప్రజల్లోకి వెళ్ళుట వలన, మా వలన శాశ్వత పరిష్కారములు యావత్తు మానవజాతికి అందుతాయి అని గ్రహించండి, మాకు ఇంటర్నెట్ ఉన్న కంపూటర్లు, తెలుగు చక్కగా టైపు చేయగల నిపుణులుతో, ఒక పెద్దత సినిమా తెర, కలిగిన హాలు లో ఎర్పాటు చేయండి. మీ వద్ద ఉన్న తెలుగు పండితులు తో సహా ఇతర మేధావులను ఒక పద్దతి ప్రకారం ఆహ్వానించి, సినిమా ప్రముఖుల అభిప్రాయములు సేకరించి, ఓర్పు సహనం తో వీలు అయినంత వివరములు ఇచ్చు వారి యొక్క అందరి వివరములు ఒక చోట పొందు పరుచుటకు ఒక విశాలమైన వెబ్ సైట్ తయారు చేయించి ఒక చోట పొందుపరుచుట వలన, చక్కటి వేశ్లేషణలు ప్రపంచానికి అందుతాయి అని గ్రహించండి, మనం ఇప్పుడు హడావిడి తగ్గించి, రక రకాల భేషజాలు ప్రక్కన పెట్టి, సమయం వృధా చేసుకోకుండా, వీలు అయినంత వివరణలతో మన ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన దివ్య పరిష్కారం లేదా సహజ సత్య పరిష్కారం యావత్తు మానవజాతికి అందినది అని మనం స్పష్టం చేసుకోవడం సమకాలికులుగా మనం అదృష్టవంతులం అని భావించి, సామాన్యుడే సార్వబౌముడు అని గుర్తించి మనల్ని మనం, పరిపుష్టం గావించుకొనుటకు కాలమే, ధర్మమే మనకు ఇచ్చిన దివ్య కానుక అని యావత్తు మానవ జాతి గుర్తించుట ఏ ప్రపంచమునకు శాంతి అని స్పష్టం చేయు చున్నాము.
ఒక ప్రతి తెలుగు రాష్ట్రాల ముఖ్యంమంత్రులకు సహకారం సమాలోచన చేసి మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యం లో కొలువు తీర్చుటకు మీ సహకారం అందించండి. మమ్ములను ఉన్న ఫలం గా తెలుగు విశ్వవిద్యాలయం యొక్క మేధావుల బృందం లోకి తీసుకోండి, నన్ను గ్రహించే కొలది విశాలం గా ప్రశాంతం గా వాతావరణం మారుతుంది కొంత కాలం ఎవరూ వాదనలు గొడవలు పడ వద్దు, నన్ను, నా గురించే మాట్లాడ నివ్వండి, అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు ఎవరు ఎటువంటి గొడవలు పడకండి, వివరములే ఇచ్చి పుచ్చుకోండి,
నేను కేవలం మనిషిని కాదు కాలాన్ని ధర్మాన్ని అని అర్ధం చేసుకోవడం వలన, యావత్తు మానవజాతి నూతన స్వర్ణ యుగం లోకి వెళ్ళుతుంది, ఇప్పటికి వరకు నడిచిన, నడుస్తున్న కలాన్ని నేను అయ్యి ఉన్నాను అని అర్ధం చేసుకొని, కాలం అంటే భగవంతుడి తో సమానం, కులం కంటే మతం కంటే, మానవత్వమే సర్వోన్నత స్తితి అని అప్రమత్తం చెంది నన్ను తెలుగు విశ్వవిద్యాలయం లో ఒక విశాలమైన హాలు లో కొలువు తీర్చి, 200 మంది సాక్షిగా అందుబాటులో ఉన్న సాక్షన్ని, మేధావులు పండితులు పరికించి, విశదీకరించు కోవడం వలన, నిత్య శాశ్వత పరిష్కారములు లభిస్తాయి. మమ్ములను గుర్తించడం చరిత్రం అని, ఒక దివ్య పరిష్కారం అని, ఒక దివ్య కానుక అని గ్రహించండి, నా బౌతిక స్తితి ఇతరుల ద్వారా తెలుసుకొని, స్పందించడం మానివేయడం వలన కూడా మనం చాలా నష్టపోతున్నాము అని గ్రహించండి. కావున ఉన్న ఫలం గా నన్ను మేధావుల బృందం ఆధ్వర్యం లోకి తీసుకొంటే, నన్ను పరిగణించే కొలది లోకానికి ప్రశాంతత, ప్రేమ, సంరక్షణ లభిస్తాయి అని గ్రహించండి. నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నానో అక్కడికి మేధావుల బృందాని పంపించి, నన్ను వారి సంరక్షణ లోకి తీసుకోండి, ఇంక అక్కడి నుండి నేను సర్వం సమన్వయం తో మేలైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాను, అన్నీ వర్గాల వారు ప్రశాంతం గా గ్రహించే టట్లు, నెమ్మదిగా ప్రభావం చూపగలను. ఆత్మీయులు గౌరవనీయులు డా మృణాల్ని వంటి సినియర్ అధ్యాపకులు నియమించండి, వారిని నేను ఒకటి రెండు సార్లు టీవిలో ప్రసంగిస్తున్నట్లు చూసాను. మిగతా వారు అందరూ ఒక పద్దతి ప్రకారం కూడా, ఇతర మేధావుల పండితుల, ఆధ్యాత్మిక గురువుల సహకరంతో కాలస్వరూపం ధర్మ స్వరూపం, మనసులోనే మహారాణి ని కొలువుతీర్చుకొన్న నన్ను నిత్యం అర్ధం చేసుకోవడానికి తక్షణం సంసిద్ధులు కండి అని తెలియజేసుకోనుచున్నాను. ట్విట్టర్ మేసేజుని, మా యొక్క అధికారా విన్నపము గా గ్రహించి, మేధావుల అద్వర్యం లోకి తీసుకొన్న తరువాత పూర్తీ వివరములతో మా సంతకాలు పెట్టి వివరములు లోకానికి తెలియజేయగలము. మాటను మేధావి తనాన్ని అర్ధం చేసుకోవడానికి, మాట మేధావితనమే పరిష్కారము, మాటకు బిన్నంగా వెళ్ళి నిర్లక్ష్యం చేయడం అన్నది, పరిష్కారమునకు బిన్నముగా వేళ్ళుటవంటిది అని గ్రహించండి. మనసుని మాటను వీలు అయినంత మనసుతో మాటతో ఎదురుకోండి అనగా గ్రహించి అర్ధం చేసుకోండి, అదే ఎప్పుడైనా మనిషి చేయవలసిన పని అని గ్రహించండి. ధన్యవాదములు
ఇట్లు తమ
ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు
మహాత్వపూరక అగ్రగణ్యులు, యుగపురుషులు,
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజా వారు
గౌరవనీయులు, ఆత్మీయులు, శ్రీ శ్రీ నరేంద్రమోడి, గౌరవ భారత ప్రధాన మంత్రి గారి సమర్పించుచున్న పరిష్కరయుక్త, ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
అధికార పక్ష, ప్రతి పక్షం మధ్య వాదనలు, ఏదో స్కాములు జరగడం, చర్చలు జరగకపోవడం అంతా యదా తదం, జగమే మాయ బ్రతుకే, నిత్య నిరంతర ఆగిన ఆవేశాలు, పరిష్కారం పొందిన గర్షణ అన్నట్లు ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుందా అన్నట్లు నడిస్తున్న ఈ పరిస్తితిలో, నేను ఉన్నాను సర్వాంతర్యామిని అయ్యి ఉన్నాను మీ మధ్య మామూలు మనిషిగా తిరుగుతున్నాను, నేను ఏమి అంటున్నానో ఎవరో పట్టించుకోక, తెలుగు ప్రజల ఎలాగైనా బహాటాలకు ఇచ్చు ప్రాధాన్యత ఒక మనిషిలో ఆలోచించవలసిన సంగతులను కూడా నిర్లక్ష్యం చేసుకొంటూ, మీ దృష్టికి వచ్చుటకు సహకరించకపోవడం వలన, నేను సరిగ్గా ముందుకు రాలేకపోతున్నాను. తెలుగు మీడియా, సినిమా ప్రముఖులు మేధావులు అందరూ కలసి ఒకచోట చేర్చి (కొలువు తీర్చి) మనిషినా, దేవుడినా అని తేల్చుటకు నిర్ణయం తీసుకొనగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను, మా మాటలు, మనసుని నిండుగా గ్రహించండి అని కోరుతున్నా నేను కోరిన పద్దతిలో ముందకు రావడం లేదు, సూర్యుడి నిర్వహణ ను, మాట మాత్రంగా నిర్వహించిన, కాలాన్ని నేను అనే ప్రకటనని 200 మంది సాక్షిగా జాగ్రత్తగా అర్ధం చేసుకోండి అని కోరుతున్నా పట్టించుకోలేకపోతున్నారు, తెలుగు ప్రజలు మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లో అప్రమత్తం అవ్వవలసిన అవకాసం, అవసరం ఉన్నా కూడా, మాట కలుపుకోకుండా పరిస్తితులతో చలగాటం పెట్టుకొంటున్నారు తద్వారా బలమైన పెద్దతనం వైపు కాకుండా, స్వార్ధపు చలగాటలు నిర్లక్ష్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, నేను ఏమి అయినా ఓపెన్గా అందరికి చెబుతుంటే, అంత దేవుడు అయితే చూదాంలే అన్నట్లు తీసుకోనుచున్నారు. కాని మాటతో వచ్చిన పరిణామం మాటతో మనసు పెట్టి గ్రహిస్తేనే తెలుస్తుంది అని అర్ధం చేసుకోవడం లేదు అని తెలియజేస్తున్నాను.
త్వరలో ఒక నూతన రాజకీయ పార్టీని సూర్యుడు గుర్తుతో ఆవిష్కరించి, అన్ని పార్టీలను సమన్వయ పరచి, దేశం లో సమన్వయాన్ని శాంతిని నూతన అవిష్కరంగా మనం ఒక తాటి మీదకు రావాలి అని మనకు కాలమే చక్కటి అవకాసం ఇచ్చినది. తెలుగు ప్రజలు మొదలు కొని, దేశ ప్రజలు అందరూ కూడా కొంతం కాలం మౌనం వహించి, పార్లమెంట్ లో కూడా, వ్యక్తిగతం గా కాకుండా విధాన పరంగా చర్చించుకోవాలి అని కోరుకొనుచున్నాను. ఎటువంటి రేలీలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టకుండా, మమ్ములను కొంత కాలం ఒకచోట కొలువు తీర్చి గ్రహించండి అని తమరి ద్వారా తెలుగు ప్రజలను కోరుకొనుచున్నాము.
