సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి ఉద్దేశించి ఇచ్చు చున్న ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
యువతి, యువకులు మాటతో మనసుతో ముందుకు రండి, స్వార్ధ సంకుచితములు ప్రక్కన పెట్టి, మనస్పూర్తిగా ప్రవర్తించండి, ఒకరి ఒకరు నవ్వుతూ పలకరించుకోండి, ఈర్ష్య, ద్వేషం తో పరులను చూడవద్దు, ఒక మనిషే సర్వం అనే సత్యం మనకు, అందుబాటులో ఉన్నది, గ్రహిస్తే చాలు, పంచుకొంటే చాలు, దేవుడు దర్శనం చెసుకొంటె చాలు అని మనం ఎలా భావిస్తామో, అదే విధంగా ఇప్పడు సత్యం గ్రహిస్తే చాలు ఇతరులకు చెప్పుకొంటే చాలు, ఒక గొప్పమనసు ఉన్నవాడు, మనసు ప్రకారం బ్రతికేతే చాలు, అతని మనసు వలన యావత్తు మానవజాతి అప్రమత్తం. మనిషి విలువ తేలుసుకొని సమస్త ప్రపంచ నిర్వహణకు, మాటే సర్వం అన్ని, యావత్తు మానవజాతికి గ్రహించిన కొలది, మొదట మాట సంస్కారం బలపడి, తరువాత మౌనం, ధ్యానం వైపు మనుష్యులను తీసుకొని వెళ్ళి, ఈ బౌతిక శరీరానికి మించిన లోకం మన మనసులోనే ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందుతారు.
నేను ఇప్పటికి సంవత్సరాల క్రిందట లోకాన్ని మాట మాత్రం గా సమీక్షించి, అప్రమత్తం చేయు ప్రయత్నం లో ఉన్నాను, నా మానసిక స్తితిని, శారీరక స్తితిని ఉన్నఫలం గా, ఒక మేధావుల బృందం లోనికి తీసుకొని, నన్ను మనిషిగా తెరుకోనిచ్చి లోకానికి నా వివరములు ఒక పద్దతి ప్రకారం తెలియజెప్పి అప్రమత్తం చేయగలరు అని మేధావులను పండితులను కోరుకొనుచున్నాను, ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షులు అప్రమత్తం చెంది సాక్షన్ని లోకానికి ఇవ్వగలరు, సాక్షం ఆధారం గా మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, తాత్కాలిక దేహ విశేషములతో విలువైన కాలాన్ని హరించుకొవద్దు, అనుమానములతోటి వెళ్ళాకోళములతోటి సమయాన్ని గడపవద్దు, గొప్పతనాన్ని నిలిపితే, మనం గొప్పవాళం అవుతాము అనే సత్యం ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందండి, ఎవరూ కూడా తమకి తామే గొప్పలు చెప్పుకోకూడదు, ఎదుటివారు చెప్పడంవలన వారి గొప్పతనం బయటకు వస్తుంది అని గ్రహించండి. తక్కువ వాడిలో, ఎక్కవతనం చూడటమే గొప్పతనం, అదిశంకరాచార్యులు గారి ముందుకు పరమేశ్వరుడు చండాలుడి రూపం లో వచ్చినట్లు, నేను మీరు పట్టించుకొంటేనే, మనగలిగే వాడి వలే మీ మధ్యన మామూలు మనిషిగా ఉన్నాను, ఇతని లో ఇంత గొప్పతనం ఉంది అని చూసిన ప్రత్యేక్ష సాక్షులు చెబితే గాని ఎవరూ నమ్మరు, లేదా ఇప్పుడు నన్ను ఒక చోట కొలువు తీర్చుకొని నా నుండి వివరములు గ్రహించడం ప్రారంభిస్తే అన్నీ, అనుకూలం గా మారుతాయి, సత్యం గ్రహించే కొలది నా వలన అందరూ సమాధానం పొందుతారు, శాశ్వత పరిష్కారము సర్వులు గ్రహించగలరు. నా వివరములు చిన్నప్పటి నుండి చక్కగా చెబుతాను, నా ద్వారా జరిగిన దివ్య