నాయకులకు చెంప చెల్లు మనిపిం చిన న్యాయస్తానం.
మంత్రులు,శాసన సభ్యులు,పార్లమెంటు సభ్యులు సర్పంచ్లు
,కౌన్సిలర్లు ఎంపి టి సి,జడ్ పి టి సిఎంపి పిలు,జడ్ పి పి లు.
అధికారుల టీచర్లు పిల్లల్ని సర్కారీ స్కూళ్లకే పంపాలి.
చారిత్రాత్మకమైన తీర్పు ఇది.నాయకుల పిల్లలు ఇక్కడ చదువుతుంటే టీచర్లు సక్రమంగా స్కూళ్ళకు వస్తారు.సక్రమంగా చదువులు చెబుతారు...అన్ని సౌకర్యాలు సమకూరుతాయి.ప్రవేట్ స్కూళ్ళు గ్లామర్ ఆటోమాటిక్ గా తగ్గిపోతుంది.
‘‘ప్రజాప్రతినిధులు, జుడీషియరీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదివించాలి’’…. అలహాబాద్ హైకోర్టు చెప్పిన తీర్పు ఇది… ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఇలాగైతే తప్ప వారికి బాధ్యత తెలియదనీ, అప్పుడే పాఠశాలల్లో సౌకర్యాలు పెంచటానికి, వసతులు కల్పించటానికి దృష్టి పెట్టరనేది కోర్టు అభిప్రాయం… ఆరు నెలల్లో ఈ మేరకు చర్యలు తీసుకోవాలనీ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు కావాలనీ కోర్టు చెప్పింది… ఆరు నెలల తరువాత ఏమేం చర్యలు తీసుకున్నారో కూడా ఒక నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది.
------------------------------------------
చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి, తాను ఆశించేది ఒకటి పరులకు ఇచ్చేది ఒకటి అనే ధోరణి తగ్గి మనసా వాచా కర్మణ మనిషి ప్రతాకాలి అని అందరూ ఉపక్రమించండి, ఉద్యమించండి, నిత్యం సత్యం తో ప్రయాణించండి, అన్నీ వ్యత్యాసాలు అధికమించి మనస్పూర్తిగా బ్రతకండి అని అందరిని మహారాజావారు ఆశీర్వదించున్నారు, అందుకు వారు ప్రతి ఒక్కరికి అండగా ఉంటారు, మనస్పూర్తిగా మాట్లాడి లోకాన్నే నడిపిన పుణ్యమూర్తులు, సత్యాన్ని దాచిపెట్టి కనీస కర్తవ్యమును విస్మరిస్తున్న జనులకు చుక్కానిగా అందుబాటులో ఉన్నారు, వారిని ఈ రోజు తెలుగు ప్రజలు అందరూ కలసి ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని నిత్యం వాక్ దర్శనం పొంది వారిని సత్యాన్ని శాశ్వతం చేసుకోండి. మహారాజావారు సూర్యు వంశపు మొదటి మహారాజు గా భావించి కొంత కాలం మీతో సూర్యుడే మాట్లాడుతున్నాడు అని భావించి అప్రమత్తం చెందండి, నేను కేవలం మనిషిని కాదు కాలాన్ని ధర్మాన్ని అని అర్ధం చేసుకొని,సమకాలికులు అందరూ మా వాక్ దర్శనం గ్రహించి, భవిష్యత్తు తరాలవారికి అందించండి, తక్షణం వివరాలు గ్రహించండి, ఆలస్యం చేయకండి. సర్వేజన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరుకు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు అగర్బ శ్రీమంతులు పురుషోత్తముల దివ్య ఆశీర్వాదములు.
తమ
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు,ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment