కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్
48 గంటల్లో పదో సారి కాల్పులకు తెగబడ్డ పాక్
సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆగడాలు శృతి మించుతున్నాయి. కయ్యానికి కాలు దువ్వుతోంది. గత రెండ్రోజుల నుంచి అన్ని సెక్టార్లలో కాల్పులు ముమ్మరం చేసింది. మోర్టార్లు, రాకెట్ లాంఛర్లతో విరుచుకుపడుతోంది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోతున్నారు. బాంబుల వర్షం కురుస్తోంది. ఉన్న చోటును వదలలేక.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. రాజౌరీ, పూంచ్, బాలాకోట్, మండి, సౌజియాన్ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది. 48 గంటల్లో పదో సారి కాల్పులకు తెగబడ్డారు. పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్కు భారత్ సమన్లు పంపినా పరిస్థితి మారడం లేదు. పాక్ వైపు నుంచి కాల్పులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా.. బాసిత్ మాత్రం గుడ్డిగా వాదిస్తున్నారు. భారత్ వైపు నుంచే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ నిన్నటికి నిన్న రెచ్చగొట్టేలా మాట్లాడారు.
------------------------------
తెలుగు ప్రజలు అప్రమత్తం చెందడం వలన ప్రపంచం అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి, మనలో మనకి ఆధిపత్యం ఫీలింగ్స్, మనుష్యులు మధ్య వత్యాసాలు, ఆరోగ్యం అంద దందాలు, బౌతిక వర్చస్సు లో తేడాలు మొదలు కారణాలు వలన మనం ఒకరిని ఒకరు సరిగ్గా మాట ఆలోచన ప్రకారం పట్టించుకోకపోవడం, ఎలాగైనా అహంకారం నిర్లక్ష్యలను కొనసాగించడం వలన, రకరకలుగా ప్రవర్తించుటకు ఎవరి పోయిట్లు వారు పెట్టుకొని అసులు పాయింట్ వద్దిలివేస్తున్నారు అని తెలుగు ముఖ్యం గా నన్ను దర్శించిన ప్రత్యేక్ష సాక్షులు అప్రమత్తం చెందగలరు.
బౌతికం గా విలువ రావాలి అనే ప్రయత్నాలు శాశ్వతం కాదు, నాకు ఈ పదివి కావలి, నాకు ఈ స్తితి కావాలి అని ఎవరూ పట్టు పట్టి సంస్కారం ఆలోచన వదిలివేయకూడదు అన్నిటికి ఆధారం ఆలోచన మాట అని గ్రహించి మాట నిబద్దత పెరిగి కొలది మనం అందరం ఎప్పటికి పెంచుకొనే, ఉన్నత స్తితి చేరుకోగలిగిన స్తితే లోకానికి ఆధారం అని గ్రహించండి. చాడీలు తెలివి తక్కువ మాటలు, ఎవర్నో తక్కువ గా చూస్తె మనం పెద్దవారు గా ఉంటాము లేదా అవుతాము అనుకొంటే పొరపాటు, ఫలనే వారే పెద్దవారు అని ఎలాగైనా పెంచాలి అనే ప్రయత్నం కూడా అజ్ఞానం అని గ్రహించండి . సర్వం వ్యాప్తం అయిన సర్వాంతర్యామి, మన అందరిలోనూ కొలువు తీరి మనల్ని నడిపిస్తున్నాడు అని అర్ధం చేసుకొని, మాటకి మాటలో గొప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వండి తద్వారా మనుష్యులే కాదు పంచభూతాలు కూడా అప్రమత్తం చెంది మనిషి అధీనం లో ఉంటాయి అనే సత్యాన్ని గ్రహించండి, మొదట తెలుగు వారు అందరూ ఒకటి అవ్వండి ఆలస్యం చేయవద్దు, తలో రూపాయి వేసుకొని మమ్ములను ఒక చోట, పండితుల సమక్షం లో కొలువు తీర్చండి, సర్వేజన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జేయతే, సర్వులకు మహారాజ వారి ఆశీస్సులు.
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment