కేసీఆర్,...ఆరు ప్రాజెక్టులు...
తెలంగాణా సాగు..త్రాగు నీరు కోసం..
.....
అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరిన ఆరు ప్రాజెక్టులతో విస్తృత ప్రయోజనాలు..లెండి నది నీటితో నిజామాబాద్ జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాలతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లోని వేలాది ఎకరాలకు నీరందించాలన్న ఉద్దేశంతో 1985లో లెండి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీ రామారావు, మహారాష్ట్ర సీఎం ఎస్బీ చవాన్లు ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో దీని అంచనా విలువ రూ.54కోట్లు. వ్యయంలో మహారాష్ట్ర 62శాతం, తెలంగాణ 38శాతం భరించాలని... ప్రాజెక్టులోని 6.36 టీఎంసీల నీటిలో తెలంగాణ వాటా 2.43 టీఎంసీలు కాగా, మహారాష్ట్రకు 3.93 టీఎంసీలను వాటాగా నిర్ణయించారు. ఈ నీటితో తెలంగాణలో సుమారు 25వేల ఎకరాలకు నీరందనుంది..@ జనబందు.
తెలంగాణా సాగు..త్రాగు నీరు కోసం..
.....
అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరిన ఆరు ప్రాజెక్టులతో విస్తృత ప్రయోజనాలు..లెండి నది నీటితో నిజామాబాద్ జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాలతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లోని వేలాది ఎకరాలకు నీరందించాలన్న ఉద్దేశంతో 1985లో లెండి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీ రామారావు, మహారాష్ట్ర సీఎం ఎస్బీ చవాన్లు ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో దీని అంచనా విలువ రూ.54కోట్లు. వ్యయంలో మహారాష్ట్ర 62శాతం, తెలంగాణ 38శాతం భరించాలని... ప్రాజెక్టులోని 6.36 టీఎంసీల నీటిలో తెలంగాణ వాటా 2.43 టీఎంసీలు కాగా, మహారాష్ట్రకు 3.93 టీఎంసీలను వాటాగా నిర్ణయించారు. ఈ నీటితో తెలంగాణలో సుమారు 25వేల ఎకరాలకు నీరందనుంది..@ జనబందు.
No comments:
Post a Comment