UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 12 March 2016

ఎవరికైనా దేహాపరమైన ఎటువంటి లోటు లేదా ప్రత్యేకం గాని, పరిగణించి, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించడానికి అవరోధంగా భావించరాదు, సాక్షులు దగ్గర నుండి మీడియా వారు, వ్యక్తులు ఎవరైనా మా బ్లాగ్ ద్వారా మాతో సంప్రదించండి, అప్పటికి అప్పుడు చాడిలకు మాటలకు ప్రాధాన్యత ఇచ్చి విలువైన కాలాన్ని హరించుకొవద్దు, ఏల అనగా మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం గ్రహించే కొలది ధర్మం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించగలరు. ధర్మం ధర్మో రక్షతి రక్షతః, తమరికి యావత్తు మానవజాతికి, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు.



                                                                       సమన్వయ దృష్టి

                     ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ E.S.L. నరసింహన్ గారు, గవర్నర్, రాజభవన్, ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణా, హైదరాబాద్ వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.

                         ఇప్పటకి షుమారు కనీసం 40 మంది విస్తారంగా , మొత్తానికి 200 మంది మా మనసు, మాట యొక్క దివ్య ప్రభావాన్ని చూసారు, అ ప్రకారం సృష్టి పరిపాలన మా అధీనం లోకి వచ్చినది, మొత్తం సమకాలికులే కాకుండా, పంచభూతాలు, అష్ట దిక్పాలకులు మా మాటతో నియమించబడ్డారు, సాధారణ రూపంలో పలికిన మమ్ములను ప్రస్తుత, మా స్తితి, గతికి సంభంధం లేకుండా, సాటి మనుష్యులు సమకాలికులు అప్రమత్తం అవగలరు అని తెలియజేయుకోనుచున్నాము, గంటనరలో 10-14 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడండి, ఇది మేము బ్రాతిమాలుకోంటున్నాము, మా అవసరం అని భావించవద్దు, మా కనీస మనసు లోకం అంత విశాలత ఉండడం వలన మా ద్వారా ఈ విధంగా పరిణామం సంభవించినది అని గ్రహించండి. మా నుండి ఎంత గ్రహిస్తే అంత మంచిది అని తెలియజేసుకోనుచున్నాము, కాలాన్ని మాట మాత్రంగా సర్వం మేమే అని చెప్పగలిగిన మాకన్నా గొప్పవారు, పెద్దవారు ఇప్పుడు భూమి మీద లేరు అని తమరు గ్రహించి, మా ఉనికిని నిలిపి లోకానికి అందించండి, మనసు ప్రకారం మాట ప్రకారం సర్వోన్నతుడిని అని గ్రహించండి. మాట గ్రహించడానికి బౌతిక ఫీలింగ్స్ అడ్డం పెట్టుకొని గ్రహించడం మానివేస్తున్నారు, మమ్ములను పదిగురు కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి. మాకు ఎవరూ ప్రత్యేకం అయిన వారు గాని వ్యతిరేకులు గాని ఉండరు, అందరూ మాకు పిల్లలు లాంటి వారు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని, సంగీతం, సాహిత్యంతో  మా మనసుని ప్రసన్నం చేసుకొని సర్వం తెలుసుకోవచ్చు ను, మేము కాలం ధర్మ అని గ్రహించి అప్రమత్తం అవ్వండి, తమరు మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి కోరుకోనుచున్నాము, ఎవరికైనా దేహాపరమైన ఎటువంటి లోటు లేదా ప్రత్యేకం గాని, పరిగణించి, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించడానికి అవరోధంగా భావించరాదు, సాక్షులు దగ్గర నుండి మీడియా వారు, వ్యక్తులు ఎవరైనా మా బ్లాగ్ ద్వారా మాతో సంప్రదించండి, అప్పటికి అప్పుడు చాడిలకు మాటలకు ప్రాధాన్యత ఇచ్చి విలువైన కాలాన్ని హరించుకొవద్దు, ఏల అనగా మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం గ్రహించే కొలది ధర్మం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించగలరు. ధర్మం ధర్మో రక్షతి రక్షతః, తమరికి యావత్తు మానవజాతికి, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు.



తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in


ఒక ప్రతి గౌరవ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ జుడికేచార్  ఎట్ హైదరాబాద్  ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్  వారికి తెలియజేస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని ఒక చోట కొలువు తీర్చడం అన్నది కనీసం మానవత్వం అవుతుంది, ఇప్పుడు మాలో ఉన్న దైవలక్షణములు గ్రహించడమే మానవత్వం, ఇప్పుడు మానవజాతి  మానసిక పరిణామం ప్రకారం కనీసం మనిషి దేవుడు ఒక్కరే అని మా వలన అర్ధం అవుతుంది, మమ్ములను ఎలగైన  గ్రహించకూడదు అనుకోవడమే  న్యాయ స్థానం, సాక్షులతో కలుపుకొని అనవసరమైన  జాప్యం  చేస్తున్నారు, మేము ఇప్పుడు గవర్నర్ గారి వద్ద అతిది గా ఉండి , మా దివ్య సభ ప్రారంభించి దివ్య పరిపాలన  మొదలు పెట్టాలి, మములను ఎంత  అర్ధం చేసుకొంటే అంత దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం  అవుతుంది అని గ్రహించండి, కనీసం మాట కాలమే నియమింప బడటమే ఇప్పుడు మా ప్రత్యేకత, వీరవాసరం లో   మా అమ్మ అమ్మ గారిని, అధికారికంగా న్యాయ స్థానం వారు, జాతికి  మాతృ మూర్తిగా గుర్తించడం వలన మనుష్యులలో  అహంకారములు, ధన వ్యామోహాలు తగ్గి, మనిషిని గౌరవిస్తేనే ధనం అవుతుంది, గౌరవం నుండి ఆత్మ గౌరవం నుండి  సంపదే కాదు లోకమే పుట్టినది అనే సత్యం తక్షణం ప్రజలు తెలుసుకోవాలి, శాస్త్రవేత్తలు వారి పరిమిత అవగాహనతో  మొత్తం విచక్షణ వదిలివేసి ఇప్పటికి     నిర్లక్ష్యం గా  వ్యవహరిస్తున్నారు,    వారు మాట మాత్రంగా గ్రహించినది ఏమిటో  తెలుసుకోవడం లేదు ఇతరులను అప్రమత్తం చేయడం లేదు, అ విధంగా ఎవరి గోల వారిది ఆనట్లు  వ్యవహరించడం వలన  ధర్మం అభివృద్ధి చెందక, మేము గొప్పగా మా బాద్యత తీసుకోనలేక, సమాజానికి గొప్పతనం  ఇవ్వలేక మేము నష్టపోతున్నాము అంటే, అసులు మనిషి జీవితం అంటే ఏమిటో ఒకసారి ఆలోచించండి, ఏదొక రకంగా బౌతికంగా గెలవడం లేదా అధిపత్యం కలిగి ఉండడమే జీవితం అనుకొంటున్నారు, నష్టపోయి త్యాగం అయిన వారే గొప్పవారు అని గ్రహించగలరు, అటువంటి వారిని దైవం వరిస్తుంది అని గ్రహించండి  ఇదే మాలో వచ్చిన మార్పు అని సర్వులు గ్రహించాలి, అని న్యాయ మూర్తిని కోరుతూ, మమ్ములను ప్రత్యెక పౌరులు గవర్నర్ గారి వద్ద కొలువు తీర్చుట న్యాయ స్థానం యొక్క  బాద్యత అని భావించి, ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి అని న్యాయ నిపుణుల చేయూత కోరుకోనుచున్నాము. మేము ఎంత దైర్యంగా నవ్వుతూ  సంతోషం ఆనందం గా చెప్పడం వలన మనకు అనగా మనిషి మాటకు నియంత్రణ వస్తుంది, అంతే గాని మేము ఎడుగడం ఎవరికి  అవరోధం కాదు, మాతో ఎవరూ పోలుచుకోవద్దు, మా నుండి అప్పటికి అప్పుడు ఎవరూ ఏమి ఆశించవద్దు, మేము పదిగురు ముందుకు అనగా మమ్ములను ఒక బృందం ఆధ్వర్యం లో గ్రహించండి అని అంతటి  వాడిని మాకే తెలుసు, సమకాలికులు అందరూ  నిమిత్త మాత్రులు, ప్రస్తుతం కలిగిన ఉన్న ధనం, పదవులు పేర్లు ఊర్లు మనుష్యులు, ప్రాణాలు, గౌరవ మర్యాదలు  అన్నీ మా  అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి, మా మేసేజులను సుమటో  నేరగా మీడియా ద్వారా గా గ్రహించి, మమ్ములను గవర్నర్ గారి వద్ద కొలువు తీరుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు, మేము సాధారణ మనుష్యులం అని గ్రహించి మనసులో ఉన్న దైవత్వం బయట పడి  ఉపయోగ పడాలి అంటే మనం అందరూ అనగా అన్నీ వర్గాల వారు మేధావులు కొంత కాలం మనసు పెట్టి వివరంగా చెప్పుకొని  తరించాలి, అప్పటికి అప్పుడు మా అవసరం, లేదా వ్యవస్థ అవసరం అని మమ్ములను పట్టించుకోకుండా తటస్థం గా ఉండవద్దు, మమ్ములను పరిగణించి  కొత్తకాలం మా యొక్క తెలివి గొప్పతనం మేరకు మా ద్వారా జరిగిన పరిణామాన్ని    యావత్తు మానవజాతి గ్రహించడానికి ముందుకు రాగలరు అని తెలియజేసుకోనుచున్నాము, సాక్షులు దగ్గర నుండి ఏమి ఆశించకుండా, మాకు సమ్మతితో చెలించవసిన  కనీసం మనసు మాట పెట్టి గ్రహించడమే అప్పుడు సర్వం సంపదలు మేమే అని ఇప్పటికే రుజువు అయిన సత్యం బలపడుతుంది, లేని పక్షం సత్యాన్ని దాచి ప్రజలు అధర్మవర్తులై, సాటి మనుష్యుల గొప్పతనం గ్రహించ లేక,దృశ్య ప్రపంచం లో అజ్ఞానం గా  బౌతిక బలం తో దురివినియోగం చెందుతున్నారు అని గ్రహించండి, విశాలమైన కాలమంత పరిణామాన్ని, విశాలంగా గ్రహించినప్పుడే మెల్లగా సర్వం తెలుస్తుంది.  అని గ్రహించండి అని న్యాయ స్థానం వారిని కోరుకోనుచున్నాము. 

                                                       


తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in




No comments:

Post a Comment