వాస్తవానికి..రైతులు ఎక్కడ చెడి పోతున్నారు..అంటే..
రైతులు అందరూ ఐఖ్యంగా ఉంటేనా?...పాలకులుఅనే వాళ్ళు రైతులతో కాళ్ళు,గడ్డం పట్టుకుని బతిమాలే పరిస్తితి ఎప్పుడూ ఉంటుంది.అందరు రైతులు కలిసి ఉమ్మి వేస్తె . రైతులు వేసే ఉమ్మిలో కొట్టుకుపోయే పరిస్తితి పాలకులకు. ..అయితే తమ వ్యతిరేక విధానాలతోతమ ఊపిరి తీసే పాలకులకు వ్యతిరేకంగా రైతులు తిరగబడడం బదులు ఇరుగు పొరుగు తోనే గొడవలతో సతమత మవుతూ ఉంటారుకొంతమంది రాజకీయ బ్రోకర్లు రైతులను .అలా గొడవలు పెట్టుకునేలాచేస్తుంటారు . పాలకులకు సంబందించిన బ్రోకర్ లుఎప్పటి కప్పుడు రైతులకుకులం పేరుతోనో పార్టీల పేరుతోనో తగాదాలు పెడుతూ రైతులలో ఐఖ్యత తో ఒక్కటి కానివ్వకుండా చూస్తూ ఉంటారు.ఇది ప్రతి ఊరిలో ఉంటుంది.
అవినీతికి కులమూ ఉండదు..మతము ప్రాంతమూ ఉండదు.అవినీతి..చెట్టుకు వేర్లు,కొమ్మలు ఎక్కువే...విశ్వ వ్యాప్తం.గా వేళ్ళూనుకుని పోతుంది..ఒక చోట అవినీతి మొక్క నాటితే అది సర్కారు తుమ్మ లా విషపు కోరలు చాచి గాలి కంటే వేగంగా వేర్లు కొమ్మలతో ప్రాకిపోతుం ది. శాఖోప శాఖలుగా అన్ని వైపులా వేర్లతో విస్తరిస్తుంది. చాలా తొందరగా ప్రాకుతుంది.అన్ని వైపులా వేళ్ళు దించుతుంది.అచ్చం సర్కారు తుమ్మ చెట్టు లెక్కనే..ప్రాకుతుంది.అదేవిధంగా అవినీతి పరులకు వోట్లు
వేసి గెలిపిస్తే అన్ని ప్రభుత్వప్రయివేటు శాఖలలో నుఅవినీతి వేళ్ళూనుకొంటుంది. సమాజాన్ని అవినీతి బురదతో ముంచేత్తుతుంది.దానికి కులము మతము ప్రాంతము ఏమీ ఉండదు..అందరూ బాదితులే..
వేసి గెలిపిస్తే అన్ని ప్రభుత్వప్రయివేటు శాఖలలో నుఅవినీతి వేళ్ళూనుకొంటుంది. సమాజాన్ని అవినీతి బురదతో ముంచేత్తుతుంది.దానికి కులము మతము ప్రాంతము ఏమీ ఉండదు..అందరూ బాదితులే..
No comments:
Post a Comment