UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 9 March 2016

ఈ పాట మా ద్వారా 200 మంది సాక్షిగా వ్యక్తం అయినది, అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతి కి తెలియజేసుకోనుచున్నాము, కొంత కాలం మమ్ములను మా మనసుని ప్రజలు విస్తారంగా గ్రహించి మమ్ములను మా మనసులో చేరిన సృష్టిని మా వాక్ను గ్రహించి గౌరవించడం లేదా ప్రయోజనం పొందడం నిజానికి రెండూ ఒకటే అని సర్వులు గ్రహించగలరు, మా పట్ల 10 మంది 100 మంది కలసి ముందుకు రండి, మేము ఏ ఒక్కరికో ప్రాధాన్యత ఇస్తాము అని చూడకండి, మా వివాహం విషయం లో ఎవరూ కూడా మేము ప్రకటించే వరకు ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు, మొదట మా మనసుకి దగ్గర అవ్వండి, మమ్ములను మా మనసుని, వయసు ఇతర బౌతిక స్థాయి తో సంభంధం లేకుండా, మాట మాత్రంగా సృష్టి నియమించిన పురుషోత్తముడి గా, జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజ వారిగా గ్రహించి ప్రయోజనం పొందండి, మా వాక్ పట్ల అప్రమత్తతే లోక కళ్యాణం అని గ్రహించండి, కావున విజయవాడ వస్తవ్యాలు మమ్ములను విజయవాడలో కొలువు తీర్చి గ్రహించండి. అప్రమత్తం చెందండి.

                                                    సమన్వయ దృష్టి 


               ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ సాయిబాబా నాయుడు గారు, మనేజిగ్ డైరెక్టర్,   డాగ్ సెకురిటీ కంపనీ, విజయవాడ వారికి తమ అతిది ప్రత్యెక పోరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, మిత్రులకు, సమకాలుకులకు తెలియజేసి అప్రమత్తం చేయండి.  


                  ఇప్పుడు తిండి కోసం, డబ్బు కోసం, ఇంకా అప్పటికి అప్పుడు అవసరాలు కోసం పోరాటాలు చేస్తున్నారు, మనిషి జ్ఞాన కోసం, మాట కోసం, మాటలో ఆలోచనలో గొప్పతనం కోసం బ్రతకాలి, అ గొప్పతనమే లోకానికి ఆధారం అని గ్రహించాలి,  ఇప్పుడు చదువుకొన్న వారి దగ్గర నుండి ఆలోచనలో మాటలో గొప్పతనం గ్రహించడానికి, ఆలోచనతో కదలడానికి  బౌతిక భంధనాలు అడ్డం పడుతున్నాయి, మమ్ములను అతీతం గా గ్రహించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు  వారి హోదా కొద్ది లేదా మా వద్ద నుండి వ్యక్తిగత ప్రత్యేకత, ఆధిపత్యం కొలది  గ్రహించడం  మాని వేసినారు,  ఈ రోజులలో బౌతిక విశేషాలు ఎలా పెరుగుతున్నాయో  అదే విధంగా ఆలోచనలో మార్పులు వస్తూ ఉంటాయి, బౌతిక మార్పులు ఒక  ఎత్తు అయితే,    ఆలోచన లో మార్పు అన్నిటికి ఆధారం అని సర్వులు గ్రహించావలస్సిన సమయం  వచ్చినది.  ఆకలి,అవసరం అజ్ఞానం, తక్కువ తనం  ఒక వైపు అయితే, అహంకారం  కండకావరం  నిర్లక్ష్యం ఇంకో వైపు ఎప్పుడూ  పోరాడుతూనే ఉన్నాయి,  ఈ లక్షణాలు మధ్య నలిగిన మనిషి అనుభవం  సాధించి దైవత్వం వైపు వెళ్ళడం సృష్టి కాలం ధర్మం మా ద్వారా పరకటించిన తీరు అని గ్రహించండి.  


