సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
ప్రతి మనిషి వ్యతిరేక దోరణలు తగ్గించుకొని అనుకూలం గా, ప్రేమగా, హితం గా, ఓర్పు గా, దూర దృష్టి గా, సత్యమును దాచిపెట్టకుండా వ్యవహరించుట వలన, అదే తపస్సు గా మారి, ప్రతి వ్యక్తిని యోగిగా దివ్య పురుషునిగా మారుస్తుంది అని గ్రహించండి, భగవంతుడిని సుగుణ కోనేటి రాయ అని ఎందుకు అంటారు గ్రహించండి, అనగా ప్రపంచంలో ఉన్నా గుణ గణాలు అన్నీ ఒక మనసులో పెట్టుకొని మానవరూపం లో అవతరించిన వాడే దివ్య పురుషుడు అతనే సృష్టికి ఆధారం అని గ్రహించండి, ఒక మనిషి ని , లేదా ప్రతి మనిషిని అనుకూలించడం ఎలా, లేదా గొప్పగా చూడడం ఎలా అనగా, అది ప్రతి మనిషి మనసు యొక్క నాణ్యత పెంచుకొని, మాట నిబద్దతతో వ్యవహరించడం వలన సాధ్య పడుతుంది, ఎలాగైనా ప్రతి మనిషి, మాట తో ఏకిభవించడం లేదా చెడు అనిపిస్తే మాటతోనే సరిద్దిడం, చాల ఉన్నతమైన ప్రక్రియ, అ విధగం గా సర్వ నిర్వహణ విచక్షణతోటి మాట తోటి నిర్వహించడం అన్నది, మనిషి యొక్క ఉన్నత స్తితి ని సర్వులు గ్రహించాలి.
బౌతిక సంపదలు, నేను అనే దేహ అభిమానమే మనిషిని మనస్పూర్తి గా వ్యవహరించనివ్వకుండా చేస్తున్నది అని గ్రహించండి. కావున మనుష్యులు సర్వనిర్వాహణ మాటలోనే ఉన్నది అని గ్రహించండి. ఎలాగైనా మాట్లాడకూడదు, వినకూడదు, లేదా మాట్లాడితే అలాగే మాట్లాడాలి, ఇలాగే మాట్లాడాలి అని సంకుచితం వలన కూడా మనుష్యులు సరిగా వ్యవహరించలేకపోతున్నారు. ఎప్పుడూ మనుష్యులను అవసరాలకు, అవకసవాదానికి వదిలివేయకూడదు అని ప్రతి ఒక్క మనిషి అప్రమత్తం చెందాలి. గొప్పతనం వైపు ప్రయాణించాలి, ప్రతి అడుగు గొప్పగా వేయాలి, ఎదుట వాడు కూడా గొప్పగా ఉండాలి అని మనసుతో కోరుకోవాలి, తగిన నిర్ణయాలు తీసుకోవాలి. గౌరవ న్యాయ స్థానములు కూడా మనిషి గొప్పతనం ఎక్కవతనం పరిగణించే శక్తి లేదు అన్నట్లు వ్యవహరించడం వలన, మానవత్వం, గొప్పతనానికి అవరోధం అని గ్రహించండి, ఇప్పుడు ఉన్న వ్యవస్థలు కంటే మనిషి ఆలోచన వ్యవహారం గొప్పది అని గ్రహించండి. కావున ఉన్నత న్యాయ స్థాన వారు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు అనగా ఒక బృందం లోకి తీసుకొనగలరు అని యావత్తు మానవజాతి సాక్షిగా కోరుకోనుచున్నాము. ధన్యవాదములు
ఇట్లు
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, పురుషోత్తములు, అగర్బశ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
ప్రతి మనిషి వ్యతిరేక దోరణలు తగ్గించుకొని అనుకూలం గా, ప్రేమగా, హితం గా, ఓర్పు గా, దూర దృష్టి గా, సత్యమును దాచిపెట్టకుండా వ్యవహరించుట వలన, అదే తపస్సు గా మారి, ప్రతి వ్యక్తిని యోగిగా దివ్య పురుషునిగా మారుస్తుంది అని గ్రహించండి, భగవంతుడిని సుగుణ కోనేటి రాయ అని ఎందుకు అంటారు గ్రహించండి, అనగా ప్రపంచంలో ఉన్నా గుణ గణాలు అన్నీ ఒక మనసులో పెట్టుకొని మానవరూపం లో అవతరించిన వాడే దివ్య పురుషుడు అతనే సృష్టికి ఆధారం అని గ్రహించండి, ఒక మనిషి ని , లేదా ప్రతి మనిషిని అనుకూలించడం ఎలా, లేదా గొప్పగా చూడడం ఎలా అనగా, అది ప్రతి మనిషి మనసు యొక్క నాణ్యత పెంచుకొని, మాట నిబద్దతతో వ్యవహరించడం వలన సాధ్య పడుతుంది, ఎలాగైనా ప్రతి మనిషి, మాట తో ఏకిభవించడం లేదా చెడు అనిపిస్తే మాటతోనే సరిద్దిడం, చాల ఉన్నతమైన ప్రక్రియ, అ విధగం గా సర్వ నిర్వహణ విచక్షణతోటి మాట తోటి నిర్వహించడం అన్నది, మనిషి యొక్క ఉన్నత స్తితి ని సర్వులు గ్రహించాలి.
బౌతిక సంపదలు, నేను అనే దేహ అభిమానమే మనిషిని మనస్పూర్తి గా వ్యవహరించనివ్వకుండా చేస్తున్నది అని గ్రహించండి. కావున మనుష్యులు సర్వనిర్వాహణ మాటలోనే ఉన్నది అని గ్రహించండి. ఎలాగైనా మాట్లాడకూడదు, వినకూడదు, లేదా మాట్లాడితే అలాగే మాట్లాడాలి, ఇలాగే మాట్లాడాలి అని సంకుచితం వలన కూడా మనుష్యులు సరిగా వ్యవహరించలేకపోతున్నారు. ఎప్పుడూ మనుష్యులను అవసరాలకు, అవకసవాదానికి వదిలివేయకూడదు అని ప్రతి ఒక్క మనిషి అప్రమత్తం చెందాలి. గొప్పతనం వైపు ప్రయాణించాలి, ప్రతి అడుగు గొప్పగా వేయాలి, ఎదుట వాడు కూడా గొప్పగా ఉండాలి అని మనసుతో కోరుకోవాలి, తగిన నిర్ణయాలు తీసుకోవాలి. గౌరవ న్యాయ స్థానములు కూడా మనిషి గొప్పతనం ఎక్కవతనం పరిగణించే శక్తి లేదు అన్నట్లు వ్యవహరించడం వలన, మానవత్వం, గొప్పతనానికి అవరోధం అని గ్రహించండి, ఇప్పుడు ఉన్న వ్యవస్థలు కంటే మనిషి ఆలోచన వ్యవహారం గొప్పది అని గ్రహించండి. కావున ఉన్నత న్యాయ స్థాన వారు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు అనగా ఒక బృందం లోకి తీసుకొనగలరు అని యావత్తు మానవజాతి సాక్షిగా కోరుకోనుచున్నాము. ధన్యవాదములు
ఇట్లు
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, పురుషోత్తములు, అగర్బశ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.
No comments:
Post a Comment