లీలలో సమస్త పరిష్కారములు, పడి ఉన్నవి పండితులు, మేధావులు,అప్రమత్తం చెంది వివరంగా చెప్పుకొనే కొలది పరిష్కారములు పొందగలరు, నా బదులు సూర్యుడిని పెట్టుకొని, నేను వింటున్నట్లు భావించి, మా ప్రభావం గూర్చి యావత్తు మానవజాతికి తక్షణం తెలియజేయండి, ఎటువంటి కరువు, కాటకాలు లేకుండా, ఎటువంటి ఉగ్రవాద చర్యలు అయినా, ప్రేమతో గొప్పతనం తో శాశ్వతం గా పరిష్కారించ వచ్చును, సత్యాన్ని వ్యతిరేకించకుండా, అనుమానించకుండా, ప్రత్యేక్ష సాక్షులు, మొదలుకొని మీడియా వారు మరియు ఇతర మేధావులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, విశాలమైన సినిమా తెర ఒకటి ఎర్పాటు చేసి, నా పాటలు, మాటలు, లోకం జరిగినవి ప్రత్యేక్ష సాక్షులు తో కలసి, నిశితంగా మేధావులు పరికించిన కొలది వివరముల యొక్క అవగాహన నిత్యం పెరుగుతుంది. త్వరలో ఒక సాఫ్ట్వేర్ కంపనీ తో ఒప్పందం కుదుర్చుకొని గొప్ప వెబ్ సైట్ ప్రారంభిస్తాను, ఇటు సైన్సు ని, అటు ఆధ్యాత్మిక ప్రామాణికాల సహకారంతో, నిత్యం, సత్య వ్రతం తో మనుష్యులు దివ్యత్వం వైపు, గొప్పతనం వైపు ప్రయాణిస్తారు అని గ్రహించండి. కావున మీడియా వారు అందరూ కలసి మమ్ములను ఒక చొట కొలువు తీర్చండి, ఆలస్యం అమృతం విషం అని పెద్దలు ఎందుకు అన్నారో అర్ధం చేసుకోండి, మా అమ్మ, తమ్ముడు గారు ఎందుకు విషం త్రాగి మరణించినారో, ఈ రోజు అయిన స్పందించండి, సకాలం లో చెప్పుకోకపోవడం, వినకపోవడం ఎంత నష్టమో ఒకసారి ఆలోచించండి, నా లాబం, నా నష్టం కాదు, మన లాబం, మన నష్టం అని ప్రతి ఒక్క మనిషి అప్రమత్తం చెందాలి అని కోరుకొనుచున్నాను, నేను ఎవరికో ఒకరికి ప్రాధాన్యత ఇస్తాను అని ఎదురు చూడకండి, పదిగురు కలసి మాకు ప్రాధాన్యత ఇవ్వండి. నేను ఎప్పుడూ అందరి వాడిని అని గ్రహించండి, అనవసరమైన మాట పట్టింపు తో విలువైన, పంచుకోగలిన సమయాన్ని పాడుచేసుకోకండి, రోజులు గడిచిపోతే మరల రావు అని గ్రహించండి, స్వార్ధం తో, అప్పటికి అప్పుడు మాటలు కాకుండా, శాశ్వతం గా, విశాలం గా ప్రవర్తించండి. నన్ను ఆత్మీయులు గౌరవనీయులు మెగాస్టార్ చిరంజీవి గారు మూల పురుషుడిగా గుర్తించి, నేను ఉన్న హాస్టల్ నుండి ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళి ఒక చోట కొలువు తీర్చగలరు అని తెలుగు ప్రజల ద్వారా మీడియా ద్వారా కోరుకొనుచున్నాను. ఆత్మీయులు గౌరవనీయులు, ఆధ్యాత్మిక గురువులు చిన్న జీయర్ స్వామిజిగారి తో మాట్లాడి సామన్యుడను అయిన నన్ను వారి సమక్షం లో మహారాజుగా కొలువు తీర్చి నిత్యం ప్రజలకు మా వాక్ దర్శనం అందుబాటులోకి తీసుకొని వెళ్ళండి. ఎలాంటి సమస్యలు అయినా పరిష్కరింప బడతాయి అని గ్రహించండి, నేను చెప్పినట్లు కొలువు తీర్చి, కొంతకాలం చూడండి, నేను నిండుగా చెప్పడం, నా గూర్చి నిండుగా మేధావులు పండితులు చెప్పడం లోనే, సర్వ పరిష్కారములు ఉన్నాయి అని గ్రహించండి. భగవంతుడి లీల ఎంత జాగ్రత్తగా అర్ధం చేసుకొంటే అంత మంచిది, కాలం గూర్చి కాలానికి, కాలస్వరూపనికే తెలుసు, ధర్మ గూర్చి ధర్మస్వరూపనికే తెలుసు, కావున మేము కోరినట్లు చేయుటలో తప్పు ఏమి ఉన్నది అని ఒకసారి అలోచించి, నాకు ఈ విషయం మీడియా ద్వారా తెలియజెప్పండి, అవసాన దశ లో ఉన్న మా అమ్మ అమ్మ గారు మా కోసం ఎదురు చూస్తున్నారు, ధర్మ సంక్లిష్టత లో చిక్కుకొని అటు ఇటు అయిపోతున్న మానవ మత్రుడను, మీరు ధర్మ చేయూత ఇచ్చి ధర్మాన్ని నిలపండి, నేను కోరినట్లు ముందుకు రండి, వీరవాసరం లో ఉన్న మా అమ్మ అమ్మ గారిని గౌరవించడం వలన ఇంత గోప్పతనానికి కారణం అయిన మాతృ మూర్తి దర్శించిన బాగ్యం ఎల్లరుకు కలుగుతుంది, సామజిక వెత్యాసాలతో మనుష్యులను మనుష్యులే సరిగ్గా పట్టించుకోకుండా, ఒకరిని ఒకరు పట్టిన్చుకోనివ్వకుండా చేసుకోవడం, అవివేకం అని గ్రహించండి, మమ్ములను ఈ రోజు ఒకచోట కొలువు కొలువు తీర్చి మా నుండి వచ్చిన దివ్య పరిణామం యొక్క వివరములు పూర్తీగా భూమి పైకి తీసుకొని వచ్చి యావత్తు మానవజాతికి పంచుకొనుట వలన సకల శుబాలు కలుగుతాయి అని గ్రహించండి. సర్వేజన సుఖినో భవంతు ఎల్లరకు మహారాజావారి దివ్య ఆశీస్సులు.
మా ద్వారా 2003 లో వచ్చిన పాట ఒక్కటి గ్రహించి ఇది పూర్తీ గా వ్యక్తం అయినది, అర చేత వకుంఠము వలే చూపిన పురుషోత్తముడను నేనే అని గుర్తించి నాలో చేరిన దివ్య ఆత్మను ఒకచోట కొలువు తీర్చుకోండి. నా నుండి కానుకలు పొందాలి, మా చేత నమస్కారం పెట్టించుకోవాలి అనుకోవడం వలన ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షులు నన్ను పట్టించుకోవడం లేదు అని అర్ధం చేసుకోండి నన్ను ఒక చోట కొలువు తీర్చి నేను ఈ జగత్తు గురువుని అని గుర్తించండి, మాకు కానుకలు, గుర్తింపు సొమ్ము తక్షణం చెల్లించండి, లేదా ఒక చోట కొలువు తీర్చి ఒక నమస్కరం పెడితే చాలు, నేను మీ పాపములు నుండి బౌతిక కష్టాలు నుండి విముక్తుడను చేయుటకు సిద్దం గా ఉన్నాను. సత్యాన్ని పట్టించుకోకకుండా నన్ను పాపత్ముడివలె వదిలివేస్తున్నారు అని గ్రహించండి. నేను ఎవరికి కానుకలు ఇవ్వకూడదు, నమస్కారం పెట్టకూడదు, మాకు కానుకలు సమర్పించుకొని, నమస్కారం పెట్టడం వలన మనుష్యులకు నేను అను అహంకారం నశించి, సర్వం మేమే ( నేను నా మనసు) అని సత్యాన్ని గ్రహించి, పాప విముక్తులు అవుతారు అని తెలుసుకొని అప్రమత్తం చెందండి. అటువంటి మమ్ములను ఎవరూ కోరినట్లు పరిగణించకపోవడం వలన మనం అప్రమత్తం చెందగలిగి, చెందలేకపోతున్నాము అని గ్రహించండి. అందరూ కలసి ఈ రోజు ఒక చోట కొలువుతీర్చండి తెలుగు మీడియా వారు, సినిమా ప్రముఖులు, మేధావులు పండితులు అప్రమత్తం చెందగలరు. ధన్యవాదములు
ఇట్లు తమ
ఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, సత్యస్వరూపులు,పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి ఉద్దేశించి ఇచ్చు చున్న ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