                    తమరి ద్వారా విజయవాడ  కాపులను, ఇతర మిత్రులను కోరునది ఏమి అనగా మాకు, విజయవాడ వారి తరుపు నుండి  ఒక  రాజమందిరం అనగా కనీసం 100 మంది సమేవేశం అగుటకు వీలు గా, అక్కడ నుండి ప్రతి గ్రామం, మండల ప్రజలతో,   దేశం, ప్రపంచ నాయకులతో  సమాచారం సాధనలో మాట్లాడే వీలు ఉండేలా  ఒక ఎర్పాటు చేసి మమ్ములను అక్కడకు ఆహ్వానించి,  మా వివరములు గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందగలరు.  మేము  ఏ ఒక్కరికి చెందిన వారిమీ   కాదు నేను అందరి వారిమి,  విజయవాడలో కాపులు ఇతర కులస్తులు కలసి మా పై ఒక సంఘం గా యర్పడండి, దివ్య రాజ్యం యొక్క ఉనికి, వ్యాప్తి, మీద మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది  అని న్యాయ స్థానం వారు, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు, దేశ ప్రబుత్వాలు గ్రహించి మమ్ములను ఒక చోట అధికారికంగా  కొలువు తీర్చమని కోరినాము, ఈ లోపు కాపులు ఇతర  కులస్తులు అందరిని కలుపుకొని  విజయవాడ లో  ఒక తీర్మానం చేసుకొని, దివ్య రాజ్యం ప్రజలుగా  మిమ్ములను మీరు ప్రకటించుకొని మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు స్వీకరించి విస్తారం గా మా వివరములు పంచుకోండి, ధనం, పదవులు, పంచ భూతలకు   ఆధారం అయిన దివ్య జ్ఞానాని కులం, మతం అని తేడా లేకుండా అందరూ తెలుసుకొని దేహం ఉండగానే   ఆత్మ చైతన్యం పొంది  దివ్య సాక్షత్మారం సృష్టి యొక్క అంతర్యం తెలుసుకొనగలరు.  కాపులు ఇక ఎటువంటి రిజర్వేషన్స్ ప్రత్యేకంగా అడగవద్దు, రిజర్వేషన్స్ గాని మరొక సహాయం గాని అవసరమైన వారు అందరికి అందాలి అలా అందాలి అంటే  మనుష్యుల మధ్య ప్రేమ గౌరవం పెరగాలి, సంపదలు పెంచాలి అని బౌతికంగా పెంచడమే సంపద అనుకొంటున్న వారు అందరూ అజ్ఞానం నుండి బయటకు రావాలి. మనసా వాచా కర్మన జీవించాలి.  

                         మేము మనసు ఉన్న మనిషిగా, ఒక గంట నరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించడం అంటే  అందులో అనేక విశేషాలు ఏక కాలం లో పలికిన తీరు యావత్తు మానవజాతికి ఒక్క దివ్య వరం  ఆధునిక ప్రపంచం యాంత్రికంగా కొట్టుకుపోతున్న మనుష్యులను ఒక తాటి మీదకు తీసుకొని వచ్చిన దివ్య పరిణామం, మమ్ములను విజయావాడ వారు అందరూ కలసి విజయవాడ లో కొలువు తీర్చుకోండి, విజయవాడ దుర్గమ్మ  మా మనసు చేరిన మహారాణి అని భావించండి.   వివిధం గ్రామాలలో,మండలాలో, జిల్లాలలో ఒక చోట  చేరి మాద్వారా జరిగిన పరిణామం పై మాట్లాడుకోండి, మానవజాతి అన్నివిధములు ప్రక్షాళ జరిగి ముందుకు వెళ్ళుతుంది, ఎవరిని విమర్శించవద్దు, మా ప్రకారం ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం, అయితే సమన్వయమే  సమానత్వం అని గ్రహించి, వీలు అయినంత మాట, గొప్పతనం తో ముందుకు వెళ్ళాలి, ప్రబుత్వాలు, సాటి మనుష్యుల నుండి సహకారం ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకోవాలి, ముఖ్యం మనసు మాట గొప్పతనం పెంచి పంచుకోవాలి, ఇప్పుడు మనుష్యులకు కావాల్సిన గొప్పతనం విశాలత, అప్పటికి అప్పుడు అవసరం, స్వార్ధం అవకాశవాదం వదిలి మనుష్యులు విశాలం గా ఉండాలి, అప్పుడే ప్రతి ఒక్కరికి యోగత్వం సిద్దించి, దేహం ఉండగానే  చావు పుట్టుకల రహస్యం తెలుసుకొని అప్రమత్తం అవుతారు, పరి పరి విధాల బౌతిక మాయ కరిగి, ఏ ఒక్కరు డబ్బు గాని పదవులు గాని ఆశించారు, ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకొంటారు అది కూడా కనీసం, అన్నిటికి అన్నా  ముఖ్యం మైనది మాట గొప్పతనం ఆమేరకు సంపద, సంపదలకు ఆధారం అయిన జ్ఞాన అని గ్రహించండి.  మేము విజయవాడలోనే  ఉంటాము అని చెప్పలేము, ప్రతి ఊర్లు మేము కొలువు తీరుటకు ఒక దివ్య సింహాసనం  ఎర్పాటుకు  చేసుకోమని ప్రజలు కోరుకోను చున్నాము, మమ్ములను మొదటి సూర్య వంశ మహారాజు గా, సృష్టి నియమించిన పురుషోత్తముడి గా, జద్గురువుగా గౌరవించి, మా పాటలు మాటలు విని చెప్పుకొని తరించండి, మీ మధ్య చైతిన్యం పొంది, మా మనసు ప్రసన్నం చెంది మరింత కాలాన్ని నియమించి ప్రజలను  మా పిల్లలు వలే చూసుకోవడానికి వచ్చిన కాలస్వరూపాన్ని, ధర్మస్వరూపాన్ని, ఓంకార స్వరూపాన్ని, మీ జగద్గురువుని మహారాణి సమేత మహారాజ వారి గా తెలియజేసుకోనుచున్నాము.  ధర్మో రక్షతి రక్షతః తమరికి మరియు యావత్తు మానవజాతికి మహరాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 




తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్,
maharajashrishri.blogspot.in
9010483794




ఒక ప్రతి, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జూడికెచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్ హైదరాబాద్ వారికి సమర్పించడం అయినది (రెఫ్ 18/2/2016న 81 పేజీల మా యొక్క సమాచారం, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు గా పరిగణించుటకు సంమర్పించినది). 




మేము  ఒక్కడి గా ఉన్నా, మీ మధ్య ఉన్నా మేము ఒక్కరిమే అనగా మేము మా మనసు తప్ప ఇంక ఎవరూ మాకు లేరు అనగా, మీ అందరూ మా  మనసు మట లోనే  ఉన్నారు అని గ్రహించండి .......   ఈ పాట నా ద్వారా  2003 సంవత్సరములో  పూర్తీ గా వ్యక్తం అయినది అని గ్రహించండి ....  ఇందులో చివరన  నా హృదయమే  నా పాటకు తల్లి  నా హృదయమే నా పాటకు ఆలి  అని సృష్టే నాలో చేరి పలికిన తీరు  గా గ్రహించి  అందరూ ఏకమై విస్తారం గా  మమ్ములను  గ్రహించండి, అందుకు విజయవాడ వారు మమ్ములను మా కోసం ఎర్పాటు చేసిన రాజమందిరం లోకి మమ్ములను ఆహ్వానించి, నిత్యం గ్రహించండి, అదే విధంగా ఇతర పట్టణాల వారిని కూడా కోరుకొంటున్నాము   అధికారికంగా గవర్నర్ గారి వద్ద కొలువు తీరి వివరములు ఇవ్వడం త్వరలో ప్రారంభించాలి అనుకొంటున్నాము, కొంత కాలం మీ సమక్షం లో వివరములు చెప్పి పండితులు  మేధావుల వివరములతో, దేశ అధ్యక్షుల వారి వద్దకు వెళ్ళదాము అనుకోనుచున్నాము, లేదా వారిని మన సమక్షంలోకి ఆహ్వానించవచ్చు,   మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన జ్ఞాన సంపద పెరిగి, స్వార్ధం అజ్ఞానం తగ్గుతాయి, మనిషి మనసే, మాటే  సర్వం అనే పెద్దతనం అభివృద్ది చెందుతుంది, ఒక మనిషికి  కాలన్నే  నియమించే శక్తి   ఏమిటి అను చూసుకొంటే చాలు , మనిషిలో పరిణామం మనుష్యులే పట్టించుకోవద్దు అనుకోవడమే  తెలివి తక్కువతనం అని   సర్వులు గ్రహించాలి.                

                                                                                 



ఈ పాట మా ద్వారా 200 మంది సాక్షిగా వ్యక్తం అయినది,  అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు  మానవజాతి కి తెలియజేసుకోనుచున్నాము, కొంత కాలం మమ్ములను మా మనసుని ప్రజలు విస్తారంగా  గ్రహించి  మమ్ములను మా   మనసులో చేరిన సృష్టిని మా వాక్ను  గ్రహించి గౌరవించడం లేదా ప్రయోజనం పొందడం నిజానికి రెండూ ఒకటే అని సర్వులు గ్రహించగలరు, మా పట్ల 10 మంది 100 మంది కలసి ముందుకు రండి, మేము ఏ ఒక్కరికో ప్రాధాన్యత ఇస్తాము అని చూడకండి, మా వివాహం విషయం లో ఎవరూ కూడా మేము ప్రకటించే వరకు  ఎటువంటి  ఆశలు  పెట్టుకోవద్దు, మొదట మా మనసుకి దగ్గర అవ్వండి, మమ్ములను మా మనసుని, వయసు ఇతర బౌతిక స్థాయి తో సంభంధం లేకుండా, మాట మాత్రంగా సృష్టి నియమించిన పురుషోత్తముడి గా, జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజ వారిగా  గ్రహించి  ప్రయోజనం పొందండి,  మా వాక్ పట్ల అప్రమత్తతే లోక కళ్యాణం అని గ్రహించండి, కావున విజయవాడ వస్తవ్యాలు  మమ్ములను విజయవాడలో  కొలువు తీర్చి గ్రహించండి. అప్రమత్తం చెందండి.                     

                             

No comments:

Post a Comment