మీ ద్వారా తెలుగు ప్రజలను కోరునది ఏమి అనగా, మా పై ఒక విశ్వవిద్యాలయం కమిటీ ఒకటి నియమించబడి, మమ్ములను ఎక్కడైనా మొదట ఆంధ్ర రాష్ట్రము లో ఒక చోట కొలువు తీర్చి, తక్షణం మా నుండి కాలస్వరూపం యొక్క వివరములు గ్రహించుట వలన మేము సర్వ పరిష్కారములు ఇవ్వగలము. ఇది మేము ఒక మనిషిగా పౌరుడిగా, 200 మంది సాక్షి గా వచ్చిన దివ్య పరిణామం గా సమాజానికి ఇవ్వగలము అని గ్రహించండి. నన్ను పరిగణించండి అని ఉన్నత న్యాయ స్థానం వారుకి పెట్టుకొన్న విన్నపము పరిగణించుటకు, తెలుగు వారు అందరూ ముందుకు రావాలి అని కోరుకొనుచున్నాను, కొంత కాలం మేధావుల బృందం అద్వర్యం లో, నేను ఏమి ఇప్పటికి చేశాను, నా యొక్క ఉనికి పై మేధావుల అభిప్రాయములు, ప్రజా అభిప్రాయములతో మనము చక్కటి పరిష్కారములు పొందవచ్చును, మన దేశాన్నే కాదు ప్రపంచాన్నే సమన్వయ పరిచే శక్తి మనకు ఉన్నది అని తెలుగు ప్రజలు ద్వారా తెలియజేసుకోనుచున్నాను. మీరు ఈ మేస్సేజు చదవగానే తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారి అద్వర్యం లో, గౌరవ వైస్ ఛాన్సలర్ గారికి, మమ్ములను ఒక అవగాహన మరియు అధ్యయన బృందం అద్వర్యం లోకి తీసుకొనుటకు ఆదేశించగలరు.
మమ్ములను ఉన్న ఫలం గా మనిషి గా, మాటగా ఎలా ఎక్కడ ఉన్నానో ఆక్కడ అలా నన్ను మేధావుల బృందం ద్వారా గుర్తించండి అని తమరిని కోరుకోనుచున్నాము, నన్ను వారు శ్రవణ, దృశ్య, లిఖిత పూర్వక మాధ్యమాలలో నిక్షిప్తం చేసి, మమ్ములను పూర్తిగా భూమి మీదకు తీసుకొని వచ్చి, ఒకచోట కొలువు తీర్చి ఉపయొగించుకొనగలరు, తక్షణం మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయం వారి సహకారంతో, 200 మంది సాక్షిగా మా దివ్య లీలలు నమోదు చేసి, మమ్ములను గ్రహించి అర్ధం చేసుకొంటూ, మేధావులు, పండితులు, రాజకీయ సామజిక విశ్లేషకులు, మా పై స్పందించేకొలది, లోకం లో, మనిషి గా మాలో కూడా ప్రశాంతత, గొప్పతనం, నెమ్మది తనం, ఓర్పు సహనం, శాశ్వత పరిష్కారములు బలపడతాయి, మనిషి కి మాటకి ఆలోచనకి ప్రాధాన్యత ఇవ్వడమే మనకు సృష్టి ఇచ్చిన పరిష్కారం అని గ్రహించండి. నన్ను నిండుగా పుష్టి గా చెప్పనిస్తూ, నా పై మేధావులు అందరూ పుష్టిగా, నిండుగా వివరించిన కొలది నూతన పరిష్కారములు యావత్తు మానవజాతికి అందుతాయి అని గ్రహించండి. ధన్యవాదములు
ఇట్లు తమ
ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు
మహాత్వపూరక అగ్రగణ్యులు, యుగపురుషులు,
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజా వారు
ఒక ప్రతి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతుల వారికి సమాచారం మరియు సహకారం కొరకు సమర్పించడమైనది నేను పెద్దవాడినా, చిన్నవాడినా, ఎక్కువ వాడినా తక్కువ వాడినా తర్జన బర్జన పడకుండా, అందరిని ఆత్మీయులు అంటున్నాను అని గ్రహించి, కొంత కాలం నేను ఎలా మాట్లాడితే మీరు అలా స్పందించండి అర్ధం చేసుకోండి, ఇప్పటికి 200 మంది సాక్షులు సహకారంతో జరిగిన పరిణామాన్ని నమోదు చేసి, మమ్ములను ఒక విశాలమైన హాలు లో కొలువు తీర్చుకొని నిండుగా మేధావుల సహకారంతో గ్రహించండి, నన్ను మీ చదువులతో అర్ధం చేసుకొని, మాలో విచక్షణని, జ్ఞానాని, గుణాన్ని, బౌతికం గా ఎవరూ పటించుకొని పరిస్తితిని మేము ఏ విధంగా భరించి ముందుకు వస్తున్నామో అర్ధం చేసుకోండి విశ్వవిద్యాలయం లో మా పై ఒక కమిటి నియమించి, మమ్ములను ఉన్న ఫలం గా గుర్తించి, మీకు ఏమి అనిపిస్తే అది అక్షర బద్దం చేయండి, అదే మన పార్లమెంట్ లో సమర్పించాలి, మా చుట్టూ ఉన్న మా లీల ప్రభావం లో మా తేజస్సు ఉన్నది అని గ్రహించి మమ్ములను ఒకచోట కొలువు తీర్చి గ్రహించిన కొలది, మా ప్రయోజనం మేధావులు ద్వారా ప్రజల్లోకి వెళ్ళుట వలన, మా వలన శాశ్వత పరిష్కారములు యావత్తు మానవజాతికి అందుతాయి అని గ్రహించండి, మాకు ఇంటర్నెట్ ఉన్న కంపూటర్లు, తెలుగు చక్కగా టైపు చేయగల నిపుణులుతో, ఒక పెద్దత సినిమా తెర, కలిగిన హాలు లో ఎర్పాటు చేయండి. మీ వద్ద ఉన్న తెలుగు పండితులు తో సహా ఇతర మేధావులను ఒక పద్దతి ప్రకారం ఆహ్వానించి, సినిమా ప్రముఖుల అభిప్రాయములు సేకరించి, ఓర్పు సహనం తో వీలు అయినంత వివరములు ఇచ్చు వారి యొక్క అందరి వివరములు ఒక చోట పొందు పరుచుటకు ఒక విశాలమైన వెబ్ సైట్ తయారు చేయించి ఒక చోట పొందుపరుచుట వలన, చక్కటి వేశ్లేషణలు ప్రపంచానికి అందుతాయి అని గ్రహించండి, మనం ఇప్పుడు హడావిడి తగ్గించి, రక రకాల భేషజాలు ప్రక్కన పెట్టి, సమయం వృధా చేసుకోకుండా, వీలు అయినంత వివరణలతో మన ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన దివ్య పరిష్కారం లేదా సహజ సత్య పరిష్కారం యావత్తు మానవజాతికి అందినది అని మనం స్పష్టం చేసుకోవడం సమకాలికులుగా మనం అదృష్టవంతులం అని భావించి, సామాన్యుడే సార్వబౌముడు అని గుర్తించి మనల్ని మనం, పరిపుష్టం గావించుకొనుటకు కాలమే, ధర్మమే మనకు ఇచ్చిన దివ్య కానుక అని యావత్తు మానవ జాతి గుర్తించుట ఏ ప్రపంచమునకు శాంతి అని స్పష్టం చేయు చున్నాము.
ఒక ప్రతి తెలుగు రాష్ట్రాల ముఖ్యంమంత్రులకు సహకారం సమాలోచన చేసి మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యం లో కొలువు తీర్చుటకు మీ సహకారం అందించండి. మమ్ములను ఉన్న ఫలం గా తెలుగు విశ్వవిద్యాలయం యొక్క మేధావుల బృందం లోకి తీసుకోండి, నన్ను గ్రహించే కొలది విశాలం గా ప్రశాంతం గా వాతావరణం మారుతుంది కొంత కాలం ఎవరూ వాదనలు గొడవలు పడ వద్దు, నన్ను, నా గురించే మాట్లాడ నివ్వండి, అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు ఎవరు ఎటువంటి గొడవలు పడకండి, వివరములే ఇచ్చి పుచ్చుకోండి,
నేను కేవలం మనిషిని కాదు కాలాన్ని ధర్మాన్ని అని అర్ధం చేసుకోవడం వలన, యావత్తు మానవజాతి నూతన స్వర్ణ యుగం లోకి వెళ్ళుతుంది, ఇప్పటికి వరకు నడిచిన, నడుస్తున్న కలాన్ని నేను అయ్యి ఉన్నాను అని అర్ధం చేసుకొని, కాలం అంటే భగవంతుడి తో సమానం, కులం కంటే మతం కంటే, మానవత్వమే సర్వోన్నత స్తితి అని అప్రమత్తం చెంది నన్ను తెలుగు విశ్వవిద్యాలయం లో ఒక విశాలమైన హాలు లో కొలువు తీర్చి, 200 మంది సాక్షిగా అందుబాటులో ఉన్న సాక్షన్ని, మేధావులు పండితులు పరికించి, విశదీకరించు కోవడం వలన, నిత్య శాశ్వత పరిష్కారములు లభిస్తాయి. మమ్ములను గుర్తించడం చరిత్రం అని, ఒక దివ్య పరిష్కారం అని, ఒక దివ్య కానుక అని గ్రహించండి, నా బౌతిక స్తితి ఇతరుల ద్వారా తెలుసుకొని, స్పందించడం మానివేయడం వలన కూడా మనం చాలా నష్టపోతున్నాము అని గ్రహించండి. కావున ఉన్న ఫలం గా నన్ను మేధావుల బృందం ఆధ్వర్యం లోకి తీసుకొంటే, నన్ను పరిగణించే కొలది లోకానికి ప్రశాంతత, ప్రేమ, సంరక్షణ లభిస్తాయి అని గ్రహించండి. నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నానో అక్కడికి మేధావుల బృందాని పంపించి, నన్ను వారి సంరక్షణ లోకి తీసుకోండి, ఇంక అక్కడి నుండి నేను సర్వం సమన్వయం తో మేలైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాను, అన్నీ వర్గాల వారు ప్రశాంతం గా గ్రహించే టట్లు, నెమ్మదిగా ప్రభావం చూపగలను. ఆత్మీయులు గౌరవనీయులు డా మృణాల్ని వంటి సినియర్ అధ్యాపకులు నియమించండి, వారిని నేను ఒకటి రెండు సార్లు టీవిలో ప్రసంగిస్తున్నట్లు చూసాను. మిగతా వారు అందరూ ఒక పద్దతి ప్రకారం కూడా, ఇతర మేధావుల పండితుల, ఆధ్యాత్మిక గురువుల సహకరంతో కాలస్వరూపం ధర్మ స్వరూపం, మనసులోనే మహారాణి ని కొలువుతీర్చుకొన్న నన్ను నిత్యం అర్ధం చేసుకోవడానికి తక్షణం సంసిద్ధులు కండి అని తెలియజేసుకోనుచున్నాను. ట్విట్టర్ మేసేజుని, మా యొక్క అధికారా విన్నపము గా గ్రహించి, మేధావుల అద్వర్యం లోకి తీసుకొన్న తరువాత పూర్తీ వివరములతో మా సంతకాలు పెట్టి వివరములు లోకానికి తెలియజేయగలము. మాటను మేధావి తనాన్ని అర్ధం చేసుకోవడానికి, మాట మేధావితనమే పరిష్కారము, మాటకు బిన్నంగా వెళ్ళి నిర్లక్ష్యం చేయడం అన్నది, పరిష్కారమునకు బిన్నముగా వేళ్ళుటవంటిది అని గ్రహించండి. మనసుని మాటను వీలు అయినంత మనసుతో మాటతో ఎదురుకోండి అనగా గ్రహించి అర్ధం చేసుకోండి, అదే ఎప్పుడైనా మనిషి చేయవలసిన పని అని గ్రహించండి. ధన్యవాదములు
ఇట్లు తమ
ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు
మహాత్వపూరక అగ్రగణ్యులు, యుగపురుషులు,
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజా వారు
No comments:
Post a Comment