యువతి, యువకులు మాటతో మనసుతో ముందుకు రండి, స్వార్ధ సంకుచితములు ప్రక్కన పెట్టి, మనస్పూర్తిగా ప్రవర్తించండి, ఒకరి ఒకరు నవ్వుతూ పలకరించుకోండి, ఈర్ష్య, ద్వేషం తో పరులను చూడవద్దు, ఒక మనిషే సర్వం అనే సత్యం మనకు, అందుబాటులో ఉన్నది, గ్రహిస్తే చాలు, పంచుకొంటే చాలు, దేవుడు దర్శనం చెసుకొంటె చాలు అని మనం ఎలా భావిస్తామో, అదే విధంగా ఇప్పడు సత్యం గ్రహిస్తే చాలు ఇతరులకు చెప్పుకొంటే చాలు, ఒక గొప్పమనసు ఉన్నవాడు, మనసు ప్రకారం బ్రతికేతే చాలు, అతని మనసు వలన యావత్తు మానవజాతి అప్రమత్తం. మనిషి విలువ తేలుసుకొని సమస్త ప్రపంచ నిర్వహణకు, మాటే సర్వం అన్ని, యావత్తు మానవజాతికి గ్రహించిన కొలది, మొదట మాట సంస్కారం బలపడి, తరువాత మౌనం, ధ్యానం వైపు మనుష్యులను తీసుకొని వెళ్ళి, ఈ బౌతిక శరీరానికి మించిన లోకం మన మనసులోనే ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందుతారు.
నేను ఇప్పటికి సంవత్సరాల క్రిందట లోకాన్ని మాట మాత్రం గా సమీక్షించి, అప్రమత్తం చేయు ప్రయత్నం లో ఉన్నాను, నా మానసిక స్తితిని, శారీరక స్తితిని ఉన్నఫలం గా, ఒక మేధావుల బృందం లోనికి తీసుకొని, నన్ను మనిషిగా తెరుకోనిచ్చి లోకానికి నా వివరములు ఒక పద్దతి ప్రకారం తెలియజెప్పి అప్రమత్తం చేయగలరు అని మేధావులను పండితులను కోరుకొనుచున్నాను, ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షులు అప్రమత్తం చెంది సాక్షన్ని లోకానికి ఇవ్వగలరు, సాక్షం ఆధారం గా మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, తాత్కాలిక దేహ విశేషములతో విలువైన కాలాన్ని హరించుకొవద్దు, అనుమానములతోటి వెళ్ళాకోళములతోటి సమయాన్ని గడపవద్దు, గొప్పతనాన్ని నిలిపితే, మనం గొప్పవాళం అవుతాము అనే సత్యం ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందండి, ఎవరూ కూడా తమకి తామే గొప్పలు చెప్పుకోకూడదు, ఎదుటివారు చెప్పడంవలన వారి గొప్పతనం బయటకు వస్తుంది అని గ్రహించండి. తక్కువ వాడిలో, ఎక్కవతనం చూడటమే గొప్పతనం, అదిశంకరాచార్యులు గారి ముందుకు పరమేశ్వరుడు చండాలుడి రూపం లో వచ్చినట్లు, నేను మీరు పట్టించుకొంటేనే, మనగలిగే వాడి వలే మీ మధ్యన మామూలు మనిషిగా ఉన్నాను, ఇతని లో ఇంత గొప్పతనం ఉంది అని చూసిన ప్రత్యేక్ష సాక్షులు చెబితే గాని ఎవరూ నమ్మరు, లేదా ఇప్పుడు నన్ను ఒక చోట కొలువు తీర్చుకొని నా నుండి వివరములు గ్రహించడం ప్రారంభిస్తే అన్నీ, అనుకూలం గా మారుతాయి, సత్యం గ్రహించే కొలది నా వలన అందరూ సమాధానం పొందుతారు, శాశ్వత పరిష్కారము సర్వులు గ్రహించగలరు. నా వివరములు చిన్నప్పటి నుండి చక్కగా చెబుతాను, నా ద్వారా జరిగిన దివ్య లీలలో సమస్త పరిష్కారములు, పడి ఉన్నవి పండితులు, మేధావులు,అప్రమత్తం చెంది వివరంగా చెప్పుకొనే కొలది పరిష్కారములు పొందగలరు, నా బదులు సూర్యుడిని పెట్టుకొని, నేను వింటున్నట్లు భావించి, మా ప్రభావం గూర్చి యావత్తు మానవజాతికి తక్షణం తెలియజేయండి, ఎటువంటి కరువు, కాటకాలు లేకుండా, ఎటువంటి ఉగ్రవాద చర్యలు అయినా, ప్రేమతో గొప్పతనం తో శాశ్వతం గా పరిష్కారించ వచ్చును, సత్యాన్ని వ్యతిరేకించకుండా, అనుమానించకుండా, ప్రత్యేక్ష సాక్షులు, మొదలుకొని మీడియా వారు మరియు ఇతర మేధావులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, విశాలమైన సినిమా తెర ఒకటి ఎర్పాటు చేసి, నా పాటలు, మాటలు, లోకం జరిగినవి ప్రత్యేక్ష సాక్షులు తో కలసి, నిశితంగా మేధావులు పరికించిన కొలది వివరముల యొక్క అవగాహన నిత్యం పెరుగుతుంది. త్వరలో ఒక సాఫ్ట్వేర్ కంపనీ తో ఒప్పందం కుదుర్చుకొని గొప్ప వెబ్ సైట్ ప్రారంభిస్తాను, ఇటు సైన్సు ని, అటు ఆధ్యాత్మిక ప్రామాణికాల సహకారంతో, నిత్యం, సత్య వ్రతం తో మనుష్యులు దివ్యత్వం వైపు, గొప్పతనం వైపు ప్రయాణిస్తారు అని గ్రహించండి. కావున మీడియా వారు అందరూ కలసి మమ్ములను ఒక చొట కొలువు తీర్చండి, ఆలస్యం అమృతం విషం అని పెద్దలు ఎందుకు అన్నారో అర్ధం చేసుకోండి, మా అమ్మ, తమ్ముడు గారు ఎందుకు విషం త్రాగి మరణించినారో, ఈ రోజు అయిన స్పందించండి, సకాలం లో చెప్పుకోకపోవడం, వినకపోవడం ఎంత నష్టమో ఒకసారి ఆలోచించండి, నా లాబం, నా నష్టం కాదు, మన లాబం, మన నష్టం అని ప్రతి ఒక్క మనిషి అప్రమత్తం చెందాలి అని కోరుకొనుచున్నాను, నేను ఎవరికో ఒకరికి ప్రాధాన్యత ఇస్తాను అని ఎదురు చూడకండి, పదిగురు కలసి మాకు ప్రాధాన్యత ఇవ్వండి. నేను ఎప్పుడూ అందరి వాడిని అని గ్రహించండి, అనవసరమైన మాట పట్టింపు తో విలువైన, పంచుకోగలిన సమయాన్ని పాడుచేసుకోకండి, రోజులు గడిచిపోతే మరల రావు అని గ్రహించండి, స్వార్ధం తో, అప్పటికి అప్పుడు మాటలు కాకుండా, శాశ్వతం గా, విశాలం గా ప్రవర్తించండి. నన్ను ఆత్మీయులు గౌరవనీయులు మెగాస్టార్ చిరంజీవి గారు మూల పురుషుడిగా గుర్తించి, నేను ఉన్న హాస్టల్ నుండి ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళి ఒక చోట కొలువు తీర్చగలరు అని తెలుగు ప్రజల ద్వారా మీడియా ద్వారా కోరుకొనుచున్నాను. ఆత్మీయులు గౌరవనీయులు, ఆధ్యాత్మిక గురువులు చిన్న జీయర్ స్వామిజిగారి తో మాట్లాడి సామన్యుడను అయిన నన్ను వారి సమక్షం లో మహారాజుగా కొలువు తీర్చి నిత్యం ప్రజలకు మా వాక్ దర్శనం అందుబాటులోకి తీసుకొని వెళ్ళండి. ఎలాంటి సమస్యలు అయినా పరిష్కరింప బడతాయి అని గ్రహించండి, నేను చెప్పినట్లు కొలువు తీర్చి, కొంతకాలం చూడండి, నేను నిండుగా చెప్పడం, నా గూర్చి నిండుగా మేధావులు పండితులు చెప్పడం లోనే, సర్వ పరిష్కారములు ఉన్నాయి అని గ్రహించండి. భగవంతుడి లీల ఎంత జాగ్రత్తగా అర్ధం చేసుకొంటే అంత మంచిది, కాలం గూర్చి కాలానికి, కాలస్వరూపనికే తెలుసు, ధర్మ గూర్చి ధర్మస్వరూపనికే తెలుసు, కావున మేము కోరినట్లు చేయుటలో తప్పు ఏమి ఉన్నది అని ఒకసారి అలోచించి, నాకు ఈ విషయం మీడియా ద్వారా తెలియజెప్పండి, అవసాన దశ లో ఉన్న మా అమ్మ అమ్మ గారు మా కోసం ఎదురు చూస్తున్నారు, ధర్మ సంక్లిష్టత లో చిక్కుకొని అటు ఇటు అయిపోతున్న మానవ మత్రుడను, మీరు ధర్మ చేయూత ఇచ్చి ధర్మాన్ని నిలపండి, నేను కోరినట్లు ముందుకు రండి, వీరవాసరం లో ఉన్న మా అమ్మ అమ్మ గారిని గౌరవించడం వలన ఇంత గోప్పతనానికి కారణం అయిన మాతృ మూర్తి దర్శించిన బాగ్యం ఎల్లరుకు కలుగుతుంది, సామజిక వెత్యాసాలతో మనుష్యులను మనుష్యులే సరిగ్గా పట్టించుకోకుండా, ఒకరిని ఒకరు పట్టిన్చుకోనివ్వకుండా చేసుకోవడం, అవివేకం అని గ్రహించండి, మమ్ములను ఈ రోజు ఒకచోట కొలువు కొలువు తీర్చి మా నుండి వచ్చిన దివ్య పరిణామం యొక్క వివరములు పూర్తీగా భూమి పైకి తీసుకొని వచ్చి యావత్తు మానవజాతికి పంచుకొనుట వలన సకల శుబాలు కలుగుతాయి అని గ్రహించండి. సర్వేజన సుఖినో భవంతు ఎల్లరకు మహారాజావారి దివ్య ఆశీస్సులు.
మా ద్వారా 2003 లో వచ్చిన పాట ఒక్కటి గ్రహించి ఇది పూర్తీ గా వ్యక్తం అయినది, అర చేత వకుంఠము వలే చూపిన పురుషోత్తముడను నేనే అని గుర్తించి నాలో చేరిన దివ్య ఆత్మను ఒకచోట కొలువు తీర్చుకోండి. నా నుండి కానుకలు పొందాలి, మా చేత నమస్కారం పెట్టించుకోవాలి అనుకోవడం వలన ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షులు నన్ను పట్టించుకోవడం లేదు అని అర్ధం చేసుకోండి నన్ను ఒక చోట కొలువు తీర్చి నేను ఈ జగత్తు గురువుని అని గుర్తించండి, మాకు కానుకలు, గుర్తింపు సొమ్ము తక్షణం చెల్లించండి, లేదా ఒక చోట కొలువు తీర్చి ఒక నమస్కరం పెడితే చాలు, నేను మీ పాపములు నుండి బౌతిక కష్టాలు నుండి విముక్తుడను చేయుటకు సిద్దం గా ఉన్నాను. సత్యాన్ని పట్టించుకోకకుండా నన్ను పాపత్ముడివలె వదిలివేస్తున్నారు అని గ్రహించండి. నేను ఎవరికి కానుకలు ఇవ్వకూడదు, నమస్కారం పెట్టకూడదు, మాకు కానుకలు సమర్పించుకొని, నమస్కారం పెట్టడం వలన మనుష్యులకు నేను అను అహంకారం నశించి, సర్వం మేమే ( నేను నా మనసు) అని సత్యాన్ని గ్రహించి, పాప విముక్తులు అవుతారు అని తెలుసుకొని అప్రమత్తం చెందండి. అటువంటి మమ్ములను ఎవరూ కోరినట్లు పరిగణించకపోవడం వలన మనం అప్రమత్తం చెందగలిగి, చెందలేకపోతున్నాము అని గ్రహించండి. అందరూ కలసి ఈ రోజు ఒక చోట కొలువుతీర్చండి తెలుగు మీడియా వారు, సినిమా ప్రముఖులు, మేధావులు పండితులు అప్రమత్తం చెందగలరు. ధన్యవాదములు
ఇట్లు తమ
ఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, సత్యస్వరూపులు,పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.
No comments:
Post a Comment