Sharing......
రాయలసీమ సోదరులారా....!!
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడాల్సిందే...!
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ వాసులు ఉన్నంత వరకు రాయలసీమకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతనే ఉంటది. ఆంద్రప్రదేశ్ రాజధాని అమరవాతి పేరిట వేలకోట్లు ఆంద్రలో పెట్టుబడులు పెడుతున్నారు. రాయలసీమ సంపదను దోచుకుంటున్నారు. ఇక్కడి అమయాక ప్రజలను అన్ని రకాలుగా. మోసం చేస్తున్నారు. పరిశ్రమలు అన్నీ ఆంద్రకు తరలిపోతున్నాయి. అక్కడా రాయలసీమ వాసులకు ఉధ్యోగాలు ఇస్తారనీ భరోసా లేదు. ఆంద్రోల్లు తలుచుకుంటే ఏమైనా చేయ్యగలరు.
రాయలసీమ సోదరులారా....!!
ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడాల్సిందే...!
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ వాసులు ఉన్నంత వరకు రాయలసీమకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతనే ఉంటది. ఆంద్రప్రదేశ్ రాజధాని అమరవాతి పేరిట వేలకోట్లు ఆంద్రలో పెట్టుబడులు పెడుతున్నారు. రాయలసీమ సంపదను దోచుకుంటున్నారు. ఇక్కడి అమయాక ప్రజలను అన్ని రకాలుగా. మోసం చేస్తున్నారు. పరిశ్రమలు అన్నీ ఆంద్రకు తరలిపోతున్నాయి. అక్కడా రాయలసీమ వాసులకు ఉధ్యోగాలు ఇస్తారనీ భరోసా లేదు. ఆంద్రోల్లు తలుచుకుంటే ఏమైనా చేయ్యగలరు.
రాయలసీమ లో నీటి వనరులున్నాయి అయ్యినా మీకు రావల్సిన నీటి వాటా ను పోలవరం పేరిట దోచుకుంటూన్నారు. పట్టీసీమకు ఇక్కడి నీళ్లు తరలిస్తె రాయలసీమా ఎడారిగా మారుతుంది. ఇప్పటికే దేశంలో అనంతపురం జిల్లా ఎడారిగా మారింది దానికి కారణం అనంతపురం జిల్లా నాయకులు. పదవులు అనుభవిస్తున్నారు బాధ్యత మరుస్తున్నారు. అనంతపురం జిల్లాకు రావల్సిన నీటికోసం పోరాడే నాయకులు కరువయ్యారు. ఇవాల అనంతపురం జిల్లా ఎడారి జిల్లాగా మారింది. రేపు మరో జిల్లా ఎడారిగా మారే సూచనలు ఉన్నాయి.
మీరందరు ఒక్కే లక్ష్యంతో పోరాడాలి. విజయం మీ వంతు అవుతుంది. ఒక్కవేళ అమరావతి రాజధాని పూర్తి అయ్యితే భానిస బతుకులు బతకాల్సిందే.....!!
No comments:
Post a Comment